ఏజెన్సీ వాసుల సమస్య లను పరిష్కారం చేయాలి, “తుడుందె బ్బ” డిమాండ్

గంగారం/కొత్తగూడ, నేటిధాత్రి అభివృద్ధి కి ఆమడ దూరం లో నెట్టివేయబడిన ఉమ్మడి కొత్తగూడ మండలం లోని ఆదివాసీ గిర్జన గూడేలు అనేక సమస్యల వలయం లో కొట్టుమిట్టాడుతూ వర్షాదారిత పంటల పై ఆధార పడి చాలి చాలని ఆర్థిక స్థోమతతో కాలం వెళ్ళదీస్తున్న ఆదివాసీ ఆదివాసీ, ఆదివాసేతర జనజీవనం అనేక బాధలు పడుతున్నరు ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ, ప్రజా సమస్య ల పరిష్కారం చేయాలనీ ఈ రోజు కొత్తగూడ మండలo లోని వేలుబెల్లి గ్రామం…

Read More

బెక్కంలో ఉచిత కంటి వైద్య శిబిరం

వనపర్తి నేటిదాత్రి : చిన్నంబావి మండలం బెక్కం గ్రామంలో వనపర్తి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించామని పట్టణ కన్వీనర్ రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు శిబిరంలో 200 మంది పాల్గొన్నార ని అందులో 115 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశామని 52 మందికి హైదరాబాదులో పుష్పగిరి కంటి వైద్యశాలకు రే ఫర్ చేశామని ఆయన తెలిపారు కంటి పరీక్షలు డాక్టర్ శ్రీధర్ చేశారని…

Read More

సంక్షేమం బిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం ఎంపీటీసీ బాసాని రవి

కాటారం నేటి ధాత్రి సంక్షేమం టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యమని దామరకుంట ఎంపీటీసీ బాసాని రవి పేర్కొన్నారు. మంగళవారం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధును గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని రైతుబంధు, రైతు బీమా, కెసిఆర్ కిట్టు, కల్యాణ లక్ష్మి, దళిత బంధు,…

Read More

బీసీల రిజర్వేషన్లను తగ్గిస్తే సహించం.

బీసీ రాజ్యాధికార సమితి జిల్లా ప్రచార కార్యదర్శి చింతకింది. రఘునాథపల్లి.( జనగామ) నేటి ధాత్రి:- బీసీలకు 43% రిజర్వేషన్లు స్థానిక సంస్థలో కేటాయించాలని . కుల గణన చేసి బీసీలకు రావలసిన వాటా బీసీల కేటాయించాలని బీసీ రాజ్యాధికార సమితి జనగాం జిల్లా ప్రచార కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి నేత డిమాండ్ చేశారు గురువారం ఆయన మాట్లాడుతూ కామారెడ్డి డెకరేషన్ అమలు చేయాలని ఆరు కార్పొరేషన్ చైర్మన్ లో బీసీలకు అవకాశాలు కల్పించాలని కోరారు. ముఖ్య మైన…

Read More

కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చెయ్యాలి

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు భూపాలపల్లి నేటిధాత్రి బుధవారం భూపాలపల్లి మండలంలోని ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి గ్రామీణ ప్రాంతాల్లో 22 పాఠశాలల్లో 160.29.లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పన పనులను చేపట్టినట్లు తెలిపారు. పెద్దాపూర్ లో 12.25 లక్షల, నేరేడుపల్లి లో 15.27 లక్షలు వజినేపల్లి 4.87 లక్షలు, రాంపూర్ లో 6 లక్షలతో చేపట్టిన మరమ్మతు పనులు పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన…

Read More

నల్లబెల్లి మండలంలో టేకుకలప దొంగల భీవత్సం.

 ఇంటి ముందు ఉన్న టేకు మొద్దులను ఎత్తుకెళ్లిన ఘటన  సిసి కెమెరాల్లో రికార్డైన దొంగతనం దృశ్యం.  పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయనున్న బాధిత కుటుంబం.  వరుస దొంగతనాలతో నర్సంపేట డివిజన్ ప్రజల్లో అలజడి.  పోలీసులకే సవాల్ గా మారుతున్న దొంగతనాలు. నర్సంపేట నేటిధాత్రి : నర్సంపేట డివిజన్ పరిధిలోని నల్లబెల్లి మండలంలో కలప దొంగలు భీవత్సం సృష్టించారు.నల్లబెల్లి మండలంలోని బోల్లోనిపల్లే గ్రామంలో నేషనల్ హైవే కు అనుకొని ఉన్న గాజర్ల రాజమల్లు గౌడ్ అనే వ్యక్తి…

Read More

పెద్దపెల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం..

పెద్దపెల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం.. రక్తదానం అనగా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం -ఎస్సై ఎన్ శ్రీధర్ ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎన్ శ్రీధర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామగుండం సి పి రేమా రాజేశ్వరి ఆదేశాల మేరకు భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా పెద్దపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జయంతి సందర్బంగా మెగా రక్తదాన శిబిరాన్ని తేదీ O2-10-2023 నాడు…

Read More

రెజ్లింగ్ లో రాష్ట్రస్థాయికి జెడ్ పి హెచ్ ఎస్ కల్వల నుండి పదిమంది విద్యార్థుల ఎంపిక

కేసముద్రం(మహబూబాబాద్),నేటిధాత్రి: మహబూబాబాద్ జిల్లా స్థాయి లో ఎస్ జీ ఎఫ్ ఐ నిర్వహించిన రెజ్లింగ్ పోటీలలో జెడ్పిహెచ్ఎస్ కల్వల పాఠశాల నుండి వివిధ విభాగాలలో పది మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను గ్రామ సర్పంచ్ గంటా సంజీవరెడ్డి,ప్రధానోపాధ్యాయులు చీకటి వెంకటరామ నరసయ్య,వ్యాయామ ఉపాధ్యాయురాలు బి.జ్యోతి,ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు గొట్టం రోజా రాణి,కె.సమ్మిరెడ్డి,డీకే వెంకటేశ్వర్లు,ఏ.శ్రీనివాస్,ఆర్. బిక్షపతి,ఎం.ఏకాంబరం,వి.రాజేంద్ర చారి,బి.బాలషోరెడ్డి,ఏ. వెంకటేశ్వర్లు,వి.రాము,ఆర్ లక్ష్మీనారాయణ హాజరై భినందించారు.కాగా రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు సిహెచ్ సంతోష్…

Read More

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

# నర్సంపేట రూరల్ దుగ్గొండి సీఐ కిషన్ # ఎన్నికల పట్ల రాజకీయ పార్టీల నాయకులతో సమీక్షా సమావేశం నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : రాబోయే శాసనసభ ఎన్నికలలో రాజకీయ పార్టీల నాయకులు,పలువురు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని నర్సంపేట రూరల్ దుగ్గొండి సీఐ కిషన్ హెచ్చరించారు.అసెంబ్లీ ఎన్నికల పట్ల రాజకీయ నాయకులతో ఎస్సై జక్కుల పరమేష్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.ముఖ్య అతిధిగా హాజరైన సీఐ కిషన్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఎన్నికల నియమావళికి అనుగుణంగా…

Read More

కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నశించాలి:

సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలు నశించాలని,నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్న పాక లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం దేశ వ్యాప్త కార్మికుల సమ్మె సందర్భంగా ఇందిరా గాంధీ చౌరస్తా నుండి చండూర్ మార్కెట్ వరకు సిఐటియు ఆధ్వర్యంలో అన్ని రంగాల కార్మికుతో ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ గాంధీ…

Read More

mayorku shubakankshalu thelipina kuda chairmen, మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపిన కుడా చైర్మన్‌

మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపిన కుడా చైర్మన్‌ గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపాలిటి కార్పొరేషన్‌ మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన గుండా ప్రకాష్‌ని కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి శుక్రవారం కలసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండా ప్రకాష్‌కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టిఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.  

Read More

కారు గుర్తుకు ఓటు అభివృద్ధికి చోటు.

ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న చిట్యాల జెడ్పీటీసీ చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని గడప గడపకు మంగళవారం రోజున తిరిగి ప్రజలను కోరిన జడ్పిటిసి గొర్రె సాగర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తు టిఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటు వేయండి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దు సమేతనే ఉండే(నమ్మి నాన…

Read More

బిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు!!!

రాజారాం పల్లి యంపిటిసి పార్టీ లోకి ఆహ్వానించిన మంత్రి కేటిఆర్!!! కొప్పుల ఈశ్వర్ నీ బారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు!! ఎండ పల్లి(జగిత్యాల) నేటి ధాత్రి, ఉమ్మడి వెల్గటూర్ మండలం రాజారాంపల్లి యంపిటిసి భారతీయ జనతా పార్టీ (బిజెపి) జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల మల్లేశం , వార్డు సభ్యులు, మాజీ ఉప సర్పంచ్ దుర్గం లింగయ్య మరియు ధర్మపురి నియోజకవర్గ స్థాయి నాయకులు 100 మంది యువత మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్…

Read More

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

పరకాల నేటిధాత్రి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మండల ప్రజా పరిషత్ పరకాల కార్యాలయములో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ సాధన కోసం వివాహం కూడా చేసుకోకుండా సర్వస్వం త్యాగం చేశారని తెలంగాణ అభివృద్ధి కొరకు అందరూ కష్టపడి పని చేయాలని అన్నారు తెలంగాణ అభివృద్దే ఆయనకు అసలైన నివాళి అని అన్నారు.ఈ…

Read More

ఎంపీ వద్దిరాజు ఆర్టీసీ మాజీ ఛైర్మన్ బాజిరెడ్డికి పరామర్శ

Date 16/02/2024 —————————————- రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్వల్ప అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఆర్టీసీ మాజీ ఛైర్మన్,మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను పరామర్శించారు.ఆయన అస్వస్థతకు గురైనట్టు తెలిసిన వెంటనే ఎంపీ రవిచంద్ర నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు, వెంటనే కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు.

Read More

కోడి అంతయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం

తంగళ్ళపల్లి నేటి దాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని కరీంనగర్ నియోజకవర్గం రైలు సౌకర్యం గాని స్మార్ట్ కరీంనగర్ సిటీ గాని నియోజకవర్గం లో…

Read More

కారును తప్పించబోయి చెట్టును ఢికొని ఇద్దరికీ గాయాలు

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం ఎనగంటి- బండపల్లి గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును తప్పించబోయి ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొనడంతో బైక్ పై ఉన్నటువంటి యువతీతో పాటు యువకునికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్స్ కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను స్థానిక వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Read More

జైపూర్ తహసిల్దార్ కార్యాలయాని తనిఖీ చేసిన ఆర్డీవో

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం తహసిల్దార్ కార్యాలయంలో ధరణి స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఆర్డీవో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా మండలంలోని ధరణి పోర్టల్ పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది భూ సంబంధిత సమస్యల గురించి చర్చించడం జరిగింది.

Read More

pariksha kendralanu sandarshinchina cp doctor ravinder, పరీక్షా కేంద్రాలను సందర్శించిన సీపీ డాక్టర్‌ రవీందర్‌

పరీక్షా కేంద్రాలను సందర్శించిన సీపీ డాక్టర్‌ రవీందర్‌ స్టఫండరీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తుది రాతపరీక్ష జరుగుతున్న పరీక్షా కేంద్రాలను శనివారం వరంగల్‌ నగర పోలీస్‌ కమీషనర్‌ డాక్టర్‌ వి. రవీందర్‌ సందర్శించారు. ఈ సందర్బంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు కల్పించిన ఏర్పాట్లపై పోలీస్‌ కమీషనర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఉదయం, మద్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తుండటంతో అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రం ఆవరణలోనే తినుబండారాలు కొనుగోలు చేసుకొనేందుకు వీలుగా పుడ్‌స్టాల్స్‌ను ఏర్పాటు…

Read More

మండల బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో యువజన విభాగ కార్యకర్తల సమావేశం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మండల యూత్ అధ్యక్షులు ఆవు దూత మహేందర్ ఆధ్వర్యంలో యువజన విభాగం కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి బి ఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మే oగని మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసినారు ఈ సందర్భంగా యువ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

Read More