బలరామ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా దేవాలయాలను సందర్శించిన బిజెపి నాయకులు

వనపర్తి నేటిదాత్రి : అయోధ్యలో రామ మందిరం బలరామ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వనపర్తి పట్టణంలో పలు దేవాలయాలను బిజెపి నాయకులు సందర్శించి పూజలు నిర్వహించారు నాగవరం తండాలో ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్నారు గాంధీ చౌక్ లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అయోధ్య శ్రీరాముని అక్షింతలు లకు మహిళలు స్వాగతం పలికి హారతి నిర్వహించి ప్రత్యేక పూజలు చేయించారుఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు న్యాయవాది మున్నూరు రవీందర్ జిల్లా…

Read More

అక్రమ కట్టడం పై కలెక్టర్ కు ఫిర్యాదు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట హౌసింగ్ బోర్డ్ కాలనీలోని సర్వే నంబర్ 688లో గూడెపు వంశీకృష్ణ అక్రమ కట్టడాన్ని నిర్మిస్తున్నాడంటూ… తక్షణమే సంబంధిత అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలంటూ కోరుతూ.. మాజీ వార్డు సభ్యుడు తూడి రవిచందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గతంలో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోని అక్రమ నిర్మాణాన్ని కడుతున్నప్పడికి సంబంధిత అధికారులు చూచి…

Read More

విలేకరులకు పంపిణీ చేసిన ప్లాట్ల కేటాయింపు అవకతవకలపై కలెక్టర్ కు విలేకరుల ఫిర్యాదు

వనపర్తి నేటిదాత్రి వనపర్తి జిల్లా కేంద్రంలో బీ ఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీనివాసపురం గ్రామ శివారులో విలేకరులకు ఇండ్ల స్థలాలు పట్టాలు పంపిణీ చేశారు విలేకరులకు ఇచ్చిన పట్టాల పంపిణీ పై విచారణ జరపాలని వనపర్తి ప్లాట్లు రాని విలేకరులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ నందాలాల్ పవర్ కు ఫిర్యాదు చేశారు జిల్లా కలెక్టర్ ప్లాట్లు రాని విలేకరులు ఇచ్చిన వినతిపత్రంపై స్పందించినందుకు కలెక్టర్ కు కృతజ్ఞతలు…

Read More

కుంకుమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి

పరకాల నేటిధాత్రి అయోధ్య రామాలయంలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పరకాల పట్టణంలోని శ్రీ కుంకుమేశ్వర ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి వారిచే వేదమంత్రోత్సవాల మధ్య ఘనంగా ఉత్సవాల నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ రాముడు ప్రతి ఒక్కరికి ఆదర్శమూర్తి అని తండ్రి…

Read More

కేంద్రం గౌడ సొసైటీలను గుర్తించి అభివృద్ధి చేయాలి

 మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్ నర్సంపేట,నేటిధాత్రి : ప్రతి గ్రామంలో పాడి, వ్యవసాయ, మత్స్య సంఘాలను గుర్తించిన విధంగా గౌడ సొసైటీలను గుర్తించి అభివృద్ధి చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దుగ్గొండి మండలంలోని గిర్నీబావి తాటివనంలో మోకుదెబ్బ నూతన క్యాలెండరు ఆవిష్కరణ సోమవారం జరిగింది. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర సహాకార శాఖ…

Read More

అర్హులైన ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి

ఫిబ్రవరి 06 చివరి తేదీ.! అచ్చునూరి కిషన్ తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా ఇంఛార్జీ. నేటిధాత్రి:హన్మకొండ హన్మకొండ: రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 01- 2020 లోపు డిగ్రీ, బిటెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలని తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్ సంయుక్త ప్రకటన’లో తెలియజేశారు. అలాగే గతంలో ఓటు నమోదు చేసుకున్న…

Read More

1942లో నిర్మించిన శ్రీ సీతారాముల గుడి నుండి శ్రీ సీతరాములవారి శోభాయాత్ర నిర్వహణ

నస్పూర్ మండలం నేటిదాత్రి అయోధ్యలో బాల రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నస్పూర్ గ్రామంలో ని అతి పురాతన ఆలయం భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందు 1942లో నిర్మించిన శ్రీ సీతారాముల గుడి నుండి శ్రీ సీతరాములవారి శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని నస్పూర్ గేటు నుండి రామాలయం వరకు భక్తిశ్రద్ధలతో మహిళమణుల కోలాటాల తో ఎంతో అంగరంగ వైభోగంగా శ్రీ సీతారామలయ వేద పండితులు శ్రీ రంజిత్ శర్మ గారి ఆధ్వర్యంలో అతి నిష్ఠ నియమాలతో…

Read More

సీతారాముల కళ్యాణం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మండప హనుమాన్ దేవాలయం ఆవరణలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆ రాముల వారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకొన్నారు.. వారి వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కౌన్సిలర్ బింగి మహేష్, వంగల దివ్య శ్రీనివాస్ నాయకులు కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్,…

Read More

కోటగుళ్ళ కు రూ.10 వేల తో పూజా సామాగ్రి వితరణ

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ కు గణపురం మండల కేంద్రానికి చెందిన మామిండ్ల లీల మల్లికార్జున గౌడ్ దంపతులు రూ.10 వేలతో పూజా సామాగ్రిని సోమవారం అందజేశారు. మొదట వారు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు నరేష్ వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గణపురం చైర్మన్ మునిగాల రమేష్ దంపతులు తంగళ్ళపల్లి లింగమూర్తి పాల్గొన్నారు ఆలయానికి…

Read More

అయోధ్యలో బలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అన్న ప్రసాదం పంపిణీ

వనపర్తి నేటిదాత్రి : అయోధ్యలో రామ మందిరం బలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో కమాన్ చౌరస్తాలో శ్రీ వాసవి సేవా సమితి జిల్లా మహిళా కార్యదర్శి కొండూరు దివ్య నవీన్ అన్న ప్రసాదం పంపిణీకి సహకరించారు ఈ కార్యక్రమంలో వనపర్తి పోలీస్ సిఐ మహేష్ టౌన్ ఎస్సై రెండవ జయన్న హనుమాన్ టెక్డి వాకింగ్ టీం నవీన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుత అన్న ప్రసాదం పంపిణీ కి సహకరించినందుకు కొండూరు…

Read More

‘ కాపు ‘ కులఅహంకార బలుపు

-పనిలో కి రాలేదు అని ఇంట్లో బంధించి కర్రతో దాడి -కులం పేరుతో దూషణ చెన్నూర్: నేటి ధాత్రి:: చెన్నూర్ రూరల్, కోటపల్లి మండలం‌ అల్గామ గ్రామం లో కుల అహంకారం మరోసారి బయటపడింది.ఒరేయ్ అని పిలిచినందుకు ఏర్రయిపేట లో దళిత యువకుడిని కొట్టిచంపిన సంఘటన మరవకముందే మరో కుల అహంకారం బయటపడింది.వివరాల్లోకి వెళ్తే ఆల్గామ గ్రామానికి చెందిన అంబాల బాపు తండ్రి వెంకటి అనే వ్యక్తిని 20-1-2024 శనివారం రోజున అదే గ్రామానికి చెందిన కాపు…

Read More

నేడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభం.

నేడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభం. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి. చిట్యాల. నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తేదీ 23/01/2024 రోజున ఉ,, 11 గంలకు ఎమ్మెల్యే కాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం మరియు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విచ్చేయుచున్నారు. ఈ…

Read More

అయోధ్యకు ద్విచక్ర వాహనంపై బయలుదేరిన వనపర్తి వారు

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు బి నరేష్ గౌడ్ వారి కుమారుడు శ్రీ చరణ్ గౌడ్ అయోధ్యకు ద్విచక్ర వాహనంపై అయోధ్య లో రామ మందిరం శ్రీ బలరాముని దర్శించుకోవడానికి వెళ్లారు ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ కౌన్సలర్ తిరుమ ల్ జెండా ఊపి వారిని పంపించారు వారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గొల్ల కాపర్ల సంగం…

Read More

అయోధ్యలో శ్రీ రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేళ అన్నదాన కార్యక్రమం

చందుర్తి, నేటిధాత్రి: అఖండ భారతావని ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం ఎన్నో ఉద్రిక్తతలు, ఘర్షణల మధ్య 500 ఏళ్ల నాటి నిరీక్షణ ఫలించి ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య శ్రీరామ జన్మభూమి భవ్య మందిరం నిర్మాణ కల నెరవేరిన వేళ సోమవారం నాడు శ్రీ బాల రాముని విగ్రహ పునః ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని.. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది రామ భక్తులు ప్రతి హిందూ పండుగల్లాగా ఇంటిని , దేవాలయాలను…

Read More

అయోధ్య రామ మందిరాన్ని ఆర్ట్ వేసి తమ అభిమానాన్ని చాటుకున్న సాత్విక

వీణవంక, (కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని చల్లూరు గ్రామానికి చెందిన బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు నరసింహారాజు కూతురు సాత్విక అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరేసి ఇంటి ముందు ముగ్గులు వేయాలి అనే నినాదంతో ముగ్గులకు బదులుగా నాలుగు గంటలకు కష్టపడి అయోధ్య రామ మందిరాన్ని ఆర్ట్ వేసి తమ అభిమానాన్ని చాటుకుంది.

Read More

భక్తఆంజనేయస్వామి దేవాలయంలో ఘనంగా శ్రీరాములవారి కళ్యాణం

పరకాల నేటిధాత్రి సోమవారం రోజున అయోధ్యలో జరుగుతున్న శ్రీ బాల రామచంద్ర స్వామి ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం మల్లక్కపేట లో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఉదయము పంచసూక్త అభిషేకము హవనం మరియు శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అర్చకులు కాటూరి జగన్నాథచార్యులు, శరత్ చంద్ర చార్యులు, రాఘవాచార్యులు,ఆలయ ఈవో వెంకటయ్య మరియు దేవాలయ సిబ్బంది మల్లక్కపేట గ్రామస్తులు భక్తు లు తదితరులు పాల్గొన్నారు.

Read More

హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

జెండా ఊపి ప్రారంభించిన *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల నేటి ధాత్రి అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిస్టాపన సందర్భంగా సోమవారం రోజున ధర్మపురిలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీనీ జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ఈ సందర్భంగా శివాజీ విగ్రహం నుండి,అంబెడ్కర్ చౌరస్తా,పటేల్ చౌరస్తా, బ్రాహ్మణ సంఘం,అంబెడ్కర్ విగ్రహం,గాంధీ చౌరస్తా,నంది చౌరస్తా మీదుగా దేవాలయం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో,పాల్గొన్నారు.అనంతరం శివాలయాన్ని దర్శించుకొని…

Read More

5వ తరగతి ప్రవేశ పరీక్ష గడువు పెంపు-టిఎస్ డబ్ల్యూఆర్ఎస్ పరకాల ప్రిన్సిపాల్ శోభారాణి

పరకాల నేటిధాత్రి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల 2024-2025 విద్యాసంవత్సరానికి గాను ఐదవ తరగతి ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్ లైన్ లో జనవరి 23 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పరకాల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ శోభరాణి ఒక ప్రకటనలో తెలిపారు.11 పిబ్రవరిన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.నాలుగో తరగతి చదువుతున్న ఎస్సి,ఎస్టీ,బీసీ జనరల్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.దరఖాస్తు చేసుకోవడానికి ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నట్లుగా ద్రువీకరణ…

Read More

వీణవంక మెయిన్ రోడ్డు పనులు త్వరగా పూర్తీ చేయాలి

– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీణవంక, (కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి: హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ముందుగల రోడ్డును త్వరగా పూర్తి చేస్తామని దీనితోపాటు సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తన్న సమయంలో అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేస్తామని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం వీణవంకలోని రోడ్డు పనులను అధికారులతో పరిశీలించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎవరు అధైర్యపడవద్దని…

Read More

ఘనంగా బైరి నవీన్ గౌడ్ జన్మదిన వేడుకలు

జన్మదిన వేడుకల్లో పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే కాప్రా నేటి ధాత్రి జనవరి 22 కాప్రా డివిజన్ యువ నాయకుడు, బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్టు ప్రతినిధి బైరి నవీన్ గౌడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కాప్రా డివిజన్ సాయిరాం నగర్ బస్తీ దవాఖాన వద్ద ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో కాప్రా డివిజన్ బైరి నవీన్ గౌడ్ యువసేన…

Read More