మండలంలో బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ సతీమణి ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ సతీమణి మాధవి ప్రచారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ లక్ష్మీపూర్ గ్రామంలో బి ఆర్ఎస్వి. నాయకులు జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో కార్నర్ సమావేశం లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ సతీమణి మాధవి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత వినోద్ కుమార్ నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి సంబంధించినటువంటి…

Read More

పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు సన్మానం

చందుర్తి, నేటిధాత్రి: తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో చందుర్తి మండలం మల్యాల గ్రామ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రతిభ చాటిన విద్యార్థిని ,విద్యార్థులను స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన శ్రీధర్ల శ్రీజ,(9.5), అల్లం మనోజ్ఞ (9.2), శ్రీధర్ల లహరి (9.2) బుర్రి కావ్య (9.0 ), తుమ్మ సృజన్ (9.0)శాలువాతో సన్మానం చేసి వివేకానంద జీవిత చరిత్ర పుస్తకాలను, స్వీట్స్…

Read More

ఘనంగా మేడే వేడుకలు..

నర్సంపేట,నేటిధాత్రి : ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో హమాలీ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని బస్టాప్ సెంటర్ లో ఎర్ర జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో సయ్యద్ బషీర్,చిట్టి రాములు,భాషబోయిన లక్ష్మయ్య,సాంబయ్య, ఉప్పుల రవి, పైడి,రవి,మధు,రాజు, తదితర కార్మికులు పాల్గొన్నారు.

Read More

కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం కృషి

కార్మికులందరికీ మేడే దినోత్సవ శుభాకాంక్షలు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి శాయంపేట నేటి ధాత్రి: రాష్ట్రంలో అన్ని వర్గాల కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు.మండల కేంద్రంలో ఐఎన్టీయూసీ మండల అధ్యక్షుడు మారపెల్లి రాజేందర్ ఆధ్వర్యంలో బుధవారం మేడే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బుచ్చిరెడ్డి మాట్లాడుతూ శ్రమదోపిడీని…

Read More

మేడే స్ఫూర్తితో ఉద్యమించాలి.

# సిపిఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య. నర్సంపేట,నేటిధాత్రి : ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే స్ఫూర్తితో ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య పిలుపునిచ్చారు. మే డే ను పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలోని 11 సెంటర్లలో సిపిఎం పార్టీ జెండాల ఆవిష్కరణల కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వరంగల్ రోడ్డు కూడలి వద్ద సిపిఎం నర్సంపేట పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా…

Read More

legal notices to ‘Netidhatri’ with possession and entangled in problems

https://epaper.netidhatri.com/ Some officials are depriving the health department They never care about the orders issued by the Government Now they indifferent toward the deputation cancellation orders In the name of cast, they have been fixed to their chairs They are expressing anger against media writing which is against them. Medical officer behavior is like ‘A…

Read More

ఉపాధి హామీ కూలీలను కలిసి ఓటు అడిగిన కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ!!

బారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపు నిచ్చిన మహ్మద్ బషీర్!! వెల్గటూర్ నేటి ధాత్రి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద పల్లి పార్లమెంట్ పరిధిలోని వెల్గటూర్ మండలం తాళ్ల కొత్తపేట మరియు చెగ్యాం గ్రామాల లో ప్రచారంలో భాగంగా బుధవారం ఉపాధి హామి కూలీలను కలిసిన ఎంపి అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ రానున్న ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రస్థుత ఎండపల్లి…

Read More

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం

డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు,ఏఐసీసీ సభ్యులు పొదెం వీరయ్య క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులతో సమావేశమై 13వ తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి ఎన్నికలు కాబట్టి మన అభ్యర్థులను మెజార్టీ తో గెలిపించుకోవాలి అందరూ కలిసికట్టుగా నిబంధతతో పని చేయాలి. కష్టపడ్డ వాళ్లకి తగిన గుర్తింపు లభిస్తుంది. కేంద్రంలో గెలిచేది…

Read More

మే డే సందర్భంగా ప్రపంచ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలంలో తాపి వర్కర్స్ యూనియన్ ఆఫీస్ లో జెండా ఎగురవేసిన మే డే సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు . మాట్లాడుతూ కార్మికులంతా కలిసికట్టుగా పనిచేసి ఐక్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్మిక దినోత్సవం సందర్భంగా తాపి వర్కర్స్ యూనియన్ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ని శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, రత్నం…

Read More

మే డే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి

# ఘనంగా మేడే దినోత్సవ వేడుకలు. నర్సంపేట,నేటిధాత్రి : మే డే స్ఫూర్తితో మతోన్మాద కార్పొరేట్ గుత్తా పెట్టుబడిదారులకు రాబోయే ఎన్నికల్లో కార్మిక వర్గం తగిన గుణపాఠం చెప్పాలని సీఐటియి జిల్లా నాయకులు అనంతగిరి రవి అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన మేడే ఉత్సవాలు అధ్యక్షులు రుద్రారపు పైడయ్య అధ్యక్షతన నర్సంపేట పట్టణంలో జరిగాయి. ఈ సందర్భంగా అనంతగిరి రవి మాట్లాడుతూ 1886లో అమెరికా చికాగో నగరం హే మార్కెట్ లో జరిగిన…

Read More

కాకతీయ హై స్కూల్ పదిలో 100% ఉత్తీర్ణత.

చిట్యాల, నేటి ధాత్రి : తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో చిట్యాల మండల కేంద్రానికి చెందిన కాకతీయ హై స్కూల్ నుండి 15 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 15 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 100% ఫలితాలను సాధించారు ఇందులో 1 ఆకుల పూజ 2 గోల్కొండ శివ సాయి 9.2/10 G P A 9.0 /10 జిపిఏ తో 3 నరిగే అరిపిత 4 పుల్ల అక్షయ జిపిఎ సాధించిన…

Read More

మతోన్మాద దోపిడి విధానాలకు ప్రత్యామ్నాయం ఎర్రజెండానే

# ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్. # ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు.. # మేడే జెండాలను ఆవిష్కరించిన కార్మికులు, నాయకులు.. నర్సంపేట,నేటిధాత్రి : పెరిగిపోతున్న దోపిడీ మతోన్మాద నియంతృత్వ విధానాలకు ప్రత్యామ్నాయం కేవలం ఎర్రజెండానే అని ఆ దిశలో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని ప్రజలు వామపక్ష సామాజిక శక్తులను ఆదరించాలని అప్పుడే అసమానతలు లేని సమాజం సాధ్యమవుతుందని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.బుదవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే…

Read More

ఆరూరి రమేష్ గెలుపుకై ఇంటింటి ప్రచారం చేసిన దొంగల రాజేందర్

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్ కాలనీలో ఇంటింటికి వెళ్లి ఆరూరి రమేష్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన అనంతరం మోర్చా జిల్లా అధ్యక్షులు దొంగల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అమలు కాని హామీలు ప్రజల ముందు ఉంచి అధికారంలో వచ్చి నెరవేర్చక ప్రజల ముందు కంపు కొట్టిన గుడ్డు లాగా కాంగ్రెస్ పార్టీ మారిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో తమ తప్పులు కనిపించకుండా బీజేపీపై తప్పుడు ఆరోపణలు…

Read More

పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి.

జెడ్పి సీఈవో విజయలక్ష్మి. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలైన సి ఆర్ పల్లి, కైలాపూర్, తిరుమలపూర్, ముచ్చినిపర్తి, కొత్తపేట, లక్ష్మి పురం తండా, పాఠశాలలో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనులను బుధవారం రోజున జడ్పీ సీఈవో విజయలక్ష్మి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచినీటికి సంబంధించిన పనులను నాణ్యతతో తొందరగా పూర్తి చేయాలని అన్నారు, ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్లు, పంచాయితీ…

Read More

ప్రపంచ కార్మికుల దినోత్సవం వర్ధిల్లాలి

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో గల పలు గ్రామాల్లో ఎం సి పి ఐ యు మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన జెండాలు ఎగురవేశారు. అధ్యక్షుడు మాట్లాడుతూ ఎన్నో ప్రాణ త్యాగాలు ఎన్నో అమరవీరుల గుర్తులు అందరికీ వందనాలు స్ఫూర్తిని నిలిపి వెలుగును పంచే కార్మికుల ఆశయాల సాధన దినం కార్మికుల సమైక్య దినం మే డే’.1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు, నిరసన, ప్రదర్శన చోటు చేసుకున్నాయి.1రోజులో…

Read More

శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని 

జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్, ఐపీఎస్.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో పనిచేసి మంగళవారం రోజు పదవీ విరమణ పొందుతున్న నలుగురు ఉద్యోగులను జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్, ఐపీఎస్ సన్మానించారు. ఎస్ఐ, రెహమాన్, 1983 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా ఎంపికై 41 సంవత్సరాల సర్విస్, వి.వేణు, ఏ ఎస్ ఐ 1984 లో బ్యాచ్ కానిస్టేబుల్ గా ఎంపికై 40 సంవత్సరాల సర్విస్, నగేష్ నాథ్,…

Read More

అంగన్వాడీ కేంద్రంనుఆకస్మిక తనిఖీ చేసిన జడ్పీ సీఈవో.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో అంగన్వాడి కేంద్రం (1) కేంద్రము ను బుధవారం రోజున జడ్పీ సీఈవో విజయలక్ష్మి ఎంపీడీవో శ్రీలత ఆకస్మిక తనిఖీ చేశారు, వారు సందర్భంగాగర్భిణీలు బాలింతలు పిల్లలతో మాట్లాడి తల్లి పిల్లల ఎప్పటికప్పుడు బరువు సమతలహారము ఆరోగ్య పరీక్షలను మరియు ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరీ చేయించుకోవాలన్నారు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున తల్లి పిల్లలు ఉదయం 10 గంటల తర్వాత బయటకు…

Read More

మోదీ గ్యారంటీలతో పేదలకు ఒరిగేది ఏమీ లేదు:మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి : మోదీ గ్యారెంటీలు వేల కోట్ల ప్రజాధనాన్ని అదానీ,అంబానీలకు కట్టబెట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప, కార్మికులు,కర్షకులకు ఒరిగేది ఏమీ లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మే డే సందర్భంగా కార్మికులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ పాలనలో పేదల బతుకులు ఛిద్రం అయ్యాయని అన్నారు.కార్మిక కర్షక లోకానికి మోడీ చేసింది ఏమీ లేదన్న ఆయన, బిజెపిని గెలిపిస్తే కార్మిక లోకం తీరని అన్యాయానికి గురవుతుందన్నారు. కేసీఆర్ హయంలో కార్మికుల పక్షపాతిగా…

Read More

ఘనంగా కార్మికుల దినోత్సవ వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి : చిట్యాల మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి(సి)గ్రామ కమ్యూనిటీ హాల్ దగ్గర హమాలీ సంఘం అధ్యక్షులు పుల్ల సమ్మయ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెండా ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అంబెడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య , ఎంపీటీసీ 2 ధబ్బెట అనిల్ పాల్గొని మాట్లాడుతూ దేశ…

Read More

చాలి చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నాం

– అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యొక్క సమస్యలను పరిష్కరించండి – రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కల్లూరి చందన సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి): “మే” డే సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లాకి విచ్చేసిన బీసీ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి , కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వెలిచాల రాజేందర్…

Read More
error: Content is protected !!