కొండ లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాలలు వేసిన జిల్లా ఎస్పీ కే నరసింహ.

మహబూబ్ నగర్ జిల్లా ;నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ అధికారి కార్యాలయంలో
కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసిన జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ.
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు పూలమాల వేసిన జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు , ఏ.ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్ , అర్.ఐ లు శ్రీను, నగేష్, కృష్ణయ్యా, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!