ప్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబాకు నివాళులు

కాశిబుగ్గ నేటిధాత్రి వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ చమాన్ అమరవీరుల స్తూపం వద్ద ప్రొఫెసర్ సాయిబాబా కి నివాళులర్పించడం జరిగింది. ఈ నివాళుల కార్యక్రమానికి తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల ప్రధాన కార్యదర్శి సుద్దాల నాగరాజు (టిఏకేఎస్) ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రజాస్వామిక సాప్నికుడు 90 శాతం అంగవైకల్యం ఉండి కూడా ఉద్యమాల ప్రజా ఉద్యమాలకు దిక్సూచి తొమ్మిది సంవత్సరాలు జైల్లో నిర్బంధించబడి అనేకమైన బాధలు పడుతూ బీజేపీ ప్రభుత్వం…

Read More

కాశిబుగ్గ దసరా ఉత్సవాలకు శాశ్వత స్థలాన్ని కేటాయిస్తాం

మంత్రి కొండా సురేఖ. కాశీబుగ్గ నేటిధాత్రి. వరంగల్ తూర్పు కాశిబుగ్గ ప్రాంతంలో గత 38 సంవత్సరాలుగా దసరా ఉత్సవ సమితి నిర్వహిస్తున్న రావణాసుర వధ దసరా వేడుకలకు శాశ్వత స్థలాన్ని కేటాయించేందుకు కృషి చేస్తానని అటవీశాఖ, పర్యావరణ,మరియు దేవాదాయ శాఖ,మంత్రి కొండాసురేఖ తెలియజేశారు. కాశిబుగ్గ చిన్న వడ్డేపల్లి చెరువు( పద్మనగర్) ప్రాంతంలో శనివారం నిర్వహించిన రావణాసుర వధ దసరా వేడుకలకు కొండ సురేఖ ముఖ్యఅతిథిగా, మరియు విశిష్ట అతిధులుగా డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ శాసన…

Read More

ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి.

⏩ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ⏩డిగ్రీ, పీ జి కలశాల యాజమాన్యాలతో చర్చలు జరపాలి. ⏩విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడకుండా చూడాలి. ఏ ఐ ఎస్ బి రాష్ట్ర కన్వీనర్ హకీమ్ నవీద్ కాశిబుగ్గ నేటిధాత్రి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలపై గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవరించడం తగదని ఏ ఐ ఎస్ బి రాష్ట్ర కన్వీనర్ హకీమ్ నవీద్ ఆరోపించారు.గత మూడు ఏళ్లుగా వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్…

Read More

ఓరుగల్లు శ్రీ భద్రకాళి భద్రేశ్వర్ల తెప్పోత్సవంలో పాల్గొన్న ఎంపీ రవిచంద్ర

  ఓరుగల్లు భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా దసరా పండుగ రోజు హంస వాహన తాటకం మీద నిర్వహించే జలక్రీడ తెప్పోత్సవం కార్యక్రమం అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శాశ్వత దాతగా ప్రతి సంవత్సరం వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సభ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వస్తున్నారు అదేవిధంగా ఈరోజు జరిగిన తెప్పోత్సవ పూజా కార్యక్రమంలో భద్రకాళి భద్రేశ్వర్ల దేవతమూర్తుల విగ్రహాలను హంస వాహనాన్ని వివిధ రకాల పుష్పములచే సర్వాంగ సుందరంగా అలంకరించి విద్యుత్…

Read More

ఆశకు పోతే అసలుకే మోసం

https://epaper.netidhatri.com/view/405/netidhathri-e-paper-16th-october-2024%09/2 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేసిన కంపెనీ  డిపాజిటర్లు లబోదిబో    ఎన్ని మోసాలు జరిగినా ప్రజల్లో మార్పు రాకపోవడం దౌర్భాగ్యం  వెనకాముందూ చూడకుండా డిపాజిట్లు చేస్తే ఫలితాలిలాగే వుంటాయి    ఎంతగా అవగాహన కలిగించినా చైతన్యం రాకపోతే నిండా మునగక తప్పదు ప్రజల నుంచి పెద్దమొత్తంలో డిపాజిట్ల రూపంలో వసూలు చేసి బిచాణా ఎత్తేసిన మరో కంపెనీ ఉదంతం హైదరాబాద్‌లో బయటపడిరది. మొత్తం 17500 మంది నుంచి 229కోట్ల మేర డిపా జిట్ల రూపంలో…

Read More

అసలైన తెలంగాణ వాది రేవంత్‌ రెడ్డే!

`తెలంగాణ ఉద్యమాన్ని ఏనాడు వ్యతిరేకించలేదు. `తెలుగుదేశంలో వుండి కూడా తెలంగాణ వాదం వినిపించారు. `కేసిఆర్‌ తెలుగుదేశంలో వున్నప్పుడు జై తెలంగాణ అనలేదు. `పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఉద్యమానికి వచ్చారు. `రేవంత్‌ రెడ్డి టిడిపిలో వున్నప్పుడే గళమెత్తారు. `గవర్నర్‌ ప్రసంగం సమయంలో కాగితాలు లాగింది రేవంత్‌ రెడ్డే! `గుంటూరులో గుంట జాగ అడిగితిమా?అని అడిగిన కేసిఆర్‌ ఆంద్రులు ఆక్రమించుకున్న భూముల చెర విడిపించలేదు. `ఆంద్రా వ్యాపారులకు లక్షల ఎకరాలు దారా దత్తం చేశాడు. `అని అధికారంలోకి వచ్చి…

Read More

సివిల్‌ సప్లయ్‌లో కదలికలు. నేటిధాత్రి ఎఫెక్ట్‌.

  `సివిల్‌ సప్లయ్‌ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు `బియ్యం మింగిన మిల్లర్లు!? `మిల్లర్లకు ప్రభుత్వానికి మధ్య దళారులెందుకు? `దొంగ మిల్లర్లు? అబద్ధపు గోడౌన్లు? `లేని గోడన్ల మాయ! వంటి నేటిధాత్రి కధనాలకు ప్రభుత్వ స్పందన. `పదేళ్లుగా మిల్లర్లతో సమావేశం కాని ప్రభుత్వ పెద్దలు. `ప్రజా ప్రభుత్వంలో నేటిధాత్రి వార్తలకు కదలిక. `నేటిధాత్రి ఒక్క వార్తతోనే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మిల్లర్లతో సమావేశం. `నేటిధాత్రి ప్రస్తావించిన అన్ని అంశాలపై సమావేశంలో విసృతంగా చర్చలు. `వాటి అధ్యయనానికి కమిటీ…

Read More

సెలబ్రిటీలతో ప్రకటనలు.!..రియల్‌ మోసాల ఉచ్చులో సమిదలవుతున్న సామాన్యులు.!

`సెలబ్రిటీలతో ప్రకటనలు `చాలా సందర్భాల్లో మోసపోయేది వినియోగదారులే `మార్కెట్‌ మాయాజాలం ఎప్పుడూ భ్రమింపజేస్తుంది `కొనుగోళ్లకు ముందు కంపెనీ ట్రాక్‌ రికార్డు అధ్యయనం చేయడం అవసరం `ప్రకటనలో పాల్గనేముందు ట్రాక్‌ రికార్డు అధ్యయనం చేయడం సెలబ్రిటీలకు అవసరం `తమ ప్రభావం సమాజంపై ఉన్నప్పుడు దీన్ని నైతిక బాధ్యతగా స్వీకరించాలి `డబ్బు తీసుకున్నాం…మాకు సంబంధం లేదనుకోవద్దు `సెలిబ్రిటీలపై గుడ్డి విశ్వాసంతో కొనుగోళ్లకు ముందుకొచ్చే ప్రజలే అధికం `సమిధలయ్యే జీవితాలకు ఎవరు బాధ్యులు? `ఇల్లు కొనడం మిగిలిన వస్తువుల మాదిరి కాదు…

Read More

టిజి బడుగులకు అండగా కాంగ్రెస్‌

-ఏపి అగ్రకులాల పక్షాన బిఆర్‌ఎస్‌. -కొండా సురేఖ మీద సినీ వర్గం మూకుమ్మడి దాడి. -సీని అగ్ర కులాలకు బాసటగా బిఆర్‌ఎస్‌ పార్టీ. -తెలంగాణ ఆడబిడ్డకు అండగా కాంగ్రెస్‌ పార్టీ. -బిఆర్‌ఎస్‌పై తొలగిన తెలంగాణ ముసుగు. -అసలైన తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ గొడుగు. -కొండా, వర్సెస్‌ కేటిఆర్‌ అంశాన్ని సినీ లోకానికి ముడిపెట్టింది బిఆర్‌ఎస్‌. -హుందాగా తనదైన శైలిని ప్రదర్శించింది కాంగ్రెస్‌. -ఆది నుండి అగ్రకుల అహంకారం ప్రదర్శిస్తూనే వుంది బిఆర్‌ఎస్‌. -బలహీన వర్గాలకు ఎప్పుడూ…

Read More

కెనడా టొరంటో లో ఘనంగా సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు.

కెనడా టొరంటో లో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఘనంగా సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు. ఖండాంతరాలు దాటిన తెలుగు ఖ్యాతి తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో టొరంటో-కెనడా నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ సంబరాలను అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 2500కు పైగా తెలంగాణ వాసులు స్థానిక లింకన్ అలెగ్జాండర్ సెకండరీ స్కూల్ – మిస్సిసాగా లో పాల్గొని బతుకమ్మ పండుగను విజయవంతం చేశారు. ఈ సంవత్సరం విశేష…

Read More

విశాలహితం కోసం కూల్చివేతలు తప్పవు

`దూకుడు వేగం తగ్గితే ప్రజల్లో అనుమానాలు వ్యక్తం కావడం సహజం `మూసీ ప్రక్షాళనతోనే పర్యావరణ పరిరక్షణ `ఆక్రమణలతో మురికివాడలుగా మారిన మూసీ పరీవాహక ప్రాంతాలు `ప్రజాగ్రహాన్ని అనుకూలంగా మార్చుకుంటున్న విపక్షాలు `ఈ ప్రతికూల పరిస్థితిని అధిగమించడంలోనే రేవంత్‌ సమర్థత వెల్లడయ్యేది హైదరాబాద్‌,నేటిధాత్రి:  హైడ్రా కూల్చివేతలు రాజకీయనాయకులు, ఆర్థిక దిగ్గజాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మాట వాస్తవం. అక్రమంగా ఆక్రమించిన భూముల్లో కోట్ల రూపాలయ వ్యయంతో నిర్మాణాలు చేపట్టినవారు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం ప్రస్తుతం జరుగుతున్న పరిణామం. ఇన్ని కోట్ల…

Read More

హర్యానాలో ‘‘హ్యాట్రిక్‌’’

-మోదీకి మోదం..రాహుల్‌కు ఖేదం! -మిత్ర భేదం చేయికి తెచ్చిన చేటు! -చీపురు చేతికిచ్చినా అందుకోని కాంగ్రెస్‌. -ఆప్‌ మద్దతు లేక చేతులు కాల్చుకున్నది. -హర్యానాలో ఆపన్న హస్తం వదులుకున్నది. -కమలానికి చే జేతులా హస్తం ఊపిరిపోసింది! -అత్యాశకు పోయి హర్యానాలో చెయ్యి విరగ్గొట్డుకున్నది. -ఆప్‌ తో కలిస్తే ఫలితం వేరుగా వుండేది. -ఇప్పటికీ కాంగ్రెస్‌ ఒంటెద్దు పోకడ మానుకుంటే మంచిది. -ప్రాంతీయ పార్టీలతో అంటకాగితేనే భవిష్యత్తులో గెలిచేది. -జమ్ము కాశ్మీర్‌ లో అనుసరించిన ఫార్ములా హర్యానాలో అనుసరిస్తే…

Read More

బీసీ హక్కుల సాధన కై అధ్యాపకులు పాటుపడాలి

బిసి పొలిటికల్ జె ఎ సి చైర్మన్ సుందర్ రాజు యాదవ్ బీసీ హక్కుల సాధనకై అధ్యాపకులంతా కలిసి రావాలని బీసీ జేఏసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు.హంటర్ రోడ్ లోని మాస్టర్ జీ కళాశాలలో వేణుమాధవ్ సభాధ్యక్షతన బీసీ అధ్యాపకుల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుందర్ రాజు యాదవ్ మాట్లాడుతూ అధ్యాపకులు ఎంతో మంది విద్యార్థులకు రోల్ మోడల్ గా ఉన్నారని, అడుగడుగునా బీసీ అధ్యాపకులకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ఈ…

Read More

మూడు రాఫ్ట్రాల ఎన్నికల తర్వాతే ముహూర్తం!

క్యాబినెట్‌ విస్తరణ ఇప్పట్లో లేనట్లే. ఉత్తరాధిన కాంగ్రెస్‌లో జోష్‌ . హర్యానా,కశ్మీర్‌ చేతికి చిక్కే అవకాశం. మహారాష్ట్ర,జార్ఖండ్‌ ,డిల్లీ వశం కోసం తీవ్ర ప్రయత్నం. అధిష్టానం ఎన్నికల పరుగులు. తెలంగాణలో పదవుల కోసం నాయకుల ఎదురుచూపులు. క్యాబినెట్‌ బెర్తుల కోసం పడిగాపులు. పది నెలలైనా ఊరిస్తూనే ఉన్నారు. రోజు రోజుకూ ఆశావహులు పెరుగుతున్నారు. అడుగడుగునా ఎదురౌతున్నా అడ్డంకులు. అదిగో…ఇదిగో అంటూ అపుడప్పుడు వార్తలు  అధిష్టానం ఎన్నికలలో బిజీ బిజీ. త్వరలో మరో మూడు రాష్ట్రాలలో ఎన్నికలు. అధిస్టానం…

Read More

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేసిన నిరుద్యోగుల అసోసియేషన్ సభ్యులు

మంచిర్యాల నేటి ధాత్రి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి ఆర్ట్ ,క్రాఫ్ట్, మ్యూజిక్ పోస్ట్లను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీలో 1733 పోస్టులు భర్తీ చేయాలని మంచిర్యాల జిల్లా ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ నిరుద్యోగుల అసోసియేషన్ తరపున రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 35 సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వాలు నిర్వహించిన డీఎస్సీ ఆర్ట్ లలో ఖాళీగా ఉన్న 1733 ఆర్ట్ ,క్రాఫ్ట్ ,మ్యూజిక్ పోస్టులను భర్తీ చేయాలనే…

Read More

విలేకరిని పరామర్శించిన తెలుగుదేశం నేతలు

వనపర్తి నేటిధాత్రి : వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేఖరి గంధం దినేష్ రోడ్డు ప్రమాదంలో కుడి కాలుకు గాయం అయింది . ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నేతలు పరామర్శించారు . గంధం దినేష్ త్వరగా కోలు కోవాలని ఆకాంక్షించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు బి రాములు ఎండి దస్తగిరి డి బాలరాజ్ కొత్త గొల్ల శంకర్ ఆవుల శ్రీను ఏ చిన్నయ్య అప్పాయిపల్లి బాలయ్య పరామర్శించిన వారిలో…

Read More

దుర్గా మాతను దర్శించుకున్న బాల్క సుమన్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి; శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో స్థానిక సూపర్ బజార్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారిని చెన్నూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రామకృష్ణాపూర్ పట్టణ సాక్షి దినపత్రిక పాత్రికేయులు పొన్నాల సుమన్ తండ్రి పొన్నాల విజయరావు ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.12వ వార్డు బిఆర్ఎస్ నాయకులు ఓదెలు ఇటీవల ప్రమాదానికి గురి కావడంతో…

Read More

మృతుల కుటుంబాలకు దండ వెంకటేశ్వర్ రెడ్డి ఆత్మీయ పరామర్శ

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మ్యాకల ఎల్లమ్మ (75), ఈరోజు అనారోగ్యంతో మృతి చెందిన వనపర్తి లచ్చమ్మ (80) ల కుటుంబాలను పిడిసిల్ల మాజీ ఎంపీటీసీ దండ వెంకటేశ్వర రెడ్డి ఆత్మీయంగా పరామర్శించారు. ఈరోజు మరణించిన వనపర్తి లచ్చమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా మ్యాకల ఎల్లమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను…

Read More

సింగరేణి ఫ్యామిలీ డే మరియు బతుకమ్మ ఉత్సవాలు

జిఎం సాలెం రాజ్ ఆదేశాల మేరకు తేదీ. 09.10.2024న జరుగు సెలబ్రేషన్ కొరకు ప్రగతివనం రుద్రంపూర్ నందు జరుగు పనులను సమీక్షించిన కొత్తగూడెం ఏరియా ఎస్ఓటు జిఎం జీవి కోటిరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామపంచాయతీ తేదీ.09.10.2024న కొత్తగూడెం ఏరియాలోని ప్రగతి వనం నందు ఫ్యామిలీ డే మరియు బతుకమ్మ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరుగుతున్నందున ఈరోజు తేదీ:07.10.2024న కొత్తగూడెం ఏరియా ఎస్ఓటు జిఎం జివి కోటిరెడ్డి మరియు ఏజిఎం (సివిల్)…

Read More