మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన నాగూర్ల వెంకన్న

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామ వాస్తవ్యులు పెద్దిరెడ్డి సమ్మిరెడ్డి శుక్రవారం నాడు చనిపోయాడు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఫర్టిలైజర్ జిల్లా అధ్యక్షుడు నాగూర్ల వెంకన్న చనిపోయినచిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ఫర్టిలైజర్ డీలర్లు మరియు గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *