
దేశవ్యాప్తంగా బలోపేతమవుతున్న బీజేపీ
రెండోతరం నాయకులను తయారుచేస్తున్న సీనియర్ నాయకత్వం నాయకత్వ కొరత లేకుండా వ్యూహాత్మక అడుగులు ఛరిష్మా నాయకులున్నా పార్టీకే ప్రాధాన్యం గట్టి సంస్థాగత బలం ఉన్న పార్టీ బీజేపీ రెండో తరం నాయకులను ఎదగనీయని కాంగ్రెస్ నాయకుల ఛరిష్మాపై ప్రాంతీయ పార్టీల మనుగడ సంస్థాగత బలహీనతలతో కునారిల్లుతున్న విపక్షాలు ప్రాంతీయ పార్టీల కోటలు కూల్చే వ్యూహాలతో బీజేపీ ముందడుగు హైదరాబాద్,నేటిధాత్రి: ఢల్లీికి రేఖాగుప్తా, మధ్యప్రదేశ్కు మోహన్యాదవ్, మహారాష్ట్రకు దేవేంద్ర ఫడ్నవిస్లను ముఖ్య మంత్రులను చేయడం ద్వారా, ప్రస్తుత రాజకీయ…