![పంతమా! భరతమా!! దుర్మార్గులను వేటాడితే రేవంత్ పేరు చరిత్రలో పదిలం.](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-09-at-6.17.46-PM.jpeg)
తాజా వార్తలు
![CM Revanth shall rectify the problems of Home Guards](https://netidhatri.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-20-at-9.03.06-PM-600x400.jpeg)
CM Revanth shall rectify the problems of Home Guards
https://epaper.netidhatri.com/view/326/netidhathri-e-paper-21st-july-2024%09/2 ·Troubled life of 250 Home Guards ·They are employees in united Andhra Pradesh ·Now they become unemployed in their own state ·In previous Netidhatri wrote number of stories on their plights ·Every time rulers gave assurances but nothing have done ·Now Deputy CM Bhatti Vikramarka raised this issue in Assembly ·Now they require these…
![కోచింగ్.. చీటింగ్!](https://netidhatri.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-20-at-8.46.25-PM-600x400.jpeg)
కోచింగ్.. చీటింగ్!
https://epaper.netidhatri.com/view/326/netidhathri-e-paper-21st-july-2024%09 `కోచింగ్ సెంటర్ల చీకటి సంపాదన. `గోల్ మాల్ గోవిందం! `‘‘వేలకోట్ల’’ రాబడికి లెక్కుండదు! `అకాడమీ లకు హద్దుండదు. సెంటర్లలో వెంచర్లకు మించి ఆదాయం. `పైకి మాత్రం కి విద్యా వికాసం. `జరిగేదంతా ‘‘వేల కోట్లలో’’ వ్యాపారం. `లక్షల మందికి కోచింగులు. `వేలాది రూపాయల ఫీజులు. `చెతికందేవి ఎన్ని కొలువులు? `అమాయకుల జీవితాలకు కల్పించే ఆశలు. `విద్యార్థుల బలహీనతలే పెట్టుబడి. `పదే పదే చెల్లించే ఫీజులు లెక్కకు మించిన రాబడి. హైదరాబాద్,నేటిధాత్రి: తెలంగాణలో గ్రూప్ 2,3 పరీక్షలు…
![రాష్ట్రంలో జరుగుతున్న హత్యల వెనకాల జగన్మోహన్ రెడ్డి అతని గ్యాంగ్ ఉన్నారు](https://netidhatri.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-20-at-6.11.46-PM-1-600x400.jpeg)
రాష్ట్రంలో జరుగుతున్న హత్యల వెనకాల జగన్మోహన్ రెడ్డి అతని గ్యాంగ్ ఉన్నారు
తిరుపతి రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్న హత్యలు గానే భావించాలి అధికారం కోసం బాబాయిని చింపించిన వ్యక్తి జగన్ కు కార్యకర్తను చంపించడం పెద్ద విషయం కాదు రవినాయుడు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు గారు మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి అధికారం లేకపోతే జీవించలేని పరిస్థితిలో ఉన్నాడని రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలని చూస్తున్నారని…
![ఎంపీ వద్దిరాజు ప్రత్యేక పూజలు](https://netidhatri.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-20-at-6.11.47-PM-600x400.jpeg)
ఎంపీ వద్దిరాజు ప్రత్యేక పూజలు
Date 20/07/2024 —————————————- బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం గాంధీ చౌక్ లో కొలువైన షిర్డీ సాయిబాబా ఆలయాన్ని శనివారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ భక్తకోటికి గురుపూర్ణిమ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు,భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు మా గాయత్రి గ్రానైట్స్ కంపెనీ పక్షాన లేదా తన ఎంపీ నిధుల నుంచి సహాయం చేసేందుకు…
![ఎంపీ వద్దిరాజు పిండిప్రోలులో పరామర్శ](https://netidhatri.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-20-at-6.18.35-PM-600x400.jpeg)
ఎంపీ వద్దిరాజు పిండిప్రోలులో పరామర్శ
Date 20/07/2024 —————————————- బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఇటీవల మృతి చెందిన సీపీఐ(ఎంఎల్)మాస్ లైన్ నాయకులు రాయల చంద్రశేఖర రావుకు ఘనంగా నివాళులర్పించారు.ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెం మండలం పిండిప్రోలులోని నివాసంలో ఆయన చిత్రపటానికి ఎంపీ రవిచంద్ర పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించారు. చంద్రశేఖర రావు భార్య విమల, కుమారుడు పావెల్, వారి కుటుంబ సభ్యులను ఎంపీ వద్దిరాజు పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు,అండగా ఉంటానని చెప్పారు,ధైర్యంగా ఉండాలని కోరారు.
![ఎంపీ వద్దిరాజు మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీని పరామర్శించారు](https://netidhatri.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-20-at-6.11.46-PM-600x400.jpeg)
ఎంపీ వద్దిరాజు మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీని పరామర్శించారు
Date 20/7/2024 —————————————- భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఇటీవల అస్వస్థతకు గురైన మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీని పరామర్శించారు ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలంశెట్టి వీరభద్రంతో కలిసి శనివారం ఉదయం ఖమ్మంలోని గాంధీ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు గాంధీ ఇటీవల అస్వస్థతకు లోనై హైదరాబాద్ నగరంలోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని ఖమ్మంలోని తన నివాసంలో విశ్రాంతి…
![వీరి బతుకులు సీఎం రేవంత్ మీరైనా మార్చండి.](https://netidhatri.com/wp-content/uploads/2024/07/IMG-20240719-WA0093-600x400.jpg)
వీరి బతుకులు సీఎం రేవంత్ మీరైనా మార్చండి.
https://epaper.netidhatri.com/view/325/netidhathri-e-paper-20th-july-2024 `250 మంది హోం గార్డుల ధీన గాథ. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులు…సొంత రాష్ట్రంలో నిరుద్యోగులు! `గతంలో నేటిధాత్రిలో అనేక సార్లు రాయడం జరిగింది. `రాసిన ప్రతిసారీ గత పాలకులు ఆదుకుంటామన్నారు. మోసం చేశారు. `అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క్ ప్రస్తావించారు. `మంత్రి సీతక్క గతంలో పాలకుల దృష్టికి తీసుకెళ్లారు. `పిసిసి. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. `కొలువులిస్తామని చెప్పి కేసిఆర్ మోసం చేశారు. `వారి జీవితాలు నిలబెట్టండి. `ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదే…
![జర్నలిస్ట్ ముసుగులో మెడికల్ మాఫియా…2](https://netidhatri.com/wp-content/uploads/2024/07/InShot_20240719_175931438-600x400.jpg)
జర్నలిస్ట్ ముసుగులో మెడికల్ మాఫియా…2
*ఆయనకు అండగా ఆమే..!* *జర్నలిస్టులను హేళన చేస్తూ వ్యాఖ్యలు* *సివిల్ దందాలో ఆ ఘనుడే అంతా తానై..* నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలో జర్నలిస్టు ముసుగులో మెడికల్ మాఫియా దందా రోజుకు పేట్రేగిపోతున్నది. తన మెడికల్ ఏజెన్సీలో మందులు కొనుగోలు చేయని మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ తో తనిఖీలు నిర్వహించి రివేంజ్ తీర్చుకుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకు సంబంధించిన మెడికల్ దందాలోనే కాకుండా పలు ప్రైవేట్ ఆస్పత్రులలో సెటిల్మెంట్లు చేస్తూ ఒక సెట్లర్ మారాడనడంలో సందేహం లేదు….
![Is BRS again transforming into TRS?](https://netidhatri.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-19-at-9.44.52-PM-600x400.jpeg)
Is BRS again transforming into TRS?
https://epaper.netidhatri.com/view/325/netidhathri-e-paper-20th-july-2024/2 ·Now TRS flourished with ‘rose’ flutters ·Then Harish entry fetched TRS ·It is the sign of name change of BRS! ·No same sentiment will become useful ·Harish wear the TRS scarf ·There appears great enthusiasm among leaders ·In previous top leadership reluctant to change the name BRS ·Finally it decided to change the name…
![రుణమాఫీతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు](https://netidhatri.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-18-at-7.33.24-PM-600x400.jpeg)
రుణమాఫీతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ముత్తారం:- నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతలో లక్ష రూపాయలు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు గురువారం రోజున రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి లాంఛనంగా ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని దృశ్య శ్రావణ మాధ్యమం ద్వారా మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసినందున జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం కాంగ్రెస్ పార్టీ…
![రుణమాఫీ ద్వారా ప్రతి రైతుకు ఎంతో మేలు](https://netidhatri.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-18-at-7.08.36-PM-600x400.jpeg)
రుణమాఫీ ద్వారా ప్రతి రైతుకు ఎంతో మేలు
– అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ – ప్రతి మండల కేంద్రంలో బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు – రైతులకు రైతు రుణమాఫీ పండగ సిరిసిల్ల(నేటి ధాత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లక్ష లోపు రుణమాఫీ చేస్తున్న క్రమంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకొని అక్కడి నుండి చంద్రంపేట రైతు వేధికకు బైక్ ర్యాలీ లో పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జి…
![కారు…కండువా!](https://netidhatri.com/wp-content/uploads/2024/07/IMG-20240718-WA0111-600x400.jpg)
కారు…కండువా!
https://epaper.netidhatri.com/view/323/netidhathri-e-paper-19th-july-2024%09 -గులాబీ రెపరెపలలో వెలిగిన టిఆర్ఎస్. -ఆనాడు హరీష్ హస్తవాసి కలిసొచ్చింది! -ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ పనికొస్తుంది. -హరీష్ మెడలో మెరిసిన టిఆర్ఎస్ పేరు. -ఒక్కసారిగా నాయకుల్లో కనిపించిన ఉత్సాహం. -బిఆర్ఎస్ పేరుకు మార్పుకు సంకేతం! -ఇంతకాలం మార్పు వుండదని చెప్పిన నాయకత్వం. -ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడికి దృష్టిలో పెట్టుకునే నిర్ణయం. -స్పందనను పసిగట్టే తొలి ప్రయత్నం. -కేసిఆర్ ను కలుస్తున్న వాళ్లంతా చెబుతున్నది ఒకటే మాట. -టిఆర్ఎస్ పేరుతోనే కలిసొచ్చిన రాజకీయ బాట….
![‘Eetela will be the new state BJP President?](https://netidhatri.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-18-at-9.45.37-PM-600x400.jpeg)
‘Eetela will be the new state BJP President?
https://epaper.netidhatri.com/view/323/netidhathri-e-paper-19th-july-2024%09/2 ·Party announcement will come soon ·Agitator is the point turned into a positive ·Non-controversial personality ·Smooth behaviour is his asset ·He has a full understanding of National Affairs ·Intimacy with all others is also a fetching point ·He has good relations with students and unemployed people ·He got followers from all sections ·Irrespective of…
![పరకాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం](https://netidhatri.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-18-at-5.16.29-PM-600x400.jpeg)
పరకాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేసినందుకు గాను రేవంత్ రెడ్డి చిత్రపటానికి శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాలనుసారం హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక బస్టాండ్ కూడలిలో పాలభిషేకం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే ములుగురి బిక్షపతి పరకాల పట్టణ మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు మహమ్మద్ అలీ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుబాసి వెంకటస్వామి,రంజాన్…
![చేర్యాలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం](https://netidhatri.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-18-at-5.16.28-PM-600x400.jpeg)
చేర్యాలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం
చేర్యాల నేటిధాత్రి చేర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ వేడుకలను నిర్వహించారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని చేసిన సందర్భంగా ఈరోజు చేర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తున్నాము మరియు మా ప్రభుత్వం చెప్పినట్టుగా రైతులకు ఆగస్టు 15 లోపు రుణమాఫీ ఇస్తామని చెప్పి మాట…
![జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన పిప్పాల రాజేందర్](https://netidhatri.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-18-at-5.16.29-PM-1-600x400.jpeg)
జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన పిప్పాల రాజేందర్
వందపడకల హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి లోని వంద పడకల హాస్పిటల్ లో డాక్టర్ల నిర్లక్ష్యంపై వేంటనే చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ తోపాటు మెడికల్ కాలేజ్ కాలేజి ప్రిన్సిఫల్ కి ఫిర్యాదు చేసిన పిప్పాల రాజేందర్ అనంతరం మాట్లాడుతూ మా అక్క అయిన సాగి స్వరూప ట్రిట్మెంట్ విషయంలో 100 పడకల హాస్పిటల్లోని డాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతో ప్రాణపాయ స్థితిలోకి వెళ్లిపోయిన మా అక్క స్వరూప తండ్రి.సర్వేశం, గ్రామం కొంపెల్లి,…
![ఎమ్మెల్యే కార్యాలయం ముందు వివోఏ ఆశల నిరసన అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తం ఎమ్మెల్యే హామీ](https://netidhatri.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-18-at-5.16.29-PM-2-600x400.jpeg)
ఎమ్మెల్యే కార్యాలయం ముందు వివోఏ ఆశల నిరసన అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తం ఎమ్మెల్యే హామీ
భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలోధర్నా నిర్వహించిన వివో ఏ,లు ఆశా ,కార్యకర్తలు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తెల్లo వెంకటరావు క్యాంప్ కార్యాలయానికి వచ్చి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వారి వినతిపత్రాన్ని స్వీకరించినారు అనంతరం ఎమ్మెల్యే తెల్లం మాట్లాడుతూ వివో ఏలు అతి తక్కువ వేతనం కేవలం 5000 రూపాయలకే పనిచేయటం చాలా…
![షరతులు లేకుండా రైతు రుణమాపీ చేయాలి](https://netidhatri.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-18-at-4.33.32-PM-2-600x400.jpeg)
షరతులు లేకుండా రైతు రుణమాపీ చేయాలి
బిఎస్పి పినపాక అసెంబ్లీ ఇంచార్జ్ బొమ్మేర రాంబాబు గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలని ఏదో ఒక వంకతొ రుణమాఫీకి రైతులను దూరం చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చెయ్యడం రైతాంగాన్ని మోసం చేయడమే ఔతుందని తక్షణమే రుణమాఫీ మార్గదర్శకాలను సవరించాలని బహుజన సమాజ్ పార్టీ ఫినపాక అసెంబ్లీ ఇన్ చార్జ్ బోమ్మెర రాంబాబు డిమాండ్ చేశారు.ఏన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లేరెషన్ బహిరంగ సభలొ రైతులకు…
![ఇందారం గ్రామపంచాయతీని ఆకస్మికంగా సందర్శించిన](https://netidhatri.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-18-at-4.33.32-PM-1-600x400.jpeg)
ఇందారం గ్రామపంచాయతీని ఆకస్మికంగా సందర్శించిన
జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామపంచాయతీని ఆకస్మికంగా జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వర్ రావు సందర్శించారు. గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించి గ్రామంలో చెత్తా,చెదారం, ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగు కాలువల లో దోమలు పెరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో ప్రతిరోజు డ్రై డే పాటించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని వైద్య…
![ఆశాలకు ఫిక్సడ్ వేతనం 18000 వేలు ఇవ్వాలి:సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య](https://netidhatri.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-18-at-4.33.32-PM-600x400.jpeg)
ఆశాలకు ఫిక్సడ్ వేతనం 18000 వేలు ఇవ్వాలి:సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య
* నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: * ఆశాలకు ఫిక్స్ డ్ వేతనం 18000 వేలు ఇవ్వాలి అని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య అన్నారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న ధరల కనుగుణంగా ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ. 18000 వేలు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని…