పేద కుటుంబాలను ఆదుకోవాలి.
⏩ మౌలిక సదుపాయాలు కల్పించండి. ⏩ మంత్రి కొండా సురేఖ ఆదుకోవాలి. ⏩ 58 59 జీవో ప్రకారం గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి ⏩ గ్రీవెన్స్ సెల్ లో గుడిసె వాసుల విజ్ఞప్తి. కాశిబుగ్గ నేటిధాత్రి వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండల కేంద్రంలో గల జక్కలోద్ది గుడిసె వాసులు సోమవారం సందర్భంగా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత నాలుగు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న పేద ప్రజలను ఆదుకోవాలని స్థానిక…