
తాజా వార్తలు

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను గంటన్నరలో అప్పగించిన పోలీసులు..
కానిస్టేబుల్ రాజ్ కుమార్ ను అభినందించిన యస్ ఐ రవికుమార్ మంగపేట నేటి ధాత్రి మల్లూరు లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన యువతి మొబైల్ పోగొట్టుకోవడంతో బ్రాహ్మణ పల్లి చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ట్రేస్ చేసి మొబైల్ ను తిరిగి ఇచ్చారు. బాధితురాలు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం జిల్లా చెర్ల గ్రామానికి చెందిన రెడ్డి స్వరూప కుటుంబ సమేతంగా ఆటోలో భద్రాచలం నుంచి మల్లూరు టెంపుల్ దర్శనానికి వెళుతున్న క్రమంలో…

కారు జోరును కొనసాగిస్తున్న స్థానిక బిఆర్ఎ. పార్టీ నాయకులు.
తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ స్థానిక ఇందిరమ్మ కాలనీలో లక్ష ఓట్ల గెలుపే లక్ష్యంగా వాడ వాడల తిరుగుతూ ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో మన మంత్రి కేటీ రామారావుని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలియజేస్తూ ఇందిరమ్మ కాలనీలో గల్లి గల్లి లో ప్రతి కార్యకర్తలు మంత్రి కేటీ రామారావుకి అత్యధిక భారీ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని…

మంత్రి కేటీ రామారావు భారీ మెజార్టీతో గెలిపించాలి.
తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం చిన్నా లింగాపూర్ గ్రామంలో స్థానిక ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో వాడవాడల తిరుగుతూ ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన అభివృద్ధి పథకాలే మళ్లీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి కేటీ రామారావుని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మళ్లీ వచ్చేది మన బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వమేనని ఈ…

లక్ష్మారెడ్డి తోనే జడ్చర్ల అభివృద్ధి.
బాదేపల్లి వీరభద్ర సంఘం. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల అభివృద్ధి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తోనే సాధ్యమని బాదేపల్లి వీరభద్ర సంఘం వారు పేర్కొన్నారు, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కల్వకుర్తి రోడ్డు లో ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి ని కలిసి వీరభద్ర సంఘం ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు లక్ష్మారెడ్డి కి ఇస్తామని ప్రకటించారు, జడ్చర్లలో వీరభద్ర సంఘం వారిని ఎవరు గతంలో గుర్తించలేదని కానీ లక్ష్మారెడ్డి…

బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో చేరికలు
తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బోల్లి రామ్మోహన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల నాయకులు సలీం బిఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలాగే అలాగే పార్టీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ తంగళ్ళపల్లి రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు గంగారాజు పార్టీ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ ఆధ్వర్యంలో గెలుపుకు శ్రమిస్తానని చెప్పారు…

మల్లక్కపేట గ్రామంలో ఈవిఎం లతో ప్రచారం
పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఈవీఎంలతో ఇంటింటికి తిరుగుతూ ధర్మారెడ్డి పరకాల కు చేసిన అభివృద్ధి ని వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను మ్యానిఫెస్టో ను వివరిస్తూ 30వ తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 3వ నెంబర్ మీద కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిని గెలిపించాలని మహిళలను గ్రామస్థులను కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ మూడవసారి విజయం పక్క
కుందారం సర్పంచ్ సమ్మయ్య జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల్ జిల్లా జైపూర్ మండలంలోని కుందారం గ్రామంలో స్థానిక సర్పంచ్ సమ్మయ్య ఆధ్వర్యంలో శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి ప్రచారాన్ని చేపడుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.గతంలో కొన్ని పార్టీలు అధికారంలో ఉన్న చెన్నూరు ను ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నారు. చెన్నూరులో బాల్క సుమన్ చేసిన అభివృద్ధిని ప్రజలందరూ గమనించాలని ప్రతి ఊరికి సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని…

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతుల్లోనే ఉండాలి
చెన్నూరులో భారీ మెజారిటీతో బాల్క సుమన్ ని గెలిపించండి చెన్నూరు అభివృద్ధి బాల్క సుమన్ లక్ష్యం #బీఆర్ఎస్ పార్టీ నాయకులు# జైపూర్, నేటి ధాత్రి: జైపూర్ మండల్ నర్వ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం రోజున గడపగడపకు ప్రచారాన్ని చేపడుతూ కారు గుర్తుకు ఓటు వేసి బాల్క సుమన్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఓటు ఎలా వేయాలో ప్రజలకు వివరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ…

బి.ఆర్.ఎస్ పార్టీతోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యం
*కుల వృత్తులకు, చేతివృత్తులకు పునర్జీవం పోసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కింది *సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రజకులకు న్యాయం జరిగింది *కోనరావుపేట మండలం మల్కపేటలో జరిగిన రజకుల ఆత్మీయ సమ్మేళనంలో బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు వ్యాఖ్యలు *చల్మెడకు మద్దతు తెలుపుతున్నట్లు ఏకగ్రీవంగా ప్రకటించిన మండల రజక సంఘం సభ్యులు కొనరావుపేట, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టంలో, సీఎం కేసీఆర్…

ఘనంగా లయన్ సురేష్ కుమార్ మండా జన్మదిన వేడుకలు
ఉప్పల్ నవంబర్ 23 నైటీ ధాత్రి ప్రముఖ వ్యాపార వేత్త,లయన్ సురేష్ కుమార్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంగణంలో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లయన్ బొజ్జ రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్ధానిక లయన్స్ క్లబ్ సభ్యులతో పాటు కమలా నగర్ అసోసియేషన్ సభ్యులు, మరియు సంఘసేవకులు పలువురు వక్తలు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 22…

ఓటుహక్కు ను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి
పలు గ్రామాల్లో కావాతు నిర్వహించిన పరకాల పోలీసులు పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని వెల్లంపల్లి పెద్దరాజుపేట సాయంత్రం రాబోవు వారం రోజులు జరిగే గ్రామాలలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరగడానికి కేంద్ర బలగాలతో పరకాల సిఐ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించడం జరిగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా తమ ఓటు హక్కును సక్రమంగా ఉపయోగించుకోవడానికి వారికి భరోసా కల్పించడం కోసం కవాతు నిర్వహించడం జరిగిందని…

బిజెపి కాంగ్రెస్ కు ఎన్నికలు వస్తేనే ప్రజాలు గుర్తుకువస్తారు
నేటి దాత్రి న్యూస్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోనీ కుకునూరు పల్లి మండలం లకుడారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల చంద్రశేకర్రికి మద్దతుగా రాష్ట్ర ఎంపీటీసీల ఫో రం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ ఆధ్వర్యంలో రోడ్ షో,దేవి రవిందర్ మాట్లాడుతూ ప్రజలరా బిజెపి కాంగ్రెస్ మాట్లాలు నమ్మకండి మీరు 30వ తారీకు ఓటు వేసేముందు ఆలోచించి ఓటు వేయండి కేసీఆర్ ప్రబుత్వం సంక్షేమ పథకలు రైతు…

ప్రాణం ఉన్నంతవరకు చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తా
నియోజకవర్గ ప్రజలే నా బలం నా బలగం – బీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్ రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ స్థాయిలో ప్రజలు హాజరయ్యారు. వెలిచాల గ్రామం రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. ఐఏఎస్ శిక్షణ తీసుకునే అధికారులు ఇక్కడకు వచ్చి పర్యటించి పోతారని అన్నారు. ఈసందర్భంగా సుంకే రవిశంకర్ మాట్లాడుతూ ప్రాణం ఉన్నంతవరకు చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు…

ఒక్క అవకాశం ఇవ్వండి ఉప్పల్ నీ అభివృద్ధి చేసి చూపిస్తా
బిఆర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. ఉప్పల్ 23 నవంబర్ (నేటిధాత్రి): ఉప్పల్ నియోజకవర్గం డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ లో నిర్వహించిన పాదయాత్ర లో గురువారం బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా బండారు లక్ష్మణ్ మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు.కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది చెందిందన్నారు.ఒకప్పటి తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి…

మా సంపూర్ణ మద్దతు కేటీఆర్ కె
రాజన్న సిరిసిల్ల జిల్లా, ప్రతినిధి (నేటిధాత్రి): తంగళ్లపల్లి మండలం కెసిఆర్ నగర్ లో నివాసం ఉన్నటువంటి వికలాంగులు అందరూ కలిసి ఒక సొసైటి గా ఏర్పడ్డారు. ఈ సొసైట్ లో 125 కుటుంబాల దివ్యాంగులు ఉన్నారు. కెసిఆర్ దివ్యాంగుల పెన్షన్ 3016/- నుండి 4016/- రూపాయలు పెంచినందుకు. అలాగే డబుల్ బెడ్ రూం 5% రిజర్వేషన్ ప్రకారం మా అందరికి ఇళ్లు అందేలా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు దివ్యాంగులు అందరి తరుపున కృతజ్ఞలు…

ఒక్క అవకాశం ఇవ్వండి ఉప్పల్ నీ అభివృద్ధి చేసి చూపిస్తా
భీఆర్ఎస్ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నవంబర్ 23 :నైటీ ధాత్రి డిఆర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో పాదయాత్ర లో బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. పలు సమస్యల గురించి విన్నవిస్తూనే, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ చాలా అభివృద్ది చెందిందన్నారు. ఒకప్పటి తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అయితే భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుందని ఆశాభావం…

ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలి
ఎన్నికల సాంకేతిక ప్రక్రియ వేగంగా సాగుతుంది వికలాంగులు, వృద్ధులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలి పాలకుర్తి రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ పాలకుర్తి, నేటిధాత్రి పాలకుర్తి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలని పాలకుర్తి ఎన్నికల అధికారి రోహిత్ సింగ్ అన్నారు. ప్రచార రథాలను తిప్పడంలో సమయ పాలన పాటించాలని, సభలు, సమావేశాలు ఎన్నికల నియమావళికి లోబడి నిర్వహించాలని లేని యెడల ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద కేసులు నమోదు చేస్తామని…

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
చందుర్తి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చందుర్తి మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపల్లి గ్రామానికి చెందిన బైరి బాబు(45) అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడట్లుగా తెలిపారు. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని…

మున్నూరుకాపు కులస్థుల సంక్షేమం
కాటారం నేటి ధాత్రి -రూ.50లక్షల నిధులతో కమ్యూనిటీ హల్ నిర్మాణానికి సహకరిస్తా.. -అభివృద్ధి జరగాలంటే రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి… -మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్ఎస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ కాటారం మున్నూరు కాపు కులస్థుల సంక్షేమం కోసం కృషి చేస్తానని బిఆర్ఎస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ అన్నారు. కాటారం మండలంలో మున్నూరు కాపు యువత మండల అధ్యక్షులు తోట కోటేశ్వర్, మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు…

బోయినిపల్లి లో బి ఆర్ ఎస్ నేతల విస్తృత ప్రచారం
బోయినిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం బోయినిపల్లి గ్రామంలో గడపగడప బి ఆర్ ఎస్ నేతల ప్రచారం నిర్వహించారు గడపగడపకు పర్యటిస్తూ బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవిశంకర్ కారు గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు భీమనాథుని రమేష్, గుంటి శంకర్, నల్లగొండ అనిల్…