జడ్చర్ల కేంద్రంలో ముస్లిం సోదరులను కలిసిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మాజీ మంత్రి , జడ్చర్ల శాసన సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డా.చర్లకొల్ల లక్ష్మారెడ్డి మద్దతుగా శుక్రవారం రోజు జడ్చర్ల మున్సిపల్ పరిది 08 వ వార్డు మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి దొరేపల్లి లక్ష్మీ రవీందర్ వారి వార్డు 08 వ వార్డు లో శుక్రవారం సందర్భంగా మాజిత్ దగ్గరకు వెళ్ళి ముస్లిం సోదరులు నమాజ్ చదివిన అనంతరం ముస్లిం పెద్దలను, యువకులను కలిసి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల…

Read More

కెసిఆర్ మహా సభ కు తరలి వెళ్లిన గణపురం బి ఆర్ ఎస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం నుండి భూపాలపల్లి నియోజకవర్గ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహా ఆశీర్వాద సభకు తరలి వెళుతున్న గణపురం బి ఆర్ఎస్ నాయకులు గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ గణపురం గ్రామ సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్ వీరి ఆధ్వర్యంలో తరలి వెళుతున్నరూ ఉప సర్పంచ్ పోతార్ల అశోక్ యాదవ్ మండల బి ఆర్ఎస్ బోయిని సాంబయ్య ముదిరాజ్…

Read More

కోటగుళ్ళకు రూ 6 వేలతో దానా, బస్తాలు నూనె వితరణ

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో నిర్వహించే కార్తీక దీపోత్సవానికి, గోశాల గోమాతలకు దానా బస్తాలను నూనె క్యాన్లను గణపురం మండల కేంద్రానికి చెందిన మచ్చిక కోమల, శంకర్ గౌడ్, ల కుమారుడు కావ్య శ్రీ,, కిరణ్ కుమార్ గౌడ్ దంపతులు శుక్రవారం ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు కార్తీక దీపోత్సవానికి నూనెను గోశాల గోమాతలకు…

Read More

వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే..!

కేసీఆర్ పథకాలు తెలంగాణకు గ్యారంటీ.. కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు తప్పవు.. # ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మాధవరెడ్డి ఎక్కడికి పోయాడు.. # ప్రజల కోసమే పని చేస్తున్నా… ప్రజా సేవకునిగా ఉంటా..! # 19 వా రోజు జోరుగా దుగ్గొండి మండలంలో పెద్ది ఎన్నికల ప్రచారం.. # వానను సైతం లెక్కచేయని గులాభి శ్రేణులు.. # అడుగడుగునా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘన స్వాగతాలు. # బతుకమ్మలు, బోనాలు మంగళహారతులతో మహిళల నీరాజనాలు.. #…

Read More

కడియం విజయం కోసం కూతుర్ల ఇంటింటి ప్రచారం

చిల్పూర్ జనగామ నేటి ధాత్రి: స్టేషన్గన్పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి విజయం కోసం ఆయన కూతుర్లు కడియం కావ్య, నవ్య, రమ్యలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా చిల్పూర్ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలో గురువారం మార్కెట్ డైరెక్టర్, బూత్ కన్వీనర్ బత్తుల రాజన్ బాబు ఆధ్వర్యంలో 109 బూతు ప్రచారంలో కడియం కావ్య, దివ్య డాక్టర్ నజీర్ ఇంటింటి బొట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా వారు కెసిఆర్ ప్రవేశపెట్టిన అనేక…

Read More

భర్త మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తున్న తన సతీమణి మర్రి మమతారెడ్డి.

మల్కాజిగిరి 23 నవంబర్ అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరాలంటే బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని,మరి రాజశేఖర్ రెడ్డి సతీమణి మర్రి మమతారెడ్డి అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గం గౌతంనగర్ డివిజన్ పరిధిలోని,గౌతమ్ నగర్,ఈస్ట్ ఇందిరా నెహ్రు నగర్,దయానందనగర్ తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ తో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి మర్రి రాజశేఖర్ రెడ్డిని…

Read More

మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరిన తొర్రూరు మండల మేరు కులస్తులు

పాలకుర్తి, నేటిధాత్రి:- పాలకుర్తి మండల మేరు సంఘం అధ్యక్షులు కీర్తి రాజ్ కమల్, కీర్తి ఉమారాణి రాణి ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తొర్రూరు మండలానికి చెందిన 50 మంది మేరు కులస్తులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. దయాకర్ రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో సోమ సతీష్, ప్రధాన కార్యదర్శి గట్ల శ్రీను, కోశాధికారి శీలం కోటి, మేడిగ…

Read More

జైపూర్ మండల కేంద్రంలో ఎలక్షన్ అవేర్నెస్ ప్రోగ్రాం

ఎస్ఐ ఉపేందర్ రావు జైపూర్, నేటి ధాత్రి: జైపూర్ గ్రామంలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు తమ ఓటును ధైర్యంగా వినియోగించుకోవాలని జైపూర్ మండలంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రజలకు, యువతి, యువకులకు స్థానిక ఎస్సై ఉపేందర్రావు తెలియజేశారు. ఈ ఎన్నికల సమయంలో కొందరు నాయకులు వచ్చి పక్క దారిలో పట్టించే ప్రయత్నం చేస్తారు. మీరు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా మీ ఓటు హక్కును స్వతంత్రంగా వినియోగించుకోవాలని అన్నారు. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే పోలీసులకు సమాచారం…

Read More

సిరిసిల్ల సిరులు…కేటిఆర్‌ కృషి వరాలు.

https://epaper.netidhatri.com/ `సిరిసిల్లను కోనసీమను మించిన మాగాణ చేసిండు. `చేనేత కార్మికులకు ఉపాధి కల్పించిండు. `హాండ్లూమ్‌ క్లస్టర్‌ తో నేతన్నల కష్టాలు తీర్చిండు. `వలసల సిరిసిల్లను ఉపాధి ఖిల్లాగా మార్చిండు. `సిరిసిల్ల ను జిల్లా చేసి, అభివృద్ధికి బాటలు వేసిండు. `ఆకలి కేకలతో అల్లాడిన సిరిసిల్లను అన్నపూర్ణ చేసిండు. `నేతన్నల జీవితాలలో వెలుగులు నింపిండు. `మహారాష్ట్ర నుంచి సిరిసిల్లకు వలసలొస్తున్రు. `ఒకనాడు సిరిసిల్ల ఎడారి…ఇప్పుడు నిండుగా పారే గోదారి. `ఎటు చూసినా పచ్చదనమే…పాడి పంటల పసిడితనమే. `కేటిఆర్‌ గెలుపు…..

Read More

కేసీఆర్ బీమా ప్రతి ఇంటిటి ధీమా – ఎమ్మెల్యే చల్లా

నడి కూడ,నేటి ధాత్రి: మండలం లోని నర్సక్కపల్లె, చౌటుపర్తి,ముస్తాలపల్లి,నడి కూడ,కంఠాత్మకూర్,ధర్మారం,కౌకొండ,సర్వాపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పరకాల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ప్రేమ లేదని, గతంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అర్ధరాత్రి ఇచ్చేదని,కానీ కేసీఆర్ నాయత్వంలో 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడు,ప్రతి ఒక్కరు స్వషక్తి మీద నిలబడి ఆర్ధికంగా…

Read More

తెలంగాణతో పాటు యావత్ భారతం సుభిక్షంగా వర్థిల్లాలని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు

బీఆర్ఎస్ ఘన విజయం సాధించి, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావాలంటూ కనకదుర్గాదేవిని వేడుకున్న ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు శ్రీరామలింగేశ్వర సమేత విజయశంకర బాలకనకదుర్గాదేవి శివపంచాయతన క్షేత్రాన్ని సందర్శించిన ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలోని క్షేత్రంలో రాజగోపుర ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ రవిచంద్ర -విజయలక్మీ దంపతులు,వారి కుమారుడు నిఖిల్ చంద్ర కోడలు అనీల శృంగేరి వారి ఆశీస్సులతో రాజగోపుర శిఖర ప్రతిష్ఠ చేయించిన ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు తెలంగాణ మాదిరిగానే…

Read More

నిరుపేద కుటుంబానికి పుస్తె మట్టెలు అందజేసిన లకుడారం సర్పంచ్ కందూరి కనకవ్వ ఐలయ్య

నేటి దాత్రి న్యూస్: సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోని లకుడారం గ్రామానికి చెందిన గుర్రాల శ్రావణి వారి తల్లి తండ్రులు గుర్రాల చంద్రం కనకవ్వ.. శ్రావణి వివాహానికి గ్రామ సర్పంచ్ కందూరి కనకవ్వ ఐలయ్య కుటుంబానికి అండగా నిలబడి పుస్తె మట్టెలు అందజేయడం జరిగింది.. నూతన వధూవరులను దీవించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ మండల అధ్యక్షుడు రాచకొండ మైపాల్, ఎల రాజు తదితరులు పాల్గొన్నారు.

Read More

పల్లెల్లో మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

ఇంటి నుంచే ఓటేసిన వృద్ధులు, వికలాంగులు వేములవాడ రూరల్ నేటి ధాత్రి శాసనసభ ఎన్నికల్లో మొదటి సారిగా వికలాంగులు, వృద్ధులు ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం వేసులు బాటు కల్పించింది. ముందుగా దరఖాస్తు చేసుకున్న 80 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు, నడవలేని వికలాంగులకు ఎన్నికల అధికారి సమక్షంలో ఓటేసే సదుపాయాన్ని ఈసీ కల్పించింది. ఈ నేపథ్యంలోనే వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామం లో వృద్ధులు, వికలాంగులు తమ ఓటు…

Read More

అబివృద్ది చూసి ఓటు వేయండి

నేటి దాత్రి న్యూస్ సిద్దిపేట్ జిల్లా కుక్కునూరు పల్లి మండలం మెదినిపూర్ గ్రామంలో కెసిఆర్కి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ రైతుబంధు సబమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్ సర్పంచ్ తాడెం దశరథం టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరుపాక్షి రమేష్ రెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడు సాగర్ టిఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు , ప్రబుత్వం చేసినా సంక్షేమ పథకలు చెపుతూ బి ఆర్ ఎస్ ను గెలిపించాలి…

Read More

మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ ను సన్మానించిన

చికెన్ సెంటర్ యజమానులు మంథని :- నేటి ధాత్రి మంథని కేంద్రం లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా చికెన్ మార్కెట్ కి వచ్చిన మంథని మున్సిఫల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ ని సన్మానించి మద్దతు తెలిపిన చికెన్ సెంటర్ యజమానులు ఈ కార్యక్రమంలో వేముల రంజిత్ కుమార్ గౌడ్,ఎండి యాకుబ్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ టిఆర్ఎస్ నాయకులు పుప్పల భాగ్యలక్ష్మి బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Read More

కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరిక

ముత్తారం :- నేటి ధాత్రి పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్మన్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో అడవి శ్రీరాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సల్పాల. రాజు యాదవ సంఘం డైరక్టర్, కురిమిండ్ల. మహేష్ కాంగ్రెస్ పార్టీనీ వీడి బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు వారికీ పుట్ట మధుకర్ పార్టీ కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు…

Read More

శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి టిఆర్ఎస్ లో చేరిక

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టి మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్షంలో బి ఆర్ ఎస్ లో చేరారు ఈ సందర్భంగా ఆయనకు మంత్రి నిరంజన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గతంలో 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేలో టీజీ వెంకటేష్ రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశ oపార్టీ లో చురుకైన కార్యకర్తగా ముఖ్య రావు ల కు అనుచరుడుగా…

Read More

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

*బిఎస్ఎఫ్ బలగాలు, పోలీస్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలంలో ఈనెల 30వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కొప్పుల, ప్రగతి సింగారం, నేరేడుపల్లే ఎన్నికలు శాంతియుత వాతావరణంలో పారదర్శకంగానిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా గ్రామాలలో బిఎస్ఎఫ్ బలగాలు, మండల పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంనిర్వహించారు.ఈకార్యక్రమానికి సిఐ మల్లేష్ హాజరై మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి తొలిమెట్టని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించు కోవాలని…

Read More

ఫెర్రీ పాయింట్ల వద్ద ముమ్మరంగా తనిఖీలు

మావోయిస్టు యాక్షన్ టీంకు చెందిన ఎలాంటి సమాచారమైనా తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి -ఎస్సై రవికుమార్ మంగపేట, నేటిధాత్రి అసెంబ్లీ ఎన్నికల నేపధ్యం, మావోయిస్ట్ యాక్షన్ టీం కదలికల సమాచారంతో ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు ఫెర్రీ పాయింట్ల (నావ రేవుల) వద్ద పోలీసులు ఇవాళ ఉదయం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మంగపేట ఎస్సై గోదరి రవికుమార్ ఆధ్వర్యంలో మండలంలోని కమలాపురం బిల్ట్ ఇంటెక్వెల్, మంగపేట పుష్కర్ ఘాట్, మల్లూరు, చుంచుపల్లి, రాజుపేట, అకినేపల్లి మల్లారం…

Read More

మ్యానిఫెస్టో ను వివరిస్తూ ప్రచారం నిర్వహించిన అశోక్ గౌడ్

పరకాల నేటిధాత్రి శుక్రవారం రోజున హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి కారుగుర్తు పై ఓటు నమూనా ఈవీఎంలతో ఓటు వేసే విధంగా అలాగే పార్టీ మేనిఫెస్టో గురించి తెలియజేస్తూ ఓటర్స్ ను అభ్యర్థించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఆముదాలపల్లి అశోక్ గౌడ్ పాల్గొని గ్రామాల్లో మంచి స్పందన ఉందని తెలుపుతూ వివిధ హోదాల్లో పనిచేసిన నాయకులైన విధిగా బూత్ లెవెల్ కార్యకర్తలతో…

Read More