కాంగ్రెస్ ని గెలిపిద్దాం.. బిజెపి – బీ ఆర్ యస్, లను ఓడిద్దాందుమ్మగూడెంకాంగ్రెస్ పార్టీమండలఅధ్యక్షులు లంక శ్రీనివాసరావు పిలుపు

భద్రాచలం నేటిదాత్రి భద్రాచలం నియోజకవర్గం లో మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతామని దుమ్మగూడెంకాంగ్రెస్ పార్టీ మండలఅధ్యక్షులు లంక శ్రీనివాసరావు (అబ్బులు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా ప్రజలను దోచుకున్న దుష్ట బీజేపీ పాలనను గద్దెదించి ప్రజా శ్రేయస్సును కోరే కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని కాంగ్రెస్ పార్టీ దుమ్మగూడెం అధ్యక్షులులంక శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.దుమ్మగూడెం మండలంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ ఈసారి ఎన్నికల్లో…

Read More

మండల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ప్రేమ్ కుమార్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల బీఎస్పీ అధ్యక్షులు గుండు ప్రేమ్ కుమార్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ జిల్లా నాయకులకు లేఖను పంపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ పరంగా నామీద ఉంచిన నమ్మకాన్ని నాకు ఇచ్చిన పనులను సక్రమంగా నిర్వహించారు ఇప్పుడు ఉన్న అవసరాదృష్ట నేను అధ్యక్ష పదవికి అలాగే పార్టీ క్రియాశీ ల సభ్యత్వానికి రాజీనామా…

Read More

టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం జడ్పిటిసి ప్రచారం.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట‌్యాల మండలంలోని జూకల్, గ్రామాలలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజలను కలిసి బిఆర్ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్* కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు, అలాగే తెలంగాణా రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు భీమా లాంటి అద్బుతమైన పథకాలు ఇవ్వడం జరిగిందని వివరించారు కళ్యాణ…

Read More

ప్రజా పాలనకే ప్రజలు పట్టం కడతారు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి రాజేంద్ర రావు గెలుపు కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని ఆరోగ్యారంటీలలో ఐదు గ్యారంటీలను అమలు చేశామని మిగతా ఆగస్టు లోపు అమలు చేసి తీరుద్దామని ప్రభుత్వ రంగ సంస్థల నమ్ముతూ ప్రజా సంక్షేమాన్ని కుంటూ పడేటట్లు చేసిన ఘనత బిజెపి ప్రభుత్వానిదని అలాగే రాష్ట్రంలో ప్రజలు బి ఆర్ఎస్ బిజెపి పార్టీలను…

Read More

హైదరాబాదులో జరిగే మహాధర్నాకి బయలుదేరిన ఎమ్మార్పీఎస్ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల నుంచి హైదరాబాదులో ఇందిరా పార్కులో జరిగే మహాధర్నా కార్యక్రమానికి మండలం నుండి ఎమ్మార్పీఎస్పీ నాయకులు బయలుదేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బొల్లారం చంద్రం ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు హైదరాబాదులో జరిగే మహా ధర్నా కార్యక్రమానికి బయలుదేరుతూ మొన్న జరిగిన ఎంపీ టికెట్ల విషయంలో కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీ మాదిగల టికెట్లు ఇవ్వకుండా మోసం చేసిందని దాని తీరుకు వ్యతిరేకంగా…

Read More

బోరు మోటర్ ప్రారంభించిన కౌన్సిలర్ బండారు కృష్ణ

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో 15వ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ కొత్తగా బోర్ మోటర్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో న్యాయవాది అయిత కృష్ణ మోహన్ పాపిశెట్టి శ్రీనివాసులు కొండ రాము ఆవుల భరత్ ముంత మన్యం మున్నూరు సురేందర్ బండారు రాజు మోహన్ చారి సయ్యద్ ఇంతియాజ్ ఉల్లిగడ్డల వ్యాపారులు కొండ కిషోర్ కొండ మహేష్ వార్డు ప్రజలు పాల్గొన్నారు బోర్ లో కొత్తగా బోరు మోటర్ వేయించినందుకు…

Read More

ఇంటర్ విద్యార్థుల ను సన్మానముచేసిన పెండం నాగన్న

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో 32 వ వార్డుకు చెందిన చాతుర్య, గౌతమ్ యాదవ్ లను వార్డు కౌన్సిలర్ పెండెం నాగన్న యాదవ్, సగర సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుక సత్యం సాగర్, మానవపాడు వెంకటయ్య, కురుమన్న, శ్రీనివాసులు శాలువాతో సన్మానించారు విద్యార్థుల ను అభినందించారు. సురేష్ యాదవ్,సుజాత దంపతుల కుమార్తె చాతుర్య యాదవ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరం 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించడం ఎంతో సంతోషదాయకమన్నారు. అలాగే పల్లవి, కృష్ణ…

Read More

బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ నీ గెలిపించాలని బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినోద్ కుమార్ ని గెలిపించి మన కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలని ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని ఎన్నో నిధులు తీసుకొచ్చి నియోజకవర్గన్ని అభివృద్ధి పరిచారని…

Read More

భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు నియోజకవర్గం చండూర్ మండలంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు.

నల్గొండ, నేటిధాత్రి: హరీశ్ రావు కామెంట్స్: మీ అందరి ఉత్సాహం చూస్తుంటే భువనగిరిలో ఎగిరేది గులాబీ జెండానే అనిపిస్తోంది. భూములు, ఆస్తులు కాపాడుకోవడానికి ఇసుక కంకర దొంగతనాలు చేయడానికి పార్టీలు మారవచ్చు కానీ నిజమైన ఉద్యమకారులు కార్యకర్తలు బీఆర్ఎస్ తోనే ఉన్నారు. కాంగ్రెస్ వాళ్లు అధికారంతో కళ్ళు నెత్తికెక్కి గాలిలో ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి అహంకారంతో విర్రవీగుతూ రైతుబంధు అడుగుతే రైతులను చెప్పుతో కొట్టాలి అంటున్నాడు. వీళ్ళ అహంకారం దింపాలంటే క్యామ మల్లేష్ గారిని గెలిపించి పార్లమెంటుకు…

Read More

వరంగల్ పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం.. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

కాజీపేట ప్రజలు కడియం కావ్య ని అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కాజీపేట పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కాజీపేట బస్టాండ్ నిర్మాణం అతి త్వరలో నెరవేరుస్తా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాజీపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి కడియం కావ్య ని అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది “నేటిధాత్రి” హనుమకొండ కాజీపేట పట్టణ అభివృద్ధి విషయంలో BRS-BJP పార్టీలు…

Read More

విస్తృతంగా ఇంటింటికీ కాంగ్రెస్ ప్రచారం

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ) కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్స్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును బారి మెజారిటీ తో గెలిపించాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.శనివారం కమలాపూర్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్స్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు వివరిస్తూ పార్టీ అభ్యర్థి నీ భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్తిస్తున్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలసాని రమేష్ గౌడ్, పెరుమాండ్ల పరశురాములు ,గంధసిరి బిక్షపతి,పుల్ల మహేందర్,అదేపు…

Read More

జూనియర్ కాలేజ్ లో అకాడమీలు నడిపిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు :ఎల్తూరి సాయికుమార్ స్వేరో హన్మకొండ, నేటిధాత్రి: స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ వేసవికాలంలో హనుమకొండ నగరంలో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా నడుపుతూ అకాడమీ పేరు మీద జూనియర్ కాలేజ్ నడిపిస్తూ ఎంసెట్ నీట్ జేఈఈ మెయిన్స్ అని పేద విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుని ఇటు ప్రభుత్వాన్ని అటు పేరెంట్స్ ను మోసం చేస్తున్న అకాడమీ చైర్మన్ లు అదేవిధంగా తీవ్రంగా…

Read More

ఉపాధి హామీ కూలీలతో పని చేసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి

జైపూర్, నేటి ధాత్రి : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల ఇంటింటి ప్రచారంలో భాగంగా పెద్దపెల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ప్రచార కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శనివారం రోజున ఇందారం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో ముచ్చటించి వారితో పాటు కలిసి పని చేయడం జరిగింది. ఈ సందర్భంగా…

Read More

సుభాష్ నగర్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇంటింట ప్రచారం

హన్మకొండ, నేటిధాత్రి: హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ సూచనల మేరకు హన్మకొండ 5వ డివిజన్ అధ్యక్షుడు పున్నం చందర్ ఆధ్వర్యంలో సుభాష్ నగర్ లో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ అధ్యక్షుడు పున్నం చందర్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో అన్ని చోట్లల్లో బిఆర్ఎస్ పార్టీ మంచి విజయం సాధిస్తుందని ప్రజలందరూ…

Read More

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అంబలి పంపిణీ

నెన్నల్, నేటి ధాత్రి ,: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం చిత్తాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ బత్తిని పద్మ, వెంకటేష్ గౌడ్ వారి తల్లిదండ్రులు బత్తిని రాజవ్వ,ఓదే గౌడ్ గార్ల జ్ఞాపకార్థం శనివారం రోజున అంబలి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. విపరీతమైన ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బయట పనులకు వచ్చే కూలీలకు, ప్రయాణాలు చేసే ప్రయాణికులకు, బాటసారులకు దాహార్తిని తీర్చడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. వేసవి తాపానికి ఎంతో ఉపశమనం కలిగించే…

Read More

దేశ సంపదను ఆదాని, అంబానీలకు దోచిపెడుతున్న మోడీ

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలవుతుంది భద్రాచలం నేటి ధాత్రి కష్టపడీ చెమట చిందించే కార్మికులకు న్యాయం చేసేందుకే శ్రామిక న్యాయాన్ని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుకుంటూ మాజీ గ్రంథాల చైర్మన్ బోగల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భద్రాచలం నియోజకవర్గం ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భోగాల శ్రీనివాస్ రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ మోడీ…

Read More

శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మంజూరు నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భక్తితో వేడుకున్నారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నియోజకవర్గం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని దేవుడిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పూర్ణచందర్ పొలసాని లక్ష్మీనరసింహ నూనె రాజు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు స్వామి వారిని దర్శించుకున్నారు

Read More

కడియం కావ్య గెలుపు ఖాయం

ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న పరకాల కాంగ్రెస్ శ్రేణులు పరకాల నేటిధాత్రి వరంగల్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.శనివారం రోజున పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాలమేరకు స్థానిక పరకాల మున్సిపాలిటీ పట్టణంలో 47వ బూత్ అధ్యక్షుడు పసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలో గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పాంచ్ న్యాయ సూత్రాలు ఓటర్లకు అవగాహన చేస్తూ 47వ బూత్ లో ప్రచారం జోరుగా…

Read More

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం

వనపర్తి నేటిదాత్రి ; పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వనపర్తి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం నుండి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తెలిపారు. అత్యవసర సేవల సిబ్బంది, పోలింగ్ రోజున ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఐ.డి. ఒ.సి. లో ఫెసిలిటేశన్ సెంటర్ ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది….

Read More

వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మారేపెళ్లి సుధీర్ కుమార్ ను గెలిపించండి

మాజీ సర్పంచ్ నరహరి పద్మ వెంకట్ రెడ్డి మొగుళ్ల పెళ్లి నేటి ధాత్రి న్యూస్ జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళ పల్లి మండలం మోట్లపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నరహరి పద్మ వెంకట్ రెడ్డి. ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించాలని ఆయన కోరారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదాని మహిళలకు 2500 రూపాయలు ఇస్తానని ఇవ్వలేదని రుణమాఫీ చేయలేదని…

Read More
error: Content is protected !!