నూతన మంత్రిని కలిసిన పరకాల కాంగ్రెస్ నాయకులు

పరకాల నేటిధాత్రి శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖని హైద్రాబాద్ లోని తన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి,డిసిసి చేనేత సెల్ హన్మకొండ జిల్లా చైర్మన్ దాసరి బిక్షపతి.ఈ కార్యక్రమంలో రాయపర్తి ఎంపీటీసి పర్నెం మల్లారెడ్డి,చర్లపల్లి సర్పంచ్ చాడ తిరుపతి రెడ్డి,మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘునారయాణ,పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు,సీనియర్ నాయకులు గూడెల్లి…

Read More

శాసన సభ స్పీకర్ గడ్డంప్రసాద్ కుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్ డి బషీర్

జగిత్యాల నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రస్తుత ఎంపిటిసి ఎమ్ డి బషీర్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెల్గటూర్ ఎంపీపీ గా రజియా బషీర్ పనిచేసిన సందర్భంలో స్పీకర్ కూడా ఎంపీపీ గా పని చేసాము అని మరియు మనం ఇద్దరం కాకా వెంకటస్వామి శిష్యులమని ఇద్దరు ఒకరినొకరు గుర్తు చేసుకున్నారు. మన ఇద్దరి స్నేహం దృఢమైనదని…

Read More

మృతుడి కుటుంబానికి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన గాదేపాక కొమురయ్య అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలను ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి జీడి హరీష్ లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన బండి భగవంత్ గౌడ్ కి ట్రస్ట్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మృతుడి కుటుంబ సభ్యులు గాదేపాక కుమార్, గాదేపాక మధు పాల్గొన్నారు.

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తోట వెంకటయ్య(43) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంటయ్య, ఎంపిటిసి శేఖర్ గౌడ్, ఉప సర్పంచ్ వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,…

Read More

వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.1,87,802

పాలకుర్తి నేటిధాత్రి వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.1,87,802 వచ్చినట్లు ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు. 2023 సెప్టెంబర్ 01 నుంచి 2023 డిసెంబర్ 14 వరకు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు, 100 రోజుల ఆదాయాన్ని గురువారం ఆలయం లో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్స్పెక్టర్ బి సుమతి పర్యవేక్ష ణలో లెక్కించారు. హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

జడ్చర్ల నియోజకవర్గం ప్రజలకు అన్ని వేళల్లో అండగా ఉంటా.

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గురువారం రోజు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవిస్తూ జడ్చర్ల ప్రజలకు అన్నివేళల్లో అండగా ఉంటానని,ఎవరు కూడా అధైర్య పడవద్దని జడ్చర్ల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.స్వగృహంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు భరోసా కల్పించడం జరిగింది….

Read More

ఆక్టింగ్ క్లర్క్ ల సమస్యలు పరిష్కరించాలి

సీఐటీయూ కు వినతి పత్రం మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న ఆక్టింగ్ క్లర్క్ ల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం ఏరియాలోని కాసిపేట 2గనిపై సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆక్టింగ్ క్లర్కులు మాట్లాడుతూ, క్లరికల్ ఆక్టింగ్ చేస్తున్న కార్యాలయ సిబ్బంది వివిధ సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని కోరుతూ సిఐటియు ప్రతినిధులకు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. అనంతరం సిఐటియు నాయకులు మాట్లాడుతూ, గతంలో ముందుచూపు…

Read More

వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వేలం ద్వారా రూ.6,40,000 లక్షల ఆదాయం

పాలకుర్తి నేటిధాత్రి వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో 2023-2024 సంవత్సరం కొబ్బరికాయలు పూజా ద్రవ్యములు,లడ్డు పులిహోర ప్రసాదం అమ్ముకొను హక్క బహిరంగ వేలం పాట ద్వారా రూ.6,40,000 దేవాలయానికి ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ బి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. గురువారం వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బహిరంగ వేలం పాట నిర్వహించారు. కొబ్బరికాయలు పూజా ద్రవ్యములు అమ్ముకునే వేలం పాట ద్వారా రూ.3,11,000 లక్షలు, లడ్డు పులిహోర ప్రసాదం అమ్ముకొను హక్క బహిరంగ వేలం పాట…

Read More

కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలి

మందమర్రి, నేటిధాత్రి:- గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) సేవా పరిస్థితులను పరిశీలించేందుకు వేసిన కమలేష్ చంద్ర కమిటీ చేసిన ప్రధాన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని జిడిఎస్ లు డిమాండ్ చేశారు. జిడిఎస్ ల సమస్యల పరిష్కారానికై జిడిఎస్ ల చేస్తున్న దేశవ్యాప్త సమ్మె గురువారం మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని కళ్యాణిఖని పోస్ట్ ఆఫీస్ ఎదుట జిడిఎస్ దీక్ష శిబిరం వద్ద వారు మాట్లాడుతూ, జిడిఎస్ లను శాశ్వత ఉద్యోగులు గుర్తించి, 8గంటల…

Read More

బుగ్గారం జి.పి.నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి!!

విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్*డైరెక్టర్ జనరల్ కు పిర్యాదు చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ ను కోరిన చుక్క గంగారెడ్డి ఎండపల్లి జగిత్యాల, నేటి ధాత్రి జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం, అధికారుల నిర్లక్ష్యం పై చట్టపరంగా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారి అయిన డైరెక్టర్ జనరల్ కు గురువారం చుక్క గంగారెడ్డి పిర్యాదు చేశారు. కోటికి…

Read More

వడ్డేపల్లి రాజేశ్వర్ రావు జన్మదిన వేడుకలు

వడ్డేపల్లి రాజేశ్వర్ రావు గృహంలో బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు రాజేశ్వర్ రావు శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కూకట్పల్లి, డిసెంబర్ 14 నేటి ధాత్రి ఇన్చార్జి మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు చంద్రప్రకా ష్ రెడ్డి సోదరుడు విక్రాంత్ రెడ్డి జ న్మదినం సందర్బంగా వడ్డేపల్లి రాజే శ్వర్ రావు గృహంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజే శ్వర్ రావు శాలువాతో…

Read More

పల్లె ప్రకృతి పనులను పరిశీలించిన డిపిఓ

కాటారం నేటి ధాత్రి మండలంలోని బయ్యారం గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతి పనులను జయ శంకర్ భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి ఆశలత పరిశీలించారు. బయ్యారం గ్రామం పల్లె ప్రగతి పనులలో భాగంగా నిర్మించిన స్మశాన వాటిక వాడకం సెక్రిగేషన్ షెడ్ వాడకం ను పర్యవేక్షించారు , డ్రైన్లు పరిశీలించారు మరియు రికార్డ్స్ తనిఖీ చేసి సర్పంచ్ గారికి మరియు పంచాయతీ కార్యదర్శి గారికి తగుచూచనలు జారీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి…

Read More

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి డిసెంబర్ 14 నేటి ధాత్రి ఇంచార్జ్ 124 డివిజన్ పరిధిలోని మహంకా ళి నగర్లో నూతనంగా నలభై లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివి జన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లా డుతూ నాణ్యత ప్రమాణాల విష యంలో రాజీ పడకుండా సిసి రోడ్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపది కన పూర్తి చేసి ప్రజలకు అందుబా టులోకి…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన గణపురం జడ్పిటిసి గండ్ర పద్మ

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం పరశురాం పల్లి గ్రామంలో గురువారం పెంట పోశయ్య కుమారుడి వివాహం పరశురాంపల్లి రైతు వేదికలో జరగగా ఈ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్తన్న గారి సతీమణి గణపురం జడ్పిటిసి గండ్ర పద్మ వీరి వెంట గణపురం మండల పార్టీ అధ్యక్షులు రేపాక రాజేందర్ ఆ గ్రామ సర్పంచ్ మంజుల భాస్కర్ రావు వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ రైతు విభాగం అధ్యక్షులు…

Read More

ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

ఏరియా జీఎం మనోహర్ మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 23న ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏ మనోహర్ అధికారులకు ఆదేశించారు. గురువారం జీఎం కార్యాలయంలో ఏరియా లోని అన్ని గనుల డిపార్ట్మెంట్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆవిర్భావ వేడుకలలో అన్ని రకాల ఆహార స్టాల్స్, కంపెనీకి సంబంధించిన…

Read More

మంత్రి ని కలిసిశుభాకాంక్షలు తెలిపిన ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

దొడ్డ బాలాజీ ముత్తారం :- నేటి ధాత్రి తెలంగాణ సచివాలయంలో ఐటి, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కి శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ

Read More

మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ నాయకులు కలిసి పుష్పగుచ్చం అందజేశారు

ఏనుమాముల : నేటిధాత్రి : రాష్ట్ర అటవీ శాఖ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ నాయకులు కలిసి పుష్పగుచ్చం అందజేశారు. గురువారం ఖిలా వరంగల్ 37 వ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు బెడిద వీరన్న,బోయిని దూడయ్య, డివిజన్ నాయకులు మిగతా కార్యకర్తలు మంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు త్వరలోనే ఖిల వరంగల్ లో పర్యటిస్తానని మంత్రి తెలిపారని సంతోషం వ్యక్తం చేశారు.

Read More

భూ తగాదాలతో దారుణ హత్య….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి  తంగళ్ళపల్లి మండలం నరసింహల పల్లి గ్రామానికి చెందిన త్యాగ రాకేష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యారు స్థానికుల వివరాల ప్రకారం గ్రామంలోని గత కొన్ని రోజులుగా వీరిద్దరి కుటుంబాల మధ్య భూతా గాదా పంచాయతీ నడుస్తున్నందున రేపు ఉదయం స్థానికులు మాట్లాడదామని చెప్పగా సరే అని అన్నారని వారు చెప్పారు సరే అని వెళ్ళినారు తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ త్యాగ తిరుపతి అనే యువకుడు తన పోలం వద్ద…

Read More

ఓటింగ్ శాతం పెంచేందుకు రాజకీయ పార్టీలు కృషి చేయాలి

ఆర్డిఓ కె.శ్రీనివాస్ పిలుపు పరకాల నేటిధాత్రి పరకాల అసెంబ్లీ నియోజకవర్గం లోని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు ఓటింగ్ శాతం పెంచుటకు కృషి చేయాలని పరకాల రెవిన్యూ డివిజనల్ అధికారి ఆర్డీవో కే శ్రీనివాస్ రాజకీయ పార్టీల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పరకాల అసెంబ్లీ నియోజకవర్గం లో ఓటింగ్ కోసం నూతన ఓటర్ నమోదు కార్యక్రమం ఓటరు ప్రక్రియను కొనసాగుతుందని ఓటు హక్కు నమోదు చేసుకుని వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఓటు…

Read More

హైదరాబాద్: కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలి 15 మందికి గాయాలు; సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

హైదరాబాద్: శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్‌పహాడ్‌లోని ప్రముఖ కరాచీ బేకరీ గోడౌన్‌లో గురువారం గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది కార్మికులు కాలిన గాయాలైనట్లు సమాచారం. సంఘటన జరిగిన తర్వాత గాయపడిన వారిలో ఎనిమిది మందిని కంచన్‌బాగ్‌లోని DRDO ఆసుపత్రికి తరలించారు, దీనికి కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. 15 మందిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి…

Read More