సమయపాలనకు మంగళం

ఉద్యోగం ఒకచోట నివాసం మరోచోట సమయపాలనకు చమర గీతం పాడుతున్న కార్యదర్శులు కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి… మండలంలోని పలు పంచాయతీ కార్యదర్శులు కొందరు సమయపాలన పాటించడం లేదని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి కొందరు మణుగూరు పినపాక బయ్యారం, తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించడంతో పంచాయితీ అభివృద్ధి పథకంలో కుంటుపడుతున్నాయని ఆయా గ్రామ ప్రజలు వాపోతున్నారు. పలు గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగం ఇక్కడ నివాసం మరోచోట దూర ప్రాంతమైన ఉదయం…

Read More

మాదక ద్రవ్యాలు జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి

మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి రామకృష్ణాపూర్, నేటిధాత్రి: మాదక ద్రవ్యాలు జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయని మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి అన్నారు.గురువారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాలక్ష్మి ఓసిపిలో గంజాయి, మాదక ద్రవ్యాల వాడకం వాటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాన్ని ఆర్కేపి ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేపథ్యంలో మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల…

Read More

ఐక్యతతోనే రాజకీయ భవిష్యత్తు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలి సత్తా చాటాలి. తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల బాలరాజు నేత. లింగాల ఘనపూర్ (జనగామ) నేటి ధాత్రి :- ఐక్యతతోనే పద్మశాలిలకు రాజకీయ భవిష్యత్తు ఉంటదని. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో పద్మశాలి సత్తా చాటాలని తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు వేముల బాలరాజు నేత పిలుపునిచ్చారు. గురువారం జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన కారంపూడి చంద్రయ్య తల్లి దశదినకర్మకు హాజరయ్యారు…

Read More

అటవీ హక్కుల పట్టాలకు పంట రుణాలు ఇవ్వాలి .

తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ కాటారం నేటి ధాత్రి అటవీ హక్కుల పట్టాలకు పంట రుణాలు ఇవ్వాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేశారు కాటారం మండల కేంద్రంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు సూదుల శంకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు అనంతం తెలంగాణ ఆదివాసి…

Read More

ఆశాలకు ఫిక్స్ డు వేతనం 18000 రూపాయలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలి సీఐటీయూ డిమాండ్

ములుగు టౌన్ నేటి ధాత్రి మలుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18000 రూపాయలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం చేసి ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే లకు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం లో భాగంగా స్త్రీ, శిశు సంక్షేమ, పి, ఆర్ మంత్రి సీతక్క కు వినతిపత్రం క్యాంపు ఆఫీస్ లో మంత్రి గారు లేకపోతే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది….

Read More

కుల మతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న గామా చారిటబుల్ ట్రస్ట్

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం లో గామ చారిటబుల్ ట్రస్ట్ మంథని ముత్తారం మండల కో ఆర్డినేటర్ ఏకు సతీష్ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా నిత్యవసర వస్తువులు ట్రస్ట్ లో సభ్యత్వం తీసుకున్నవారికి మాజీ ఎంపీటీసీ లు అల్లం తిరుపతి బండారి సుధాకర్ మాజీ సర్పంచ్ జక్కుల సదయ్య ఎస్సి సెల్ డివిజన్ సెక్రటరీ మాట్ల రవి పాస్టర్ ఏకు శామ్యూల్ చేతులమీదుగా అందచేయడం జరిగింది అనంతరం మండల కో…

Read More

అమ్మ మాట – అంగన్వాడి బాట

చేర్యాల నేటిధాత్రి… స్థానిక చేర్యాల మండల కేంద్రంలో చేర్యాల 3,6, 11 అంగన్వాడి కేంద్రాలు కలిపి అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మున్సిపల్ చైర్మన్ అంకుగారి స్వరూప రాణి శ్రీధర్ రెడ్డి, ఐసిడిఎస్ చేర్యాల సూపర్వైజర్ నాగమణి హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎం విజయలక్ష్మి పాల్గొనడం అయినది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డను అంగన్వాడీ కేంద్రాలలో చేర్చి ఐదేళ్లు నిండే…

Read More

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

టేకుమట్ల ఎస్సై ప్రసాద్ భూపాలపల్లి నేటిధాత్రి గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేవించి యువత తమ భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని టేకుమట్ల ఎస్సై ప్రసాద్ విధ్యార్థులకు సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే నష్టాలపై టేకుమట్ల పోలీసుల అధ్వర్యంలో టేకుమట్ల జిల్లా పరిషత్ విద్యార్థిని విధ్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి టేకుమట్ల ఎస్సై ప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరైనారు ఈ సందర్బంగా ఎస్సై ప్రసాద్ మాట్లాడుతూ మత్తు…

Read More

బాలుర వసతి గృహం వార్డెన్ మోతిలాల్ ను విధులు నుంచి తొలగించాలి

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ స్వేరో హన్మకొండ, నేటిధాత్రి: స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మల దగ్గరకు వివిధ ఎస్సీ హాస్టల్లో సమస్యలపై చర్చించడానికి వెళ్లినటువంటి విద్యార్థి సంఘ నాయకుడైన ఎల్తూరి సాయికుమార్ స్వేరో చర్చిస్తూ సందర్భంలో ఎస్సీ హాస్టల్ వార్డెన్ మోతిలాల్…

Read More

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి

గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి వార్డులో హెల్త్ క్యాంపులు నిర్వహించాలి భద్రాచలం నేటి ధాత్రి గ్రామపంచాయతీలో ప్రతి కుటుంబానికి దోమతెరలు పంపిణీ చేయాలి మురుగు నీటి వ్యవస్థ పై శాశ్వతంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలి గ్రామ సభలో ప్రజా సమస్యలపై బిఆర్ఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ భద్రాచలం గ్రామపంచాయతీలో జరుగుతున్న గ్రామసభ లో భద్రాచలం పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలపై అన్ని వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అదేవిధంగా గ్రామపంచాయతీలో సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా…

Read More

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన దమ్మున్న ప్రభుత్వం. అనంతరం సిఎం చిత్ర పటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం. చిట్యాల, నేటిధాత్రి ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్న సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నవాబుపేట నుండి బైకు ర్యాలీ నిర్వహించి రైతు వేదిక వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి భూపాల పెళ్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ…

Read More

భద్రాద్రి వద్ద స్వల్పంగా పెరుగుతున్న గోదావరి

భద్రాచలం నేటి దాత్రి భద్రాచలం భారీ వర్షాలు కారణంగా గోదావరికి వరద నీరు వచ్చి చేరడంతో బుధవారం మధ్యాహ్నం 16 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రం ఏడు గంటలకు 18.5 అడుగులకు చేరుకుంది. మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు జలవరుల శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో భారీవర్షాలు కురవడం వల్ల తాళిపేరు ప్రాజెక్టుకు భారీ వరద చేరుతున్నది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు చెందిన 4 గేట్లు పూర్తిగా ,…

Read More

రైతన్నలకు రుణమాఫీ పండుగ

రైతులకు రుణమాఫీ మాట ఇచ్చాము.. నిలబెట్టు కుంటున్నాము సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే శాయంపేట నేటిధాత్రి: రైతన్నలకు రుణమాఫీ పండగ సందర్భంగా రైతుల రుణ మాఫీపై మాట ఇచ్చాము.. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటున్నామని అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్న సందర్భంగా శాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి…

Read More

చినుకు పడితే సిసి రోడ్డంతా చిత్తడే చిత్తడి

సైడ్ డ్రైనేజీ కాలువ లేక నాన్న ఇబ్బందులు పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్న సంబంధిత శాఖ అధికారులు కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటి గూడెం గ్రామపంచాయతీ విప్ప చెట్టు గుంపులో సీసీ రోడ్డు సందు బజార్ లో ఉన్న ఇండ్లలకు ప్రధాన రహదారి ఎంత అవసరమో మురికి కాలువ కూడా అంతే అవసరం కానీ మండల కేంద్రంలో సంబంధిత అధికారులు అభివృద్ధిపై చిన్నచూపు చూస్తున్నారని గ్రామ ప్రజలు వాపోతున్నారు…

Read More

చర్లరోడ్ రాజుపేట కాలనీ ప్రజలు వరద నీరు వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియజేయగా వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి సమస్యను పరిష్కరించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలంలో చర్ల రోడరాజుపేట కాలనీ లో, రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లపైకి వరద నీరు రావడాన్ని కాలనీ ప్రజలు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రజలతో పాటు వారి కాలనీ కి వెళ్లి పరిస్థితులు తెలుసుకొని అధికారులు దృష్టికి తీసుకొని వెళ్లారు. వెంటనే స్పందించిన పంచాయతీ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి వచ్చి డ్రైనేజ్ నీరు…

Read More

రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

తాజా మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారి ఆదేశాల మేరకు తాజా మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష వరకు ఉన్న రైతులకు రుణమాఫీలు చేస్తున్న శుభ సందర్భంగా రైతులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి…

Read More

సరిహద్దు మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ 12 మావోయిస్టుల మృతి.

భారీగా ఆటోమేటిక్ నూతన సాంకేతిక ఆయుధాలు స్వాధీనం. దళం ఇన్చార్జి తోపాటు మరొక అగ్రనేత మృతి చెందినట్లు గుర్తించిన పోలీసులు. మధ్యాహ్నం నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగిన ఎదురుకాల్పులు. సి సిక్స్టీ బెటాలియన్ ఎస్సై ఒక జవాన్ కు బుల్లెట్ గాయాలు, చికిత్స కోసం నాగపూర్ తరలింపు. ఎన్కౌంటర్ ప్రదేశంలో కొనసాగుతున్న సోదాలు. మహాదేవపూర్ -నేటి ధాత్రి: తెలంగాణ సరిహద్దు మహారాష్ట్ర గడుచురల్లీ జిల్లా వడోలి ఛత్తీస్గడ్ సరిహద్దు గ్రామం అడవుల్లో మావోయిస్టులు క్యాంపింగ్…

Read More

TDP will fell in utter confusion with Pavan Kalyan

https://epaper.netidhatri.com/view/322/netidhathri-e-paper-18th-july-2024%09/2 ·Pavankalyan is more dangerous than Jangan for TDP ·Chief Minister post is the final goal for Pavan Kalyan ·If Pavan gains strength before the next elections it will become a loss for TDP ·Friendship with Pavan remains for a short period ·Alliance politics no longer continues ·The rashness of Pavan creates troubles for TDP…

Read More

కమలనాధుడు ఈటెలే

https://epaper.netidhatri.com/view/322/netidhathri-e-paper-18th-july-2024%09 -త్వరలో బిజేపి ప్రకటన. -బిజేపి జాతీయ నాయకత్వం ఈటెల వైపే మొగ్గు. – ఉద్యమ నేపథ్యమే కలిసొచ్చిన అంశం. -వివాద రహితుడుగా గుర్తింపు. -మృధు స్వభావిగా అందరి మన్ననలు. -జాతీయ అంశాల మీద అవగాహన వున్న నాయకుడు. -అందరనీ కలుపుకుపోయే స్వభావం. -విద్యార్థి, నిరుద్యోగులతో ఈటెలకు సత్సంబంధాలు. -ఉద్యమకారులు గౌరవించే నాయకుడు. -అన్ని వర్గాలలో అభిమానులున్నారు. -కులాలకతీతంగా అభిమానించే వారున్నారు. -జాతీయ స్థాయిలో బిజేపికి ఉత్తరాదిన గడ్డు పరిస్థితులు. -దక్షణాదిన సార్వజనీన సమస్యలు. -కేవలం హిందుత్వ…

Read More

పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : చండూరు మండలంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి సైదులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన గతంలో చండూరు గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు కార్యదర్శిగా పనిచేశారు. అయితే కొందరు జర్నలిస్టులకు ఇటీవల కాలంలో పాత తేదీల మీద తప్పుడు యాజమాన్య ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ కట్ట బిక్షం  ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. డిఎల్పిఓ  విచారణ…

Read More