ఏసీబి వలలో మరొక అవినీతి తిమింగళం

జూనియర్​ అకౌంట్స్​ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ కి రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడిన ఘటన హబ్సిగూడ విద్యుత్ శాఖ సర్కిల్​ కార్యాలయంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నాచారం ఏడీఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్టిజెన్​ భరత్​కు సంబంధించిన వేతనాలు విడుదల చేయాలని జూనియర్​ అకౌంట్స్​ అధికారి విజయ్​ సింహరెడ్డిని ఆర్టిజన్​ భరత్​ కొద్దిరోజులుగా వేడుకుంటున్నాడు. లంచం చెల్లిస్తే కానీ చెల్లించేది లేదన్నాడు. సక్రమంగా పనిచేసిన వేతనాలు విడుదల చేసేందుకు రూ.35 వేల లంచం ఇవ్వాలని డిమాండ్​…

Read More
DSP Prasad

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు.డీఎస్పీ ప్రసాద్

పాకాల(నేటిధాత్రి) ఫిబ్రవరి 10: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయతీలో చంద్రగిరి డి.ఎస్.పి బి.ప్రసాద్ ఆధ్వర్యంలో కార్మికులతో పరిసరాలను పరిశుభ్రం పాకాల సి.ఐ సుదర్శన్ ప్రసాద్ సోమవారం చేపించారు.కార్యక్రమం దామలచెరువు పంచాయతీ కార్యదర్శి వి.మహేశ్వరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రగిరి డిఎస్పి బి.ప్రసాద్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.కొంతమంది ఆకతాయిలు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ…

Read More

మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు

భూపాలపల్లి నేటిధాత్రి మండలం కేంద్రంలో బీజేపి ప్రధాన కార్యదర్శి గుర్రపు నాగరాజు ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సభ్యత్వ నమోదు ఇంచార్జ్ జన్నే మొగిలి హాజరై పార్టీ అభిమానులకు సభ్యత్వాలు చేసి మాట్లాడుతూ దేశంలో గత పదేళ్లుగా మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని దేశ రక్షణ కు చేపట్టిన చర్యలను ప్రోత్సహిస్తూ, 2047 వరకు దేశాన్ని విశ్వ గురువుగా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని…

Read More

జడ్చర్ల కేంద్రంలో ముస్లిం సోదరులను కలిసిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మాజీ మంత్రి , జడ్చర్ల శాసన సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డా.చర్లకొల్ల లక్ష్మారెడ్డి మద్దతుగా శుక్రవారం రోజు జడ్చర్ల మున్సిపల్ పరిది 08 వ వార్డు మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి దొరేపల్లి లక్ష్మీ రవీందర్ వారి వార్డు 08 వ వార్డు లో శుక్రవారం సందర్భంగా మాజిత్ దగ్గరకు వెళ్ళి ముస్లిం సోదరులు నమాజ్ చదివిన అనంతరం ముస్లిం పెద్దలను, యువకులను కలిసి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల…

Read More

వికాసిత్ భారత్ కార్యక్రమం

చిట్యాల, నేటి ధాత్రి : చిట్యాల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ సురేష్ ఆధ్వర్యంలో వికసి త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్బిఐ బ్యాంకు డి ఎం తిరుపతి గారు విచ్చేసి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలను మనందరం సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎక్కువగా బ్యాంకుతో రుణపడి ఉన్నయని…

Read More

డాక్టర్ రాము ఆధ్వర్యంలో పల్స్ పోలియో అవగాహన కార్యక్రమం

వంద శాతం పల్స్ పోలియో చుక్కలు వేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం మున్సిపాలిటీ రామవారం 14 నెంబర్ యూపీహెచ్ సి లో డాక్టర్ ఈ. రాము ఆధ్వర్యంలో పల్స్ పోలియో పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రాము మాట్లాడుతూ వైద్య ఆరోగ్య జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మార్చి 3న నేషనల్‌ ఇమ్యూనైజేషన్‌ డే సందర్భంగా మూడు రోజుల పాటు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని రామవరం యుపిహెచ్సి…

Read More

రాజన్న ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన కే వినోద్ రెడ్డి

వేములవాడ నేటిధాత్రి రాజన్న ఆలయ ఈఓ గా బదిలీపై వచ్చిన కే వినోద్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ రాజన్న దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులచే వేదోక్త ఆశీర్వచనం పొందిన తర్వాత ఈఓ కార్యాలయంలో ఇంచార్జి ఈఓగా బాధ్యతలు చేపట్టినారు. వారి వెంట ఈ ఈ రాజేష్, డి ఈ లు రఘునందన్, ఏఈఓ లు హరికిషన్,ప్రతాప నవీన్, బ్రాహ్మణ గారి శ్రీనివాస్ ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, నటరాజ్ ,…

Read More
Srinivasa Rao

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ని కలిసిన.

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ని కలిసిన సోషల్ మండల కోఆర్డినేటర్. కొత్తగూడ, నేటిధాత్రి: మహబూబాబాద్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించిన సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకం లో భాగంగా కొత్తగూడ మండల నికి అదనంగా యూనిట్లు కేటాయించాలని కోరడం జరిగింది.. అందుకు ఎస్సీ కార్పొరేషన్ ఈడి శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించారని  తెలిపారు…

Read More

ఇంటింటి ప్రచారం చేపట్టిన బీజేపీ నాయకులు

చందుర్తి, నేటిధాత్రి: రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో బిజెపి నాయకులు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావాలి అంటే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి మూడోసారి దేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారిని చేసుకుందామని వారు తెలిపారు….

Read More
Yuddhakaanda OTT.

ఓటీటీలో దుమ్ము రేపుతున్న కోర్టు రూం డ్రామా.

ఓటీటీలో దుమ్ము రేపుతున్న.. కోర్టు రూం డ్రామా   స‌డ‌న్‌గా క‌న్న‌డ నుంచి రిమేక్ అయి తెలుగులో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన కోర్టు డ్రామా చిత్రం యుద్ధకాండ ఛాప్ట‌ర్‌2 చిత్రం కుటుంబ‌ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది.         ఇటీవ‌ల ఎలాంటి ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్‌గా క‌న్న‌డ నుంచి రిమేక్ అయి తెలుగులో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన కోర్టు డ్రామా చిత్రం యుద్ధకాండ ఛాప్ట‌ర్‌2 (Yuddhakaanda Chapter 2). చిత్రం కుటుంబ‌ ప్రేక్ష‌కుల‌ను బాగా…

Read More
Karate Master

ప్రశాంతతతోనే మెరుగైన ఫలితాలు.!

ప్రశాంతతతోనే మెరుగైన ఫలితాలు ఫోటో కాన్ కరాటే మాస్టర్ సిద్దు స్వామి. జహీరాబాద్.నేటి ధాత్రి: ఝరాసంగం,ఎలాంటి ఒత్తిడి, భయాందోళనలు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు వ్రాస్తేనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫోటో కాం కరాటే మాస్టర్ సిద్దు స్వామి మార్గదర్శనం చేశారు. బుధవారం ఝరాసంఘం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2024 – 25 విద్యా సంవత్సరానికి చెందిన 10 తరగతి విద్యార్థునులకు ఆత్మీయ వీడుకోలు…

Read More

రసాభసగా సాగిన గ్రామసభ

నడికూడ,నేటిధాత్రి: మండల కేంద్రంలో రసాభసగా సాగిన గ్రామసభ అర్హులకు కాకుండా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని గ్రామ సభలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇన్చార్జ్ ఎంపీడీవో చేతన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభకు మండల స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్ హాజరయ్యారు.ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు కాకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారని గ్రామ సభలో ప్రజలు గొడవపడ్డారు. పరకాల సిఐ క్రాంతికుమార్ వెంటనే స్పందించి శాంతిభద్రతలను కల్పించారు. అనంతరం మాట్లాడుతూ ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే అధికారులకు వినతిపత్రం…

Read More

అంత్యక్రియలకు పోలీస్ కానిస్టేబుల్ ఆర్థిక సహాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటిధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన గుండు రాములమ్మ అనారోగ్య కారణాలవల్ల శనివారం రోజు మృతి చెందడం జరిగింది. ఆమె మరణ వార్త తెలుసుకున్న పోలీసు యాదగిరి గౌడ్ ఆమె మృతికి సంతాపం తెలిపి అంతక్రియ ఖర్చుల నిమిత్తం 10000/ రూపాయలు యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాచన మోని నీ లక్ష్మయ్య ద్వారా వారి…

Read More
MLA GSR

అంత్యక్రియలకు హాజరై పాడే మోసిన.

అంత్యక్రియలకు హాజరై పాడే మోసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ భూపాలపల్లి నేటిధాత్రి       భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ నగర్ 22వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ ముంజల రవీందర్ తండ్రి ఐలయ్య అనారోగ్య పరిస్థితులతో మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అంత్యక్రియలకు హాజరై పాడే మోసినారు అనంతరం మాజీ కౌన్సిలర్ ముంజాల రవీందర్ కు మనోధైర్యాన్ని కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ…

Read More

దేశ విధాత…భావి ప్రగతి ప్రధాత

సాగునీటి రంగంలో కొత్త పుంతలు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు రైతు బంధు దేశమంతా తోడు దళితబంధు అమలు తీరు దేశమంతా కోతలు లేని విద్యుత్ వెలుగులు పారిశ్రామిక రంగంలో పరుగులు శాస్త్ర, సాంకేతిక రంగాలలో లక్ష్యాలు భావి భారత ఆవిష్కరణలు కొత్త తరం సంక్షేమాభివృద్ధికి బాటలు చెప్పే మాట, చేసే చేత, వేసే అడుగు, చూపే బాట, రాసే రాత, గీసే గీత అన్నీ సరిగ్గా వున్నప్పుడు వెనకడుగు వుండదు. అని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పుడో నిరూపించాడు….

Read More
School Trip

కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం.

కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం. జహీరాబాద్ నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లాలో యుటీఎస్ ఆధ్వర్యంలో బడిబాట చేపట్టారు. మునిపల్లి, కోహీర్, జహీరాబాద్, మొగుడంపల్లి తదితర మండలాలలోని వివిధ గ్రామాల్లో బడిబాట జీపీ యాత్ర కొనసాగించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Read More

సమ్మె నోటీస్ ఇచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు

వేములవాడ నేటి దాత్రి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 28 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె లో భాగంగా కార్మికులు సమ్మె లో పాల్గొంటామని సిఐటియు ఆధ్వర్యంలో వేములవాడ మండల విద్యాధికారికి మద్యాహ్న భోజన కార్మికుల సమస్యలు నెరవేర్చాలని సమ్మెలోకి వెళ్లడం జరుగుతుంది అని మండల విద్యాధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లా సిఐటియు అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి మధ్యహన భోజన రంగం జిల్లా కార్యదర్శి…

Read More
Rohini super speciality hospital hanamkonda

పాపాల రోహిణి..సీజ్‌ కాలేదెందుకని!?

`కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు? `సీఎం. రేవంత్‌ రెడ్డి ఆదేశాలు దిక్కరిస్తున్నదెవరు? `‘‘సిఐడి’’ విచారణలో తేలిన నిజం. `రోహిణిని ముట్టుకునే ధైర్యం లేదా!మూసేసే శక్తి లేదా!? `అలాంటప్పుడు జాబితాలో ఎందుకు చేర్చారు! `చిన్నా చితకా ఆసుపత్రులు మూసేసి, రోహిణి ని ఎందుకు వదిలేశారు! `ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారా? `మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారా? `ధైర్యం చాలడం లేదని చెబుతున్నారా? `అవినీతికి పాల్పడిన ఆసుపత్రులు మూసి, రోహిణి వైపు ఎందుకు చూడడం లేదు? `వైద్య ఆరోగ్య శాఖ పెద్దల…

Read More

మాట వినలేదు మన్నించండి!

మళ్లీ గెలిపించుకుంటాం పాలించండి!! `కేసీఆర్‌ చల్లని పాలన మళ్ల తెచ్చుకుంటాం. `ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిపించుకుంటాం. `ప్రతి పల్లెలో జనం అంటున్న మాట. `పల్లె పెడుతున్న కన్నీరుకు బీఆర్‌ఎస్‌ బాసట. `అందుకే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ `కేసీఆర్‌ కోసం తెలంగాణ ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన పల్లె కన్నీటి గాథలు..ఆయన మాటల్లోనే… `అరవై ఏళ్ల గోసను ఏడాదిలో తెచ్చారు! `లేని కరువు…

Read More

మన భగీరథ్ కార్డియాక్ కేర్ సెంటర్, అద్వర్యం లో ఉచిత ఆరోగ్య శిబిరం

మంగపేట నేటిధాత్రి తేదీ 07.07.2024 న మంగపేట మండలం రాజుపేట మరియు చుట్టు పక్కల గ్రామ ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం భగీరథ్ కార్డియాక్ కేర్ సెంటర్, హన్మకొండ వారి అద్వర్యం లో జెడ్ పి ఎచ్ ఎస్ రాజుపేట నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడును.ఈ క్యాంప్ లో గుండె కి సంబందించిన అన్నీ రకాల పరీక్షలు మరియు రక్త పరీక్షలు,చిన్న పిల్లలకి మరియు పెద్దవారికి ఇ సి జి పరీక్షలు కూడా ఉచితంగా చేయబడును…

Read More
error: Content is protected !!