మోరాంచపల్లి గ్రామాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి

సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు భూపాలపల్లి నేటిధాత్రి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ మాకినేని బసవపు ఉన్నాయా మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆర్థిక సహకారం అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆ గ్రామాన్ని కుటుంబాల్ని సందర్శించి పరామర్శించిన సిపిఐఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతునేని సుదర్శన్ రావు మాట్లాడుతూ జిల్లాలోని మోరంచ పల్లె గ్రామానికి 27/07/23 రోజున ఆకస్మాత్తుగా…

Read More

ఘనంగా మత్స్యకారుల దినోత్సవ వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి తిరుమలగిరి గ్రామంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఆకుల శుభాశ్ ముదిరాజ్ హాజరై ముదిరాజ్ జెండా ఆవిష్కరణ చేసినారు కుల పెద్దలకు సన్మానం చేసి, స్విట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జిల్లా యూత్ అధ్యక్షులు ఏదుల శ్రీధర్ ముదిరాజ్ ఈ కార్యక్రమంలో తెలంగాణ…

Read More

ఆడపిల్లల కన్నీళ్లతో ‘‘ఖాకి’’వ్యాపారం.!

https://epaper.netidhatri.com/view/218/netidhathri-e-paper-26th-march-2024%09/3 ముఖ్యమంత్రి ‘‘రేవంత్‌ రెడ్డి’’ ఆదేశాలు కూడా ‘‘బేఖాతర్‌’’. `ఆ స్టేషనులో అడుగడుగునా ఆడపిల్లకు అన్యాయం. `ఆ ‘‘సిఐ’’ చూపించే ‘‘అమానుషం’’.. `తల్లిదండ్రులకు శాపం. `మహిళా పోలీసు స్టేషనులో మగ సిఐ. వికృతరూపం. `బాదిత మహిళలకు ఆ సిఐ అంటేనే భయం. `మృగాలకు ఆ సిఐ సహకారం. `తాను చెప్పినట్లు వింటేనే న్యాయం. `కేసు నమోదు చేయమంటే కనికరం లేని కర్కశం. `బాధితులకే సిఐ బెదిరింపులు… వేధింపులు `తప్పు చేసిన వారికి స్టేషనులో గౌరవాలు. `ఆడపిల్లల తల్లిదండ్రులకు…

Read More

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ , రియంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలి

ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ డిమాండ్ అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి నర్సంపేట డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం బి మోహన్ ఆధ్వర్యంలో జరగగా ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ పాల్గొని మాట్లాడుతూ 2023-24 విద్య *సంవత్సరం మరి కొన్ని రోజులలో ముగియనున్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం 20 శాతం మాత్రమే నిధులు విడుదల కాక, దాదాపు 4000 వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్…

Read More

16వ తేదీన రాష్ట్రవ్యాప్త గా ఆటోల బంద్

నేటిధాత్రి:హన్మకొండ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 65 రోజులు అవుతున్న ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు వారి కుటుంబాలు రోడ్లమీద పడేశారని తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఇసంపల్లి సంజీవ అన్నారు ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పందించడం లేదని రాష్ట్రవ్యాప్తంగా 22 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే కనీసం వారిని పరామర్శించకపోవడం అదే కాకుండా ఆటో డ్రైవర్లు…

Read More

ఇంటర్నేషనల్ పోటీలలో బంగారు పధకం సాధించిన వంశీని, జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులను అభినందించిన ఎంపీ పోరిక బలరాం నాయక్

భద్రాచలం నేటి ధాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్. భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన మోడెం వంశీ అనే పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు యూరప్ ఖండంలోని మాల్టా దేశంలో ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 3 వరకు జరిగిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఇండియాకు బంగారు పతకం సాధించడం జరిగింది.వచ్చే నెల నాలుగవ తేదీ నుండి 13వ తేదీ వరకు సౌత్ ఆఫ్రికా సన్ సిటీలో జరిగే కామన్వెల్త్ పవర్…

Read More

గ్రానైట్ కుటుంబాన్ని ఎన్నడూ విస్మరించను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర 

హైదరాబాద్, జూన్, 12: తాను వ్యాపార పరంగా ఎదగడానికి, తద్వారా రాజకీయంగా రాణించడానికి దోహదపడిన గ్రానైట్ కుటుంబాన్ని జీవితంలో ఎన్నడూ విస్మరించబోనని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఏ పదవి లేకుండానే గ్రానైట్ పరిశ్రమ కు ఎంతో చేశానని, ఇప్పుడు ఎంపీగా ఎన్నికైన తర్వాత ఈ పరిశ్రమ ను కాపాడుకోవడంలో ముందుంటానని పేర్కొన్నారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన రవిచంద్రను తెలంగాణ గ్రానైట్ పరిశ్రమ యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా సన్మానించారు. ఖమ్మం,…

Read More

ముఖ్యమంత్రి ఫార్మసిస్ట్ ల సమస్యలు పరిష్కరించండి

రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్ డిమాండ్ హైదరాబాద్, నేటిధాత్రి: తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గా బత్తిని సుదర్శన్ గౌడ్ ఎన్నిక. తెలంగాణ ప్రభుత్వ ఫార్మ సిస్ట్ ల అసోసియేషన్ కేంద్ర కమిటీ కార్యవర్గ సమావేశం ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రి,హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాలిగామ అశోక్ గారి అధ్యక్షతన జరిగింది. గత అడ్ హాక్ కమిటీ కాల పరిమితి ముగిసి నందున నూతన రాష్ట్ర కార్య…

Read More

ఇల్లందు బీఆర్ఎస్.ప్రజా ఆశీర్వాద సభ”గ్రాండ్ సక్సెస్ ఎంపీ వద్దిరాజు

బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంచనాలకు మించి జనం కేరింతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన ప్రసంగాన్ని ప్రజలు శ్రద్ధగా విన్నారు. ఎంపీ రవిచంద్ర రాష్ట్రంలో బీఆర్ఎస్ ఘన విజయం, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం తథ్యం.ఎంపీ రవిచంద్ర సభకు వేలాదిగా తరలివచ్చిన,సభ విజయవంతమవ్వడంలో భాగస్వాములైన వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఎంపీ రవిచంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి ఇల్లందు నియోజకవర్గం.బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ”గ్రాండ్ సక్సెస్ అయ్యిందని,సభకు వేలాదిగా తరలివచ్చిన అన్ని వర్గాల ప్రజలు,…

Read More

గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపెళ్లి జిల్లాలోని చిట్యాల మండలంలోని పాసిగడ్డ తండా గ్రామానికి చెందిన లావుడియా రాజు, లావుడియా తిరుపతి లు మొరంచపల్లి వాగు పక్కన గుడుంబా బట్టిలు పెట్టుతున్నట్లు సమాచారం తెలుసుకొని స్థానిక ఎస్సై జంగిలి రమేష్, సిసిఎస్ ఎస్ఐలు శ్రావణ్, భాస్కరావులు గురువారం దాడులు చేసి పట్టుకున్నారు. అందులో భాగంగా ఇద్దరి దగ్గర 25 లీటర్ల గుడుంబా ను స్వాధీనం చేసుకొని, 900 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం…

Read More

టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ

నేడు టిఎన్జీవోస్ ప్రెసిడెంట్ డేక్కా నరసింహారావు మరియు అసోసియేట్ అధ్యక్షుడు కటుకూరి నాగభూషణం ఆధ్వర్యంలో స్థానిక టీఎన్జీవోస్ కార్యాలయం భద్రాచలం నందు టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చేతుల మీదుగా చేయడం జరిగింది. భద్రాచలం నేటి దాత్రి ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మరియు కార్యదర్శి అమరనేని రామారావు, చైతన్య భార్గవ్ మాట్లాడుతూ ఉద్యోగస్తులు అన్నివేళలా ప్రభుత్వానికి అండదండలుగా ఉండాలని, తద్వారా అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ విస్తృతస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ…

Read More

రైతు కుటుంబాలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం

 రూ. కోటి 10 లక్షల విలువైన రైతుబీమా చెక్కుల వితరణ  ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట, నేటిధాత్రి : దేశానికి అన్నం పెట్టే రైతు ఆకాల మ‌ర‌ణం పొందితే వారిపై ఆధార ప‌డ్డ‌ కుటుంబం రోడ్డున ప‌డుతుందని ,రైతు బ‌తికున్న‌ప్పుడు ఎంత గౌరవంగా బ‌తికారో య‌జ‌మాని చ‌నిపోయాక కూడా అంతే గౌర‌వంగా బ‌త‌కాల‌నే ఉద్దేశ్యంతో రూ.5 ల‌క్ష‌ల‌ ప్ర‌మాద బీమా ను కుటుంబాలకు అందిస్తూ యావ‌త్ ప్ర‌పంచం మెచ్చే విధంగా అలాగే ఐక్య‌రాజ్య‌స‌మితి అభినందించే విధంగా…

Read More

రెడ్డి పేట గ్రామంలో పాఠశాల భవనానికి భూమి పూజ.

మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా… అత్యాధునికమైన హంగులతో నిర్మాణం. భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. పాఠశాల నిర్మాణ దాత, అక్షర ప్రధాత తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి. కామారెడ్డి జిల్లాలో మరో అద్భుతమైన మరో పాఠశాల నిర్మాణం కానున్నది. అక్షర ప్రధాతగా కీర్తి గడించిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి నేతృత్వంలో శ్రీకారం జరుగుతోంది. గురువారం కామారెడ్డి రెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేతల మీదగా రామారెడ్డి మండలంలోని రెడ్డి పేట…

Read More

గురుకుల పాఠశాల సమీపంలో చెలరేగిన మంటలు…

స్పందించి వెంటనే మంటలు అర్పిన ఫైర్ సిబ్బంది… రామకృష్ణాపూర్, నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల సమీపంలో నీలగిరి చెట్లల్లో అకస్మాత్తుగా మంటలు చలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో పాటు వచ్చి మంటలు ఆర్పారు. స్థానికులు తెలిపిన ప్రకారం…. సింగరేణి పార్క్ వైపు నుండి మొదటగా మంటలు చెలరేగాయని,క్రమ క్రమంగా గురుకుల పాఠశాల వైపుకు రావడంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే ఫైర్…

Read More

లక్ష్మణ్ అన్నను భారీ మెజారిటీతో గెలిపిస్తే వేములవాడను దత్తత తీసుకుంటా

*ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేవలం లక్ష్మీ నరసింహా రావు కోసం కాదు కేసీఆర్ కోసం *కేసీఆర్ అంటేనే భరోసా, భవిష్యత్ *ఈ ఎన్నికలు ఇద్దరి వ్యక్తుల మధ్య జరుగుతున్నవి కాదు, రెండు పార్టీల మధ్య జరుగుతున్నవి *ఢిల్లీ దొరలకు, 4.5 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి *తెలంగాణ భవిష్యత్ ఢిల్లీలో కాదు తెలంగాణ గల్లీలో ఉండాలి *కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి *సెంటిమెంట్లు, అయింట్మెంట్లకు లొంగకండి…

Read More

ప్రజా ఆశీర్వాద సభ కు బయలుదేరిన చెన్నూర్ పట్టణ బి అర్ ఎస్ కార్యకర్తలు.

చెన్నూర్, నేటి ధాత్రి:: చెన్నూర్ నియోజకవర్గం, మందమర్రి పట్టణం లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు మందమర్రికి రానున్న సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చెన్నూర్ నియోజకవర్గ అభ్యర్థి డా. బాల్క సుమన్ ఆదేశాల మేరకు చెన్నూర్ పట్టణ బి అర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలు దేరారు.సభకు వెళ్లేందుకు అర్ టి సి బస్సుల ను ఏర్పాటు చేశారు. పులిహోర పాకెట్ లు…

Read More

సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన ర్యాలీ.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం.జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఐఏఎస్ ఆదేశానుసారం ఐకెపి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామపంచాయతీలో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా. డాక్టర్ మహేందర్. మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధి మన శరీరంలోని హిమోగ్లోబిన్ పై ప్రభావితాన్ని చూపిస్తుందని దాని ద్వారా హిమోగ్లోబిన్ తగ్గిపోయి రక్తహీనత వచ్చి మనిషి నీరసంగా,వ్యాధి నిరోధకత లేకుండా…

Read More

వరంగల్ జిల్లాలో డబ్ల్యూజేఐ ఆవిర్భావం

వరంగల్: భారతీయ మజ్దూర్ సంఘ్ కు అనుబంధంగా ఏర్పడి పాత్రికేయుల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో కృషి చేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) వరంగల్ జిల్లాలో ఆవిర్భవించింది. . స్థానిక బాల సముద్రంలో శనివారం జరిగిన సన్నాహక సమావేశానికి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డబ్ల్యూజేఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్, రాష్ట్ర కార్యదర్శి శివనాద్రి ప్రమోద్ కుమార్,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయోధ్య రామయ్యలు ఈ సమావేశంలో…

Read More

ప్రజాసేవలో ముందంజ..!

-మొగుళ్ళపల్లి ఎస్ఐ మాధవ్ గౌడ్ కు ప్రశంస మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 7 మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ ను మండల ప్రజలు అభినందిస్తున్నారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు గోదావరిఖనిలో విద్యనభ్యసించిన ఆయన ఎంబీఏ విద్యను హైద్రాబాదులో కొనసాగించారు. జనవరి 1, 1986 న పోచమ్మ-వెంకటస్వామి గౌడ్ దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన ఆయన 2014 బ్యాచ్ లో ఎస్ఐగా…

Read More
error: Content is protected !!