సోషల్ మీడియాలో ఇతరుల పట్ల అనుచిత పోస్ట్ లు చేస్తే కఠిన చర్యలు

*సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్ లపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి *ఎస్పీ అఖిల్ మహాజన్ కొనరావుపేట, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట్, ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతరుల పట్ల సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన 11 మందిని బైండోవర్ చేయడం జరిగిందని అట్టి సంఘటనలు దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీస్ శాఖ సోషల్ మీడియాలో ఇతరుల మనోభావాలు దెబ్బతిసేలా వ్యవహరిస్తూ వ్యక్తిగత విమర్శలు చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించి…

Read More

తెలంగాణ: కేసీఆర్ హ్యాట్రిక్ విజయం కోసం ఎర్రవెల్లి గ్రామస్తులు యాదాద్రికి పాదయాత్ర చేశారు

గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజయం సాధించాలని, తెలంగాణలో వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రార్థిస్తూ 150 మందికి పైగా ఎర్రవెల్లి గ్రామం నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేపట్టారు. బుధవారం ఉదయం 11 గంటలకు తమ యాత్రను ప్రారంభించారు. వానలను తట్టుకుని 40 కిలోమీటర్లు నడిచి అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు యాదాద్రి ఆలయానికి చేరుకున్నారు. ఈ మార్గంలో బుధవారం అంతటా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, బృందం అనుకున్న…

Read More

పరకాల నియోజకవర్గంలో ఘనంగా చల్లా జన్మదిన వేడుకలు

నన్ను ఆశీర్వదిండానికి వచ్చిన ప్రజలందరికీ రుణ పడి ఉంటాను పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు బి.ఆర్.ఎస్.నాయకులు ఘనంగా నిర్వహించారు.అనంతరం పరకాల క్యాంప్ కార్యాలయంలో మహిళలు బోనాలతో ఆట పాటలతో నృత్యాలు చేశారు.ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపు ఖాయమని అభివృద్ధి చేసిన నాయకుడి వెంట ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ఇంత పెద్ద సంఖ్యలో నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన…

Read More

ఆలయాలకు ఆధ్యాత్మిక వైభవం తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్

మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రక్కన వెంకట రమణా రెడ్డి సతీమణి జ్యోతి రెడ్డి సహకారంతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకకు రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా ,రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.తిరుమల తిరుపతి…

Read More

66వ శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు.

> శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం జడ్చర్ల. మహబూబ్ నగర్ జిల్లా ;నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈనెల ఏడవ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించుచున్న శ్రీకృష్ణ భగవానుని జననము దూలరోహణము, శ్రీ సత్య సాయి సేవ సమితి వారిచే భజన, స్థానిక కళాకారులచే భక్తి గీతాలు, గుడిలో మూల విగ్రహానికి నిజాభిషేకము, ఆర్యవైశ్య మహిళా సంఘం వారిచే దాండియా కార్యక్రమము…

Read More

నేటిధాత్రి కృషి ఫలించింది. శ్రీలతకు బ్యాటరీ ట్రై సైకిల్ అందింది.‌

నేటిధాత్రి హనుమకొండ హసన్పర్తి మండలం సిద్దాపూర్ గ్రామం నేటిధాత్రి కృషి ఫలించింది. శ్రీలతకు బ్యాటరీ ట్రై సైకిల్ అందింది.‌ సిద్దాపురం గ్రామానికి చెందిన శ్రీలత గురించి నేటిధాత్రి ప్రత్యేక కథనం ప్రచురించింది. దాంతో దివ్యాంగుల సంస్థ స్పందించింది. శుక్రవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి లు శ్రీలతకు బ్యాటరీ ట్రై సైకిల్ అందజేశారు. ఆమె కళ్లలో ఆనందం నింపారు. దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపుతున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే ఆరూరి…

Read More

మన ఆపద్బాంధవుల ఫౌండేషన్ సహాయం…

చందుర్తి, నేటిధాత్రి: ప్రమాదవశాత్తు చేతిని కోల్పోయిన చందుర్తి మండలం, కిష్టంపేట గ్రామానికి చెందిన యువకునికి చేయూతను అందించిన మన ఆపద్బాంధవుల ఫౌండేషన్ .. 25 కేజీల బియ్యం 14 రకాల నిత్యవసర సరుకులు వుగిల్లే సత్తయ్య కుమారుడు జలంధర్ చెయ్యి గడ్డి కటింగ్ మిషన్ లో పడి చెయ్యి కట్ అయినా విషయం మనందరికీ తెలిసిందే ,అది చూసి స్పందించిన మన ఆపద్బాంధల ఫౌండేషన్ గౌరవ సభ్యులు జబ్బు వెంకటేష్ మరియు వారి బృందం 950 మంది…

Read More

రేపటి రోజు రేవంత్‌ మాటకు విలువెంత?

https://epaper.netidhatri.com/ ` రైతులు రుణాలు తీసుకుంటే తీర్చేదెవరు? `గతంలో బండి సంజయ్‌ మాటలు ఏమయ్యాయో చూసిందే! `దళిత బంధు విషయంలో ఈటెల మాటలు నమ్మితే ఏమయ్యేది? `సీనియర్ల నుంచి కానిది కొత్త వారితో రేవంత్‌ కు చెక్‌ పడేనా? `షర్మిల వస్తే రేవంత్‌ మాట చెల్లుబాటౌనా? `షర్మిల రాకపై సీనియర్ల మౌనం దేనికి సంకేతం? ` కేవిపి ఇప్పుడు ఎందుకు నేను తెలంగాణ అంటున్నారు? `సీనియర్ల మద్దతు లేకుండానే ఇదంతా జరుగుతోందా? `రేవంత్‌ వద్దనుకున్న పొంగులేటి వచ్చాడు?…

Read More

PRLIS: తాగునీటి కాంపోనెంట్‌పై 90 శాతం పనులు పూర్తయ్యాయి

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తాగునీటి కాంపోనెంట్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సెప్టెంబర్‌ 16న ప్రారంభించనుండగా, బహుళ దశల ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తాగునీటి కాంపోనెంట్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సెప్టెంబర్‌ 16న ప్రారంభించనుండగా, బహుళ దశల ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. పంపింగ్ స్టేషన్లు, ప్రధాన కాలువ పనులు ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తయినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ‘పర్యావరణ క్లియరెన్స్ కోసం ప్రాజెక్ట్ యొక్క నీటిపారుదల…

Read More

మేరా దేశ్ మేరా మట్టి కార్యక్రమం

వనపర్తి నేటిధాత్రి : వనపర్తి పట్టణంలో హరిజనవాడలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు వనపర్తి పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో మేరా దేశ్ మేర మట్టి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు సబి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణలో అమరవీరుల ప్రాణాలర్పించడం వల్ల వల్ల ఈ దేశం సురక్షితంగా ఉన్నదని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చు రామ్ బీజేవైఎం అధ్యక్షులు అనుజ్ఞా రెడ్డి బిజెపి…

Read More

నవాబ్ బుపేట పోలీస్ స్టేషన్ ని ఆకస్మిక తనిఖీ చేసిన..

జిల్లా ఎస్పీ శ్రీ కె.నరసింహ. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి   శుకరవారం రోజు జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ నవాబ్ పేట పోలీస్ స్టేషన్ ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని ఫిర్యాదుదారులందరికీ ఒకే రకమైన సేవలు అందించాలని ప్రజల రక్షణ గురించి ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి న్యాయం చేయాలని…

Read More

డబుల్ బెడ్ రూమ్స్ లో డబ్బులే డబ్బులు

> నాణ్యతలేని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు. > మట్టి పోసి మసిపూసిన్రు. > అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కు. > నాణ్యత లోపం అధికారులకు కనబడటం లేదా? మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి నిరుపేదల సొంతింటి కల ను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పథకం జడ్చర్ల నియోజకవర్గం ప్రాంతంలో చాలావరకు అభివృద్ధి పనులు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయనే ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న…

Read More

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదిగాలి..

# సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు.. నర్సంపేట,నేటిధాత్రి : దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ధరలు నియంత్రించలేని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో టిఆర్ఎస్ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వాలు గద్దెదిగాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలు తగ్గించాలని సిపిఐ నర్సంపేట మండల సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంజాల రమేష్ మాట్లాడుతూ…

Read More

దళిత బందు ఇవ్వకుంటే ఎమ్మెల్యే,ఎంపి కార్యాలయాలను ముట్టడిస్తాం

  కేసముద్రం(మహబూబాబాద్),నేటిధాత్రి: ఆర్హలైన తమకు దళిత బంధు ఇవ్వాలంటూ కేసముద్రం మండలం తాళ్ళుపూసపల్లి గ్రామంలో శుక్రవారం ప్రధాన రహదారి పై దళిత కుటుంబాలు రాస్తారోకో నిర్వహించారు.అర్హలైన మాకు దళిత బంధు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,మూడు ఎకరాలు భూమి ఇవ్వాలంటూ అందోళన కార్యక్రమం చేపట్టారు.సీఎం డౌన్ డౌన్ అంటూ ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దళిత బంధు ఇవ్వకపోతే ఎమ్మెల్యే,ఎంపీ ఆఫీస్ లను ముట్టడిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.దళితులకు ఎన్నికల ముందు ఎన్నో హామీలను ఇచ్చి అవసరం…

Read More

కాంగ్రెస్ పార్టీ ఓబిసి కేసముద్రం మండల అధ్యక్షునిగా చిట్ల సంపత్ నియామకం

  కేసముద్రం(మహబూబాబాద్),నేటి ధాత్రి: కేసముద్రం గ్రామానికి చెందిన చిట్ల సంపత్ ను కాంగ్రెస్ పార్టీ ఓబీసీ మండల అధ్యక్షునిగా ఎన్నిక చేసినట్లు ఆ సంఘం జిల్లా చైర్మన్ మేకల వీరన్న యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికై చిట్ల సంపత్ పని చేశారని,భవిష్యత్తులో పార్టీ అభ్యర్థుల గెలుపుకై బాగా పనిచేయాలని పిలుపునిచ్చారు.అలాగే చిట్ల సంపత్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పార్టీ అభివృద్ధికి కృషి…

Read More

సూరారం భవనం పడిపోవడంతో 13 ఏళ్ల చిన్నారి దుర్మరణం పాలైంది

సూరారం వద్ద ఓ బిల్డింగ్‌పై నుంచి పడి ఒంటరిగా కళ్లకు గంతలు కట్టిన చిన్నారి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం సూరారం వద్ద ఓ బిల్డింగ్‌పై నుంచి పడి ఒంటరిగా కళ్లకు గంతలు కట్టుకుని ఆట ఆడుతున్న చిన్నారి మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. సూరారంలోని రాజీవ్ గృహకల్ప భవనంలో నివాసం ఉంటున్న తులసీనాథ్ (12) సమీపంలో ఉన్న తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. తనతో ఆడుకోవడానికి స్నేహితుడు రాకపోవడంతో తానే…

Read More

మెడికల్ ఎమర్జెన్సీ పేషెంట్ బంధువులకు మంత్రి దయాకర్ రావు ఎల్ఓసీని అందజేశారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలులో ఉన్నా కష్టాల్లో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందన్నారు. తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల శ్రవణ్‌ కుటుంబ సభ్యులకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. శ్రవణ్ ఆరోగ్య సమస్యతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఉన్నప్పటికీ ఆపదలో ఉన్న పేదలకు…

Read More

ఛలో కోకాపేట

నేటిధాత్రి హైదరాబాద్.. గ్రేటర్ హైదారాబాద్ సగర సంఘం అధ్యక్షులు మోడల రవిసగర సగర భగీరథ ఆత్మగౌరవ భవన నిర్మాణ శంకుస్థాపన మహోత్సవ పోస్టర్ ను రాయదుర్గం సగర సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు, ఈనెల 11న కోకాపేట లో భూమి పూజ కార్యక్రమానికి సంఘం సభ్యులను,మహిళలను,యువజన సంఘం సభ్యులను, పెద్ద యెత్తున పాల్గొనవలసిందిగా ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రేటర్ సగర సంఘం గౌరవాధ్యక్షులు అస్కాని వెంకటస్వామి సగర,ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకట్రాములు సగర,కోశాదికారి దిండి రామస్వామి సగర, ఆర్గనైజింగ్…

Read More

బెంగళూరు: మహిళ, కొడుకు జంట హత్యల కేసులో ప్రేమికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు

బెంగళూరు: బెంగళూరులో ఓ మహిళ, ఆమె కొడుకు జంట హత్య కేసును ఆమె ప్రేమికుడిని అరెస్టు చేయడంతో ఛేదించినట్లు కర్ణాటక పోలీసులు శుక్రవారం తెలిపారు. బుధవారం ఉదయం రవీంద్రనగర్‌లోని వారి నివాసంలో ముప్పై మూడేళ్ల నవనీత, కాల్ సెంటర్ ఉద్యోగి మరియు ఆమె 11 ఏళ్ల కుమారుడు సృజన్ శవమై కనిపించారు. నిందితుడిని 38 ఏళ్ల శేఖర్ అలియాస్ శేఖరప్పగా గుర్తించారు, వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. నవనీత భర్త పాత్ర ఉన్నట్లు పోలీసులు ముందుగా అనుమానించారు. నవనీతకు శేఖర్‌తో…

Read More

భారత్‌లో కొత్తగా 46 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి

మరణాల సంఖ్య 5,32,024గా ఉంది, ఉదయం 8 గంటలకు నవీకరించబడిన డేటా పేర్కొంది. న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం నవీకరించిన గణాంకాల ప్రకారం, భారతదేశంలో 46 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు చేరాయి, అయితే క్రియాశీల కేసులు 485 గా నమోదయ్యాయి. మరణాల సంఖ్య 5,32,024గా ఉంది, ఉదయం 8 గంటలకు నవీకరించబడిన డేటా పేర్కొంది. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4.49 కోట్లు (4,49,97,583). ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, వ్యాధి నుండి…

Read More