మద్ది కాయల ఓంకార్ 16వ వర్ధంతి సందర్భంగా ఎంసిపియు పార్టీ
అక్టోబర్ 17 నుండి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగు సదస్సులను జయప్రదం చేయండి. బెల్లంపల్లి నేటిధాత్రి : బెల్లంపల్లి నియోజకవర్గం ఎంసిపియు వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ ఎక్స్ ఎమ్మెల్యే 16వ వర్ధంతి సందర్భంగా ఎం సిపియు పార్టీ ఆఫీసులో కరపత్రాల విడుదల ప్రస్తుత రాజకీయాలు అంబేద్కర్ ఆలోచన విధానం అనే అంశంపై అక్టోబర్ 17 నుండి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగు సభలు సదస్సులను జయప్రదం చేయండి కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న…