సోషల్ మీడియాలో ఇతరుల పట్ల అనుచిత పోస్ట్ లు చేస్తే కఠిన చర్యలు
*సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్ లపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి *ఎస్పీ అఖిల్ మహాజన్ కొనరావుపేట, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట్, ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతరుల పట్ల సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన 11 మందిని బైండోవర్ చేయడం జరిగిందని అట్టి సంఘటనలు దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీస్ శాఖ సోషల్ మీడియాలో ఇతరుల మనోభావాలు దెబ్బతిసేలా వ్యవహరిస్తూ వ్యక్తిగత విమర్శలు చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించి…