ఎస్సై లక్ష్మారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రెడ్డి సంఘం నాయకులు

 తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లిమండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ప్రశాంత్ రెడ్డిని తంగళ్ళపల్లి రెడ్డి సంఘం అధ్యక్షులు పూల బొకఇచ్చి సాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల సింగిల్ విండో వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి జిల్లా రెడ్డి సంఘం ప్రచార కార్యదర్శి తంగళ్ళపల్లి ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి కోశాధికారి దోర్నాల జయరాం రెడ్డి ఆసాని భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Read More

ఆర్ట్స్ కళాశాల సెమిస్టర్ ఫలితాలలొ ఈసారి అబ్బాయిలది పై చేయి

*సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసిన ఆచార్య మల్లారెడ్డి.* కేయూ క్యాంపస్ హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఏ బీకాం ,బీఎస్సీ విద్యార్థుల ఫలితాలను గురువారం విడుదల చేశారు. గత నెలలో నిర్వహించిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ ఫలితాలను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బన్న ఐలయ్య, కాకతీయ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ మల్లారెడ్డి విడుదల చేశారు. ఇందులో బిఏ, బీకాం ,బీఎస్సీ ,…

Read More

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బూత్

ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 25 ఉప్పల్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరములో పాల్గొన్నా. మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం అద్యక్షులు పత్తీ కుమార్ ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మధు మోహన్ ముఖేందర్ బాల నర్సింహ సింగం కిరణ్ పాతకోటి రామలింగం విజయ్ సాయి సాల్మన్ తదితరులు పాల్గొన్నారు

Read More

ఓటు హక్కు పై విద్యార్థుల చేత ప్రతిజ్ఞ

చందుర్తి, నేటిదాత్రి: జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని గురువారం చందుర్తి మండలం లోని కిష్టంపేట , మల్యాల అంగన్వాడి కేంద్రంలో విద్యార్థుల చేత భారత పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై స్థిరమైన విశ్వాసం కలిగి, మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను మరియు స్వేచ్ఛా, న్యాయమైన మరియు శాంతియుత ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టుకుంటామని మరియు ప్రతి ఎన్నికలలో నిర్భయంగా మరియు ప్రభావం లేకుండా ఓటు వేస్తామని ప్రతిజ్ఞలు చేయించి అవగాహన కల్పించారు. “ ప్రతి సంవత్సరం ఓటు హక్కుపైనా, ప్రజా…

Read More

సైకిల్ పై భారత్ పర్యటన చేస్తున్న బెంగాల్ యువకుడు

జైపూర్, నేటి ధాత్రి: సైకిల్ పై భారతదేశం పర్యటన చేస్తున్న యువకుడు రసూల్ పల్లి రహదారి వెంట కనిపించడంతో నేటి ధాత్రి జైపూర్ మండల్ రిపోర్టర్ నేరెళ్ల నరేష్ గౌడ్ అతని దగ్గరకు వెళ్లి యాత్ర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అతని పేరు ఉత్తo బర్మన్ వయసు 24 సంవత్సరాలు తండ్రి పేరు గోపాల్ బర్మన్ పశ్చిమ బెంగాల్ వాసి ఇతను సైకిల్ పై ప్రయాణం చేపట్టి నెలరోజులు అవుతుందని చెప్పాడు. అతని యొక్క ముఖ్య…

Read More

విశ్వబారతి ప్లే స్కూల్ కు స్వచ్ఛత పురస్కార్

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)మండల కేంద్రంలోని విశ్వబారతి గిజుబాయ్ ప్లే స్కూల్ 2021-22 విద్యా సంవత్సరానికి గాను స్వచ్ఛత విద్యాలయ పుర స్కార్ కు ఎంపికైన ట్లు పాఠశాల కరస్పాండెంట్ మధు బాబు తెలిపారు.మండల విద్యాధికారి రాంకిషన్ రాజ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశికళ కు అవార్డ్ పత్రం అందచేసి,అభినందించారు.

Read More

జాతీయస్థాయి చెస్ పోటీలకు ఎంపిక

వేములవాడ రూరల్ నేటి ధాత్రి వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన కట్ట వినయ్ కుమార్ భారతి దాసన్ యూనివర్సిటీ తమిళనాడులో జనవరి 26 నుండి 29 వరకు జరిగే జాతీయస్థాయి చెస్ పోటీలకు శాతవాహన యూనివర్సిటీ నుండి ఎంపిక అయ్యాడు కట్ట వినయ్ కుమార్ శాతవాహన యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు జాతీయస్థాయి చెస్ పోటీలకు ఎంపిక కావడం పట్ల గ్రామ సర్పంచి పెండ్యాల తిరుపతి ఎంపిటిసి రాములు సివైసి అధ్యక్షులు రొమల…

Read More

పుర కౌన్సిల్ సాధారణ సమావేశం

రామకృష్ణాపూర్, జనవరి 25, నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయము లో పుర చైర్ పర్సన్ జంగం కళ అధ్యక్షతన గురువారం పుర కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశములో ఆరు అంశాలతో కూడిన ఎజెండాను పుర మేనేజర్ నాగరాజు కౌన్సిల్ సభ్యులందరికి చదివి వినిపించి వివరించడం జరిగిందని అన్నారు. చైర్ పర్సన్ జంగం కళ సైతం ఒక అంశమును టేబుల్ ఎజెండా గా ప్రవేశపెట్టడము జరిగిందని తెలియజేశారు. ఏడు అంశములను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవముగా ఆమోదింపచేసినట్లు తెలియజేశారు.అనంతరం…

Read More

మొక్కులు తీర్చుకున్న ముగ్ధంపురం ఎంపీటీసీ, మహిళా నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి : ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి,అలాగే నర్సంపేటలో ఎమ్మెల్యేగా దొంతి మాధవ రెడ్డి గెలవాలని మండలంలోని ముగ్దుంపురం గ్రామదేవతలైన బొడ్రాయి, కనకదుర్గమ్మ, పెద్దమ్మతల్లి, పోచమ్మ తల్లి, బీరన్న దేవతలను కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, మహిళా నాయకులు మొక్కులు మొక్కుకోగా అవి నెరవేరడంతో గురువారం ఆ ముక్కులను తీర్చిన దేవతలకు నపట్టు వస్త్రాలతో, పసుపు కుంకుమలతో, గాజులతో, పూలతో దేవతలను అలంకరించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.ఈకార్యక్రమంలో ఎంపీటీసీ చీకటి స్వరూప…

Read More

నిరుపేద ముస్లీం కుటుంబాన్ని ఆర్దికంగా ఆదుకున్నా టిఆర్ఎస్ నాయకులు

కారేపల్లి నేటి ధాత్రి ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని నిరుపేద ముస్లిం మహిళ కుటుంబాని మంచి మనసు తో వారి స్థితి గతులు తెలుసు కున్న టిఆర్ఎస్ నాయకుడు గౌసుద్దీన్ చలించి పోయాడు వెంటనే వారి కుటుంబాన్ని ఆదుకున్నారు కరీం(లేట్) ఏకైక కుమార్తె వివాహ సందర్భంగా వారికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. టిఆర్ఎస్ పార్టీ, జిల్లా మైనార్టీ నాయకులు మరియు సింగరేణి గ్రామ పంచాయతీ10వ. వార్డునెంబర్ షేక్ గౌసుద్దీన్ చేతుల మీదుగా అందియ్యాడం…

Read More

ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపికైన పింగళి నరేష్ రెడ్డి

ప్రతిభకు పట్టం..! మల్కాజిగిరి ఏసిపి గా విధులు… నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)ముక్కుసూటితనం ఆయన నైజం.. నేరస్తులకు ఆయన పేరే సింహ స్వప్నం.. దగ్గర ఉండి మరీ మిస్టరీలను ఛేదించడం.. సిబ్బందిని క్రమశిక్షణ బాటలో నడిపించడం.. సమస్య అంటూ తన దగ్గరకు వచ్చే సామాన్యులకు స్వాంతన అవ్వడం… ఇవన్నీ కలిసాయంటే ఆయనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్.. పింగళి నరేష్ రెడ్డి. ఎక్కడ పనిచేసినా తన పనితీరుతో అటు పోలీస్ శాఖలోనూ.. ఇటు సామాన్య ప్రజల గుండెల్లోనూ సుస్థిర…

Read More

గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్ అందజేత

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం ‌వెలిచాల గ్రామంలో ఎవరైనా చనిపోతే, శవాన్ని పెట్టుకోడానికి బాడీ ఫ్రీజర్ అందుబాటులో లేక కరీంనగర్ జిల్లా కేంద్రంనుండి కిరాయి తెచ్చుకోవడాన్ని గమనించిన గ్రామ సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్ రావు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర రావు గ్రామంలోని ప్రజలు ఇబ్బంది పడకుండా, ఎవరైనా చనిపోతే వారి భౌతిక కాయాన్ని బాక్స్ లో పెట్టుకోవడనికి బాడీప్రీజరును తమ సొంత ఖర్చుతో గ్రామ ప్రజలకు సమకూర్చడం జరిగింది….

Read More

నేటిధాత్రి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

నిజాలు నిర్భయంగా రాసే పత్రిక నేటిధాత్రి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్డిఓ రమాదేవి భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా సమకృత కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నేటిధాత్రి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్డీవో రమాదేవి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్రమౌళి చేతుల మీదుగా నేటిధాత్రి దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటిధాత్రి ” దినపత్రిక నిజాలను…

Read More

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట,నేటిధాత్రి : హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలపై చర్చించట్లు ఎమ్మెల్యే తెలిపారు.నర్సంపేట అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని త్వరలో నేరవేరనున్నదని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పేర్కొన్నారు.

Read More

జీవో నెం.55 ను వెంటనే వెనక్కి తీసుకోవాలి

# రాష్ట్ర కార్యదర్శిపై దురుసుగా ప్రవర్తించిన మహిళా పోలీసులపై చర్యలు తీసుకోవాలి # ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ నర్సంపేట,నేటిధాత్రి : జీవో నెం.55 ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ వ్యవసాయ ఉద్యాన యూనివర్సిటీ భూములను హైకోర్టుకు…

Read More

సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం కష్టమే- మంత్రి సీతక్క

వేములవాడ నేటి ధాత్రి వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామివారిని మంత్రి సీతక్క ఈరోజు దర్శించుకు న్నారు. కుటుంబ సమేతంగా రాజన్న సన్నిధికి వచ్చిన మంత్రి సీతక్కకు ఆలయ అధికారులు, పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం మంత్రికి ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.ఆయలం వెలుపల మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. సర్పంచుల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం వీలుకాదన్నారు. ప్రతినెల మొదటి వారంలోనే ఉద్యోగులకు…

Read More

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క

వేములవాడ నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర మంత్రి హోదాలో తొలిసారిగా మంత్రి సీతక్క దక్షిణ కాశీక ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి వచ్చారు. రాజన్న ఆలాయానికి వచ్చిన మంత్రి సీతక్కకు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ గౌరవ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ఆలయ ప్రధాన అర్చకులు అప్పల భీమశంకర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి…

Read More

అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీలు సీజ్

మంగపేట:నేటిధాత్రి ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు బుధవారం కమలాపురం గ్రామ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా భద్రాద్రి కొత్తగూడెం నుండి హైదరాబాద్ వైపు అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీలను ఆపి తనిఖీ చేయగా దాంట్లో అనుమతికి మించి ఇసుక రవాణా చేస్తున్నందున ఇట్టి రెండు లారీలపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడం జరిగింది అని మంగపేట ఎస్సై గోదరి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు

Read More

సిఎం అధ్వర్యంలో వేములవాడ ఆలయ అభివృద్ధి పై సమీక్ష సమావేశం నిర్వహిస్తాం

– రాజన్న ఆలయ అభివృద్ధి లో మేమంతా భాగస్వామ్యం అవుతాం – పెద్ద ఎత్తున భక్తులు వచ్చే భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేస్తాం. – ప్రతి పైసా ప్రజా సంక్షేమ కోసమే వెచ్చిస్తున్నాం :రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ (సీతక్క) -ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్, కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల…

Read More

ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల నుండి నార్లపూర్ వరకు వెళ్లే రోడ్డు మార్గంలో నూతన రోడ్డు మార్గం గురించి మరమ్మత్తులు చేపట్టి చాలా రోజులు గడుస్తున్నా మల్లక్కపేట హనుమాన్ దేవాలయం సమీపంలో మరియు గ్రామ బస్టాండ్ వద్ద మరమ్మత్తులు నిర్వహిస్తున్న సంబంధిత అధికారులు,కాంట్రాక్టర్ జరుగుతున్న స్థలంలో ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయలేదు.నిరంతరం వాహనాలు తిరిగే వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో రాత్రి సమయంలో వచ్చి వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది.ఈ…

Read More
error: Content is protected !!