సభ్యత్వ నమోదులో తెలంగాణ ముందంజ

– రాజన్న సిరిసిల్ల జిల్లాను సైతం ముందు వరుసలో నిలబెట్టాలి – మహిళా కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ ఇంచార్జ్ కృష్ణవేణి సిరిసిల్ల(నేటి ధాత్రి):  సభ్యత్వ నమోదులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందని, అదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ ఇంచార్జీ కృష్ణవేణి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ…

Read More

వామ్మో కుక్కల స్వైర్య వివారం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:  గట్టుప్పల మండల పరిధిలోని వెల్మకన్నె గ్రామంలో కుక్కల స్వైర్య వివారం చేస్తున్నాయి . దారి వెంట నడవాలంటే ప్రజలుకుక్కల భయానికి బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్లిన గుంపులు గుంపులుగా కుక్కలు దర్శనమిస్తున్నాయి. అధికారులకుచెప్పినవినిపించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మండల వ్యాప్తంగా పిచ్చికుక్కల భయానికి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే మా గ్రామంలో ఉన్న పిచ్చి కుక్కలను లేకుండా చేయాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.చిన్నపిల్లలు అయితేకుక్కల భయానికి అరచేతిలో ప్రాణాలు పెట్టుకునివెళ్తున్నారు.జనసంచారంఅధికంగా ఉండే ప్రాంతాల్లో…

Read More

పాపం పిరాయింపు ఎమ్మెల్యేలు!

­ `తెగిన గాలిపటాలైపోయారు `పిరాయింపు ఎమ్మెల్యేల విచిత్ర వైఖరి? `జై కాంగ్రెస్‌ అనలేకపోతున్నారు `బీఆర్‌ఎస్‌ ను నోటి నిండా తిట్టలేకపోతున్నారు `కాంగ్రెస్‌ లో చేరినా బిఆర్‌ఎస్‌ పార్టీని ఉతికి ఆరేయలేకపోతున్నారు `మరి కొందరు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు `రెండు వైపులా దారులు మూసుకుపోయే పరిస్థితి తెచ్చుకున్నారు `అటు ఎన్నికలంటే భయం..ఇటు పదవీ గండం! `కాంగ్రెస్‌కు దగ్గర కాలేక, దూరంగా వుండలేక సతమతమౌతున్నారు `నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ నాయకుల ఆదరణ లేదు `నియోజకవర్గాలకు వెళ్తే జేజేలు కొట్టే వారు లేరు `అడుగడుగునా…

Read More

కేరళను కుదిపేస్తున్న రూ.వెయ్యి కోట్ల స్కాం

‘హాఫ్‌ ప్రైజ్‌’ స్కాంగా ప్రసిద్ధి అన్ని పార్టీలకు చెందిన కొందరు నాయకుల మెడకు చుట్టుకుంటున్న వైనం ఎా3గా మాజీ హైకోర్టు న్యాయమూర్తి 30వేల మంది బాధితులు నిఘా నీడలో రాష్ట్రంలోని ప్రముఖులు నేటిధాత్రి డెస్క్‌:   ‘‘నన్ను మోసం చేశాడు’’ అని అనడం తప్పు. ఎందుకంటే నువ్వు మోసపోయే అవకాశం పక్కవాడికి ఇచ్చావు కనుక మోసంచేసాడు. అంటే లోపం నీదగ్గరే వుంది. అందువల్ల మోసపోయేవాడున్నప్పుడు మోసం చేసేవాడు ఎప్పుడూ వుంటాడు! మోసపోవడానికి ప్రధాన కారణం ‘ఆకర్షణ’. సహేతుకంగాలేని ‘ఆకర్షణ’కు…

Read More

హరీష్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు

– కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల(నేటి ధాత్రి): మాజీ మంత్రి హరీష్ రావు మతిభ్రమించి వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడుతున్నాడని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ముస్తాబాద్ మండలం నామాపూర్ కు చెందిన నకీర్తి కనకవ్వకు 31 భూమి ఉంటే 1600 లు మాత్రమే రైతు భరోసా ఆమె ఖాతాలోకి వచ్చాయని…

Read More

డి.ఎం.కె. మెడకు స్కంథమలై ఉచ్చు!

మరో అయోధ్యగా మారనున్న తిరుపరన్‌కుండ్రం ఆలయ వివాదం తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు ప్రజలకు సెంటిమెంట్‌ పెరిగితే డిఎంకె అధికారానికి ముప్పే సెంటిమెంట్‌ సునామీని నాస్తికవాదం ఎదురొడ్డటం కష్టం   హిందువులపై కఠినచర్యలు ప్రభుత్వానికి ఆత్మహత్యా సదృశమే హైదరాబాద్‌,నేటిధాత్రి:  బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని, ఒక ప్రాంతానికే పరిమితమైనవని భావించే కొన్ని సంఘటనలు ఒక్కసారి విస్ఫోటం చెంది చరిత్రగతిని మార్చిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. అయితే అవి కొన్ని వర్గాల విశ్వాసాలను ప్రభావితం చేసేవిగా వుంటే వాటి…

Read More

తెలంగాణ బిజేపికి!

ఆంద్ర జనసేనకు!! `బిజేపి, జనసేన రహస్య ఒప్పందం? `అన్నతో తెలంగాణలో ఆట! `తమ్ముడుతో ఆంద్రాలో వేట!! `బిజేపి వెనకుండి రాజకీయం? `ఇదే అదునుగా మళ్ళీ ఒకసారి చిరు ప్రయత్నం! `మరోసారి రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాటం. `అటు సినిమాలు..ఇటు రాజకీయాలు. `ప్రజా రాజ్యానికి కొనసాగింపే జనసేన అన్నారు. `కాంగ్రెస్‌ కు ఇంత కాలం ఎందుకు రాజీనామా చేయలేదు? `ప్రజా రాజ్యం ఏర్పాటు తర్వాత ఇక సినిమాలు చేయను అన్నారు! `జెండా పీకేసిన తర్వాత ఇక సినిమానే నా…

Read More

పెద్ద సార్ల పోరుతో..పేద రైతు గెలిచేనా.!

అది గత ఎమ్మార్వో చేసిన తప్పు..ఇప్పుడు నేను సరి చేయాలంటే సమయం కావాలి.? ఐనవోలు మండల ఎమ్మార్వో “విక్రమ్ కుమార్” వింత సమాధానం! రైతుబంధు నిధులు దుర్వినియోగం చేసిన కాఫీ అధికారికంగా  కంచె చేను మేస్తే? సవరించాల్సిన వాళ్లే సా… గదీస్తున్నారు. పాత సార్ ఎక్స్(ప్రె)స్ వేగంలో పాస్ బుక్ ఇచ్చిండు. కొత్త సారు కొంత కాలం ఎదురు చూడాల్సిందే అంటున్నారు. రికాం(ర్డ్) లేని తిరుగుడులో తప్పేవరిధి? తప్పించేదేవరు? ఆక్రమ పట్టాదారుల ఆగడాలను అడ్డుకొనేదెవరు? వేల రూపాయల…

Read More

అట్టహాసంగా నరేందర్ రెడ్డి నామినేషన్.

కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్. వి. నరేందర్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. నరేందర్ రెడ్డి నామినేషన్‌కు నాలుగు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులంతా హాజరయ్యారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు హజరై నరేందర్ రెడ్డి కి అభినందనలు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో హజరైన పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లిన నరేందర్ రెడ్డి తన నామినేషన్…

Read More

సరోజినీ వృద్ధాశ్రమల్లో అన్నదాన కార్యక్రమాలు

తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా భద్రాచలం నేటిదాత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా స్థానిక సరోజిని బుద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యదర్శి *దొడ్డిపట్ల కోటేష్ నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. అన్నదాన కార్యక్రమానికి భద్రాచల శాసనసభ్యులు డాక్టర్ *తెల్లం వెంకట్రావు అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్ ,…

Read More

ఎస్టిపిపి లో వైభవంగా శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన

జైపూర్,నేటి ధాత్రి: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నందు నిర్మించిన నూతన రామాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ప్రాతః కాలంలో జరిగింది.శ్రీ సీతారామచంద్ర స్వామి నూతన ఆలయ,స్థిర విగ్రహ సుదర్శన,గోదాదేవి,రామానుజ నమ్మల్వార్ చలవిగ్రహ,ధ్వజస్తంభ,ప్రతిష్ట మహోత్సవములు గత నాలుగు రోజులుగా జరుగుతున్నాయి.ఈ కార్యక్రమాలను ప్రధాన అర్చకులు శ్రీమాన్ గోవర్ధనగిరి జగన్నాథచార్యులు,గోదావరిఖని వాస్తవ్యులు,వారి శిష్య బృందం వేద పండితులైన వెంకట రమణాచార్యులు,సముద్రాల భాను కుమార్,సేనాపతి శేషాచార్యులు,కాండూరి వెంకటాచార్యులు,సముద్రాల అనంత ఆచార్యులు మరియు భరతాచార్యులు,అచలాపూర్ వేద పాఠశాల నుంచి విచ్చేసి…

Read More

ముస్లింల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది..

ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.. తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 10: ఆర్సీ రోడ్డు లోని షాది మహల్ లో అభివృద్ధి పనులకు సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. షాది మహాల్ లో అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడ, డ్రైనేజీ కాలువ పనులను మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో పూర్తి చేయనున్నారు. ఈ రెండు పనులను ఎనిమిది లక్షలా ముప్పయ్ వేల రూపాయలతో పూర్తి చేయనున్నారు.షాది మహల్ ఆవరణను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు.షాది మహల్ ను…

Read More
DSP Prasad

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు.డీఎస్పీ ప్రసాద్

పాకాల(నేటిధాత్రి) ఫిబ్రవరి 10: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయతీలో చంద్రగిరి డి.ఎస్.పి బి.ప్రసాద్ ఆధ్వర్యంలో కార్మికులతో పరిసరాలను పరిశుభ్రం పాకాల సి.ఐ సుదర్శన్ ప్రసాద్ సోమవారం చేపించారు.కార్యక్రమం దామలచెరువు పంచాయతీ కార్యదర్శి వి.మహేశ్వరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రగిరి డిఎస్పి బి.ప్రసాద్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.కొంతమంది ఆకతాయిలు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ…

Read More

2009లో కాంగ్రెస్‌ చేసిన తప్పే కొంప ముంచింది!

`మన్మోహన్‌ సింగ్‌ను రెండోసారి ప్రధాని చేయడం తీరని నష్టం చేసింది. `దేశంలో కాంగ్రెస్‌ కు గడ్డుకాలం ఎదురైంది. `2009లో ప్రణబ్‌ ముఖర్జీని ప్రధాని చేస్తే కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరోలా వుండేది. `గతంలో రాజీవ్‌గాంధీ చేసిన తప్పే తర్వాత సోనియా గాంధీ చేశారు. `1984లో రాజీవ్‌ గాంధీ ప్రధాని కాకుండా అడ్డుకున్నారని అపవాదు ఎదుర్కొన్నారు. `రాష్ట్రీయ సమాజ్‌ వాదీ పార్టీ ఏర్పాటు చేశారు. `1989 అసలు విషయం తెలిసిన తర్వాత రాజీవ్‌ గాంధీ తో కలిసి పనిచేశారు….

Read More
medaram jathara arrangemens david raj

జతర ఏర్పాట్లను పరిశీలించిన ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజ్..

  అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి.. కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి.. వనదేవతల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం జతర ఏర్పాట్లను పరిశీలించి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆలయ కమిటీ సమన్వయంతో అన్ని శాఖల అధికారులు జాతర ఏర్పాట్లు పూర్తి చేశారని ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఐటీడీఏ పీవో ఆదేశాలతో ఏర్పాట్లు…

Read More

13 ఫోన్ లను రికవరి చేసిన భూపాలపల్లి పోలీసులు

భూపాలపల్లి నేటిధాత్రి   సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ సహాయంతో భూపాలపల్లి పోలీసులు పోగొట్టుకున్న 13 సెల్ ఫోను లను తక్కువ సమయంలో రికవరీ చేసి బాధితులకు అప్పగించామని డిఎస్పి సంపత్ రావు అన్నారు వివిధ సమయాల్లో బాధితుల సెల్ ఫోన్ లు మిస్సవ్వగా, అట్టి వివరాలు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ నెంబర్ను www.ceir.gov.in వెబ్సైటులో వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందుపరిచి 13 మంది ఫోన్లు రికవరీ చేసి వారికి అందించడం…

Read More

పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

ములుగు జిల్లా, నేటిధాత్రి: ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మల్లంపల్లి గ్రామంలో ఆదివారం రోజున 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు రెండు దశాబ్దాల కిందట తాము చదువుకున్న పాఠశాలలో ఒకే వేదికపై కలుసుకోవాలన్న ఆలోచనతో గత వారం రోజుల నుంచే పూర్వ విద్యార్థులు ప్రణాళిక రూపొందించుకొని ఈరోజు సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్య బోధించిన గురువులకు మెమొంటోలు శాలువాలతో ఘనంగా సత్కరించారు…

Read More

ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు కంటి అద్దాల పంపిణి

*నులిపురుగుల నివారణ మాత్రలు అందజేత.. *విద్యార్థులు సెల్ ఫోన్ వాడకం తగ్గించాలని హితవు. పలమనేరు(నేటి ధాత్రి) ఫిబ్రవరి 10: పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా పలువురు విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేశారు. జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలిక ఉన్నత పాఠశాల మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలలో ఈ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ…. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే…

Read More

20 లక్షల నిధులను మంజూరు….

గుండం శివాలయం కు 20 లక్షల రూ..నిధులను మంజూరు చేసిన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క కృతజ్ఞతలు తెలిపిన బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొత్తగూడ,నేటిధాత్రి: ములుగు అసెంబ్లీ, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని గుండం పల్లి లో శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం గుండం జాతర ఈనెల 24 నుండి 30వ తేదీ వరకు జరుగు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా… భక్తులు సేధా తీర్చుట మరియు సౌకర్యాల కోసం…

Read More

వైభవంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

మహబూబ్ నగర్/నేటి ధాత్రి మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలోని దివిటిపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో శ్రీ జిట్టా ఆంజనేయ స్వామి, నవగ్రహ దేవతలను, ధ్వజ స్థంభం మరియు బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామానికి రక్షణగా నిలబడే ఆంజనేయ స్వామి వారిని అలాగే గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడే బొడ్రయిని కాలనీలో అంగరంగ వైభవంగా ప్రతిష్టించుకోవడం సంతోషదాయకంగా ఉందన్నారు. మంచి వాతావరణంలో…

Read More
error: Content is protected !!