దేశవ్యాప్తంగా బలోపేతమవుతున్న బీజేపీ

రెండోతరం నాయకులను తయారుచేస్తున్న సీనియర్‌ నాయకత్వం నాయకత్వ కొరత లేకుండా వ్యూహాత్మక అడుగులు ఛరిష్మా నాయకులున్నా పార్టీకే ప్రాధాన్యం గట్టి సంస్థాగత బలం ఉన్న పార్టీ బీజేపీ రెండో తరం నాయకులను ఎదగనీయని కాంగ్రెస్‌ నాయకుల ఛరిష్మాపై ప్రాంతీయ పార్టీల మనుగడ సంస్థాగత బలహీనతలతో కునారిల్లుతున్న విపక్షాలు ప్రాంతీయ పార్టీల కోటలు కూల్చే వ్యూహాలతో బీజేపీ ముందడుగు హైదరాబాద్‌,నేటిధాత్రి:  ఢల్లీికి రేఖాగుప్తా, మధ్యప్రదేశ్‌కు మోహన్‌యాదవ్‌, మహారాష్ట్రకు దేవేంద్ర ఫడ్నవిస్‌లను ముఖ్య మంత్రులను చేయడం ద్వారా, ప్రస్తుత రాజకీయ…

Read More

500 నోటుకు కాలం చెల్లనుందా?

`2000 నోటు దారిలో నడవనుందా? `కొద్ది రోజులలో కనుమరుగు కానుందా? `అప్పుడే నూకలు చెల్లిపోనున్నాయా? `మళ్లీ నోట్ల ఉపసంహరణ సంకేతాలు ? `200 నోటుకు కూడా కష్టకాలం రానుందా? `100 తోనే ఆర్థిక లావాదేవీలు జరుపోవాల్సి వస్తుందా? `50 ఇంకా కొంత కాలం ఆయువు వుండేనా? `300 నోటు రానుందంటున్నారు నిజమేనా?  `నోట్ల రద్దుతో బ్లాక్‌ మనీ పోయినట్లే అన్నారు! `బ్లాక్‌ మనీ గురించి మాట్లాడడం మానేశారు. `పాకిస్తాన్‌ నుంచి విచ్చలవిడిగా నకిలీ నోట్లు వస్తున్నాయని నోట్లు…

Read More
accident

ఎమ్మెల్యే నివాళి…!

రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకులకు.. ఎమ్మెల్యే నివాళి దేవరకద్ర/ నేటి ధాత్రి. దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన యువకులు చరణ్ రెడ్డి, అనిల్ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మంగళవారం చరణ్ రెడ్డి, అనిల్ భౌతిక దేహాలకు ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడం బాధాకరం…

Read More
mlc election

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి..

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి – రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ – ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్ లను పంపిణీ చేయాలి – ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహణ – ప్రతి 2 గంటలకు పోలింగ్ రిపోర్టు వివరాలను పంపాలి – పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిరిసిల్ల(నేటి ధాత్రి): శాసనమండలి ఎన్నికల…

Read More
elephent

ఏనుగులు బీభత్సం.. ఐదుగురు మృతి..

ఏనుగులు బీభత్సం.. ఐదుగురు మృతి.. అన్నమయ్య జిల్లా.. ఓబుల వారి పల్లి(నేటి ధాత్రి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శివరాత్ర వేళ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలోని గుండాలకోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి.ఈ ఘటనలో వై.కోటకు చెందిన ఐదుగురు భక్తులు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది….

Read More
PROTEST

కొత్త తిమ్మాపూర్ వద్ద డివైడర్ పనులు ఆపాలంటూ నిరసన.

కొత్త తిమ్మాపూర్ వద్ద డివైడర్ పనులు ఆపాలంటూ నిరసన.. రామకృష్ణాపూర్, నేటిధాత్రి:   .క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుర్మపల్లి స్టేజ్ నుండి శ్రీనివాస గార్డెన్ వరకు నిర్మిస్తున్న 100 ఫీట్ల రహదారి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో డివైడర్లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే రామకృష్ణాపూర్ ఎక్స్ రోడ్ నుండి అమ్మ గార్డెన్ వరకు డివైడర్ నిర్మించడం వల్ల కొత్త తిమ్మాపూర్ గ్రామానికి వెళ్లే ప్రజలకు దూర భారం ఏర్పడుతున్న నేపథ్యంలో మంగళవారం డివైడర్ పనులు ఆపాలని స్థానిక…

Read More

ఉద్యోగంలో లీలలు…ఉద్యోగులతో రాసలీలలు!

`మంత్రికి తెలియకుండానే నియామకాల? `అక్రమార్కుడికే అందలమా.   `మంచి ఆటగాడు ఆ ‘‘అంజయ్య’’? `నకిలీ పత్రాలతో ప్రమోషన్లు! `రిటైర్‌ అయినా కొత్త కొలువులు! `’’అంజయ్య’’ మళ్లా కొలువెక్కిండు! `పులిహోర కలపడంలో మేటి…కొలువులు తెచ్చుకోవడంలో ఘనాపాటి `’’అంజయ్య’’… మళ్లా కొలువెట్లొచ్చిందయ్యా? `’’అంజయ్య’’కు మరో రెండేళ్లు ఉద్యోగం! `ఔట్‌ సోర్సింగ్‌ వెసులుబాటు సద్యోగం! `’’ఏడుపాయల’’ దేవాలయంలో పెద్ద నౌకరే! `నకిలీ సర్టిఫికేట్‌ తో అప్పట్లో ప్రమోషన్‌. `క్రిమినల్‌ కేసు నమోదుతో బైట పడ్డ భాగోతం. `తన కింద పని చేసే…

Read More

కోచింగ్‌.. చీటింగ్‌!

  `కోచింగ్‌ సెంటర్ల చీకటి సంపాదన. `గోల్‌ మాల్‌ గోవిందం!   `‘‘వేలకోట్ల’’ రాబడికి లెక్కుండదు! `అకాడమీ లకు హద్దుండదు.   సెంటర్లలో వెంచర్లకు మించి ఆదాయం. `పైకి మాత్రం కి విద్యా వికాసం. `జరిగేదంతా ‘‘వేల కోట్లలో’’ వ్యాపారం. `లక్షల మందికి కోచింగులు. `వేలాది రూపాయల ఫీజులు. `చెతికందేవి ఎన్ని కొలువులు? `అమాయకుల జీవితాలకు కల్పించే ఆశలు. `విద్యార్థుల బలహీనతలే పెట్టుబడి. `పదే పదే చెల్లించే ఫీజులు లెక్కకు మించిన రాబడి. హైదరాబాద్‌,నేటిధాత్రి: తెలంగాణలో గ్రూప్‌…

Read More
MLC ELECTIONS

అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి…. తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ఇందిరమ్మ కాలనీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికిమొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వీప్ జిల్లా అధ్యక్షులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీనియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డితంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…

Read More
mlc candidate vanga

పట్టభద్రుల ప్రసన్నం కష్టమే!

-హరికృష్ణ ప్రభావం అంతంత మాత్రమే! -తను ఊహించుకున్న ఆర్భాటం అంతా ఉత్తదే! -సాగుతున్న ప్రచారం కూడా పరిమితంగానే.! -ఎంత ప్రయాసపడినా గెలుపు తీరం కష్టమే -ఎంత సాగిల పడినా గెలుపు భారమే -నిరుద్యోగుల సమస్యల మీద గళం విప్పింది లేదు -తెలంగాణ ఉద్యమ సమయంలో జై తెలంగాణ అన్నది లేదు -ఉద్యమానికి సమయం కేటాయించింది లేదు -ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఉద్యమాలు చేసింది లేదు -నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసింది లేదు -ఇంత కాలం తన…

Read More

’’వంగ’’కు ఎదురుతిరుగుతున్న టీచర్లు?

`బెడిసికొడుతున్న ‘‘వంగ’’ ప్రచారం. `టీచర్ల ప్రశ్నలకు కంగు తింటున్న ‘‘వంగ’’. `’’వంగ మహేందర్‌ రెడ్డి’’ మాటలు నమ్మమని వ్యాఖ్యలు. `’’వంగ’’ ఇన్నేళ్లు చేసిందేమీ లేదు! `టీచర్ల సమస్యలపై ‘‘వంగ’’ పోరాటం చేయలేదు. `గత ప్రభుత్వాన్ని ‘‘వంగ’’ నిలదీసింది లేదు. `సమస్యల సాధనకు ‘‘వంగ’’ కొట్లాడిరది లేదు. `’’వంగ’’ లీడర్‌ గా ఒరగబెట్టిందేమీ లేదు! `’’వంగ’’ ఎమ్మెల్సీ అయితే రాజకీయాలు తప్ప మరేమీ చెయ్యలేడు!! `’’వంగ మహేందర్‌ రెడ్డి’’ పై యూనియన్‌ సభ్యుల గుసగుసలు. `వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం…

Read More

తిరుపతిలో ముగిసిన అంతర్జాతీయ దేవాలయాల సదస్సు

ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు హాజరు ఆకట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా హిందూ, బౌద్ధ, సిక్కు, జైన ప్రార్థనా స్థలాల అనుసంధానతే లక్ష్యం ప్రపచంలో దేవాలయాల ఆర్థిక వ్యవస్థ విలువ రూ.6లక్షల కోట్లు భారత్‌లో పెరుగుతున్న దేవాలయ పర్యాటకం కోవిడ్‌ తర్వాత పెరుగుతున్న తీర్థయాత్రికులు ఈ నేపథ్యంలోనే హిందూ దేవాలయాల అనుసంధానతకు ప్రాధాన్యం దేవాలయాలకు గుదిబండగా మారిన ప్రభుత్వ నియంత్రణ హైదరాబాద్‌,నేటిధాత్రి:  ప్రపంచ వ్యాప్తంగా దేవాలయాల మధ్య అనుసంధానతను మరింత బలోపేతం…

Read More

ఆపరేషన్‌ బెంగాల్‌ మొదలు?

ఢల్లీి, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల విజయంతో బీజేపీలో జోష్‌ రంగంలోకి దిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నికలకు ఏడాదిముందే వ్యూహాత్మక అడుగులు తృణమూల్‌ సాంస్కృతిక మూలాలపై విమర్శలు హిందువులను ఏకీకృతం చేసేందుకు యత్నాలు తృణమూల్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచిన ఆర్జీకర్‌ ఆసుపత్రి సంఘటన  హిందువులపై వివక్షను హైలైట్‌ చేస్తున్న బీజేపీ శాఖలు పెంచుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో విస్తరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ యత్నాలు హైదరాబాద్‌,నేటిధాత్రి:  ఢల్లీి అసెంబ్లీ ఎన్నికలు, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌ల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయాల…

Read More

వాటీస్‌ దిస్‌ నాన్సెన్స్‌ నరేష్‌! 

`పాలక మండలి పరువు తీసిన నరేష్‌ ను సాగనంపండి. `బోర్డు సభ్యుడి బలుపు మాటలు! `బోర్డు సభ్యుడు ఆధిపత్యం కోసమా! `బోర్డు సభ్యులు భక్తులకు సేవకులు! `భక్తులకు సేవ చేయడం కోసమా! `రెండేళ్ల పదవికే అంత అహంకారమా! `దేవదేవుని ముందు అందరూ సమానమే! `తక్షణమే నరేష్‌ కుమార్‌ ను తప్పించాలని భక్తుల డిమాండ్‌. `టిటిడి ఉద్యోగిపై సభ్యుడి పెత్తనమేమిటి? `విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ అలసత్వమేమిటి! `తన కర్తవ్యం నిర్వహిస్తున్న ఉద్యోగికి ఆ అవమానమేమిటి? హైదరాబాద్‌,నేటిధాత్రి:  వాటీస్‌ దిస్‌ నరేష్‌…

Read More

‘నీతి’ కోసం పోరులో ‘అవినీతి’లో మునిగిన ఆప్‌

తాను తప్పు పట్టిన పార్టీలతోనే జట్టుకట్టిన వైనం 14 కాగ్‌ నివేదికలను తొక్కిపట్టిన కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఈశాన్య ఢల్లీి స్కూళ్ల మౌలిక సదుపాయాలపై ఢల్లీి హైకోర్టు చీవాట్లు ‘స్వచ్ఛ’ యమున హామీ నెరవేర్చలేదు కాలుష్య నియంత్రణలో వైఫల్యం అధికారంకోసం అడ్డదారులు అమలు చేయలేని అలవికాని హామీలు అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రిగా జైలుకెళ్లిన రికార్డు ఎన్నికల్లో ‘ఊడ్చేసిన’ ఢల్లీి ఓటర్లు! హైదరాబాద్‌,నేటిధాత్రి: ఢల్లీి పీఠాన్ని 2/3వవంతు మెజారిటీతో కైవసం చేసుకోవడంతో గత 27 ఏళ్లుగా నిరంతరాయంగా చేస్తున్న పోరాటం…

Read More
mlc candidate harikrishna

ఉద్యోగానికి రాజీనామా ఒక డ్రామా!

-హరికృష్ణ త్యాగం ఒక మిధ్య!! -రాజీనామా చేసినా ఉద్యోగం మళ్ళీ వస్తుంది? -అలా ఉద్యోగాలు పొందిన వాళ్లు కోకొల్లలు! -ప్రజలను మభ్యపెట్టి సానుభూతి కోసం ఆరాటం -ఎన్నికలలో గెలవాలన్న ఆలోచనతో ప్రచారం -కోచింగ్‌ సెంటర్ల మేలు కోసం సరికొత్త నాటకం -కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులంతా ఏకమై సాగిస్తున్న రాజకీయం -ఎమ్మెల్సీ ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి -ఒక సామాన్యమైన ఉద్యోగికి అంత సొమ్మెక్కడిది! -జీతంలో ముప్పై శాతం సామాజిక కార్యక్రమాలు గొప్పల కోసమే -ప్రభుత్వాల మీద కోచింగ్‌ సెంటర్ల…

Read More

విపక్షాల వైఖరి మారాలి

బలమైన ప్రతిపక్షానికి సహేతుక సిద్ధాంతం అవసరం కలగూరగంప రాజకీయాల వల్ల ఒరిగేదేమీ వుండదు   ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పును గుర్తించని విపక్షాలు అధికార దాహం తప్ప బలమైన నాయకుడేడీ?   ఉచితాలు మితిమీరి మునుగుతున్న రాష్ట్రాలు ఒక వర్గం ప్రయోజనం కోసం మరో వర్గం బలి!   ఇదీ విపక్షాల ‘సెక్యులర్‌’ సిద్ధాంతం! హైదరాబాద్‌,నేటిధాత్రి:  స్వాతంత్య్రం వచ్చిననాటినుంచి పరిశీలిస్తే మనదేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఆధిపత్యమే అ ప్రతిహతంగా కొనసాగింది తప్ప, విపక్షాల వాణి ఎప్పుడూ…

Read More

సామాజిక న్యాయానికి కేరాఫ్‌ కాంగ్రెస్‌

`అంతర్గత ప్రజాస్వామ్యం.. సామాజిక న్యాయం! `కాంగ్రెస్‌ కే చెల్లిన ఆదర్శ రాజకీయం `అన్ని వర్గాలకు సముచిత స్థానం కాంగ్రెస్‌లోనే సాధ్యం `ఉమ్మడి రాష్ట్రంలోనూ అనుసరించిన విధానం.. సమ ప్రాధాన్యం `ఇప్పుడూ కాంగ్రెస్‌లో అందరికీ అందుతున్న పదవుల పంపకం `మహిళా సాధికారతలోనే కాంగ్రెస్‌ పార్టీదే పై చేయి `మహిళా విభాగానికి సైతం కాంగ్రెస్‌లో అధిక ప్రాధాన్యత `పిసిసికి సమానంగా విభాగాలున్న ఏకైక పార్టీ కాంగ్రెస్‌ `అత్యధికంగా మహిళా ముఖ్యమంత్రులను చేసిన పార్టీ కాంగ్రెస్‌ `ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి తొలి…

Read More

బిహార్‌లో నితిశ్‌ వారసుడిగా నిశాంత్‌?

నితిష్‌ నిష్క్రమణ తర్వాత జేడీయూ విలీనానికి భాజపా ప్రణాళిక వయసు, ఆరోగ్య సమస్యలతో నితిష్‌ నిశాంత్‌ అరంగేట్రాన్ని స్వాగతిస్తున్న పార్టీలు నితిష్‌ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం మరో ఇద్దరు సోషలిస్టు నాయకుల తనయులు ఇప్పటికే రాజకీయాల్లో… పార్టీ మనుగడకోసం నితిష్‌ సర్దుకుపోతారా? రాష్ట్రంలో తిరుగులేని బలంతో ఎన్డీఏ కూటమి నేటిధాత్రి డెస్క్‌: బిహార్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఢల్లీి పీఠం కైవసంతో, రాష్ట్రంలోని భాజపా వర్గాల్లో జోష్‌ నెలకొంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో…

Read More

అతిబలవంతుడు రేవంతుడు.

–సీఎంపై కొందరి ఏడుపెక్కువైంది?  -కుర్చీపై కూర్చోవాలని ఆరాటమెక్కువైంది? -పార్టీ కోసం పనిచేసే వాళ్లు తక్కువయ్యారు. -పదవుల కోసం పాకులాడేవాళ్లెక్కువయ్యారు. -ప్రతిపక్షాల మీద నోరు మెదపలేరు. -ప్రతిపక్షాలను పల్లెత్తు మాటలనలేరు. -ప్రతిపక్షాల విమర్శలకు కనీసం స్పందించరు. -ప్రతిపక్షాల దాడిని చూసి మురిసిపోతుంటారు! -ఎప్పటికప్పుడు ముసలం పుడితే బాగుండనుకుంటారు! -కూర్చున్న కొమ్మనే నరుక్కునే కుట్రలు చేస్తుంటారు. -సవ్యంగా సాగుతున్న పాలనలో పచ్చగడ్డి వేసి పొగపెడుతుంటారు. -ఒకరి మీద ఒకరు పుల్లలు పెట్టుకుంటూ పార్టీ పరువు తీసుకుంటారు. -రహస్య మంతనాలతో పార్టీని…

Read More
error: Content is protected !!