* పేద ప్రజల సేవలో వ్యవస్థాపక అధ్యక్షులు * ‘కొండ’ అంత ప్రేమతో పేదల ముందుకు *ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు,అధికారులు వరంగల్...
తాజా వార్తలు
తూర్పు 25 వేల కుటుంబాలకు ఎమ్మెల్యే సాయం దాతలు, ఎమ్మెల్యే సొంత ఖర్చులతో పేదలకు త్వరలో నిత్యావసర సరుకులు నియోజకవర్గం పేదవారికి ఇబ్బంది...
పాలకుర్తి (జనగామ):నేటి ధాత్రి, కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మండలంలోని బొమ్మెర గ్రామంలోని నిరుపేదలకు, గ్రామపంచాయతీ సిబ్బంది,...
భూపాలపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గంజాయి, గుట్కా, గుడుంబా అమ్మకాలు జరగకుండా సంయుక్తంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మొహమ్మద్...
జమ్మికుంట *నేటి ధాత్రి* (ఇళ్లందకుంట) : ఆరుగాలం కష్టపడి పండించిన రైతాంగం పంటలను విక్రయించే సమయంలో తెరాస ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించకుండా...
వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాల గ్రామ శివారులో ద్విచక్రవాహనదారుడు అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది....
నల్లబెల్లి-నేటిధాత్రి: మండల కేంద్రంలోని వైన్ షాప్ నుండి గ్రామాలకు మద్యం సరఫరా చేస్తున్న షాపు యజమాని లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో రెండు...
నూగూరు వెంకటాపురం నేటి ధాత్రి :- వెంకటాపురం మండల తాసిల్దార్ అంటి నాగరాజు ఆకస్మికంగా మండలంలోని అన్ని రేషన్ షాపులను తనిఖీ నిర్వహించారు...
శాయంపేట, నేటి ధాత్రి: లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉండగా ఎవరైనా హోటల్ లు తెరిస్తే 5వేల జరిమానా విధిస్తామని ఎస్ఐ ప్రవీణ్...
కనీస విచారణ చేపట్టనీ అధికారులు. వెల్గటూర్ (నేటిధాత్రి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రముతో పాటు మండలంలోని అన్ని వైన్స్ షాపులలో...
*మద్యం మత్తులో పామును చంపి మెడలో వేసుకున్న కుమార్ అనే వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు.* *వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద...
*జనగామ జిల్లా..పాలకుర్తి సర్పంచ్ ని వెంటనే సస్పెండ్ చేయాలి* *మరుగుదొడ్ల బాగోతంలో* *కార్యదర్శిని సస్పెండ్ చేశారు* *సర్పంచ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు*...
వరంగల్ సిటి నేటిధాత్రి అన్నిదానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.నన్నపునేని నరేందర్ అభిమాన సంఘం వ్యవస్థాపకులు బత్తుల...
మల్కాజిగిరి (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా), 8 మే (నేటిధాత్రి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రెడ్ జోన్ లో ఉన్నందున కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన...
లైసెన్స్ విత్తనాలను కొనుగోలు చేయాలి నర్సంపేట ఏసీపీ సునీతామోహన్ రైతులు విత్తనాలు కొనుగోలు సమయంలో లైసెన్సు కలిగిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని...
‘బోరా’ సాబ్ కబ్జా కహాని రాజస్థాన్ రాష్ట్రం నుంచి వచ్చి వరంగల్లో స్థిరపడిన కుటుంబం రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ భారీగానే వెనకేసుకున్నారు. వ్యాపారాలు...
50క్వింటాల నకిలీ మొక్కజొన్న విత్తనాలు స్వాధీనం నర్సంపేట డివిజన్లో మళ్లీ నకిలీ విత్తనాలను కొందరు అక్రమ వ్యాపారులు రైతులకు అంటకడదామని పనిలో పడ్డారు....
ఈటెల పేషిలో…అవినీతి ‘ప్రసాద’ం-1 ఆరోగ్యశాఖలో…నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల పేషిలో అవినీతి, నకిలీ ప్రసాదం హల్చల్ చేస్తుంది....
ఇసుక లేకుండా అంతా డస్ట్తోనే పని… నర్సంపేట పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి మున్సిపల్ శాఖ నుండి కోట్లాది రూపాయలు వెచ్చించి పనులను...