మద్ది కాయల ఓంకార్ 16వ వర్ధంతి సందర్భంగా ఎంసిపియు పార్టీ

అక్టోబర్ 17 నుండి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగు సదస్సులను జయప్రదం చేయండి. బెల్లంపల్లి నేటిధాత్రి : బెల్లంపల్లి నియోజకవర్గం ఎంసిపియు వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ ఎక్స్ ఎమ్మెల్యే 16వ వర్ధంతి సందర్భంగా ఎం సిపియు పార్టీ ఆఫీసులో కరపత్రాల విడుదల ప్రస్తుత రాజకీయాలు అంబేద్కర్ ఆలోచన విధానం అనే అంశంపై అక్టోబర్ 17 నుండి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగు సభలు సదస్సులను జయప్రదం చేయండి కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న…

Read More

బాలికలు చదువులో రాణించాలని జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య

భూపాలపల్లి నేటిధాత్రి బాలికలు చదువులో రాణించాలని జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య అన్నారు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బేటి బచావో -భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా సుభాష్ కాలనీ అంగన్వాడి సెంటర్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం డిడబ్ల్యూ మాట్లాడుతూ ఆడపిల్లలపై ఉండే వివక్షత హింస బాల్యవివాహాల వల్ల జరిగే నష్టాలు గురించి వివరించారు సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర గొప్పదని, మహిళలు నేడు పురుషులకు సమానంగా రాణిస్తున్నారని, ఆడపిల్లలకు చిన్న వయసులోనే వివాహాలు చేసి…

Read More

డిగ్రీ కళాశాల అసోసియేషన్ నిరవధిక బంద్

జమ్మికుంట: నేటి ధాత్రి తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక బంద్ జమ్మికుంట పట్టణంలోని చాణిక్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ దబ్బేట విజయ-రవీందర్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయలేక పోవడం వలన ప్రైవేటు కళాశాల నడపలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన…

Read More

తెలంగాణకల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

తెలంగాణకల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న.. నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: అక్టోబర్ 18న బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేజీ కేఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాడి 10 సంవత్సరంలు పూర్తి చేసుకున్న సందర్భంలో కల్లుగీత కార్మిక సంఘం పదేండ్ల ప్రయాణం పేరుతో నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సుకు నల్లగొండజిల్లా నుండి కల్లు గీత కార్మికులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక…

Read More

బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు పై సమీక్ష సమావేశం

జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి భారతీయ జనతా పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశం జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి హాజరైనారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పార్టీ మరింత బలపడేలా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నాం. రాష్ట్రంలోని గ్రామాల…

Read More

మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలి

శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు భద్రాచలం నేటి ధాత్రి దిశా ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ ప్రతి మహిళ ఆత్మగౌరవంతో జీవించాలని రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం తీసుకొస్తున్న పథకాలను అందిపుచ్చుకోవాలని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు కోరారు. మల్లవరం పట్టణంలోని ఏఎంసీ కాలనీలో దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మంది పేద మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ. దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జాతీయ…

Read More

నిద్రమత్తులో వైద్యాధికారి….?

బ్రేకింగ్ న్యూస్ నేటిధాత్రి   పి.హెచ్.సి లోనే కునుకుతీస్తున్న డాక్టర్లు? ఇబ్బందులు పడుతున్న రోగులు? వరంగల్ జిల్లా, రాయపర్తి మండలంలోని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్యూటీ చేయాల్సిన డాక్టర్ నిద్రపోతున్న పరిస్థితి. నేటిధాత్రి, వరంగల్ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్లు, డ్యూటీ సమయంలో నిద్రపోతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మండల కేంద్రములోని డాక్టర్ నిద్రలో ఉండటం ఆరోగ్య కేంద్రంకు వచ్చే ప్రజలకు నర్సులు ట్రీట్మెంట్ చేస్తున్నారు…

Read More

నాణ్యత పాటించని హోటల్స్, రెస్టారెంట్స్,ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ల పై చర్యలు తీసుకోవాలి.

నాణ్యత ప్రమాణాలు పాటించని మైత్రి హోటల్ పై వెంటనే కేసు నమోదు చేయాలి – బ్రాహ్మణపల్లి యుగంధర్ కరీంనగర్, నేటిధాత్రి: కరీంనగర్ నగరంలో చాలా హోటల్ లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు, రెస్టారెంట్ లు కల్తీ వస్తువులను తయారీలో వాడుతూ ప్రజలను అనారోగ్యాలకు గురిచేస్తున్నారని వీటిపై ప్రభుత్వం తనిఖీలు చేసి కల్తీ ఆహారం తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్…

Read More

వివాదానికి కారణం కార్యకర్తల అత్యుత్సాహమే:- తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

నేటిధాత్రి, వరంగల్ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు. ఇరువురు నేతలతో మాట్లాడినట్లు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడి. వివాద పరిష్కారం బాధ్యతలను ఇన్చార్జి మంత్రికి అప్పగించామన్న మహేశ్ కుమార్ గౌడ్. కార్యకర్తల అత్యుత్సాహం కారణంగానే వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం చెలరేగిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు….

Read More

త్వరలోనే సమీకృత గురుకులాల నిర్మాణ పనులు ప్రారంభం

హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరకాల నేటిధాత్రి పరకాల మండలం రాజిపేటలో మంగళవారం రోజున సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణం కోసం గుర్తించిన ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య నిర్మాణం కోసం అధికారులు 19 ఎకరాల 34 గుంటల ప్రభుత్వ భూమిని గుర్తించగా ఆ స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.ప్రభుత్వ భూమికి సంబంధించిన వివరాలను ఆర్డీవో డాక్టర్ కె.నారాయణ,తహసిల్దార్ భాస్కర్ లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మీడియాతో మాట్లాడుతూ యంగ్…

Read More

రవాణా శాఖలో ఎవరు రాజ్యమేలుతున్నారు..

ఏజెంట్లతో నిండిన భద్రాచలం రవాణా శాఖ కార్యాలయం. భద్రాచలం నేటి ధాత్రి – పైసలు ఇస్తేనే పనులు.. – ఓవర్ లోడ్ అయితే నాకేంటి. – ఇసుక మాఫియా తో మిలాఖత్..?- పట్టించుకోని ఆ శాఖ అధికారి..- ప్రతినిత్యం వేలలో వసూలు అనేక ఆరోపణలతో భద్రాచలం రవాణా శాఖ కార్యాలయం. అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించండి. భద్రాచల పట్టణంలో మోటారు వెహికల్ తనిఖీ కార్యాలయం ఉన్నది. ఆ కార్యాలయంలో ఒక మోటార్ వెహికల్ ఇన్స్…

Read More

మండల కేంద్రంలో ఇందిరమ్మ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

నడికూడ,నేటిధాత్రి: పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం నడికూడ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు తాళ్ళ నవీన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీని ఎన్నుకోవడం జరిగింది,ఇది గ్రామ కమిటీ అందరి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ సభ్యులు కుడ్ల‌‌‌ మలహల్ రావు,రావుల సురేష్,దుప్పటి సదానందం,అప్పం రేణుక,నీరటి రజిత.ఈ కార్యక్రమంలో తాళ్ళ పెళ్లి యుగేందర్,అప్పం కుమారస్వామి,తిరుపతి,జీల శ్రీనివాస్,చింతల పెళ్లి రవిందర్ రావు, బుర్ర నరేష్, దుప్పటి బాబు,కండె రావు తదితరులు పాల్గొన్నారు.

Read More

మోడల్ స్కూల్ నూతన ప్రిన్సిపల్ గా సిహెచ్ పూర్ణచంద్రరావు.

మలహార్ రావు. నేటిధాత్రి : భూపాలపల్లి జిల్లాలోని మల్హర్ రావు మండలం ఎడ్లపల్లి మోడల్ స్కూల్ నూతన ప్రిన్సిపల్ గా మంగళవారం సిహెచ్. పూర్ణచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల పాఠశాల నుంచి ఎడ్లపల్లి పాఠశాలకు బదిలీ అయి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలో నీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతుల, ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం మెరుగుపరుస్తామని మొదలగు విషయంలో బాధ్యతతో కూడిన విధులు నిర్వహిస్తానని తెలియజేయడం జరిగింది.

Read More

చీఫ్ ఇంజనీర్ కలిసిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో నూతనంగా చీఫ్ ఇంజనీర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన చిత్తప్రగడ శ్రీ ప్రకాష్ గారిని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం హెచ్-58 యూనియన్ జెన్ కో అధ్యక్షులు ఎలకంటి రగోత్తం గారి ఆద్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి పూల బొకే అందించి శాలువా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా ఓ & ఎం…

Read More

పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి తెలంగాణ ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకుండా విద్యార్థులకు నానా ఇబ్బందులు గురిచేస్తూనేఉంది దీని నిరసిస్తూ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్డిఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి శిలపాక నరేష్ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పట్టణ కార్యదర్శి చంద్రగిరి శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం బకాయిలను ఒకేసారి విడుదల చేస్తామని…

Read More

మద్దిగట్ల లో మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యేతూడి

వనపర్తి నేటిధాత్రి : పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన నాగరాజు ఈనెల 11వ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.ఈవిషయం తెలియడంతో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి సానుభూతితెలిపారు మృతుని సతీమణి ముగ్గురు ఆడపిల్లలు దిక్కులేనివారిగా మారారని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టి కి తెచ్చారు మృతునికుటుంబానికి అండగాఉంటానని ఎమ్మెల్యే హామీఇచ్చారు ఎమ్మెల్యే వెంట గ్రామ మండల కాంగ్రెస్ కార్యకర్తలు కార్యకర్తలు పాల్గొన్నారు

Read More

బకాయి బోధనా రుసుములను ఇప్పించాలి.

# ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజ్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ డిమాండ్.. # నర్సంపేట ఆర్డీఓకు వినతిపత్రం అందజేత. నర్సంపేట,నేటిధాత్రి : తెలంగాణా గ్రామీణ ప్రాంత కళాశాలలు కేవలం ప్రభుత్వం ఇచ్చే ఉపకార వెతనాలపైన ఆధారపడి నడుస్తున్నాయి. గ్రామీణ ప్రాంత కళాశాలలు ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాదిని కల్పిస్తున్నాయి. కాని గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలు ఇవ్వకపోవడం వలన నిరుద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది అలాగే అద్దె భవనాలకు కిరాయి ఇవ్వలేని సంక్షోభానికి…

Read More

రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఆదర్శవాణి విద్యార్థి

దుగ్గొండి,నేటిధాత్రి : ఈనెల 14న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్ 19 రెజ్లింగ్ పోటీలు హనుమకొండ జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో జరిగాయి. ఈ పోటీల నిర్వహణలో భాగంగా దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శవాణి హై స్కూల్ చెందిన బొమ్మగాని సాయి నిహాల్ 57 కేజీల విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికైయ్యాడు. ఎంపికైన సాయి నిహాల్ నీ శ్రీ ఆదర్శవాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి,డైరెక్టర్ బిక్షపతిలు పూల బొకేతో సన్మానించారు. చైర్మన్ రవి మాట్లాడుతూ ఈనెల…

Read More

విశ్వాసం చూపించిన శునకం.

తుమ్మేటి సమ్మిరెడ్డి పెంపుడు కుక్క మృతి. జమ్మికుంట: నేటిధాత్రి జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మేటి సమ్మెరెడ్డి నెల రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. నెల రోజుల క్రితం సమ్మిరెడ్డి మృతితో అతని పెంపుడు కుక్క ప్రతిరోజు దిగాలు పడుతూ సమ్మిరెడ్డి చిత్రపటం వద్ద కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపిస్తూ వచ్చింది. మనుషులలో లేని విశ్వాసం కుక్క లో ఉండడం పలువురిని ఆశ్చర్యపరిచింది. విశ్వాసానికి మారుపేరైన సమ్మిరెడ్డి పెంపుడు కుక్క…

Read More

ఏజెన్సీలో జనరల్ గ్రామ సభలు ద్వారా కాదు పార్లమెంట్ పీసా చట్టం ద్వారా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక జరగాలి. పాయం

భద్రాచలం నేటి ధాత్రి చర్ల మంగళవారం నాడు బస్టాండ్ కేంద్రంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పూణెంవరప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఏ ప్రభుత్వ పథకాలైన అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరగాలంటే షెడ్యూలు ప్రాంత చట్టాలపై అధికారులు విశ్లేషణ చేసి ముఖ్యంగా ఆదివాసీలకున్న అక్కు రైట్ పై పార్లమెంటు పేషా చట్టం ద్వారా ఇందిరమ్మ గ్రామసభలు జరగాలని ప్రభుత్వాన్ని కోరారు ఏజెన్సీ…

Read More