అర్చరీ విభాగంలో ఎస్ ఎఫ్ఏ (SFA) రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన లింగం శ్రీహన్స్ కార్తికేయ

ముత్తారం :- నేటి ధాత్రి హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అక్టోబర్ 15 16 తేదీలలో జరిగిన ఎస్ ఎఫ్ ఏ స్పోర్ట్స్ ఫర్ ఆల్ చాంపియన్ షిప్ లో భాగంగా ఆర్చరీ విభాగం లో U-10 కాంపౌండ్ విభాగం లో లింగం శ్రీహన్స్ కార్తికేయ S% లింగం శ్రీనివాస్,సీతంపేట గ్రామం, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లా. 12 రౌండ్లలో హారా హోరిగా జరిగిన పోటీలో అత్యధిక పాయింట్లతో గోల్డ్ మెడల్ సాధించాడు. కోచ్ : డి. శ్రీనివాస్…

Read More

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

నేటి ధాత్రి:వీణవంక వీణవంక మండల పరిధిలోని ఎల్బాక గ్రామంలో బీ ఆర్ఎస్ పార్టీ కార్యకర్త మద్దెల రవి మరణించిన విషయం తెలియగానే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎలబాక గ్రామానికి వెళ్లి వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే వివిధ కారణాల వల్ల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.వీరి వెంట సొసైటీ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, కొత్తిరెడ్డి కాంతారెడ్డి, కోట శ్రీనివాస్ రెడ్డి,…

Read More

సాయన్న విగ్రహ ఆవిష్కరణ లో ఎమ్మెల్యే తూడి

వనపర్తి నేటిధాత్రి గణపురం మండలం షాపూర్ గ్రామంలో సాయన్న విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో w ఎమ్మెల్యే తూడి మేగా రెడ్డి ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారుషాపూర్ గ్రామ ముదిరాజ్ సంఘం తో పాటు గ్రామం ప్రజలు ఐక్యతగా ఏర్పడి గ్రామంలో సాయన్న లాంటి సాహస వీరుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే అన్నారు షాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరికి…

Read More

జర్నలిస్టులపై దాడుల నివారణకు కమిటీలను నియమించాలి

నేటిధాత్రి, వరంగల్ జర్నలిస్టులపై దాడులను నివారణ కోసం జర్నలిస్టుల దాడుల నివారణ కమిటీలను ఏర్పాటు చేయాలని కొడుతూ తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టి.ఎస్.జె.యు) ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్ మెంట్ (ఐ అండ్ పిఆర్) కమీషనర్ హనుమంతరావును కలసి వినతి పత్రం సమర్పించారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా ఎన్.యు.జె(ఐ) జాతీయ ఉపాధ్యక్షులు నారగౌని పురుషోత్తం, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టి.ఎస్.జె.యు) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మెరుగు…

Read More

ఆర్టీసీ కార్మికుల ఆవేదన వింటున్న తీన్మార్ మల్లన్న

నేటి ధాత్రి:వీణవంక తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న కారణాలతో ఆర్టీసీ కార్మికులను సర్వీస్ నుంచి రిమూవల్ చేసి నాన్న ఇబ్బందులకు గురి చేస్తున్నారు 400 మంది ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ కి వచ్చి వాళ్ల బాధలు చెప్పుకున్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క గాధ వింటే కళ్ళకు నీళ్లు వస్తుంది ఇప్పటికే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లాడు ఇంకా సానుకూల స్పందన వస్తదని అనుకుంటున్నా పేద ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే…

Read More

సీసీఐ కొనుగోలు కేంద్రం తెరవాలి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిధాత్రి : సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని వెంటనే తెరవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రం లేనందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని దళారుల చేతుల్లోకి మళ్ళించడానికి ప్రభుత్వం సిసిఐ కేంద్రo తెరవడంలేదని ఆయన విమర్శించారు . రైతుల కష్టపడి అప్పులు చేసి పండించిన ధాన్యానికి సి సీఐ కొనుగోలు కేంద్రం లేకపోవడంతో గిట్టుబాటు ధర రావడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులకు…

Read More

నన్ను గెలిపించండి

– పది తరాలు గుర్తుండిపోయేలా అభివృద్ధి చేస్తా – లస్మక్కపల్లి గ్రామ యువ నేత ప్రశాంత్ సొంత మేనిఫెస్టో రిలీజ్ – ‘స్థానిక’ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకమునుపే బరిలో సర్పంచ్ అభ్యర్థిగా మద్దుల జమ్మికుంట: నేటి ధాత్రి రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికలకు సర్కారు కసరత్తు చేస్తోంది. దీంతో ఆశావహులు ఎలక్షన్స్ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. కానీ, త్వరలో విడుదల చేయబోతున్నదనే అంచనాతో…

Read More

ఎంపీ వద్దిరాజు కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారితో కలిసి”లా ఫర్మ్”ఆఫీసు ప్రారంభోత్సవం

Date 16/10/2024 —————————————- రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన సమీప బంధువు, ప్రముఖ న్యాయవాది బర్మా చక్రపాణికి చెందిన “లా ఫర్మ్”అడ్వొకేట్స్ అండ్ లీగల్ కన్సెల్టెంట్స్ ఆఫీసుకు ప్రారంభోత్సవం చేశారు ఎంపీ రవిచంద్ర కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారితో కలిసి నగర శివార్లలోని దూలపల్లి (కొంపల్లి) సెయింట్ మార్టిన్స్ కాలేజీ సమీపాన బుధవారం ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక…

Read More

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి. ఈసందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోపే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని, ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో గోపాలరావుపేట మార్కెట్ కమిటీ…

Read More

గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు

కరీంనగర్, నేటిధాత్రి: కరీంనగర్ కమిషనరేట్ వారి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అల్ఫోర్స్ కళాశాలలో గంజాయి మరియు మత్తు పదార్థాలు నియంత్రణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసిపి మాధవి హాజరై మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం అత్యంత ప్రమాదకరం యువకులు మత్తు పదార్థాలకు బానిస కాకూడదని జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఈకార్యక్రమంలో సీఐ సరిలాల్, రామడుగు ఎస్ఐ వి.శేఖర్, కళాశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

మూడవ రోజుకు చేరిన నిరవధిక బంద్

జమ్మికుంట: నేటి ధాత్రి తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక బంద్ 3 వ రోజు కు చేరింది. జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ కళాశాలల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ కళాశాల డైరెక్టర్ విజేందర్ రెడ్డి మాట్లాడుతూ పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలో నివసిస్తున్న…

Read More

గుండెపోటుతో చిన్నారి మృతి

జమ్మికుంట: నేటి ధాత్రి జమ్మికుంట పట్టణంలో నివాసముంటున్న మేడిపల్లి శ్రీయాన్షి (4) గుండె పోటుతో మృతి చెందింది.భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పంగిడి పల్లి గ్రామానికి చెందిన రాజు జమున దంపతులకు ఇద్దరు పిల్లలు .జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కూతురు ఒక కొడుకు ఉన్నారు.మేడిపల్లి శ్రీయాన్షి మంగళవారం కండ్లు తిరుగుతున్నాయి అంటూ అస్వస్థతకు గురికాగా హనుమకొండ లోని ప్రవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా చిన్నారి…

Read More

సిపిఎల్ సీజన్ 2 ముగింపు

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న చందుర్తి ప్రీమియర్ లీగ్ సీజన్- 2 క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది.మొదటి బహుమతి శ్రీనివాస్ స్ట్రైకర్స్ ,రెండో బహుమతి సాయి ఎలేవన్ గెలుచుకున్నాయి. ఇట్టి బహుమతులను, బహుమతుల దాత బద్దం తిరుమల రెడ్డి అందించారు.ముఖ్యఅతిథిగా గుర్రం తిరుమల్ సిఐ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బద్దం తిరుమలరెడ్డి పుల్కం మధు, యాకోబు. హమీద్ ,తిరుపతి అజయ్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Read More

వడ్లను రోడ్డుపైన ఆరబోయరాదు – చందుర్తి మండల రైతులకు సి.ఐ. వెంకటేశ్వర్లు విజ్ఞప్తి.

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండల రైతులకు విజ్ఞప్తి, చందుర్తి మండలం లో రోడ్లకు ఇరువైపుల వరి ధాన్యం పోయకూడదని చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ G. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఇలా రోడ్డుకి ఇరువైపులా ఆరబోసిన వరి ధాన్యంతో యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పొందారు, కావున ఇలాంటి చర్యలు మళ్లీ పునరవృతం కాకుండా ఉండటానికి మండల రెవెన్యూ అధికారులు సూచించిన స్థలంలో వరి ధాన్యం ఆరబోయాలని సూచించారు. చందుర్తి నుండి గోవిందారం…

Read More

ప్రతి మహిళా లేబర్ కార్డ్ తీసుకొని ఉండాలి.

ఐసిపీఎస్ కోఆర్డినేటర్ తిరుపతి. చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం లోని భీష్మ నగర్ అంగన్వాడీ కేంద్రంలో బి సుజాత అంగన్వాడి టీచర్ ఏర్పాటు చేసిన గ్రోత్ మేళా సమావేశానికి ముఖ్యఅతిథిగా ఐసిపిఎస్ కోఆర్డినేటర్ తిరుపతి హాజరైనారు ఈ కార్యక్రమంలో జయప్రద సూపర్వైజర్ హాజరైపిల్లల బరువు ఎత్తులు తీయించుకోవడం గర్భవతులు బాలింతలు ప్రతిరోజు కేంద్రానికి వచ్చి భోజనం చేయాలని సూచించారు హెల్త్ సూపర్వైజర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ పిల్లలకు ఇప్పించాల్సిన టీ కాలు సక్రమంగా…

Read More

ప్రభుత్వం చొరవ తీసుకొని శాలివాహన పవర్ ప్లాంట్ తెరిపించాలి

మంచిర్యాల నేటి దాత్రి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో గల శాలివాహన బయోమాస్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించేల ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కంపెనీ ఆవరణలో కార్మికులు నిరసన చేయడం జరిగింది, అదేవిధంగా కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్ మాట్లాడుతూ గత 20 నెలలుగా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ( పి.పి.ఏ) ముగిసిందని కంపెనీని మూసి వేయడం జరిగింది ఈ యొక్క పవర్ ప్లాంట్ ను తెరిపించాలని ఇదివరకే జిల్లా కలెక్టర్ కి…

Read More

రాయలపూర్ వాసికి వ్యవసాయ శాఖలో ఉద్యోగం

రామయంపేట (మెదక్) నేటి ధాత్రి. రామయంపేట మండలం రాయల పూర్ గ్రామానికి చెందిన వడ్ల పవన్ కుమార్ వ్యవసాయ శాఖ నందు మండల వ్యవసాయ అధికారిగా ప్రభుత్వ ఉద్యోగం పొందడం జరిగింది ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 148 మంది మండల వ్యవసాయ అధికారులను నియమించింది అందులో భాగంగా రాయిలాపూర్ గ్రామానికి చెందిన వడ్ల పవన్ కుమార్ మండల వ్యవసాయ అధికారిగా మాచారెడ్డి మండలం కామారెడ్డి జిల్లాలో ఈరోజు…

Read More

సత్తయ్య ఆశయ సాధన కోసం కృషి చేయాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస విడిచే వరకు ఎర్రజెండా పక్షాన పోరాడిన బోడిసె సత్తయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు సైనికులా పనిచేయాలి అనిసిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారం మునుగోడు మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో సత్తయ్య ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన స్తూపానికి పూలమాలలు వేసిఘనంగా నివాళులర్పించారు ….

Read More

ఎస్ జి టి ఉపాధ్యాయునిగా రవీందర్

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఇటీవలే వెలువబడిన డీఎస్సీ ఫలితాల్లో ఎస్ జి టి ఉపాధ్యాయుని గా నవాబుపేట మండలం యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన తమ్మలి రవీందర్ ఎన్నికైన సందర్భంగా ప్రాథమిక పాఠశాల ఆవరణలో యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన యువకులు రవీందర్ ను సన్మానించారు.. ఈ సందర్భంగా రవీందర్ కుటుంబ సభ్యులు గ్రామస్తులు యువకులు హర్షం వ్యక్తం చేశారు.

Read More

హనుమకొండ జిల్లాకు చేరుకున్న సీఎం కప్ 2024 టార్చ్ ర్యాలీ

హనుమకొండ, నేటిధాత్రి : గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేయాలని, పల్లెల నుండి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 టార్చ్ ర్యాలీ హనుమకొండ చేరుకుందని జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించబోతున్న సీఎం కప్ 2024 పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం కల్పించే ఉద్దేశంతో ఈ టార్చ్…

Read More