మాత రమ బాయ్ అంబేద్కర్ 127 వ జయంతిని ఘనంగా నిర్వహించారు

అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 7 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళ పల్లి మండలంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యువజన సంఘం మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రమ బాయ్ 127వ, జయంతిని పురస్కరించుకొని ముఖ్యఅతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ డి ,సునీత పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసినారు అలాగే మాజీ సర్పంచ్ ధర్మారావు జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా…

Read More

వ‌రంగ‌ల్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పరిశీలనలో డాక్టర్ బి నిరంజన్

గత అసెంబ్లీ ఎలక్షన్లో ఉద్యమాల పురిటిగడ్డ బిఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచి పది అసెంబ్లీ సీట్లు కోల్పోయింది. బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లాలో ముఖ్యంగా అర్బన్ ప్రాంతమైన వరంగల్ లోక్ సభ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో కేయూలో పార్టీ ఏర్పడిన 2001నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యమ నేపథ్యం, మేధావి అయిన టిఆర్ఎస్వి వ్యవస్థాపకు ఉపాధ్యక్షులు డాక్టర్ బైరి నిరంజన్ను వరంగల్ ఎంపీగా…

Read More

సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ క్షమాపణలు చెప్పాలి

కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మొగుళ్ళపల్లి నేటి ధాత్రి సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిగోటి రాము డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని..బాల్క సుమన్ చెప్పుతో కొడతానని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మండిపడ్డారు. బాల్క…

Read More

రాముని అడుగులను సందర్శించిన మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి: గావ్ ఛలో అభియాన్ (పల్లెకి పోదాం) కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఈసందర్భంగా మండల కేంద్రములోని రాముని అడుగును సందర్శించడం జరిగినది. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ రాముడు వనవాసంకి వెళ్లిన సందర్భంగా రాముని అడుగు ఇక్కడ వేసినట్లు తెలియజేసారు. ఈరాముని అడుగుని సందర్శించడానికి త్వరలో బీజేపీ జాతీయ కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్…

Read More

ఆర్థిక సహాయం అందజేసిన నేచర్ యూత్ క్లబ్ సభ్యులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన దైవాల పరశురాములు గౌడ్ ఇటీవలే అనారోగ్యంతో చనిపోయి తన ఇద్దరు ఆడపిల్లలు తల్లితండ్రి లేక దిక్కుతోచని స్థితితో అనాధలైన విషయం విదితమే. ఇట్టి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న గోపాలరావుపేట గ్రామానికి చెందిన నేచర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో బాధిత కుటుంబానికి ఇరవై ఏడువేల పదకొండు రూపాయల నగదుతో పాటు ఇరవై ఐదు కిలోల బియ్యం అందజేశారు. ఇంకెవరైనా…

Read More

పర్వవరణ ప్రేమికులు డాక్టర్ గోళ్ళ భూపతి రావు ను సన్మానించిన కళా భారతి సభ్యులు.

భద్రాచలం నేటి ధాత్రి ఈ రోజు భద్రాద్రి కళాభారతి భద్రాచలం వారి ఆధ్వర్యంలో ప్రుభుత్వ జూనియర్ కాలేజి అవరణ నందు నిర్వహిస్తున్న 22 వ కళా భారతి నాటకోత్సవ సంబరాలలో ప్రముఖ పర్వా వరణ ప్రేమిఖులు డాక్టర్ గోళ్ల భూపతి రావు ను వీరు గ్రీన్ భద్రాద్రి లో చేస్తున్న సేవలు, సాధించిన అవార్డ్స్ కు వీరిని అభినందించి dr. గోళ్ల భూపతి రావు మంజుల రాని దంపతులను కళాభారతి గౌరవ అధ్యక్షులు శ్రీ తాళ్లూరి పంచాక్షరయ్య,…

Read More

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు గావ్ చలో కార్యక్రమం

చందుర్తి, నేటిధాత్రి: చెందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు గావ్ చేలో (పల్లెకు పోదాం) అనే కార్యక్రమంలో భాగంగా125/126 బూత్ ఇన్చార్జిగా వెళ్లి పార్టీ స్థితిగతులను పరిశీలించడం జరిగింది. మరియు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరించడం జరిగింది రాబోవు ఎన్నికల్లో బిజెపికి మద్దతుగా నిలవాలని అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు బద్ధం తిరుమల్ రెడ్డి లంబ సంతోష్ మరియు నక్క మల్లేశం…

Read More

మల్కాజ్ గిరి ఎంపీగా పోటీకి అవకా శం ఇవ్వండిసీనియర్ కాంగ్రెస్ నా యకులు డాకారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

కూకట్పల్లి, ఫిబ్రవరి 07 నేటి ధాత్రి ఇన్చార్జి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవ ర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ గా పోటీ చేసేందుకు అవకాశం ఇ వ్వాలని కోరుతూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాకారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.తెలం గాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఇటీ వల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు డిమాండ్ పెరిగింది.ఈ మేరకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి మల్కాజ్గిరి…

Read More

మల్యాల గ్రామ పాలకవర్గానికి సన్మానం

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని గ్రామ పాలకవర్గానికి బుధవారం రోజున టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈర్ల పెళ్లి రాజు గ్రామ పాలకవర్గ సభ్యులకు ఘణంగా సన్మానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా గ్రామానికి ఎన్నో సేవ చేసిన మల్యాల గ్రామ పాలకవర్గానికి సన్మానం చేయడం జరిగిందని తెలిపారు వీరే కాకుండా నెక్స్ట్ వచ్చే సర్పంచి పాలకవర్గం సభ్యులు కూడా ఇదేవిధంగా పనిచేయాలని అయినా…

Read More

ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని టేకుమట్ల గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గా భాద్యతలు చేపట్టిన పి.సత్యనారాయణ ఎంపీడీవో కి మాజీ సర్పంచ్ గోనె సుమలత,నర్సయ్య గ్రామపంచాయతీ సెక్రెటరీ శ్రావణి, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీ నర్సయ్య శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివో ఏ, అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్స్ గ్రామపంచాయతీ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.

Read More

బాలసాని కుమారస్వామి కూతురు అంతిమ యాత్రలో పాడే మోసిన కౌశిక్ రెడ్డి

నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ) కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలసాని కుమారస్వామి కూతురు పేరుమాండ్ల కోమల అంత్యక్రియల్లో బుధవారం పాల్గొన్న హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి.ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.అనంతరం అంతిమయాత్రలో పాల్గొని కొద్దిసేపు పాడే మోసిన కౌశిక్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రస్తుత ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు

Read More

మొగుళ్ళపల్లి ఎస్ఐని సత్కరించిన నేర్పాటి శ్రీనివాస్

-హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ కు చిరు సత్కారం మొగుళ్ళపల్లి నేటి ధాత్రి మొగుళ్ళపల్లి నూతన ఎస్ఐగా ఇటీవల బాధ్యతలను చేపట్టిన తీగల మాధవ్ గౌడ్ ను మొగుళ్ళపల్లి మండల టిఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నేర్పాటి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా స్థానిక పోలీస్ కార్యాలయంలో కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందించి..శాలువాతో ఘనంగా సత్కరించి..శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఇదే పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గుండేటి సుధాకర్ రాష్ట్రస్థాయి పోలీసు సేవా పథకానికి…

Read More

దేశ వ్యాప్త సమ్మె బంద్ కు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సంపూర్ణ మద్దతు

న్యూడెమోక్రసీ -ఎఐకెఎంఎస్ ఆధ్వర్యంలో శెట్టుపల్లి గ్రామంలో ట్రాక్టర్స్ తో భారీ ర్యాలీ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఫిబ్రవరి16న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు బందు సమ్మెకు ఎఐకెఎంఎస్ మండల కార్యదర్శి బచ్చాల సారయ్య అధ్యక్షత వహించగా న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరీ మధు మాట్లాడుతూ చాయ్ వాళ దేశ ప్రధాని మోడీ చాయిని అమ్మినట్టు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగా సంస్థలు సహజవనులను కేంద్ర…

Read More

రజక సహకార సంఘం గ్రామ కమిటీ ఎన్నిక

నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ)కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామ రజక సహకార సంఘం బుధవారం రోజున సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సంఘం అధ్యక్షుడిగా ఉప్పుల సారంగపాణి,ఉపాధ్యక్షుడిగా జాలిగం లక్ష్మణ్,కోశాధికారిగా ముక్కెర కుమారస్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ… సంఘం బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని అన్నారు.

Read More

ఘనంగా టిపిసిసి సభ్యుడు రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలు

నెక్కొండ, నేటి ధాత్రి: టిపిసిసి సభ్యుడు జన్మదిన వేడుకలను నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో రంజిత్ రెడ్డి 48వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు భారీగా చేరుకొని రంజిత్ రెడ్డి శాలువాలతో సన్మానించి బర్త్డే కేక్ కట్ చేసి బాణాసంచాతో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శివకుమార్, జిల్లా ఓబీసీ…

Read More

యూత్ ఐకాన్ అవార్డ్ గ్రహీత విష్ణుదాస్ వంశీధర్

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు గ్రామానికి చెందిన విష్ణుదాస్ వంశిదర్ కు పినాకిని మీడియా వారి యూత్ ఐకాన్ అవార్డ్ కు ఎంపికయ్యారు.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తునే,రాజకీయ,బ్రాహ్మణ సంఘాల తో పాటు సమాజ సేవకు అతడు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పినాకిని మీడియా సంస్థ 8 వ వార్షికోత్సవ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ రవీంద్రభారతి లో జరిగిన ప్రత్యేక కార్యక్రమములో…

Read More

ఇల్లందులో అవిశ్వాస సెగ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆస్తుల ధ్వంసం

భద్రాధ్రికొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి ఇల్లందు మున్సిపాలిటీలో చల్లారని అవిశ్వాస సెగ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా వేడెక్కిన వాతావరణం అవిశ్వాసం వీగిపోయిన కొద్దిసేపట్లోనే అసమ్మతి కౌన్సిలర్ ఆస్తులపై అధికారుల దాడులు బీఆర్ఎస్ కౌన్సిలర్ కొండపల్లి సరిత కుటుంబానికి చెందిన మామిడితోట సహా కోళ్ల ఫారంను ధ్వంసం చేసేందుకు యత్నించిన ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు అడ్డుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ ఆందోళన కౌన్సిలర్ల ఆందోళనతో వెనుదిరిగిన అధికారులు తిరిగి తెల్లవారుజామున పోలీసుల సహకారంతో…

Read More

వీగిపోయిన క్యాతనపల్లి అవిశ్వాసం

రామకృష్ణాపూర్,ఫిబ్రవరి 07 నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి పై అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారి రాములు ను జిల్లా కలెక్టర్ ప్రిసిడింగ్ ఆఫీసర్ గా నియమించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 22 వార్డుల కౌన్సిల్ సభ్యులకు గాను 13 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సమావేశానికి కావలసిన కోరం 15 మంది సభ్యులు లేనందున చైర్పర్సన్, వైస్ చైర్మన్ లపై…

Read More

ఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు

రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 07, నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణంలోని మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకలను దళిత, బహుజన నాయకులు ఘనంగా నిర్వహించారు. దళిత బహుజన నాయకులు పలిగిరి కనకరాజు, కనకం వెంకటేశ్వర్లు మాత రమాబాయి చిత్రపటానికి పూలమాలవేసి పాఠశాలలోని విద్యార్థులందరికీ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జాతి అభివృద్ధి కోసం తన పిల్లలను త్యాగం చేసిన మహా…

Read More

ఘనంగా రమాబాయి భీoరావు అంబేద్కర్ జయంతి వేడుకలు

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం పత్తిపాక అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ జయంతి ని ఘనంగా నిర్వహించడం జరిగింది. యువజన సంఘం అధ్యక్షులు కొంగర విజయ్ ప్రకాష్ పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.అనంతరం విజయ్ మాట్లాడుతూ భోజన బిడ్డల భవిష్యత్తు కోసం తన బిడ్డలను త్యాగం చేసిన త్యాగమూర్తి మాతా రామాబాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అంతే కాకుండా ఒక జాతి అభివృద్ధి కోసం తన పిల్లలను త్యాగం…

Read More