పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీఐ.

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో నర్సంపేట టౌన్ సీఐ సుంకరి రవికుమార్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్ అధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సీఐ రవికుమార్ ఎస్సై చరణ్ తో కలిసి పరిశీలించారు.ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికల జరిగేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని గ్రామస్తులకు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు,యువకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి పెద్ది శ్రీనివాస్ రెడ్డి,సర్పంచ్ బరిగెల లావణ్య…

Read More

విన్నుత రీతిలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు

మరిపెడ నేటిధాత్రి మరిపెడ మండలం రాంపురం గ్రామంలో ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆదేశాల తో గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డిఎస్.రెడ్యా నాయక్ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసిఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది కళ్యాణ లక్ష్మి,రైతు భీమా, కేసిఆర్ కిట్,…

Read More

కొత్తగూడెం బీఆర్ఎస్ సభ బ్రహ్మాండంగా దిగ్విజయమైంది:ఎంపీ రవిచంద్ర

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి జనం స్వచ్చంధంగా తండోపతండాలుగా తరలివచ్చారు:ఎంపీ రవిచంద్ర పాటలు, నృత్యాలు, కేరింతలు,నినాదాలతో కొత్తగూడెం దద్దరిల్లింది:ఎంపీ రవిచంద్ర ఇది కొత్తగూడెం చరిత్రలో లిఖించదగింది:ఎంపీ రవిచంద్ర వనమా ఘన విజయం ఖాయమైంది:ఎంపీ రవిచంద్ర ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చిన, విజయవంతం చేసిన వారందరికి పేరుపేరునా కృతజ్ఞతలు:ఎంపీ రవిచంద్ర కొత్తగూడెం “ప్రజా ఆశీర్వాద సభ”బ్రహ్మాండంగా జరిగింది, దిగ్విజయమైందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.బీఆర్ఎస్ అధ్యక్షులు, మహానేత,తెలంగాణ అభివృద్ధి ప్రధాత,ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును స్వయంగా చూసి,వారి…

Read More

గులాబీ గూటికి కాంగ్రెస్ నాయకులు

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు,మాజీ ఎంపిటిసి బండారి నారాయణ,నేతాని ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ చేరారు.వారికి చల్లా ధర్మారెడ్డి గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొజ్జం క్రాంతి రమేష్ ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More

పాలకుర్తిని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపిన జననేత ఎర్రబెల్లి దయాకర్ రావు

పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి 54 వ బూత్ లో రైతుబందు సమితి మండల అధ్యక్షులు పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంత రావు అధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుబందు సమితి మండల అధ్యక్షులు, పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంత రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీనమైన దేవాలయమైన పాలకుర్తికి కోట్లు వేచ్చించి అభివృద్ధి పరిచాడని అన్నారు. పాలకుర్తి ప్రధాన రోడ్లను డబుల్ రోడ్లను చేసి, సెంట్రల్ లైటింగ్ తో చెట్లతో సుందరీకరణ చేయడం…

Read More

మృతుని కుటుంబానికి క్వింటా బియ్యం అందించిన బిఆర్ఎస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి గణపురం గ్రామంలో కొద్దీ రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన కడాసుల లింగయ్య గారి కుటుంబానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక క్వింటా బియ్యం బస్తాలను అందించిన గణపురం బిఆర్ఎస్ నాయకులు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు గుర్రం తిరుపతి గౌడ్, మత్స్య శాఖ డైరెక్టర్ చాడ కిష్టస్వామి…

Read More

బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి ఎవరు చేరలేదు

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి చౌకబారు పనులు మానుకుంటే మంచిది యూత్ నాయకులు జానపట్ల విష్ణు మంగపేట-నేటిధాత్రి మంగపేట మండలం రాజుపేట గ్రామంలో ఎస్సీ కాలనీ లో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టిలోకి వచ్చారని శుక్రవారం రోజున కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.ఇదంతా అబద్ధం స్టేట్మెంటు రాజుపేట ఎస్సీ కాలనీ నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి చేరలేదు అని యూత్ నాయకులు జానపట్ల విష్ణు…

Read More

టాప్ గేర్ లో కారు.. హోరెత్తిన చేరికల జోరు..

#బీఆర్ఎస్ పార్టీలో చేరికల సునామీ వెంకటాపూర్, నేటిధాత్రి: ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్లో వెంకటాపూర్ మండల ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన 20 ముదిరాజ్ కుటుంబాలు మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జినుక సుదర్శన్, మల్లెబోయిన కొమురయ్య, కట్ల శ్రీనివాస్, బండి…

Read More

చల్లా గెలుపుకై ప్రచారం చేస్తున్న ఆముదలపల్లి అశోక్ గౌడ్

పరకాల నేటిధాత్రి పరకాల మండల లక్ష్మీపురం గ్రామంలో గ్రామ సర్పంచ్, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు ఆముదాలపల్లి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు నాయకులు,కార్యకర్తలు, మహిళా నాయకులు విస్తృతంగా ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల మేనిఫెస్టో, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంచారు. బీఆర్‌ఎస్‌ గెలుపుతోనే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతాయని తెలిపారు.కారుగుర్తుకు ఓటేసి పరకాల అభివృద్ధి ప్రదాత చల్ల ధర్మరెడ్డిని గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ నాయకుల…

Read More

బిఆర్ఎస్ లో చేరికలు.

ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రవేశ పెట్టిన ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై చేరికలు, కొప్పుల ఈశ్వర్ ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి, వెల్గటూర్ మండలం తాళ్ళ కొత్తపేట గ్రామ బిజెపి గ్రామ శాఖ అధ్యక్షుడు రంగు పున్నం గౌడ్ బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆదివారం మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే గ్రామ దళిత వర్గం అందరం ఈశ్వరన్న కే మద్దతు ఇస్తామని అందరూ కలవడం జరిగింది…

Read More

నవంబర్ 11న విశ్వరూప మహా సభని విజయవంతం చేయండి

ఎంస్ ఫ్ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తీక్ మాదిగ శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఎమ్మార్పిస్ ఎం స్ ఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా వచ్చిన ఎం స్ ఫ్ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తీక్ మాదిగ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో విశ్వ రూప మహాసభ కరపత్రం ఆవిష్కరించడం జరిగింది.నవంబర్ 11నా జరిగే చలో హైదరాబాద్ కు ఎస్సీ రిజర్వేషన్ చట్ట బద్దత కల్పించాలని కోరుతూ మాదిగ ఉపకులాల…

Read More

కొప్పుల క్రాంతి బిఆర్ఎస్ లో చేరిక

వరంగల్ తూర్పు బీజేపీ పార్టీకి బిగ్ షాక్ బీజేపీ నుండి బిఆర్ఎస్ లోకి భారీ ఎత్తున చేరికలు నరేందర్ గెలుపుకై కదం తోక్కిన ఖిల్లా ఎమ్మెల్యే నరేందర్ కు మద్దతుగా భారీగా తరలివచ్చిన ఖిలా వరంగల్ ప్రజానీకం కారు గుర్తుకే మన ఓటు, జై నరేందర్ నినాదాలతో దద్దరిల్లిన ఖిలా కోట వరంగల్ తూర్పు, నేటిధాత్రి వరంగల్ తూర్పు పరిధి, ఖిలా వరంగల్ లో బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పుచ్చుకున్న ఖిలావరంగల్ దివంగత మాజీ కార్పొరేటర్ కొప్పుల…

Read More

కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డ ఎమ్మెల్యే పెద్ది

ప్రజల కోసం ఎప్పుడు రానోడు ఓట్ల కోసం మళ్ళా వస్తున్నడు.. కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రం ఆగమే.. # నన్ను బలోపేతం చేస్తే ప్రజలే బలవంతులు # నేను రైతు బిడ్డను మీ సంక్షేమం కోసం # నర్సంపేట బిఅర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి # రెండవ రోజు మరింత జోష్ నింపిన బిఅర్ఎస్ ఎన్నికల ప్రచారం # అడుగడుగున ఎమ్మెల్యే పెద్ది బతుకమ్మలు,బోనాలు మంగళహారతులతో నీరాజనాలు పలికిన మహిళలు. నర్సంపేట,నేటిధాత్రి : గత…

Read More

తెలంగాణ జర్నలిస్టు సమాజ సంక్షేమం కోసం టి యు డబ్ల్యూ జే కట్టుబడి ఉంది

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా వేములవాడ నేటి ధాత్రి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జర్నలిస్టు సమాజ సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తుందని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా అన్నారు. వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా అకాడమీ చైర్మన్ ,యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం…

Read More

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. రాష్ట్రం పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తున్న బీ ఆర్ ఎస్ పార్టీకి ఓటు వేయండి స్థానికుడు, సౌమ్యుడు బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి. ## రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్ బోయినిపల్లి,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొత్తపేట గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓటర్లతో మాట్లాడిన వినోద్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోయినిపల్లి మండలం కొత్తపేట గ్రామంలో…

Read More

ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసిఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది కళ్యాణ లక్ష్మి, రైతు బందు, రైతు భీమా, కేసిఆర్ కిట్, 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత కేసిఆర్ కావున కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు…

Read More

ప్రచారంలో దూసుకు పోతున్న బి ఆర్ ఎస్ శ్రేణులు

రమణక్కపేట లో బీఆర్ఎస్ శ్రేణుల ఇంటిఇంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ నుంచి 30 మంది బిఆర్ఎస్ లో చేరిక మంగపేట నేటిధాత్రి మంగపేట మండలం రమణక్కపేట గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు బట్ట సందీప్ ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్చార్జిలు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాత్సవాయి శ్రీధర్ వర్మ ,పిఎసిఎస్ చైర్మన్ తోట రమేష్ ,ములుగు జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బాడిశ నాగ రమేష్, ఎక్స్ వైస్ ఎంపీపీ కొమరం రామ్మూర్తి గార్ల సమక్షంలో…

Read More

కారు గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధి సంక్షేమ పాలన కొనసాగిద్దాం

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని గంగిరేణిగూడెం, సాధనపల్లి, రాజుపల్లి, కాట్రపల్లి గ్రామాలలో భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులు,కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు అంతేకాకుండా అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది అందుకోసం అధిక మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకి వివరిస్తూ ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వారి వెంట ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి , బిఆర్ఎస్ పార్టీ మండల…

Read More

బీ ఆర్ ఎస్ పథకాలను వివరిస్తూ ఇంటింటా ప్రచారం

నేటి దాత్రి న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని కుకునూర్పల్లి మండల ఎల్లయగూడ మరియు పి టీ వెంకటాపూర్ గ్రామాలలో బీ ఆర్ ఎస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకి వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లడం జరిగింది… గ్రామ ప్రజలు పెద్ద ఎత్తునా పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో గ్రంధాలయం చైర్మన్ లక్కీరెడ్డి ప్రబాకర్ రెడ్డి కొల్ల శ్రీను ఎంపీటీసీల పోరం రాష్ట్ర వర్కింగ్ పేసిడెంట్ దేవి రవిందర్ ఎన్జిఆర్ఎస్ రాష్ట్ర మెంబర్…

Read More

పెద్దిగెలుపు కోరుతూ పెద్దమ్మగడ్డ గ్రామంలో ఇంటింటి ప్రచారం

ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు -గ్రామబొడ్రాయి వద్ద మొక్కులు చెల్లించి ప్రచార పర్వం ప్రారంభం ఖానాపూర్ నేటిధాత్రి ప్రతి పేదవాడికి కెసిఆర్ బీమా బిఆర్ఎస్ తోనే సాధ్యం చేనేత కార్మికులను గుర్తించి వారికి అండగా ఉంది తెలంగాణ ప్రభుత్వమే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి కారు గుర్తుకే ఓటు వేసి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని పెద్దమ్మ గడ్డ గ్రామస్తులను కోరిన ఎంపీపీ అడుగడుగునా పెద్ది చేసిన అభివృద్దే తప్ప మిగతా వారు…

Read More
error: Content is protected !!