
పాలనను భ్రష్టుపట్టిస్తున్న అవినీతి ఉద్యోగులు
ఆదాయం వున్న పోస్టులకు అధిక డిమాండ్ అందినకాడికి దండుకోవడమే లక్ష్యం వేలంపాటలో అధిక మొత్తం చెల్లించినవారికే అటువంటి పోస్టులు పెట్టిన పెట్టుబడికి లాభంకోసం ప్రజలను పీడిస్తున్న ఉద్యోగులు కొందరు చిన్నస్థాయి ఉద్యోగులకు కూడా కోట్ల విలువైన ఆస్తులు అవినీతికి స్వేచ్ఛనిస్తున్న మన ప్రజాస్వామ్యం ఏసీబీ అంటే భయపడే రోజులు పోయాయి పట్టుబడినా పోస్టులు పదిలం…అవినీతికి లేదు అడ్డం హైదరాబాద్,నేటిధాత్రి: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వమనే రథానికి అధికార యంత్రాంగం చక్రాలవంటివారు. వీరు లేకపోతే పాలన సాగదు. అందువల్లనే పాలనా…