సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ క్షమాపణలు చెప్పాలి

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని..బాల్క సుమన్ చెప్పుతో కొడతానని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మండిపడ్డారు. బాల్క…

Read More

ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అల్పాహారం

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం చెల్పూర్ గ్రామం లో జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారo పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ భవిష్ మిశ్రా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయంలో అల్పాహారం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 11 మండలాలలోని దాదాపు 4538 పదవ తరగతి విద్యార్థులకు 36 రోజులు ఒక్కొక్క విద్యార్థికి రోజుకి 10…

Read More

తెలంగాణలో 10 లోకసభ సీట్లు గెలుస్తాం

రాముడు అందరి వాడు, ప్రతిపక్షాల ఆరోపణ సిగ్గు చేటు ప్రజల అభిష్టం మేరకే బాలక్ రామ్ ప్రతిష్ఠాపన ___ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వరంగల్ తూర్పు, నేటిధాత్రి అయోధ్య రామయ్య దర్శనం కోసం వెళ్ళే భక్తులు కాజీపేట మీదుగా ప్రత్యేక రైలులో వెళ్తున్న రామ భక్తులను అభినందించడానికి వరంగల్ విచ్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. అనంతరం వరంగల్ తూర్పు పరిధిలో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన “గావ్ చలో అభియాన్”…

Read More

భాధితున్ని పరామర్శించిన టిఫిసిసి ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య

పరకాల నేటిధాత్రి మంగళవారం రోజున హైదరాబాద్ యశోద ఆసుపత్రి లో వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మెరుగు శివ తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ తో చికిత్స పొంతున్నందున శివ తండ్రిని పరామర్శించి కోలుకుంటారని దైర్యం చెప్పి మనోధైర్యాన్ని నింపిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరంగల్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్య.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Read More

పివికే5ఇంక్లైన్ గనిలో మల్టీ డిపార్ట్మెంట్ టీం సభ్యుల సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం షాలేం రాజు.ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియాలోని పివికే5ఇంక్లైన్ నందు మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశం ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మల్టీ డిపార్ట్మెంట్ టీం సభ్యులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం. ఆదేశానుసారం సింగరేణి సంస్థలోని ఉద్యోగులందరూ నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తూ వినియోగుదారులకు అందించేందుకుగాను ప్రతి ఒక్కరు మనకు నిర్దేశించిన లక్ష్యన్ని రక్షణతో సమైఖ్యంగా,…

Read More

జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కవ్వం మధు నియామకం.

కొడిమ్యాల (నేటి ధాత్రి): జగిత్యాల జిల్లాలో కొడిమ్యాల మండల కేంద్రంలో పూడూరు గ్రామానికి చెందిన కవ్వం మధును జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించిన జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుండ మధుసూదన్ కి ప్రత్యేక ధన్యవాదాలు. తెలుపుతూ ఈ నియామకానికి సహకరించిన చొప్పదండి శాసన సభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ శివసేన రెడ్డి, ప్రత్యేక ధ్యనవాధాలు. తెలుపుతూ కష్టపడి పార్టీ కోసం కృషి చేస్తాఅని తెలియజేసారు.

Read More

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి : గీసుకొండ మండలంలోని కొనాయిమాకుల క్రాస్ వద్ద కాంగ్రెస్ పార్టీ గీసుకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.అనంతరం సుమన్ పై నిరసన కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒక బిఆర్ఎస్ సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసి సర్వసభ్య సమాజం తలదించుకునేలా చెప్పులేపి సవాల్ విసిరిన బాల్క సుమన్ అందుకు ప్రోత్సహించిన…

Read More

7వా రోజుకు చేరిన శాలివాహన ఎవర్ గ్రీన్ పవర్ ప్లాంట్ కార్మికుల నిరాహారదీక్ష

నేటిదాత్రి మంచిర్యాల 7వా రోజుకు చేరిన శాలివాహన ఎవర్ గ్రీన్ పవర్ ప్లాంట్ కార్మికుల నిరాహారదీక్ష ఏ బి కే ఎం ఎస్ అఖిల భారత క్యాతన్ మజ్దూర్ సంఘం సెంట్రల్ సెక్రటరీ మరియు బిఎమ్ఎస్ స్టేట్ సెక్రటరీ మండ రమాకాంత్ జి ఒక్క రోజు నిరాహారదీక్ష లో పొలుగొన్నారు శాలివాహనం పవర్ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఏ విధమైన కార్మికులకు న్యాయం చేయకుండా యాజమాన్యం ఏకపక్షంగా మూసి వేయడం జరిగింది. దీనివల్ల ఈరోజు శాలివాహనం ప్రాజెక్టులో పనిచేస్తున్న…

Read More

కారేపల్లి పిహెచ్ సి మెడికల్ అధికారి కి సమ్మె నోటీసు.

పిబ్రవరి 16న సార్వత్రిక సమ్మె బంద్ ను జయప్రదం చేయండి యూనియన్ అధ్యక్షుడు నరేంద్ర. కారేపల్లి నేటి ధాత్రి ఫిబ్రవరి 16 సార్వత్రిక సమ్మెను గ్రామీణ బందును జయప్రదం చేయాలని ఆశ వర్కర్లు కారేపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్కి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది సమ్మె నోటీసు ఇచ్చిన వారిలో సిఐటియు మండల కన్వీనర్ కే నరేంద్ర ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వాంకుడోత్ కమల జంగా కళ్యాణి పద్మ శారద తదితరులు పాల్గొన్నారు.

Read More

మండలంలో జోరుగా మద్యం దందా..

ఒక షాపు రెండు కౌంటర్లు… ఇటువైపు చూడని ఎక్సైజ్ శాఖ అధికారులు.. టిడిపి రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి చందా మధు.. కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి… :కరకగూడెం మండలంలో మద్యం దం దా జోరుగా కొనసాగుతుంది అని టిడిపి ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి చందా మధు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఒక షాపు పేరుతో ముందువైపు రిటైల్ వెనకవైపు హోల్సేల్ నడిపిస్తూన్నారు. బినామీ పేర్లతో మద్యం దుకాణాలు సొంతం చేసుకున్న ప్రభుత్వం…

Read More

సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం.

ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం రోజు సర్వసభ్య సమావేశం జరిగింది. జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలోని సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఫోరం ప్రధాన కార్యదర్శి, నస్కంటి నాగభూషణం హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ, వయోవృద్ధుల సమస్యల కొరకు ప్రభుత్వ చట్టాలు పనిచేస్తున్నాయని, వాటిని తెలుసుకోవడానికి ప్రతి వృద్ధిని బాధ్యత అని తెలియజేశారు.వృద్ధుల…

Read More

దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

నడికూడ,నేటి ధాత్రి: సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను మంగళవారం నడికూడ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. అనంతరం దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ సోమవారం మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన,ఆయన అధికార…

Read More

ఐఎన్టియుసి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ దిష్టిబొమ్మ దహనం చేయడం విచారకరం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం మున్సిపాలిటీ అయ్యెన్ టు ఇసి సీనియర్ నాయకులు గుడివాడ శ్రీనివాస్ జన ప్రసాద్.ఎవరి దగ్గర లంచాలు తీసుకోలేదని ఎవరని బాధపెట్టే మాటలు అనలేదని ఎంత ఎత్తు ఎదిగిన అందరిని సమానంగా చూశారని చాలా సీనియర్ నాయకులని అన్నారు జనక్ ప్రసాద్ గారు ఇంత సీనియర్ నాయకులు అని అతనిని దిష్టిబొమ్మ దహనం చేయడం చాలా విచారకరమని ఐఎన్టియుసి సీనియర్ నాయకులు గుడివాడ శ్రీనివాస్ అన్నారు

Read More

ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ ఎంతో విలువైనది…

కేయూ క్యాంపస్ మంగళవారం కాకతీయ విశ్వవిద్యాలయ ఫార్మసీ విభాగం రీసెర్చ్ స్కాలర్ల సమావేశంలో డాక్టర్ బొంగు రమేష్ ప్రసంగించారు. నేను ఫార్మసి పూర్వ విద్యార్థిని అని మరియు ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టు లా పాత్ర చాలా ముఖ్యమైనదని, 100% ఫార్మసిస్టులో చేత మందులు డిస్పెన్స్ చేయబడినచో ప్రజల ఆరోగ్యానికి భద్రత ఉంటుందని అన్నారు. అమూల్యమైన ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ను కిరాయికి ఇవ్వవద్దని ఆరోగ్యాన్ని పరిరక్షించాలని అన్నారు. డాక్టర్ ప్రసాదరావు, డాక్టర్ రజనీకాంత్, డాక్టర్ రాజమోను డాక్టర్ చంద్రశేఖరు, మార్కెటింగ్…

Read More

తెలంగాణ రాష్ట్ర ద్వితీయ విద్య వైజ్ఞానిక సభలను జయప్రదం చేయండి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : గుండాల మండలంలోని కాచనపల్లి ఆశ్రమ హై స్కూల్,శంభూనిగూడెం హైస్కూల్, మామకన్ను హై స్కూల్, గుండాల జిల్లా పరిషత్ హై స్కూల్, స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లను సందర్శించి తెలంగాణ రాష్ట్ర ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని మంగళవారం విస్తృతంగా ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జోగా రాంబాబు, జిల్లా కార్యదర్శి భూక్యా బాలు, పూర్వ రాష్ట్ర కార్యదర్శి ఎస్ పూర్ణచంద్రరావు, గుండాల మండల అధ్యక్షా ప్రధాన కార్యదర్శులు కాంతారావు,బి వెంకటేశ్వర్లు,…

Read More

గద్వాల్ పట్టణంలో శక్తి వందన్ అభియాన్ కార్యక్రమం..

ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మంగళవారం రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. శక్తి వందన్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా ఈ నెల 10 నుండి25 తేదీ వరకు మహిళా స్వయం సహాయక స్వచ్ఛంద సంస్థలను చేరుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మహిళలకు…

Read More

ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని భీష్మనగర్ ప్రాథమిక పాఠశాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మంగళవారం రోజున ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో భాగంగా ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల ప్రతిభ పాటవాలను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించడం జరిగింది. అనంతరం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.మనోహర్ రావు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి,తరగతి గదిల నిర్మాణము ,తరగతి గదుల మరమ్మత్తులు, విద్యార్థులకు…

Read More

వర్తక సంఘం అధ్యక్షుడు ని అభినందించిన ఎమ్మెల్యే తుడి

వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి పట్టణ వర్తక సంఘం అధ్యక్షునిగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన పాలాది సుమన్ ను వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి అభినందించారు

Read More

సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్

వనపర్తి నేటిదాత్రి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బి ఆర్ ఎస్ నాయకులు బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాదర్ పాష శాంతారావు సహదేవుడు తదితరులు కండిoచా రు

Read More

మిడ్జిల్ మండల కేంద్రంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం.

మిడ్జిల్ యువజన కాంగ్రెస్ నాయకులు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేసీఆర్ గుడిలో బానిస కుక్క బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం రోజు జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..అరేయ్ బాల్క,కేసీఆర్ బానిస కుక్క, నీకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శించే స్థాయి నీకు…

Read More