పొలిటికల్‌ ఆల్‌ రౌండర్‌ హరీష్‌ రావు.

`హరీష్‌ వ్యూహం పన్నితే ప్రతిపక్షాలకు పద్మవ్యూహమే. `వ్యూహాల అమలులో దిట్ట హరీష్‌ రావు. `ఉద్యమకాలంలో తొలి సింహ గర్జన కరీంనగర్‌ సభ ఏర్పాట్లు…. `ఉద్యమ సమయంలో అనేక సభలు హరీష్‌ రావు పర్యవేక్షణలోనే… `అన్ని ఉప ఎన్నికలకు హరీష్‌ రావే ప్రధాన ప్రచార కర్త. `అప్పట్లో ఉద్యమం, పార్టీ బలోపేతం బాధ్యతలన్నీ హరీష్‌ రావుకే… `2018 ముందస్తు ఎన్నికల సమయంలోనూ ప్రజాశీర్వాద సభలకు హరీష్‌ రావే ప్రాతినిధ్యం. `ఎన్నికల ప్రచారంలో అనేక నియోజకవర్గాలలో సుడిగాలి ప్రచారం. `గజ్వేల్‌…

Read More

Elections are the ultimate answer for every question.

  So KCR wants to align Telangana movement with elections. Separate state movement is a milestone in the history of Tealangana. KCR created history by achieving Telangana.  His leadership itself created a history. HYDERABAD,NETIDHATHRI :  KCR has never feared the elections. He directly involved in student politics while he was in studies. His plans are…

Read More

తొలి అడుగైనా, మలి అడుగైనా… ఎప్పుడైనా ఎన్నికలతోనే సమాధానం

ఉద్యమానికి ఎన్నికలు జోడిరచిన పోరాటం… `ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ ఉద్యమం ఒక అధ్యాయం.. ` కేసిఆర్‌ నాయకత్వం చరిత్రకు సంకేతం.   హైదరాబాద్‌,నేటిధాత్రి:  ఎన్నికలంటే భయంలేదు. ఉద్యమమైనా, రాజకీయమైనా ఒక్కటే. ప్రత్యర్థులకు సమాధానం చెప్పాలంటే ఎన్నికలే వేధిక. విద్యార్థి రాజకీయాలు కూడా ప్రత్యక్ష్యంగా చూసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఎన్నికలు కొత్తకాదు. విజయాలకు తిరుగులేదు. ఆ మూడక్షరాలే విజయతీరాలు. ఎప్పుడూ పంతమే. ప్రత్యర్థులను కట్టడి చేసే వ్యూహమే. ఒకనాడు ఆయన తెగువే ఆయన ఎమ్మెల్యే కావడానికి కారణమైంది. ఉద్దండైన…

Read More

అలుపెరగని యోధుడు… సాటిలేని ధీరుడు.

`తెలంగాణ చ్కెతన్య కిరణం కేసిఆర్‌. `కాలానికి ఎదురీధిన యోధుడు. `తెలంగాణ జాతి కోసం…జాగృతి కోసం బరిగీసి నిలిచిన నాయకుడు. `సబ్బండ వర్గాల ఐక్యతా రాగం కేసిఆర్‌. `ఒక్కడుగా మొదల్కె, కోట్లాది గొంతుకైన ఉద్యమ కెరటం కేసిఆర్‌. `తెలంగాణకే నూతన అధ్యాయం లిఖించాడు. `తెలంగాణ విముక్తికోసం ప్రాణాలు ఫనంగా పెట్టాడు. `తెలంగాణ గుండె చప్పుడే కేసిఆర్‌. `జ్వలించే ఉద్యమ స్వరూపం కేసిఆర్‌. `అలలాంటి అవరోధాలు..కడలి లాంటి ఎదురు తెన్నులు ఎదుర్కొన్నాడు. ` రైతు కదలించిన ఉద్వేగమే కేసిఆర్‌. `కేసిఆర్‌…

Read More

రైతు రాజ్యం…

హైదరాబాద్‌,నేటిధాత్రి:  నమ్మకమన్న పదం ఎంత బలమైందో, కేసిఆర్‌ పాలన అంత స్వర్ణయుగమైందని చెప్పడానికి ఎలాంటి సందేహంలేదు. తెలంగాణ ఏర్పాటుతోనే పీడిత ప్రజల కష్టాలు,కన్నీళ్లు తీరుతాయని నమ్మి, బలమైన ఆకాంక్షతో, బరువైన ఆశయంతో, పట్టుదలను సమాజానికి నింపి, ముందుండి నడిచి, సాధ్యమా అన్న పదాన్ని నిఘంటువులో లేకుండా చేసేలా తెలంగాణ సాధించిన ధీరుడు కేసిఆర్‌ చేతిలో పాలనతో తెలంగాణ మాగాణం బంగారమైపోయింది. పసిడి సిరులు పండేందుకు ఎదరు చూస్తోంది. నీటి జాడలు లేక, నెర్రలు బారి, కడుపులోనుంచి తన్నుకొచ్చే…

Read More

బిఆర్‌ఎస్‌ ఒక చారిత్రక అవసరం: మంత్రి హరీష్‌ రావు.

`బిజేపి అసమర్థ విధానాలపై దేశమంతా రాజకీయ పార్టీల తిరుగుబావుటా… `బిజేపిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. `ఖమ్మం సభతోనే బిఆర్‌ఎస్‌ సక్సెస్‌. `టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ, బిఆర్‌ఎస్‌ తొలి సభ నా పర్యవేక్షణలో జరగడం అదృష్టం. `నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు రావుతో హరీష్‌ రావు.  `ఒకే వేధిక మీద ఐదారు జాతీయ పార్టీలు. ముఖ్యమంత్రులు. `ఇటీవల కాలంలో అరుదైన ఘట్టం. `కేసిఆర్‌ నాయకత్వంతోనే ఇదంతా సాధ్యం. `బిజేపి కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ విఫలం. ` బిజేపి అరాచక…

Read More

బీఆర్ఎస్ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ మధు

మైదానమంతా కలియతిరిగి బీఆర్ఎస్ నాయకులు, పోలీసు, ట్రాఫిక్ అధికారులకు సూచనలు చేసిన ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ మధు బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఖమ్మం సభ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు ఆదివారం ఉదయం పరిశీలించారు, పర్యవేక్షించారు.ఈనెల 18వ తేదీన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన అనంతరం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ జరుగుతుంది.ఈ సభకు ఉమ్మడి ఖమ్మం,పక్కనే ఉన్న మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచే…

Read More

నకిలీ వంటనూనె మరియు బియ్యం విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు

హనుమకొండ క్రైం నేటిధాత్రి            నకిలీ వంటనూనె విక్రయిస్తున్న ముఠాకు చెందిన నలుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ మరియు మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు 1 ఫోర్ వీలర్ (టాటా ఏ సి ఈ), 1 ద్వీచక్ర వాహనం, 1 నకిలీ వంటనూనె డబ్బ, 1 బియ్యం బస్తా, 24 ఖాళి బియ్యం బస్తాలు, 1 బియ్యం బస్తాలు కుట్టే మిషన్, 1 త్రాసు, 04…

Read More

పని మంతుడు…గుణవంతుడు.

`హరీష్‌ సేవా భావం… పేదలకు వరం! `ఎదురులేని నాయకుడు… పేదల దేవుడు. `హరీష్‌ అడుగు…పార్టీకి గొడుగు. `జెండా ఆవిష్కరణ నుంచి మొదలు… `జెండా రెపరెపల దాకా అదే జోరు… `ట్రబుల్‌ షూటర్‌ గా మంచి పేరు… `ఉద్యమమైనా…పోరాటమైనా ఉరకలెత్తిస్తారు… `పాలనలో సంక్షేమ ఫలాలందిస్తారు… `పల్లె ప్రజల గుండెలకు దగ్గరయ్యారు… `ఎండిన పల్లెల గొంతులు మిషన్‌ కాకతీయతో తడిపారు…. `కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం చేశారు… `ఇప్పుడు తెలంగాణకు వైద్యం చేస్తున్నారు… `వైద్యంలో తెలంగాణను అగ్రగామి చేస్తున్నారు… `వైద్యంలో రంగంలో…

Read More

రాష్ట్ర ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగా నూతన కలెక్టర్ కార్యాలయం. ప్రారంభించారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  కొత్తగూడెం కలెక్టర్ జిల్లా కార్యాలయాల సముదాయపు భవనం అంగరంగ వైభవంగా ప్రారంభించుకోవడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జడ్పి చైర్మన్ తదితర ఇతర ప్రజాప్రతినిధులు, సీఎస్ డా శాంతి కుమారి, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ హాజరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమం ఆసాంతం దిగ్విజయంగా నిర్వహించుటలో సహకరించిన…

Read More

ముఖ్యమంత్రి కేసీఆర్.కలెక్టర్ అనుదీప్ ఛాంబర్ లో పుష్పగుచ్చం అందేయడం జరిగింది 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  నూతనంగా ప్రారంభించిన కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ మరియు వనమా వెంకటేశ్వరరావు కలెక్టర్ ని తన ఛాంబర్ లో.సీట్లో కూర్చోబెట్టి పుష్పగుచ్చం ఇవ్వటం జరిగింది

Read More

ఒడిషా రాష్ట్రం నైనీ ఏరియాలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరన 

సింగరేణి ఎస్ సి, ఎస్ టి ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  సింగరేణి ఎస్ సి, ఎస్ టి ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ఈ రోజు ఒడిషా రాష్ట్రంలోని, అంగుల్ జిల్లా, నైని ఏరియా సింగరేణి ఆఫీస్ నందు ఎస్ సి ఎస్ టి అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నైనీ ఏరియా పి…

Read More

సకల హంగులు….అధునాతన సౌకర్యాలతో

ప్రారంభానికి ముస్తాబైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ నూతన భవన సముదాయపు భవనం … జిల్లా కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  సకల సౌకర్యాలు.. విశాలమైన గదులు.. ఆధునిక హంగులు.. చుట్టూ అందమైన హరితవనం.. నందనవనాన్ని తలపించేలా అందరికీ అందుబాటులో ఉండేలా కొత్తగూడెం నుండి పాల్వంచ వెళ్ళు జాతీయ రహదారి ప్రక్కన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ( ఇంటిగ్రేటెడ్‌ డిస్ర్టిక్ట్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌)  సిద్ధం అయినట్లు చెప్పారు….

Read More

నిజంగా..బిజేపికి సినిమానే..నా?

`మంత్రి కేటిఆర్‌ అన్నట్లు జరనుందా? `సెస్‌ ఎన్నికలలో బిజేపి ఎందుకు ఓడిపోయింది. `రైతుల్లో బిజేపి స్థానం లేదన్నది స్పష్టమైందా? `బిజేపి అతి విశ్వాసం మొదటికే వస్తుందా? ` టిడిపితో కలిస్తే తప్ప బిజేపికి మనుగడ లేదా? `సామాన్యుల కష్టాలకు ధరల భారం కారణం కాదా? `బిజేపి పాలిత రాష్ట్రాలలో ప్రత్యేకంగా అమలౌతున్న పథకం ఏమైనా వుందా? `తెలంగాణలో అమలౌతున్న పథకం ఒక్కటన్నా బిజేపి అందిస్తోందా? `సంక్షేమం విస్మరించిన బిజేపిని రాష్ట్రాలలో ప్రజలు నమ్ముతారా? `టిడిపితో జతకట్టి నిండా…

Read More

ఈ నెల 18న సీఎం కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. 

ఖమ్మం జిల్లా: ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని సందర్శించారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేసే సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమీక్షలో మంత్రి హరీశ్ రావు వెంట స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు.

Read More

*ఆరోగ్య రంగంలో తెలంగాణ నెం.1 స్థానానికి చేరాలి*

*ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలి* *రౌండ్ ద క్లాక్ వైద్యులు అందుబాటులో ఉండాలి* *అనవసర రిఫరల్స్ తగ్గించాలి, స్థానికంగా చికిత్స అందించాలి* *టీచింగ్ ఆసుపత్రుల నెలవారీ సమీక్షలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు* ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మార్గనిర్దేశనంలో అందరం కలసి చేస్తున్న కృషి వల్ల వైద్యారోగ్య రంగంలో మనం దేశంలోనే మూడో స్థానానికి చేరుకున్నామని, మొదటి స్థానానికి చేరడమే లక్ష్యంగా పని చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు…

Read More

ముగ్గుల‌ పోటీలలో విజేతలకు బహుమతులు.

ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున పోటీలు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలలో ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణ. సంక్రాంతి ముగ్గులకు ఎంతో ప్రత్యేకత.  విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన బొంతు రామ్మోహన్. ఉప్పల్, నేటిధాత్రి ప్రతినిధి: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలలో సంక్రాంతి పండుగ ఎంతో విశిష్టమైనదని జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. బుధవారం ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ల లో మహిళలు ఎంతో అందంగా తీర్చిదిద్దిన రంగవళ్లులలో విజేతలైన వారికి బొంతు రామ్మోహన్ బహుమతులు…

Read More

తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతి కుమారి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు స్వీకరించిన శాంతి కుమారి   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సిఎస్) గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఎ.శాంతి కుమారిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి (సిఎస్) గా శాంతి కుమారి బాధ్యతలు చేపట్టనున్నారు.  తనకు సిఎస్ గా అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్…

Read More
error: Content is protected !!