ప్రాంతీయ పార్టీలదే పై ‘చేయి’!

https://epaper.netidhatri.com/view/225/netidhathri-e-paper–2nd-april-2024/3 `కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకం. `బిజేపి సొంత మెజారిటీ కష్టం. `కాంగ్రెస్‌ కు ఎంతో కొంత మరుగైన ఫలితం. `గతం కన్నా మంచి స్థానాలు కాంగ్రెస్‌ కైవసం. `ప్రాంతీయ పార్టీలతోనే జాతీయ పార్టీల మనుగడకు మార్గం. `ప్రాంతీయ పార్టీలను మింగడం అసంభవం. `పదేళ్ళ పాలన తర్వాత మిగిలేది పరాభవం. `మూడోసారి బిజేపి వచ్చినా ప్రాంతీయ పార్టీలే ఆధారం. `నేటిధాత్రి ‘‘డి ప్యాక్‌’’సర్వేలో వెల్లడౌతున్న వాస్తవం. హైదరాబాద్‌,నేటిధాత్రి: పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది కేంద్రంలో ఏ పార్టీ…

Read More

వెంకట్ స్వామి గౌడ్ కు మోకుదెబ్బ నాయకుల నివాళులు

నర్సంపేట టౌన్,నేటిధాత్రి : నర్సంపేట పట్టాణానికి చెందిన బత్తిని వెంకట్ స్వామి గౌడ్ గుండె పోటుతో మంగళవారం మరణించారు.ఈసందర్భంగా వెంకట్ స్వామి గౌడ్ మృతదేహంపై గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా ఇంచార్జి సొల్టీ సారయ్య గౌడ్,మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్,రాష్ట్ర కార్యదర్శి మద్దెల…

Read More

పెద్ది గెలుపు కోసం విద్యార్థి సంఘాల ప్రచారం

# మద్దతు ప్రకటించిన నర్సింగ్ విద్యార్థులు నర్సంపేట,నేటిధాత్రి : త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నర్సంపేట బిఆర్ఎస్ అభ్యర్థి,ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కోరుతూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం లో ఉన్నతమైన మెడికల్ విద్యా కోసం విద్యా హబ్ గా మార్చుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాల నర్సింగ్ కళాశాల ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి తెచ్చినందుకుగాను ఆయన గెలుపు…

Read More

ఎం జె పి ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టిన డా,, రవీందర్

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ) మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ బాలుర స్కూల్ ప్రిన్సిపాల్ గా డాక్టర్ టి. రవీందర్ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన కమలాపూర్ లో ప్రిన్సిపాల్ గా పనిచేసి బదిలీపై సైదాపూర్ వెళ్లడం జరిగింది. ప్రస్తుతం గ్రేడ్ 1 ఆఫీసర్ గా ప్రమోషన్ పై కమలాపూర్ వచ్చారు. ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టిన రవీందర్ ని స్థానిక కమలాపూర్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క ఇచ్చి శాలువాతో సత్కరించి భారత…

Read More

మండల కేంద్రంలో ఘనంగా ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు

స్వీట్లు, పండ్లను పంపిణీ చేసిన ఎర్రబెల్లి అభిమానులు మొగుళ్ల పల్లి నేటి ధాత్రి న్యూస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు..డైనమిక్ యంగ్ లీడర్ ఎర్రబెల్లి పున్నం చందర్ రావు జన్మదిన వేడుకలు మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు మండల కేంద్రంలోని చౌరస్తాలో ప్రజలకు స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. అనంతరం అభిమానులు మాట్లాడుతూ..ప్రజాసేవయే పరమావధిగా భావించే ఎర్రబెల్లి పున్నం చందర్ రావు దేవుని ఆశీర్వాదంతో..ప్రజల ఆశీస్సులతో మరింత ఉన్నతమైన స్థానంలో ఉండి..ప్రజలకు…

Read More

విమోచనమా!..విలీనమా!!

విమోచనమే అయితే నిజాంను రాజ్‌ ప్రముఖ్‌ ఎలా అయ్యారు? `సెప్టెంబరు17న విలీనం జరగడం మూలంగానే తెలంగాణ ఇండియాలో కలిసింది! `తెలంగాణ సాయుధ పోరాటం ముస్లిం వ్యతిరేక పోరాటం కాదు! `నిజాం కు వ్యతిరేకంగా ఎంతో మంది ముస్లింలు పోరాటం సాగించారు. `తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఒక దశలో అప్పటి ఇండియన్‌ ఆర్మీతో కూడా పోరాడారు! `బిజేపి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లిం, హిందూ పోరాటంగా అర్థమొచ్చే ప్రచారం చేయొద్దు! `నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో…

Read More

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత –ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్ సహకారంతో –సర్పంచ్ బాషబోయిన ఐలేయ్య ఖానాపురం నేటిధాత్రి:ఖానాపురం మండలంలోని రాగం పేట గ్రామానికి చెందిన యాసాల కొమురయ్య కొద్ది రోజుల క్రితం మృతి చెందగా అతని కుటుంబానికి ఓడిసిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ ఒక క్వింటా బియ్యం పంపించగా సోమవారం రోజు అనగా గురువారం సర్పంచ్ బాషబోయిన ఐలయ్య ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఏపూరి వెంకన్న,దుగ్యాల…

Read More

పోలీస్ ఉద్యోగం సాధించిన యువతకు సన్మానం

  గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఉమ్మడి గుండాల మండలంలోని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణులై ఉద్యోగం సాధించిన నరెడ్ల ప్రశాంత్, దేవసాని సునీల్, గుండెబోయిన రాకేష్, ఇర్ఫ కల్పన లను గుండాల మండలం యాపలగడ్డ గ్రామానికి చెందిన సివిల్ విద్యార్థి పాయం సుధాకర్ శనివారం వారిని అభినందించి పట్టు శాలువలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కానిస్టేబుల్ ఉద్యోగంతోనే ఆగకుండా పై స్థాయి ఉద్యోగాలకు కూడా…

Read More

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ను సన్మానించిన వైశ్యులు

వనపర్తి నేటిదాత్రి : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తను రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రత్యేక ఆహ్వానితులు గోనూరు యాదగిరి గుప్తా పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చు రాము కల్వ భూపేష్ కుమార్ శెట్టి శాలువాతో శాలువతో ఘనంగా సన్మానించారు

Read More

డిండి ఎత్తిపోతల పథక0 డిపిఆర్ ను ఆమోదించే వరకు పోరాటం ఆగదు : సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్గొండజిల్లా, నేటిదాత్రి : నల్లగొండ జిల్లాలో నిత్యం కరువు కాటకాలకు గురవుతూ ఫ్లోరైడ్ ప్రాంతాలైన మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించే డి0డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను వెంటనే ఆమోదించి సాగునీరు అందించే వరకు మా పోరాటం ఆగదు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం అన్నారు.. బుధవారం చండూరు మండల పరిధిలో ని బోడంగిపర్తి గ్రామం లో డిండిఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలని సంతకాల సేకరణకార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా…

Read More

నేతల అక్రమ దందాల కోసమేనా గన్‌మెన్లు నేతల ముసుగు వ్యాపారులు…అండగా గన్‌ మెన్లు?

  `ప్రభుత్వం బద్నాం తప్ప ప్రయోజనం లేదు. `కొందరు నాయకులు ప్రజల్లో వున్నది లేదు…ప్రజాసేవ చేస్తున్నది లేదు… `పార్టీ కోసం పని చేస్తున్నది అంతకన్నా లేదు… `పార్టీని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు మాత్రం బాగానే చేసుకుంటున్నారు. `గన్‌ మెన్లతో ప్రజలను బాగానే బెదిరిస్తున్నారు. `బాధితులు దగ్గరకు రాకుండా గన్‌ మెన్ల సహకారంతో కాలం గడిపేస్తున్నారు. `వ్యాపారాల పేరిట ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారు. `వీళ్ల వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదు…చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడంలో ఆరితేరిపోయారు. `ప్రజల్లో…

Read More

బుద్ధారం గ్రామంలో మూడవ అంగన్వాడి సెంటర్ ఎస్సీ కాలనీ లో బడిబాట

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం బుద్ధారం గ్రామంలో ఎస్సీ కాలనీ మూడవ అంగన్వాడి సెంటర్ టీచర్ ఆలూరి కోమల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం చేయడం జరిగింది తల్లులు పిల్లలతో పాటు ర్యాలీ తీస్తూ మూడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు అంగన్వాడికి రావాలని అంగన్వాడీ వచ్చే పిల్లలకు ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు ఆటపాటలతో విద్యను అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయా సమ్మక్క తల్లులు శృతి శ్రీలత ముత్తమ్మ పిల్లలు ప్రియాన్సీ…

Read More

తహసిల్దార్.ఆఫీస్ లో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలి..

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్. భూపాలపల్లి నేటిధాత్రి టేకుమట్ల మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేకపోవడం మూలంగా టేకుమట్ల మండల ప్రజలు చిట్యాల మొగుళ్లపల్లి పోయి ప్రజలుఇబ్బందులు పడుతున్నారు ఆధార్ కార్డు ఆఫ్ డేట్ చేయాలన్న ఆధార్ కార్డులో డేటాఫ్ బర్త్ తప్పు పడిన పేరు తప్పు పడిన ప్రజలు ఇతర మండలాలకు అక్కడ పని కాక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు టేకుమట్ల మండలానికి ఆధార్ కేంద్రం మంజూరైన ఇప్పటివరకు ప్రారంభించడం…

Read More

కెసిఆర్,బండారి లక్ష్మారెడ్డి గెలవాలని అయ్యప్పను వేడుకున్న బిఆర్ఎస్ నాయకులు

ఉప్పల్ 11 నవంబర్ (నేటిధాత్రి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడవసారి కెసిఆర్ గెలవాలని, ఉప్పల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిచి ఉన్నత పదవులు చేపట్టాలని శనివారం రేగళ్ల సతీష్ రెడ్డి గురుస్వామి తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో శబరిమల లోని అయ్యప్ప స్వామిని వేడుకున్నామని అన్నారు.గురు స్వాములు కేశవ్ పాండే, రుద్రగోని వెంకటేష్ గౌడ్,మామిడి పాపిరెడ్డి,నల్ల బాల్ రెడ్డి తదితరులు వారితో పాల్గొన్నారు.

Read More

భద్రాచలం నియోజకవర్గ ప్రజలకు శుభవార్త

భద్రాచలం టు హైదరాబాద్ కోసం స్లీపర్ ప్రత్యేక బస్సులు భద్రాచలం నేటిదాత్రి భద్రాచలం నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టి.ఎస్.ఆర్.టి.సి భద్రాచలం డిపో వారు లహరి సీట్ కం స్లీపర్ నానేసి అధునాతన అంగులతో కూడిన బస్సులను ప్రారంభించారు ఈ బస్సులు ఉదయం 9 గంటలకు రాత్రి 10 గంటలకు భద్రాచలం నుండి బయలుదేరును హైదరాబాదు లోని బిహెచ్ఎల్ నుండి ఉదయం 9 గంటలకు రాత్రి 9 గంటలకు బయలుదేరి భద్రాచలం వచ్చును కావున ప్రయాణికులు…

Read More

జూన్ 4న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు లో అధికారులు తమ బాధ్యత ను జాగ్రత్తగా నిర్వహించాలి

వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి జిల్లా జూన్ 4న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోమార్కెట్ యార్డులో జరిగే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విధులు కేటాయించిన అధికారులు తమ బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్ తహసిల్దార్, ఉప తహశీల్దార్లను ఆదేశించారు. గురువారం ఉదయం ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ, సలహాలు, సూచనలు ఇచ్చారు.అప్పగించిన బాధ్యతలు నిబద్ధతతో పూర్తి చేయాలని అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్డీఓ…

Read More

trslo intidonga, టిఆర్‌ఎస్‌లో ఇంటిదొంగ

టిఆర్‌ఎస్‌లో ఇంటిదొంగ వరంగల్‌ టిఆర్‌ఎస్‌ అర్బన్‌లో ఇంటి దొంగల పోరు పార్టీకి ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే వీరిలో కొంతమంది బయటకు కనపడుతుంటే మరికొంతమంది గుట్టుచప్పుడు కాకుండా పని కానిస్తున్నారు. పార్టీలో కొనసాగుతూనే ఇతర పార్టీలతో అంటకాగుతూ అంతర్గతంగా టిఆర్‌ఎస్‌ పార్టీపై చెప్పరాని విమర్శలు చేస్తున్నారు. వివిధ పార్టీలను వీడి టిఆర్‌ఎస్‌లో చేరిన కొంతమంది నాయకులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల ముందు టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన రాజనాల శ్రీహరి పార్టీలో కొనసాగుతున్నా టిఆర్‌ఎస్‌ పార్టీపై…

Read More

ఎమ్మెల్సీ అభ్యర్థి తాడిశెట్టి క్రాంతి కుమార్ కి మద్దతుగా ప్రచారం

హసన్ పర్తి / నేటి ధాత్రి ఈ నెల 27 న జరుగబోయే సార్వత్రిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థి తాడిశెట్టి క్రాంతి కుమార్ కి మద్దతుగా పలువురు ప్రచారం నిర్వహించారు. హన్మకొండ, భీమరం పలు పాఠశాలలో ఉన్న పట్టభద్రుల ను కలసి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 33 వ నంబర్ తాడిశెట్టి క్రాంతి కుమార్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమం లో పీసరి ప్రసన్న, పరుష నాగలక్ష్మి, నలుముల…

Read More

రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా!?

గుట్టలు మింగుతున్నారు? అధికారులు చోద్యం చూస్తున్నారు! యదేచ్చగా గుట్టలు నేలమట్టం చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఆనవాలు లేకుండా మొరం తరలిస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరిట అక్రమ తవ్వకాలు గాడితప్పిన మైనింగ్ అధికారులు ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్నారు. వేములవాడ:నేటిధాత్రి న్యూస్: రాజన్నసిరిసిల్లా వేములవాడ విలీన గ్రామం నాంపల్లి శివారు గుట్టలు అక్రమార్కులకు బంగారు నిధిగా మారాయి. ఆదివారం సెలవు దినం కావడంతో సిరిసిల్ల బైపాస్ రోడ్డు పేరిట ఎలాంటి అనుమతులు, వే బిల్లులు లేకుండానే సమయపాలన పాటించకుండా ఉదయం…

Read More

మంత్రి ని కలిసిశుభాకాంక్షలు తెలిపిన ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

దొడ్డ బాలాజీ ముత్తారం :- నేటి ధాత్రి తెలంగాణ సచివాలయంలో ఐటి, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కి శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ

Read More