బీసీ నేతలు వద్దిరాజు రవిచంద్ర. గంగుల కమలాకర్ లపై ఐటీ. ఈడి దాడులను ఖండించిన

వరంగల్ తూర్పు నాయి బ్రాహ్మణులు.. వద్దిరాజు రవిచంద్ర యువజన విభాగం సభ్యులు.. వరంగల్ తూర్పు: నవంబర్11 మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయంలో ముఖ్య భూమిక పోషించి. రాష్ట్రలోని మున్నూరు కాపులను ఏకం చేసి మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ విజయంలో పదివేల ఓట్ల పైన ప్రభావితం చూపిన బీసీ నేత ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారి మీద మరియు మంత్రి గంగుల కమలాకర్ గారి మీద.బిజెపి నాయకులు రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు కేంద్ర దర్యాప్తు సంస్థలను…

Read More

ఈడీ, ఐటీ దాడులను తీవ్రంగా ఖండించిన వద్దిరాజు రవన్న సేవా సమితి

దాడులను నిరసిస్తూ ఎంపీ రవిచంద్రకు సంఘీభావం తెలిపిన సేవా సమితి సభ్యులు ఎల్లప్పుడూ రవిచంద్ర వెంటే ఉంటామని, అడుగుజాడల్లో నడుస్తామని ప్రకటించిన సభ్యులు ఛాతీపై రవిచంద్ర టాటూ వేయించుకుని అభిమానాన్ని చాటుకున్న ఉపేందర్ ఉపేందర్ ను ఆశీర్వదించిన రవిచంద్ర హైదరాబాద్: మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సభ్యులకు సంబంధించిన కార్యాలయాలపై ఈడీ, ఐటీ అధికారులు దాడులకు దిగడాన్ని వద్దిరాజు రవన్న సేవా సమితి తీవ్రంగా ఖండించింది.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ…

Read More

బడుగులను బలిచేసే బిజేపి అరాజకీయం!?

`బడుగులు బాడుగ పనులే చేయాలా? `వ్యాపారాలు చేయొద్దా?  `బడుగులు ఎదిగితే ఓర్చుకోలేరా? `రాజకీయాలలో రాణించొద్దా? `బడుగులను లను అణచివేసే కుట్ర? `తెలంగాణలో గ్రానైట్‌ వ్యాపారాలపై ఈడీ దాడులు `మంత్రి గంగుల, ఎంపి. రవిచంద్ర టార్గెట్‌.. `కరీంనగర్‌ జిల్లాలో గంగుల బలమైన నాయకుడు. `జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగలడు. `రవిచంద్ర మూడు జిల్లాల్లో పట్టున్న నాయకుడు. `మున్నూరు కాపు రాష్ట్ర నాయకుడు. `కష్టపడి పైకొచ్చారు…వ్యాపారం సాగించారు. `పెద్ద ఎత్తున పేద వర్గాలకు అండగా నిలిచారు. `పేదవారి కష్టాలు తెలిసిన…

Read More

*ఉద్దేశపూర్వకంగానే కేంద్రం ఈడీ దాడులు చేస్తుంది* *ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్*

అమిత్ షా చెప్పులు మోస్తూ కేంద్రంతో కుమ్మక్కై మున్నూరుకాపు బీసీ బిడ్డలపై కుట్రపన్నుతున్న బండి సంజయ్.. మున్నూరు కాపు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న బండి సంజయ్ ని రాజకీయంగా బొందపెడతాం.. మున్నూరు కాపు నేతలపై ఈడీ దాడులను ఖిండిస్తున్నాం..ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఈడీ దాడులు చేస్తుంది.. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. మున్నూరుకాపు బీసీ నేతలు మంత్రి గంగుల కమాలాకర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ రవిచంద్ర లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈడీ దాడులు చేపిస్తుందని నిరసనగా వరంగల్…

Read More

నమ్మకం తీసిన ప్రాణం… హోప్‌ లెస్‌ వైద్యం!!

`ఒకసారి చేయాల్సిన ఆపరేషన్‌ నాలుగుసార్లు! `జరిగింది తప్పే అని ముందు ఒప్పుకోవడాలు? `తర్వాత ప్లేటు పిరాయింపులు? `ఠాగూర్‌ సినిమా చూపిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు! `ఇదే వైద్యం ప్రభుత్వాసుపత్రిలో జరిగి ఫెయిల్‌ అయితే? `ఆపరేషన్‌ వికటించిన వ్యక్తి ఉదయం మరణిస్తే…సాయంత్రం దాకా హైడ్రామా? `బిల్లు చెల్లించి తీసుకెళ్లమని ఆజ్ఞలు…! `జనం కదిలితే దిగొచ్చారు…ప్రభుత్వ వైద్యాదికారులు మధ్య వర్తిత్వం చేశారు? `ప్రాణం పోయినా కేసులేదు…నాలుగు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు! `పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు… `కాల్‌ ఇన్‌ డాక్టర్లతో…

Read More

కమ్యూనిటీ స్థలం’కాజే’శాడు!?

`ప్రైవేటు కాంప్లెక్స్‌ కట్టేశాడు? `అమ్ముకొని కోట్లు వెనకేసుకున్నాడు? `అడిగేవారు లేరు…అధికారులు కూడా అమ్ముడుపోయారు? `సొసైటీ స్థలంలో ప్రైవేటు నిర్మాణంపై కేసులు! `అక్రమ కట్టడాన్ని కూల్చి వేయాలని ఆదేశాలు? `అయినా అమలు కాలేదు? `ఫ్లాట్ల అమ్మకాలు ఆగలేదు? `జరిగి ఏళ్లు గడుస్తున్నా ఎక్కడి ఫైల్‌ అక్కడే! `కొట్లాడుతున్న వారి చెప్పులు అరడగమే! వారిది అరణ్యరోధనే!! `ఇప్పటికైనా స్పందిస్తారా? మేమింతే…అమ్ముడుపోయామని చెబుతారా? `వందల గజాల స్థలం కమ్యూనిటీ హాల్‌ కోసం కేటాయించి, అప్పార్టుమెంట్లు నిర్మిస్తే వదిలేస్తారా? హైదరాబాద్‌,నేటిధాత్రి: స్థలాలు కాజేయడంలో…

Read More

లబ్ధి దారులకున్న నీతి నాయకులకు లేకపాయే!

`జనానికి పంచమంటే మీరే పంచుకుతింటిరి! `చిత్తశుద్ధి లేని నాయకుల బండారమిది. `పంపకాలలో చేతి వాటం చూపించితిరి. `లక్షలు దాచేసుకునిరి `పంచమంటే నొక్కేశిరి? `ఓటు వేసి వచ్చాక ఇస్తామనిరి…టోకరా ఇచ్చిరి? `బిజేపి ఇచ్చిన దానికంటే తక్కువ ఇచ్చి ఓట్లు పడకుండా చేస్తిరి? `పక్క వాళ్లకు ఎక్కువ, మాకెందుకు తక్కువ… అని లొల్లి తయారు చేపిస్తిరి? `ప్రజలను గందరగోళంలో పడేస్తిరి. `ప్రచారం తక్కువ, పైసలు నొక్కుడు ఎక్కువ చేస్తిరి! `పార్టీని తిట్టిపిస్తిరి! `జరిగిన లోపాలపై నేటిధాత్రి లోతైన సర్వే… `ఏ…

Read More

పాలిత రాష్ట్రాల్లోనే బిజేపి గెలిచింది…మిగతా చోట్ల ఓడింది!

దేశ వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలలో బిజేపికి షాక్ తగిలింది. బిజేపి పాలిత రాష్ట్రాలలో తప్ప, ప్రాంతీయ పార్టీలను తట్టుకొని మిగతా చోట్ల చతికిలపడింది. గెలుపు అందుకోలేకపోయింది. ఆయా రాష్ట్రాలలో గెలుపు అంత సులువు కాదని తేలిపోయింది. గెలుపు కోసం బిజేపి సర్వ శక్తులు ఒడ్డినా గెలవలేకపోయింది. ఇవి బిజేపికి ఈ నెల 3న జరిగిన ఉప ఎన్నికలతో 6న వెలువడిన ఫలితాల గుణపాఠం. బిజేపి పాలిత రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో మాత్రమే గెలిచింది….

Read More

ఆ మంత్రుల పనితనం కనిపించలే!

పేరుకే ఆ మంత్రులది దూకుడు. మాటలు కోటలు దాటిస్తారు. మునుగోడు విషయంలో ముగ్గురు మంత్రుల ప్రచారంలో వార్తల్లో వ్యక్తులయ్యారు. ఫలితాల నాడు వారి పని తనమేమిటో తెలిసి అలా కూడా విమర్శల పాలయ్యారు. వారు ప్రచారం చేసిన గ్రామాలలో బిజేపికి ఓట్లు పడేలా అతి చేశారు. ఎన్నికల ప్రచారంలో మరీ ఓవర్ యాక్షన్ చేసిన మంత్రులలో మల్లారెడ్డి ముందు వరుసలో వున్నారు. ఆయన ప్రచారానికి వెళ్ళిన తొలి రోజే మందు విందు ఏర్పాటు చేశారు. వివాదాలు మూటగట్డుకున్నారు….

Read More

జయహో బిఆర్‌ఎస్‌

` కారే గెలిచింది… `దేశ రాజకీయాలను మార్చేందుకు మునుగోడు నుంచి బయలుదేరింది. `నేటిధాత్రి ముందు నుంచి ఇదే చెప్పింది. `ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వానికి తిరుగులేదని మరో సారి రుజువైంది. `గత ఎన్నికలలో చౌటుప్పల్‌ లో చతికిలబడ్డ కారుకు హుషారొచ్చింది. `ప్రజా వ్యతిరేకత ప్రతిపక్షాలు చేసింత లేదని తరలిపోయింది. `ప్రజల్లో టిఆర్‌ఎస్‌ మరింత గూడుకట్టుకొని వుందనేది స్పష్టమైంది.  `టిఆర్‌ఎస్‌ కూడా కొంత మారాలి? `నాయకులు నిస్తేజం వదలాలి? ` అధికారంలో వుంటేనే పని చేస్తామనే భావన తొలగిపోవాలి? `…

Read More

‘‘కాజా’’ తిన్నంత సులువుగా కబ్జా చేస్తాడు?

`అధికారుల వత్తాసుతో భూ ఆక్రమణ.. `ప్రభుత్వ స్థలం హాంపట్‌…. `రోడ్డును మింగేసి షెడ్డు నిర్మాణం… `చోద్యం చూస్తున్న టౌన్‌ ప్లానింగ్‌ విభాగం. `జూబ్లీ హిల్స్‌ క్లబ్‌ మెంబర్‌ షిప్‌ కు డిప్యూటీ కమిషనర్‌ కక్కుర్తి? `కోట్లాది రూపాయల భూమి సంతర్పణం. `అక్కడ గజం మూడు లక్షల పైమాటే. `ముందు ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేశారు. `వెనక వున్న ప్రభుత్వ భూమిని సొంతం చేసుకున్నారు. `అడిగేవారు లేడు…పట్టించుకోవాల్సిన అధికారి రాడు. `ఇష్టారాజ్యం…పిల్మ్‌ నగర్లో భూములు భోజ్యం. `ఫిల్మ్‌ నగర్‌…

Read More

అయ్యప్ప భక్తుల అన్నదానానికి ఎంపీ రవిచంద్ర వితరణ

ఖమ్మం, నవంబర్, 5: అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో నగరంలోని వీడీవోస్ కాలనీలో నిర్వహిస్తోన్న అన్నప్రసాద వితరణ (అన్నదానం) కు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర భూరి విరాళం అందజేశారు. అన్నదానానికి అవసరమైన పలు నిత్యావసర సరుకులను ఆయన సమకూర్చారు. ఈ సరుకులను శనివారం ఎంపీ రవిచంద్ర తనయుడు వద్దిరాజు నిఖిల్ అయ్యప్ప భక్తుల సమక్షంలో నిర్వాహకులకు అందజేశారు. తొలుత ఆయనకు స్వాములు ఘన స్వాగతం పలికి.. పీఠం లోనికి తోడ్కొని వెళ్లారు….

Read More

నేనేంటో చూపిస్త!

`బిజేపి చేత చుక్కలు లెక్కబెట్టిస్త! `ప్రభుత్వాలను పడగొట్టుడు గొప్పదనమా? `బిజేపి దురాగతాలు దేశమంతా వివరిస్తా! `ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న బిజేపిని ఎండగడత. `ప్రజలను అప్రమత్తం చేస్తా! `రాష్ట్రాల నాయకత్వాలను ఐక్యం చేస్తా! `ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? `ప్రపంచం ముందు దేశం పరువుతీస్తున్న వారిని ఉపేక్షించాలా. `దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి.  `ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. `ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల మీద పడాలని చూస్తున్నారు. ` ఈ దుర్మార్గులను ప్రజల…

Read More

మునుగోడు కారుదే!

`అనూహ్యమైన మెజారిటీతో టిఆర్‌ఎస్‌ గెలుపు! `20 వేల నుంచి 25 వేల మెజారిటీ అవకాశం. `నేటిధాత్రి ఎగ్జిట్‌ పోల్‌ రిజల్ట్‌. `ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తి. `విద్యుత్‌ మోటార్లకు మీటర్లు ఒక అంశమైంది. `రాజగోపాల్‌ రెడ్డిపై టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ చేసిన కాంట్రాక్టు విమర్శలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. `ఫ్లోరైడ్‌ బాధ తీర్చిన పార్టీగా టిఆర్‌ఎస్‌ వైపు నిలిచిన జనం. `ఈ ఎన్నికలలో సురక్షితమైన మంచి నీటి ప్రభావం కూడా రాజకీయంలో భాగమైంది. `ఫ్లోరైడ్‌ రహిత మునుగోడులో టిఆర్‌ఎస్‌…

Read More

వనభోజనాలకు ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా ఎంపీ రవిచంద్రను ఆహ్వానించిన కొండాపూర్ మున్నూరుకాపులు

హైదరాబాద్: కార్తీక మాసం సందర్భంగా ఈనెల 6వ తేదీన తమ ఆధ్వర్యంలో నగరంలోని బొటానికల్ గార్డెన్స్ లో జరిగే వనభోజన మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా కొండాపూర్ కాపు, మున్నూరుకాపు సంఘం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఆహ్వానించింది.తెలంగాణ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య, ప్రముఖులు ఆర్వీ మహేందర్,వాసాల వెంకటేష్ ల నాయకత్వంలో కొండాపూర్ సంఘానికి చెందిన పలువురు నాయకులు గురువారంఎంపీ రవిచంద్రను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కల…

Read More

ఓటు నీ ఆయుధం

దానిని అమ్మకానికి పెట్టకు… నోటు కోసం ఎదురుచూడకు.. నోటు పట్టుకొచ్చేవాడిని చీకొట్టు… ప్రలోభాలకు గురికాకు… ఆగం‌ కాకు.. నిజాయితీ గా ఓటేసి గర్వపడు… మనస్సాక్షి చెప్పిందే విను.. ఓటు పవిత్రమైనది… మీ జీవితాలను మార్చేది. ఒకనాడు ఎన్నికలంటే ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఓటు వేసే సమయంలో మనస్సాక్షి, ఆత్మసాక్షితో వేసేవారు. కానీ ఇప్పుడు ప్రలోభాలకు గురై నాయకులు చెప్పిన మాటలకు తలొగ్గుతున్నారు. ఓటును అపహాస్యం చేస్తున్నారు. ఓటు ఎంతో పవిత్రమైనది. ఇప్పుడున్న కాలంలో నిస్వార్ధ నాయకులు లేరు….

Read More

టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదు ప్రారంభం

– నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా డ్రైవ్ – రెండో వారంలో కమిటీల ఎన్నిక – నగర సమావేశంలో నేతల వెల్లడి ఖమ్మం, నవంబర్, 2: జర్నలిస్టుల సంఘం.. టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టింది. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఆకుతోట ఆదినారాయణ అద్యక్షతన బుధవారం జరిగిన ఖమ్మం నగర యూనియన్ విస్త్రత స్థాయి సమావేశంలో కొత్త సభ్యత్వాలను చేర్పించు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ.. నేటి నుంచి ఖమ్మం…

Read More

ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నాయకత్వాన రోడ్డు షోకు తరలి వచ్చిన మున్నూరు కాపులు

నారాయణ పురం కేటీఆర్ రోడ్డు షోలో జనమే జనం కేటీఆర్ ప్రసంగానికి విశేష స్పందన మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కే.టీ.రామారావు నారాయణ పురంలో నిర్వహించిన రోడ్డు షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.మండల కేంద్రంలోని చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ రోడ్డు షోలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నాయకత్వాన మున్నూరుకాపులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.రోడ్డు షో ప్రారంభానికి ముందు…

Read More

ప్రచారం స్వస్తి- ప్రలోభం జాస్తి! మూగబోయిన మైకులు.

రాజగోపాల్‌ రెడ్డి బిజేపిలో చేరడంతో వచ్చిన ఉప ఎన్నిక.  నాలుగు నెలలుగా మునుగోడు వార్తల్లో నిలిచింది. ఎంతో ఆసక్తిని తేలుతున్న ఉప ఎన్నిక. ఎన్నికల షెడ్యూల్‌ రాక ముందు నుంచే మునుగోడులో అన్ని పార్టీల ప్రచారం. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా తర్వాత వరుసగా బహిరంగ సభలు. ఆ తర్వాత అక్కడే మకాం వేసిన రాజకీయ పార్టీలు. మూడు నెలలుగా హోరెత్తిన ప్రచారం. ప్రజలు ఎవరిని కనికరిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి… ఎవరికి వారే వేసుకుంటున్న లెక్కలు! గెలుపు,…

Read More

బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన సదస్సు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  భద్రాద్రి కొత్తగూడెం: బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సోమవారం స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్ కొత్తగూడెం బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో కేంద్ర విజిలెన్స్ అధికారుల ఆదేశాల మేరకు విజిలెన్స్ వారాంతపు అవగాహన సదస్సును ప్రారంభించడం జరిగింది. ఈ విజిలెన్స్ వారాంతరపు అవగాహన సదస్సు అక్టోబర్ 31 సోమవారం నుండి నవంబర్ ఆరవ తారీకు వరకు వారం రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ కొత్తగూడెం సబ్ డివిజన్ ఆఫీసర్ బానోత్ సక్రు నాయక్…

Read More
error: Content is protected !!