మందు బాబులకు అడ్డాగా.. ప్రభుత్వ కళాశాల..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో మందు బాబులకు ప్రభుత్వ కళాశాల అడ్డగా మారింది. వారం రోజులపాటు దసరా సెలవులు ఉండడం.. సెక్యూరిటీ లేకపోవడంతో మందుబాబులు కళాశాలకు వచ్చి మద్యం సేవించి ఖాళీ సీసాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో పాఠశాల విద్యార్థులు వాటిని చూసి అవాక్కయ్యారు. కళాశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో మందుబాబులు అడ్డాగా మారిందన్నారు. మందుబాబుల ఆగడాలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. ఉన్నతాధికారులు…

Read More

డాక్టర్ బి.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి స్థానిక డాక్టర్ బి.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డా. ఏ. పి.జె. అబ్దుల్ కలాం జయంతిని కళాశాల ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్. డా. సుకన్య మాట్లాడుతూ భారతదేశ రక్షణ వ్యవస్థను బలపరచడం కోసం ఎంతో కృషిచేసి మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా పేరుగాంచారని, రాష్ట్రపతిగా ఉంటూ అతి సాధారణ జీవితాన్ని గడిపి ప్రజారాష్ట్రపతిగా ఖ్యాతిగడించారని,…

Read More

స్వేరోస్ నేషనల్ కన్వెన్షన్ వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ

కరీంనగర్, నేటిధాత్రి: ఈనెల 27న స్వేరోస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో జరిగే స్వేరోస్ నేషనల్ కన్వెన్షన్ వాల్ పోస్టర్లను కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలో స్వేరోస్ జిల్లా అధ్యక్షులు పర్లపెల్లి మనోజ్ కుమార్ ఆవిష్కరించడం జరిగింది. ఈకార్యక్రమంలో స్వేరోస్ షానగర్ గ్రామ అధ్యక్షులు పర్లపెల్లి కిరణ్, గ్రామ మాజీ ఉపసర్పంచ్ లు తోట రవి, గునుకొండ వెంకటనర్సయ్య, ప్రజాసంఘ నాయకులు సైండ్ల కరుణాకర్, చిరుత ఎల్లయ్య, పెంటి…

Read More

ఆ ఇద్దరు ఎంత ‘సంతోష’పెట్టారు?..ఈ నలుగురు ఏం పాపం చేశారు!?

https://epaper.netidhatri.com/view/405/netidhathri-e-paper-16th-october-2024%09 `ఆ నాలుగు రోహౌజ్‌లు ఎందుకు కూల్చారు! `ఈ రెండిరటినీ కూల్చకుండ ఎందుకు ఆపారు? `ఆ రెండిరటికి సమయమెందుకిచ్చారు! `ఉన్నఫలంగా ఈ నలుగురిని ఎందుకు రోడ్డు మీద పడేశారు? `ఆ ఇద్దరికెందుకు ఇంకా సమయమిస్తున్నారు. `చిత్రపురి కూల్చి వేతల్లో కిరికిరిలెందుకు పెట్టారు. `కూల్చివేతల్లో వ్యత్యాసం ఎందుకు చూపించారు. `ఆ ఇద్దరి మీద వున్న మమకారం ఏమిటి? `ఈ నలుగురి మీద లేని కనికరానికి కారణమేమిటి? `ఆ మాజీ ఎమ్మెల్సీకి రో హౌజ్‌ ఎలా వచ్చింది. `చిత్రపురిలో ఈ…

Read More

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను అప్పగించిన ఎస్ఐ.

చిట్యాల, నేటి ధాత్రి : చిట్యాల గ్రామానికి చెందిన టేకు లక్ష్మయ్య కి చెందిన మొబైల్ ఫోను మరియు ముచ్చిని పర్తి గ్రామానికి చెందిన గుండివేటి రాజిరెడ్డికి చెందిన మొబైల్ ఫోన్లను తిరిగి అప్పగించిన చిట్యాల ఎస్ఐ ఈ శ్రావణ్ కుమార్ చిట్యాల గ్రామానికి చెందిన టేకు లక్ష్మయ్య తను మూడు నెలల క్రితం చిట్యాల నుంచి భూపాలపల్లి బస్సులో వెళుతున్న క్రమంలో గుర్తు లేని వ్యక్తులు తన మొబైల్ ఫోన్ చోరీ చేశారని చిట్యాల పోలీస్…

Read More

ఎన్ ఎచ్ -44 నందు ఆక్సిడెంట్స్ (బ్లాక్ స్పాట్స్) జరిగే ప్రదేశాలను పరిశీలించిన

జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్…. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా లోని బాలానగర్ నుండి అడ్డకల్ వరకు వున్న నేషనల్ హైవే -44 పై ఆక్సిడెంట్స్ ఎక్కువగా జరిగే ముఖ్యమైన బ్లాక్ స్పాట్స్ (బ్లాక్ స్పాట్స్ ) ను నెషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ ఎచ్ ఎ ఐ ) అధికారులు మరియు పోలీసు అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్.సందర్శించరు…..

Read More

జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి.

జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ డిమాండ్* చిట్యాల, నేటి దాత్రి : మంగళవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా దేశాయి పేటలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం సిగ్గు చేటన్నారు.తన బార్య సావిత్రి బాయ్ పూలే ద్వారా పాఠశాలలను ఏర్పాటు…

Read More

పాఠశాల భవనాన్ని కూల్చిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరన్ డిమాండ్ కాటారం, నేటిదాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో గల తరగతి గది భవనాలను ఎలాంటి అనుమతులు లేకుండా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా కూల్చివేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరన్ డిమాండ్ చేశారు. మంగళవారం పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న గ్రామస్తులతో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేశారు. చిదినేపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కాంట్రాక్టర్లు కలిసి భవనం కూల్చివేతకు…

Read More

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి

హసన్ పర్తి / నేటి ధాత్రి వర్ధన్నపేట నియోజక వర్గం హసన్ పర్తి మండలం అర్వపల్లి గ్రామానికి చెందిన అంబాల రాజయ్య ఇటివల అనారోగ్యంతో మృతి చెందగా ఈ విషయం తెలుసుకుని వర్ధన్నపేట నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం చేశారు. వీరి వెంట బిజెపి పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావు, మల్లారెడ్డిపల్లి పిఎసిఎస్ చైర్మన్ జక్కు రమేష్ గౌడ్, 66…

Read More

ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం

ఘనంగా జరుపుకున్న ప్రధానోపాధ్యాయులు పాక రమేష్ బాబు పర్వతగిరి నేటి ధాత్రి వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు పాక రమేష్ బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీడీవో మాలోతు శంకర్ నాయక్ పాల్గొని చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అతి సార, శ్వాస కోశ వంటి రోగాల నుండి దూరంగా ఉండవచ్చని సూచించారు. జిల్లా…

Read More

అంబర్ గుట్కా ప్యాకెట్స్ స్వాదీనం..వ్యక్తి అరెస్టు.

# గుట్కా,గంజాయి,పీడీఎస్ బియ్యం దందా చేస్తే కఠిన చర్యలు.పీడీ యాక్ట్ నమోదు.. # దుగ్గొండి ఎస్సై వెంకటేశ్వర్లు హెచ్చరికలు జారీ.. నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని స్వామిరావుపల్లి గ్రామంలో రాజమౌళి కిరాణం షాపుపై పోలీసు దాడి చేశారు.న్ భారీగా అంబర్,గుట్కా ప్యాకెట్లను స్వాదీనం చేసుకొని యజమానిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దుగ్గొండి ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏరియాలో పాన్ షాపులు, కిరాణం షాపులు తనిఖీ చేయగా స్వామిరావుపల్లి గ్రామంలో రాజమౌళి…

Read More

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య.

ఏడుగురుపై కేసు నమోదు. #నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని అప్పలరావుపేట గ్రామంలో దసరా పండగ సందర్భంగా తలెత్తిన గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే అప్పల్ రావు పేట గ్రామంలో దసరా పండుగ సందర్భంగా మచ్చ పృద్వి, తాళ్ల సతీష్, ఇసంపల్లి ప్రవీణ్, కొయ్యల సతీష్, కొయ్యల సుమన్, లు దసరా జరుగుతున్న సమయంలో బరపాటి గణేష్ తో గొడవకు దిగి గణేష్ ను ఏడుగురు కలిసి తీవ్రస్థాయిలో కొట్టగా, వారు కొట్టిన దెబ్బలకు అవమానం…

Read More

నూకల నరేష్ రెడ్డి అందరివాడు ఎంపీ రవిచంద్ర

బిఆర్ఎస్ నాయకులతో కలిసి నివాళులు Date 15/10/2024 —————————————- రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్,మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు,సత్యవతి రాథోడ్,రెడ్యానాయక్ తదితర ప్రముఖులతో కలిసి దివంగత నేత నూకల నరేష్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన నరేష్ రెడ్డి దశదిన కర్మకాండ మంగళవారం ఆయన స్వగ్రామం మరిపెడ మండలం పురుషోత్తమయ గూడెంలో జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర…

Read More

సిబ్బంది సమస్యల పరిష్కారంకై ప్రత్యేక విభాగం

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా నేటిధాత్రి, వరంగల్ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తునట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఇటీవల కాలంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బంది పలు వ్యక్తిగత సమస్యలతో పాటు, శాఖపరమైన సమస్యలతో బాధ పడుతున్నట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ దృష్టి రావడంతో సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకోని వారి…

Read More

పట్ట పగలే విచ్చలవిడిగా ఆటో ల్లో తరలిస్తున్న మద్యం

పట్టించుకోని ఎక్సైజ్ అదికారులు…. పెరుకే కిరాణం అమ్మేది మాత్రం మద్యం…. గ్రామాల్లో బెల్ట్ షాపుల జోరు… పల్లెల్లో బార్లను తలపిస్తున్న బెల్ట్ షాపులు… నిబంధనలకు విరుద్ధంగా సిండికేట్ అయిన కారేపల్లి బార్ షాప్ ల యాజమాన్యం ….. కారేపల్లి నేటి ధాత్రి వైన్స్ షాపుల యాజమాన్యాలు సిండికేట్ గా ఏర్పాటయ్యి విచ్చలవిడిగా బెల్ట్ షాపుల దందా కొనసాగిస్తున్న పరిస్థితి కారేపల్లి మండల కేంద్రంలో నెలకొన్నది.గతంలో ఉన్న వాటి కంటే రెట్టింపు సంఖ్యలో బెల్టుషాపుల ఏర్పాటుతో వైన్స్ షాపుల…

Read More

బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ లో కనీస సౌకర్యాలు లేవు ‌

బెల్లంపల్లి నేటిధాత్రి : బెల్లంపల్లి నియోజకవర్గం ‌ బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ సందర్శించిన జేఏసీ నాయకులు వారు మాట్లాడుతూ, బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ పరిస్థితి,ఎక్కడ తీసిన గొంగడి అక్కడే అన్నట్టుగా, పరిస్థితిలో మార్పు లేదు గత రెండు నెలల క్రితం హాస్పటల్ స్థితిగతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా, వారు, సానుకూలంగా స్పందించి, హాస్పిటల్ కు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తామని, తెలిపారు. ఇంతవరకు అందులో ఎలాంటి పురోగతి రాకపోవడం రోగులు అవస్థలు పడడం చిన్న సమస్య…

Read More

నర్సంపేట పోలీస్ శాఖ పట్ల వరంగల్ సిపికి లేఖద్వారా పిర్యాదు.

# ప్రజలు పోలీస్ స్టేషన్ కు వెళ్తే మీరు ఏ పార్టీ అని అడుగుతున్నారు. # ప్రజలను అవమానించే విధంగా పోలీసుల వ్యవహారశైలి. # బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని పోలీస్ శాఖ పట్ల బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాా కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.ఈ…

Read More

మద్ది కాయల ఓంకార్ 16వ వర్ధంతి సందర్భంగా ఎంసిపియు పార్టీ

అక్టోబర్ 17 నుండి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగు సదస్సులను జయప్రదం చేయండి. బెల్లంపల్లి నేటిధాత్రి : బెల్లంపల్లి నియోజకవర్గం ఎంసిపియు వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ ఎక్స్ ఎమ్మెల్యే 16వ వర్ధంతి సందర్భంగా ఎం సిపియు పార్టీ ఆఫీసులో కరపత్రాల విడుదల ప్రస్తుత రాజకీయాలు అంబేద్కర్ ఆలోచన విధానం అనే అంశంపై అక్టోబర్ 17 నుండి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగు సభలు సదస్సులను జయప్రదం చేయండి కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న…

Read More

బాలికలు చదువులో రాణించాలని జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య

భూపాలపల్లి నేటిధాత్రి బాలికలు చదువులో రాణించాలని జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య అన్నారు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బేటి బచావో -భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా సుభాష్ కాలనీ అంగన్వాడి సెంటర్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం డిడబ్ల్యూ మాట్లాడుతూ ఆడపిల్లలపై ఉండే వివక్షత హింస బాల్యవివాహాల వల్ల జరిగే నష్టాలు గురించి వివరించారు సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర గొప్పదని, మహిళలు నేడు పురుషులకు సమానంగా రాణిస్తున్నారని, ఆడపిల్లలకు చిన్న వయసులోనే వివాహాలు చేసి…

Read More

డిగ్రీ కళాశాల అసోసియేషన్ నిరవధిక బంద్

జమ్మికుంట: నేటి ధాత్రి తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక బంద్ జమ్మికుంట పట్టణంలోని చాణిక్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ దబ్బేట విజయ-రవీందర్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయలేక పోవడం వలన ప్రైవేటు కళాశాల నడపలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన…

Read More