రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన హరిని…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T162131.997.wav?_=1

 

రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన హరిని

మెట్ పల్లి నేటి ధాత్రి:

మెట్పల్లి విస్ డమ్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న వెలగందుల హరిణి రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల పిటి హరీష్ తెలిపారు. బుధవారం కరీంనగర్లో జోనల్ స్థాయిలో నిర్వహించిన పోటీలో రెండవ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయిలో ఎంపికైనట్లు ఈనెల 14న సికింద్రాబాద్లోని జింఖానా స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఈ విజయం పట్ల పాఠశాల యాజమాన్యం బంధువులు స్నేహితులు పలువురు ప్రముఖులు అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version