త్రాగునీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

జైపూర్,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని శివాలయం మరియు చుట్టుపక్కల నివసించే వారికి త్రాగునీటి సమస్య ఉందని కాంగ్రెస్ పార్టీ జైపూర్ మండల అధ్యక్షులు మహమ్మద్ ఫయాజుద్దీన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి మంగళవారం రోజున బోర్వెల్ పనులు చేపించడం జరిగింది. త్రాగునీటి సమస్య తీర్చినందుకు ఇందారం గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ జైపూర్ మండల్ అధ్యక్షులు మహమ్మద్ ఫయాజుద్దీన్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామికి ప్రత్యేక ధన్యవాదాలు…

Read More

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల మార్కెట్ యార్డు సొసైటీ కోఆపరేటివ్ చైర్మన్ కొడూరు భాస్కర్ గౌడ్ కి జిల్లా సిపిఐ పార్టీ పంతం రవిఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాడు మావులను వెంట వెంటనే ప్రభుత్వం చెల్లించాలని హమాలీ కార్మికుల వేతనం పెంచాలని ఈరోజు జిల్లెల్ల నాలుగు గ్రామాలకు సంబంధించిన హమాలీలు చైర్మన్.కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వారు మాట్లాడుతూ పెరిగిన నిత్యవసర సరుకులకు ధరలు పెరిగాయని హమాలీలకు…

Read More

రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఆదర్శవాణి విద్యార్థులు

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : ఈనెల 20 న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్ 14 అండర్ 17 ఇయర్స్ రెజ్లింగ్ పోటీలు హనుమకొండ జే ఎన్ ఎస్ స్టేడియంలో జరిగాయి.ఈ పోటీల నిర్వహణలో భాగంగా దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శవాణి హై స్కూల్ బ్రాంచ్ కి చెందిన ఐదుగురు క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపికైనారు. ఎంపికైన క్రీడాకారులు 35 కేజీల విభాగంలో చొప్పరి రామ్ చరణ్,48 కేజీల విభాగంలో ఆకుల సాయి తేజ, 62 కేజీల విభాగంలో…

Read More

విద్యారంగా పెండింగ్ సమస్యలు వెంటనే పరీక్షించాలి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలంలోని వివిధ పాఠశాలలో భోజన విరామ సమయంలో తెలంగాణ ప్రాంత రాజన్నసిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయ సంఘ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా సాంస్కృతిక కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి డిఏలు పిఆర్సి ఈ కుబేర్ లో పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులను మెడికల్ జిపిఎఫ్ రిటైర్మెంట్ సరెండర్ లీవ్ సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా తపస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ…

Read More

కోమరం భీమ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన ఆదివాసి నాయకులు.

కారేపల్లి నేటి ధాత్రి సింగరేణి మండల కేంద్రము లో ఆదివాసి అడవి తల్లి ముద్దు బిడ్డ ఆదివాసి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసి అమరుడైన గిరిజన ఆరాద్య దైవం అయిన ఆ మహనియుడు కోమరం భీమ్ జయంతి వేడుకల సందర్భంగా మండలం లోని పోలీసు స్టేషన్ ఏరియా లోగల కోమరంభీమ్ విగ్రహాన్ని కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో మండలం లోని ఆదివాసి సంఘం జీల్లా అద్యక్షుడు పూనెం శివరాం జీల్లా ప్రదాన…

Read More

ప్రజా ప్రభుత్వం లోనే గ్రామీణాభివృద్ధి

ప్రగతి పథం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం… నూతన సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలలో నూతన సిసి రోడ్ల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమాలకు, అదేవిధంగా గ్రామపంచాయతీలో ప్రజల సమస్యలపై సమీక్ష సమావేశానికి విచ్చేసి అక్కడి ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకుంటూ వాటిపై అధికారులతో చర్చిస్తున్న పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ…

Read More

ఓపి సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి.

# నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలో నూతనంగా ప్రారంభించిన ప్రభుత్వ జిల్లా జనరల్ హాస్పిటల్ లో ఔట్ పేషెంట్ కు వచ్చే రోగులు అందరూ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్య మోహన్ దాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి ఔట్ పేషెంట్ కు వచ్చే రోగులకు ల్యాబ్ టెస్టుల కోసం, రక్త ,మూత్ర…

Read More

పత్తి రైతుల అరి’గోస’

.. క్వింటాల్ కు 200 నుంచి 300 రూపాయల కటింగ్ .. మార్కెట్లో ఒక రేటు.. మిల్లులకు వచ్చిన తర్వాత మరో రేటు జమ్మికుంట: నేటి ధాత్రి ఉత్తర తెలంగాణలోనే రెండో అతిపెద్ద మార్కెట్గా ప్రసిద్ధి చెందిన జమ్మికుంట పత్తి మార్కెట్లో రైతులు ఆరిగోస పడుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటు మార్కెట్లో బహిరంగ వేలం ద్వారా క్వింటాలుకు మద్దతు ధర నిర్ణయించిన తర్వాత మిల్లుల్లోకి వెళ్లిన తర్వాత 200 నుంచి 300 రూపాయలకు…

Read More

కొల్చారం మండలం బిఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తున్న యువ నాయకుడు

తుంకులపల్లి సంతోష్ రావు… కొల్చారం, (మెదక్) నీటిధాత్రి :- మెదక్ జిల్లా కొల్చారం మండలం బిఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తున్న కొల్చారం మండలం బిఆర్ఎస్ పార్టీ యువత విభాగం అధ్యక్షుడు తుంకులపల్లి సంతోష్ రావు. సంతోష్ రావు బిఆర్ఎస్ పార్టీలో చీడపురు అనే వార్తలు గత మూడు రోజుల క్రితం ఒక చానల్లో వచ్చిన విషయాన్ని బి ఆర్ఎస్ పార్టీ యువత నాయకులు తప్పుబట్టారు. సంతోష్ రావు యువతకు ఆదర్శంగా నిలుస్తూ, బిఆర్ఎస్ పార్టీకి పగలు…

Read More

రైలు కింద పడి మహిళ మృతి

రైలు కింద పడి మహిళ మృతి జమ్మికుంట: నేటి ధాత్రి జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామానికి చెందిన జొన్నల స్వరూప (41) అనే మహిళ ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం మృతురాలికి ఉన్న తన పత్తి చేనువద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్ళడానికి మార్గ మధ్యలో రైలు పట్టాలు దాటే క్రమంలో దిగువ లైన్ లో వెళ్లే ఇంటర్సిటీ ఎక్సప్రెస్ ప్రమాదవశత్తుగా డీకొనంగా చనిపోయినది….

Read More

చేర్యాల పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్

చేర్యాల నేటి ధాత్రి అమరవీరుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా చేర్యాల పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం చేశారు చేర్యాల పట్టణ పరిసరాల స్కూల్స్ విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకున్నారు వచ్చిన వారికి పోలీస్ స్టేషన్ లో విద్యార్థులకు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు మరియు పోలీస్ స్టేషన్లో ఉన్న ఆయుధాలపై అవగాహన కార్యక్రమాన్ని చేర్యాల ఎస్సై నిరేష్ కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నవీన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కానిస్టేబుళ్లు స్వామి బాబు వెంకట్…

Read More

ప్రారంభానికి పీ.హెచ్.సీ. సిద్ధం చేయాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

చందుర్తి పీ.హెచ్.సీ నూతన భవన పనుల పరిశీలన చందుర్తి, నేటిదాత్రి: చందుర్తి మండల కేంద్రంలో పీ హెచ్ సీ నూతన భవన తుది దశ పనులు పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. చందుర్తిలో రూ. 1 కోటి 56 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులను రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టగా, కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భవనంలోని అన్ని…

Read More

ఇందిరమ్మ కాలనీలో నీటి కొరత ఉన్నందున ప్రత్యాత్నమా నీటి సరఫరా

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగడపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో మిషన్ భగీరథ పైపులు పలగడం వలన నీటి కొరత అప్పుడప్పుడు రావడంతో గ్రామప్రజలు నీటి కొరత ఎదుర్కోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మధుకర్ పై అధికారులతో మాట్లాడి శాశ్వతపరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరారు బోరు ఉన్న స్థలంలో గ్రామపంచాయతీ అధికారులతో మాట్లాడి బోర్ స్టార్ట్ చేపించి ప్రజలకు నీటి సౌకర్యం అందేలా చర్యలు తీసుకున్నారు…

Read More

మానవత్వం చాటుకున్న పోలీసులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లిమండల కేంద్రంలో గత వారం రోజుల క్రితం మృతి చెందిన జంగపే ల్లి. బాబు అకాల మరణం చెందగా చెల్లించిన పోలీసులు వారి కుటుంబానికి సంతాపం తెలియజేసి వారికి తోచినంతగా50 కేజీల బియ్యం అందించిన తంగళ్ళపల్లి పోలీసులు చనిపోయిన కుటుంబ సభ్యులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Read More

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం పట్టణంకి చెందిన వారు ఆరోగ్యం బాగొలేక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది వాటికి సంబంధించిన బిల్లులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేయగా వారికి చెక్కులు రావడం జరిగింది. అట్టి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు…

Read More

మాదిగల ధర్మ యుద్ధ మహసభను విజయవంతం చేయండి-ఏకు శంకర్ మాదిగ

పరకాల నేటిధాత్రి మండలంలోని కామరెడ్డిపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు తిక్క శీను మాదిగ ఆధ్వర్యంలో గ్రామ శాఖ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఏకు శంకర్ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరై హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే మొదటిసారి తానే వర్గీకరణ చేస్తానని అవసరమైతే గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లకు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ ను తీసుకువచ్చి మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పి రెండు నెలలు గడుస్తున్న చేయకపోగా కమిటీలు…

Read More

కలుపుతున్నారా! విడదీస్తున్నారా!!

https://epaper.netidhatri.com/view/410/netidhathri-e-paper-21st-october-2024%09 మిల్లర్ల మధ్య అగాధం పెంచుతున్నారా! `సబ్‌ కమిటీ మిల్లర్లందరినీ ఏకతాటిపైకి తేస్తుందా లేదా! `రా రైస్‌ మిల్లర్లు వేరు, బాయిల్డ్‌ మిల్లర్లు వేరు. `రెంటికీ వేరు వేరు సంఘాలున్నాయి. `బాయిల్డ్‌ మిల్లర్ల యూనియన్‌తో చర్చలు జరిపితే సరిపోతుందా! `రా రైస్‌ మిల్లర్లతో చర్చలు చేయరా! `డిఫాట్లర్లు ఎక్కువగా బాయిల్డ్‌ మిల్లర్లే వున్నారు. `వారితో మాత్రమే చర్చలు జరిపి ఏం సంకేతాలు పంపిస్తున్నారు. `హాలు సరిపోదని బాయిల్డ్‌ మిల్లర్ల సమావేశంతో మమ అనిపించారు. `రా రైస్‌ మిల్లర్లు…

Read More

ఇసుక లారీల రవాణా కొరకు బైపాస్ ఏర్పాటు చేయాలి.

జిల్లా కలెక్టర్ తహసిల్దార్ లకు గ్రామస్తుల వినతి. మహాదేవపూర్- నేటి ధాత్రి: పెద్దంపేట పంకెన ఇసుక క్వారీల నుండి అంబడ్ పెళ్లి గ్రామ మధ్య నుండి లారీలు వెళ్లడం తో ప్రమాదాలు జరిగి మృతి చెందడం జరుగుతుందని పాత రహదారిని బైపాస్ ఏర్పాటు చేసి లారీలు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కలెక్టర్ మరియు తహసిల్దార్ లకు వినతి పత్రం అందించారు.మహాదేవపూర్ ఉమ్మడి మండలం లో నూతన మండలం పలిమెల గ్రామంలో ఏర్పాటు చేసిన పెద్దంపేట,…

Read More

కాలువల నిండా నిర్లక్ష్యమే!

కాలువల గుండా నీరు అందక ఎండిపోతున్న పంటలు పట్టించుకోని అధికారులు. శాయంపేట నేటి ధాత్రి: రైతులకు ఎస్సారెస్పీ కాలువల ఆధారంగా పంటలు సాగవు తున్నాయి. ఎస్సారెస్పీ కాలువ అనేక మండలాల గుండా ప్రయాణించి పంటలకు నీరు అందుతుంది. మండలంలో రైతులు వాన కాలం,యాసంగి లో కాలువలద్వారా వచ్చే నీటితో చెరువులు నింపి సాగునీరు అందిస్తున్నారు కానీ మండల పరిధిలోని ఎస్సారెస్పీ 31 దాని ఉపకాల్వల అద్వా నంగా మారాయి ప్రధాన ఉప కాలువలు మరమ్మత్తులకు గురికాకపోగా పిచ్చిమొక్కలు…

Read More

అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎప్పటికీ రుణపడి ఉండాలి

డి ఐ జి ఎల్ ఎస్ చౌహన్ ఐపీస్.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి పోలీస్ అమర వీరుల స్మరించుకుంటూ పోలీసు ఫ్లాగ్ డే ను నిర్వహించే కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు కవాతు మైదానము నందు జరిగే స్మృతి పరేడ్ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా జోగులాంబ జోన్ డి ఐ జి ఎల్.ఎస్.చౌహన్, ఐపీఎస్ పాల్గొన్నారు. పరేడ్ అనంతరం డి ఐ జి మాట్లాడుతూ… విధి నిర్వహణలో ప్రాణాలు…

Read More