గణేష్ నగర్ కాలనీ సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన 24వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్

మేడిపల్లి(నేటీదాత్రీ): బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ 24వ డివిజన్ లో సిసి రోడ్డు పనులను గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ మేరకు డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ కాలనీలో 13 లక్షల 50వేల రూపాయలతో నిర్మిస్తున్నారు. డివిజన్ లో ప్రతి కాలనీకి రోడ్డు సదుపాయం కల్పించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. అనంతరం మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రతి కాలనీకి అన్ని రకాల మాలిక వసతులు కల్పిస్తున్నామని, నిరంతరం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ…

Read More

హైదర్నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం

ఏఈ హరిసింగ్ కేతావత్ కూకట్పల్లి,జనవరి 24 నేటి ధాత్రి ఇన్చార్జి శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ హెచ్ఎంటి హిల్స్,మియాపూర్ చౌరస్తా సబ్ స్టేషన్ 33/11 కెవి మరమ్మతుల కారణంగా గురువారం చెట్లు కొమ్మలు విద్యుత్ తీగలకు అంతరాయం కలి గిస్తున్న కారణంగా వాటిని తొలగించేందుకు ఏఈ హరిసింగ్ కేతావత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.గురువారం రోజు విద్యు తుండని ప్రాంతాలు సెవెన్ హిల్స్ బృందావన్ కాలనీ, నందమూరి నగర్తో పాటు సెవెన్ హిల్స్ అపార్ట్మెంట్,…

Read More

బాలికలు లక్ష్య సాధన దిశగా కృషి చేయాలి

ఘనంగా జాతీయ బాలిక దినోత్సవం బాలిక దినోత్సవ నినాదాలతో మారుమోహిన ఎన్ఐటి ఆడిటోరియం ఉత్తమ ఫలితాలు సాధించే పది, ఇంటర్ బాలికలకు లక్ష చొప్పున నగదు ప్రోత్సాహం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి   నేటిధాత్రి:హన్మకొండ బాలికలు లక్ష్య సాధన దిశగా కృషి చేసి భవిష్యత్ దిశా నిర్దేశం చేసుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు, జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం…

Read More

ప్రయాణికులకు హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తున్న ఎస్సై

నస్పూర్, మంచిర్యాల, నేటి ధాత్రి: రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా సిసిసి కార్నర్ లో న్యూ విజన్ స్కూల్ పిల్లలతో ప్రయాణికులకు గులాబీ పువ్వు అందించి హెల్మెట్ ధరించి వాహనం నడపాలని తెలియజేశారు. ఈ సందర్భంగా నస్పూర్ ఎస్సై రవికుమార్ రోడ్డు భద్రత జాగ్రత్తలు ప్రతి ఒక్కరు పాటించాలని హెల్మెట్, సీట్ బెల్టు ధరించి వాహనం నడపాలి. తాగి డ్రైవింగ్ చేయకూడదు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమైన విషయం ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్…

Read More

ఆప్తుడు…అందరివాడు

https://epaper.netidhatri.com/view/163/netidhathri-e-paper-24th-january-2024/2 `అన్ని వర్గాల ప్రజలకు బంధువు. `అన్ని పార్టీల నేతలకు అజాతశత్రువు. `పేదలకు పెన్నిది… `ఆప్తులకు అన్నార్థుడు… `సాయం కోరి గడపలోకొస్తే వట్టి చేతులతో పంపడు. `దానగుణం.. రజోగుణం వున్న రవిచంద్రుడు. `ఎప్పుడూ చిరునవ్వుతో వెలిగే సూర్యుడు. `అందరినీ ప్రేమగా పలకరించే చల్లని మనసున్న చంద్రుడు. హైదరాబాద్‌,నేటిధాత్రి: సత్యం, సుహృద్భావం, సమ్మతం, నిర్మలం, దరహాసం మనిషికి ఆభరణాలు. వ్యక్తి జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని నింపడమే కాదు, వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేవి. అవి నిండుగా, మెండుగా వుండేవారు జీవితంలో ఎదురులేని,…

Read More

జిల్లాలను గిచ్చితే రచ్చ, రచ్చే?

https://epaper.netidhatri.com/ `కొత్త జిల్లాల కుదింపైనా, కత్తిరింపైనా కయ్యమే! `కుదింపు పేరుతో ప్రభుత్వం కత్తిరింపు కుయుక్తులు. `అశాస్త్రీయత పేరుతో పేను గొరుగుడు పనే.. `మా జిల్లా వద్దన్నవారెవరైనా వున్నారా? `కుదించమని సూచించారా? `ప్రజలనుంచి వచ్చిన డిమాండ్లే కొత్త జిల్లాలు! `జిల్లాల కుదింపు అసాధ్యం. `కొట్లాడి సాధించుకున్న జిల్లాల కోత కుదరదు. `సిరిసిల్లకు జెల్లకొడతారా? `ములుగును ముంచగలరా? `పాలమూరు పార్టులు పేర్చుతారా? `ఖమ్మం జిల్లా క్రోడీకరిస్తారా? `మళ్ళీ ఉద్యమాలు ఎగదోయాలని చూస్తున్నారా? `చల్లగా వున్న తెలంగాణలో రాజకీయ వేడితో చలికాచుకుంటారా?…

Read More

ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్‌కు ఉరితాళ్లు?

https://epaper.netidhatri.com/   అలవికాని హామీలిచ్చి ప్రజల జీవితాలను తొలి రోజు నుంచే తలకిందులు చేసిన కాంగ్రెస్‌ పార్టీకి ‘‘ఆరు గ్యారెంటీలే’’ ‘‘ఉరితాళ్లు’’గా మారుతాయంటున్న సిద్దిపేట ఎమ్మెల్యే ‘‘హరీష్‌ రావు’’, నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’తో ప్రజలు పడుతున్న బాధలు వివరించారు. ఆ విషయాలు ‘‘హరీష్‌ రావు’’ మాటల్లోనే.. `అన్నింటికీ ఒకటే మంత్రం.. `అధికారంలోకి వచ్చిన మరుక్షణం.. `3 న గెలిస్తే 9 నే అన్ని ఆరు హామీలు అమలు చేస్తాం అన్నారు. `నవంబర్‌ లోనే కరెంటు బిల్లు…

Read More

వడ్డేపల్లి బండ్ ను పరిశీలించిన వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని…

వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నేడు కాజిపేట 61 వ డివిజన్ ఫాతిమానగర్ లోని వడ్డేపల్లి బండ్ ను పరిశీలించారు. బండ్ చుట్టూ పక్కల తిరిగి పరిసరాలను పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్న పారిష్యుద్ద పనులను గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులపై అసహనం చేసారు. బండ్ చుట్టూ పరిశుబ్రంగా ఉంచాలని, లేకపోతే ఎవరిని ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యక్షుడు గజపాక రమేష్, యువజన కాంగ్రెస్ నేషనల్ డెలిగేట్ టి. సాగరిక, యువజన కాంగ్రెస్…

Read More

ఐదు రాష్ట్రాల్లో కమిటీలు

ప్రజా, జర్నలిస్ట్ సంఘాలకు ఆహ్వానం ప్రజాస్వామ్యం గెలవాలి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బహిరంగ ప్రకటన ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా 6-7 విడుతల్లో ఎన్నికలు జరుగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ తో పాటు ఐదు రాష్ట్రాల్లో కమిటీలను వేయాలని నిర్ణయించినట్లు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక వ్యవస్థాపక సభ్యులు సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, కే.కోటేశ్వర్ రావు, అనంచిన్ని వెంకటేశ్వరావులు నేడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా జరగనున్న వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ…

Read More

కోట్లాది మంది భారతీయుల నమ్మకానికి ప్రతీక అయోధ్యలో రామ మందిరం

కూకట్పల్లి, జనవరి 22 నేటి ధాత్రిఇంచార్జి అయోధ్య శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశ ప్రజ లందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి శ్రీ బండి రమేష్తో కలిసి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ గొట్టి ముక్కల వెంక టేశ్వర రావు గొట్టిముక్కల వెంక టేశ్వరరావు నియోజకవర్గం లోని మోతినగర్, జింకలవాడ, ఫేతేనగర్, ప్రభాకర్ రెడ్డి నగర్లలో రాములవారి ఆలయాలలో ప్రత్యేక పూజలలో అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొ నడం…

Read More

ఇరు పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్

చందుర్తి, నేటిధాత్రి: మండల కేంద్రంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఆవరణలో అయోధ్య శ్రీ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో మండలంలోని అన్ని గ్రామాల్లో శ్రీరామచంద్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ పులి రేణుక సత్యం, యువకులు ముందుకు వచ్చి కార్యక్రమం నిర్వహించారు బిజెపికి చెందిన స్థానిక ఉప సర్పంచ్ సిర్రం తిరుపతి పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను మహాలక్ష్మి ఆలయంలో కట్టి వివాదాన్ని…

Read More

రామారావు పల్లి మిత్ర బృందం ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణ

ముఖ్య అతిథులుగా బిజెపి నాయకులు వికాస్ రావు, దీప దంపతులు. చందుర్తి, నేటిధాత్రి: ఈరోజు అయోధ్యలో శ్రీరాముని ఆలయ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రామారావు పల్లి గ్రామంలో అన్నదాన కార్యక్రమం తో పాటు కబడ్డీ మండల స్థాయి టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ నిర్వాహకులు- నల్ల మహిపాల్ రెడ్డి- జాతీయ కబడ్డీ క్రీడాకారుడు అయల్నేని కమలాకర్ రావు – సర్పంచ్ ఆది రవీందర్ -మాజీ సర్పంచ్ గొజుగారి సంజీవ్, మెంగలి కోటయ్య, నరాకుల గంగ స్వామి, ఆది…

Read More

మిషన్ భగీరథ, సానిటేషన్ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం

#పట్టణ ప్రజలకు త్రాగునీరు, పారిశుద్ధ్య పనులు తక్షణమే అందించాలి # ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి # మున్సిపాలిటీ అధికారులతో సమీక్షా నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని నిర్వహిస్తున్న మిషన్ భగీరథ, సానిటేషన్ పనులపై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ అధికారులతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రజలకు తాగినీటి సమస్యను పరిష్కరించడంతోపాటు పారిశుద్ధ్యం బందీగా నిర్వహించాలని లేకపోతే అధికారులపై…

Read More

అయోధ్య రాముల వారి ప్రతిష్టాపన సందర్భంగా అర్చనలు అభిషేకాలు

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నాపాక లక్ష్మీనరసింహస్వామి ఆది ఏకశిలా శిలాక్షేత్రం నందు సోమవారం రోజున అయోధ్య రాములవారి ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని నాపాక లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద స్వామివారికి అభిషేకాలు అర్చనలు అన్న ప్రసాద వితరణ జరిగినది గ్రామం నుండి ఇతర గ్రామాల నుండి 500 మందికి పైగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు హైదరాబాదు నుండి హరే రామ హరే…

Read More

కెపిహెచ్బి కాలనీలో ఘనంగా ముగిసిన శ్రీ పివి రమణన్న జన్మదిన వేడుకలు

కూకట్పల్లి జనవరి 22 నేటిదాత్రి ఇన్చార్జి వందలాది మంది పాత్రికేయులు,అభిమానులు,కుటుంబ సభ్యుల మధ్య రంగ వైభవంగా జన్మదిన వేడు కలు శ్రీ పి వి రమణ అన్న సిటీ టైగర్ అని నామకరణంతో కెపిహెచ్బి కాల నీకి కేబుల్ రమణ అన్నగా పరిచయ మై ఇంతింతై పట్టుడింతై అన్న చం దంగా పరిచయమైన అన్నా నేడు లక్ష మంది మధ్యలో జన్మదిన వేడు కలు జరుపుకుంటున్నాడంటే,ఆయ న అంటే ఎవరో తెలు సుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి…

Read More

బుద్ధారం గ్రామంలో రామ నామస్మరణతో మారుమోగిన సీతారామచంద్ర

గణపురం మండలం బుద్ధారం గ్రామంలో శ్రీ స్వాములవారి కీర్తనలత ఆకట్టుకున్న హనుమాన్ స్వాములు అయోధ్యలో నేడు ప్రాణ ప్రతిష్ట చేస్తున్న రామచంద్రుని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గణపురం మండలంలోని బుద్ధారం గ్రామంలో రామనామస్మరణతో మారు మోగింది బుద్ధారం గ్రామంలో గల శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వాముల ఉత్సవమూర్తులకు భక్తిశ్రద్ధలతో కీర్తనలతో భజనలతో హనుమాన్ స్వాములు మరియు గ్రామస్తులు మహిళలు అందరూ కలిసి భక్తి పరవశంతో రామ నామాన్ని జపించడం జరిగింది…

Read More

ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షేట్టిపేట అధ్యాపకుడికి విద్యారత్నా జాతీయ పురస్కారం

లక్షెటిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షెట్టిపేటలో తెలుగు సహాయ ఆచార్యులు డా తన్నీరు సురేష్ కి హైదరబాద్ కి చెందిన ఇందిరా ఆర్ట్ ఫౌoడేషన్ వారు ఉత్తమ విద్యారత్న జాతీయ కళా సాహితీ పురస్కారాన్ని అందజేశారు. విద్యా రంగంలో చేస్తున్న సేవలకు గాను ఈ పరస్కరాన్ని అందజేసినట్లు సంస్థ డైరెక్టర్ శ్రీమతి ఇందిరాదేవి ప్రకటించారు. ఈ సందర్భంగా వారు పంపిన అవార్డును కళాశాల ప్రిన్సిపల్ డా. జైకిషన్ ఓజా డా. సురేష్ కి అందజేశారు….

Read More

40 సంవత్సరాల అనంతరం ఒకచోట పూర్వ విద్యార్థులు.

ఆ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. విద్యార్థుల వందనాలకు ,ఆశీర్వదించిన గురువులు. ఉన్నత శిఖరాలు అందుకున్న విద్యార్థులకు చూసి గర్వంతో హత్తుకున్న గురువులు. పూర్వ విద్యార్థులు గురువులు కలిసి చిందులు వేసిన వేళ. మహాదేవపూర్ -నేటి ధాత్రి: గురువు విద్య అనేది భూలోకం ఉన్నంతకాలం విద్యార్థి గురువులు గురు దేవతగా భావించాల్సిందే, అలాగే పలకనుండి ప్రారంభమైన విద్య టెక్నాలజీ వరకు తోటి విద్యార్థులను గురువులను మర్చిపోకుండా చేస్తుంది ఆ సరస్వతి తల్లి, మిడి మిడి పాదాలతో నల్ల…

Read More

లక్ష్మికాంత్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తా -వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు

వరంగల్, నేటిధాత్రి వరంగల్ ఆరేపల్లి ప్రధాన రహదారికి పక్కన ఉన్న లక్ష్మికాంత్ కాలనీ అభివృద్ధి కొరకు, కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీటింగ్ కు ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు హాజరై ప్రసంగించారు. కాలనీలో నివాసముంటున్న కుటుంబాల విన్నపం స్వీకరించి కాలనీకి కావాల్సిన సీసీ రోడ్లు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే నాగరాజు…

Read More

శ్రీరామ ఆలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

పరకాల నేటిధాత్రి సోమవారం రోజున అయోధ్య శ్రీరామ ఆలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం పరకాల వ్యాపార మిత్ర మండలి,శ్రీరామ మిత్రమండలి వారు శ్రీరామ ప్రాణ ప్రతిష్ట జరుపుకోగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పరకాల పట్టణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ప్రేమానురాగాలతో ఆ శ్రీరాముని ఆశీస్సులు ఎప్పుడూ పరకాల ప్రజలపై ఉండాలని అని అన్నారు. అనంతరం శ్రీరాముడికి కొబ్బరికాయలు కొట్టి మహా అన్నదానంలొ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో…

Read More
error: Content is protected !!