
అక్రమంగా తరలిస్తున్న ఎర్రమట్టి
సిరిసిల్ల : నేటి ధాత్రి సిరిసిల్ల పట్టణంలో పెద్దూరు గ్రామంలో ఎద్దుగుట్ట దగ్గర నుండి అనుమతి లేకుండా ఎర్రమట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ RI పట్టుకొని తాసిల్దార్ కార్యాలయానికి తరలించారు
సిరిసిల్ల : నేటి ధాత్రి సిరిసిల్ల పట్టణంలో పెద్దూరు గ్రామంలో ఎద్దుగుట్ట దగ్గర నుండి అనుమతి లేకుండా ఎర్రమట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ RI పట్టుకొని తాసిల్దార్ కార్యాలయానికి తరలించారు
గంభీరావుపేట నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లో ఇసుక మాఫియా ను అధికారులు పట్టించుకోక రాత్రి కాగానే ఎలాంటి అనుమతులు లేకుండానే నాకేం భయం అన్న చందంగా ఇసుక ను జరవేస్తున్నారు. కొందరు ఇసుక సురులు మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. అధికార యంత్రాంగం కన్నుగప్పి రాత్రికి రాత్రే ఇసుకను తరలిస్తున్నారని చెపుతున్నారు ..ఈ దందా పై అధికార యంత్రాంగానికి సమాచారం ఉన్న వారు కొంత ఉదాసీనంగా ఉంటున్నారని..రాత్రి వేలలో ఇష్టారీతిలో వేగంగా…
`భూమి వున్న పేదల ఇంటి నిర్మాణం కోసం సిఎం ప్రకటన భేష్. `ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తే, అదనంగా ఇంటికెంతైనా భరిస్తాం. `ఎన్ని ఇండ్లకైనా వెనుకాడం. `గతంలో ప్రకటించినట్లు లబ్ధి దారులకు ఐదు లక్షలు మంజూరు చేయండి. `ఎంతో మంది శ్రీమంతులు, ఎన్నారైలు ముందుకొచ్చే అవకాశం వుంది. `ప్రభుత్వం ఇస్తామన్న ముడు లక్షలలో గృహ నిర్మాణ కార్మికులకే సగం వెచ్చించాల్సి వస్తుంది! `యాభై గజాలలో ఇంటికి కనీసం ఆరున్నర లక్షలు ఖర్చయ్యే అవకాశం. `రాష్ట్రంలో గుప్తదానాలు చేసే,…
టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్వర్యంలో వైఎస్ షర్మిల దిష్టిబొమ్మ దగ్దం నర్సంపేట,నేటిధాత్రి : తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై అసత్యకర వ్యాఖ్యలు చేసిన వైయస్ షర్మిల ఎమ్మెల్యే పెద్దికి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని నర్సంపేట కౌన్సిలర్ టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు దార్ల రమాదేవి డిమాండ్ చేశారు.ఆదివారం వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై నర్సంపేట పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద వైయస్ షర్మిల…
హనుమకొండ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మహాత్మా జ్యోతి రావు ఫూలే గారి 132 వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కన్వీనర్ తాడిశెట్టి క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఆనాటి అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసి విద్య యొక్క అవసరాలను , మహిళలకి చదువు మరియు వారి హక్కుల కోసం పోరాట పునాదులు వేసి భారత దేశ తొలి మహాత్ముడి సేవలను గుర్తు చేసారు …..
న్యూ లయోలా హై స్కూల్ లో మహాత్మా జ్యోతి రావు ఫూలే 132 వ వర్ధంతి నిర్వహించారు , కరెస్పాండంట్ తాడిశెట్టి క్రాంతి కుమార్ గారు మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయినులు కలసి ఫూలే గారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళు అర్పించడం జరిగింది. ఈ కార్యకరంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాలిగొన్నారు .
జనవరి 18న సచివాలయం ప్రారంభం ఇక అక్కడి నుంచే కార్యకలాపాలు నేటిధాత్రి హైదరాబాద్ : నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 18న నయా సెక్రటేరియట్ నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ లోగా భవన నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ పూర్తిచేయాలని ఆర్అండ్బీ అధికారులు, షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముందుగా ఆరో అంతస్తులోని ముఖ్యమంత్రి బ్లాకును…
“పోగొట్టుకున్న హక్కులు పోరాడకుండా రావు” అని బానిసలకంటే హీనంగా బతుకుతున్న బహుజనుల బతుకులకు భరోసా ఇచ్చి, అన్యాయాన్ని ఎదిరించేలా,అక్రమాలకు ఎదురుతిరిగేలా, ఆత్మగౌరవంతో జీవించేలా, మనుషులుగా బతికేలా బతుకనేర్పిన, ఆధునిక బహుజన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు. నాడు చాతుర్వర్ణవ్యవస్థలో బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య కులాలకు అక్షరాన్ని,ఆయుధాన్ని,ఆహారాన్ని అందించి, శూద్ర కులాలకు ఆత్మగౌరవం కూడా లేని బానిసలుగా మార్చారు. ఇక అతిశూద్ర (అదే అంటరాని)కులాల వారిని అయితే కనీసం మనుషులుగా కూడా చూసే పరిస్థితి లేదు. శూద్ర,అతి…
మహబూబ్ నగర్ జిల్లా:: నేటి ధాత్రి రాజాపూర్ మండల్ అంబేద్కర్ సంఘము ఆధ్వర్యంలో మండలంలోని అంబేత్కర్ గారి చౌరస్థలో 73 వ భారత రాజ్యంగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతు 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజు సందర్బంగా భారత రాజ్యంగా దినోత్సవం మనమందరం జరుపుకుంటునం ఒకరికి ఒకరు భారత రాజ్యాంగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స ఎంపీపీ హన్మగళ్ల నర్సింలు , ఎం…
రాజాపూర్ తహసిల్దార్ రాంబాయి మహబూబ్ నగర్ జిల్లా:: నేటి ధాత్రి నేడు 81 దరఖాస్తులు ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని మండలవాసులు సద్వినియోగం చేసుకోవాలని రాజాపూర్ తహసిల్దార్ రాంభాయి పిలుపునిచ్చారు. శనివారం ఈ మేరకు రాజాపూర్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 81 మంది కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా తహసిల్దార్ రాంబాయి మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఆదేశాల మేరకు ఈనెల 26,…
నేటిధాత్రి పాలకుర్తి పాలకుర్తి : వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజక వర్గంలోని రాయపర్తి, పాలకుర్తి, పెద్ద వంగర, కొడకండ్ల మండలాల్లో గల కొలన్ పల్లి, కేశవాపూర్, బురహన్ పల్లి, కొండూరు, కొండాపూర్, వావిలాల, మల్లంపల్లి , గుంట్ల కుంట, పోచంపల్లి , రేగుల గ్రామాలను సస్య శ్యామలం చేసేందుకు జె చొక్కా రావు దేవాదుల ప్రాజెక్టు మూడో పేజ్ పనులను పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా…
ఆరోగ్య శ్రీ కింద రిజిస్ట్రేషన్ లు పెంచాలి బర్త్ ప్లానింగ్ పై ఫోకస్ పెట్టీ అన్నీ కాన్పులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరగాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల జిల్లా:నేటిధాత్రి సిరిసిల్ల లో తీవ్రరక్త హీనతతో బాధపడుతున్న విద్యార్థులను రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం (RBSK) బృంద సభ్యులు స్క్రీనింగ్ ద్వారా గుర్తించిన వెంటనే జిల్లా ఆసుపత్రి లేదా ఏరియా ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం రిఫర్ చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు….
సిరిసిల్ల : నేటి ధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం సదరు సత్యవాడ ప్రవీణ్ కుమార్ అను అతను సత్యవాడ రమాదేవి పేరు తో కాళీ స్థలం (ప్రభుత్వ స్థలం) అని తెలుస్తు ఉంది అందులో ఇళ్లు నిర్మాణం చేసి పురపాలక సంఘ కమిషనర్ వెల్దండి సమ్మయ్య పేరుతో అసిస్మెంట్ కాఫీ తయారు చేసి అందులో ప్తిన్ నెంబర్ ఒకరిది అ నెంబర్ మ్యాన రామచంద్రం పేరున ఉన్నది…
అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుతున్నాయి.. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా:నేటిధాత్రి సిరిసిల్ల పట్టణంలోఆరోగ్య శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు మరియు హోం మినిస్టర్ మహమూద్ అలీ హైదరాబాద్ నుంచి టిఫా స్కాన్ మిషన్ ల ప్రారంభోత్సవంలో భాగంగా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వర్చువల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ / జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ న్యాలకొండ…
వేములవాడ:నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రేపు జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రమేష్ బాబు.. కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వరరావు శతజయంతి సందర్భంగా రేపు నిర్వహించే రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్లతో ఎమ్మెల్యే పరిశీలించారు… కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రమంత్రి శ్రీనివాస్ గౌడ్, బోయినిపల్లి వినోద్ కుమార్ హాజరవుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. క్రీడలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలీబాల్ టోర్నమెంట్ను ప్రతి ఒక్కరు సహకరించి…
నేటి ధాత్రి ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం ను మున్సిపాలిటీ విలీనం చేయవద్దని బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో పోతుగల్ గ్రామం నుండి ఉపాధి కూలీలు బిజెపి నాయకులు ర్యాలీ గా బయలుదేరి ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు మున్సిపల్ వద్దు గ్రామపంచాయతీ ముద్దంటు నినాదాలు చేశారు సందర్భంగా బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణ మాట్లాడుతూ పోతుగల్ గ్రామము మున్సిపాలిటీ చేస్తే గ్రామంలో అని ఉపాధి కూలీ ఎత్తిస్తారని గ్రామపంచాయతీ…
నేటి ధాత్రి ముస్తాబాద్ మండల కేంద్రంలో స్నేహ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల ఆటో యజమాన్యం సభ్యులు మండల ఆటో ప్యాసింజర్ యూనియన్ నూతన మండల కమిటీ ఎన్నిక మండల అధ్యక్షులుగా కదిరే శంకర్ గౌడ్ ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా శివరాజం ప్రధాన కార్యదర్శిగా సంతోష్ రెడ్డి కోశాధికారిగా హనుమంతరావు సంయుక్త కార్యదర్శి మోహన్ కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డి చికోడ్ మల్లేశం బదనకల్ బిక్షపతి గూడూర్ సలహాదారులు రాములు శ్రీహరి
సిరిసిల్ల : నేటి ధాత్రి సిరిసిల్ల పట్టణంలో పెద్దూర్ నూతన బైపాస్ పక్కన అపరేల్ పార్కు సమీపంలో ఎర్ర మట్టిని అక్రమంగా తెల్లవారుజామున తరలిస్తున్నారు.. అధికారులతో కుమ్మక్కైన అధికార పార్టీ కి చెందిన 8th వార్డ్ అధ్యక్షుడు ఈ అక్రమ దందా ను యధావిధిగా కొనసాగిస్తున్నారు..
ఇదేనా రైతులకు ఇచ్చే గౌరవం. గాలి మోటర్ లో వచ్చి.. రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం. రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పతనం తప్పదు వైఎస్ షర్మిల. నల్లబెల్లి, నేటి ధాత్రి: రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అలాంటి రైతు కన్నీళ్లు పెట్టుకుంటే దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అరిష్టమని వైయస్సార్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా నల్లబెల్లి మండలంలోని బోలోని పల్లి గ్రామం నుండి పాదయాత్ర కొనసాగి మండల కేంద్రానికి చేరుకుంది…
` పైన పటారం లోన లొటారం? `ప్రధాని మోడీత సహా ప్రయాసలు `గుజరాత్ ప్రచారంలో పార్టీ పెద్దల అవస్థలు… `పార్టీ శ్రేణుల ఆపసోపాలు `ఆప్ తో ఎదురౌతున్న సవాళ్లు. `ఆప్ తరుముతోంది. `బిజేపి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ` కాంగ్రెస్ కూడా కాలు దువ్వుతోంది. `నువ్వా, నేనా అంటోంది. ` రాహుల్ జోడో యాత్ర ప్రభావం కూడా కనిపించనుంది. ` ఇరవై ఏడేళ్లైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. `అభివృద్ధి కనిపిస్తున్నది ఇద్దరు వ్యాపారులలోనే… `ఎనుకట ఎప్పుడో…