తాజా వార్తలు
లైసెన్స్ విత్తనాలను కొనుగోలు చేయాలి నర్సంపేట ఏసీపీ సునీతామోహన్ రైతులు విత్తనాలు కొనుగోలు సమయంలో లైసెన్సు కలిగిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని...
‘బోరా’ సాబ్ కబ్జా కహాని రాజస్థాన్ రాష్ట్రం నుంచి వచ్చి వరంగల్లో స్థిరపడిన కుటుంబం రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ భారీగానే వెనకేసుకున్నారు. వ్యాపారాలు...
50క్వింటాల నకిలీ మొక్కజొన్న విత్తనాలు స్వాధీనం నర్సంపేట డివిజన్లో మళ్లీ నకిలీ విత్తనాలను కొందరు అక్రమ వ్యాపారులు రైతులకు అంటకడదామని పనిలో పడ్డారు....
ఈటెల పేషిలో…అవినీతి ‘ప్రసాద’ం-1 ఆరోగ్యశాఖలో…నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల పేషిలో అవినీతి, నకిలీ ప్రసాదం హల్చల్ చేస్తుంది....
ఇసుక లేకుండా అంతా డస్ట్తోనే పని… నర్సంపేట పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి మున్సిపల్ శాఖ నుండి కోట్లాది రూపాయలు వెచ్చించి పనులను...
‘లేఖ’లో…ఏముంది…? వరంగల్ అర్బన్ జిల్లా ఇంటర్మీడియట్ డిఐఈవో కార్యాలయంలో భారీ అవినీతి జరిగిందని, అవినీతికి డిఐఈవో లింగయ్య పూర్తి బాధ్యత వహించాలని, విచారణ...
సమన్వయంతో పనిచేయాలి – సీపీ డాక్టర్ వి.రవీందర్ వరంగల్ ట్రైసిటి పరిధిలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు పోలీస్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్...
ప్రొఫెసర్ సార్ కబ్జాపురాణం ఆయన పిల్లలకు విద్యాబుద్దులు నేర్పే రిటైర్డు అయిన ప్రొఫెసర్. సమాజంలో బాద్యతాయుతమైన, గౌరప్రదమైన స్థానం కలిగినవాడు. చెడుమార్గంలో వెళుతున్న...
జర్నలిస్టుల అక్రిడేషన్ల దరఖాస్తు గడుపు పొడిగించాలి టియుడబ్ల్యుజె (ఐజెయు) డిమాండ్ ఈనెల 30వ తేదితో ముగియనున్న జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు, బస్పాసుల గడుపును...
లింగయ్యా..ఉల్లంఘనేందయ్యా…? వరంగల్ అర్బన్జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో అమర్చిన సీసీ కెమెరాలను మార్చి నుండి ఏఫ్రిల్ వరకు ఎందుకు బందు చేశారో నేటి వరకు...
పోలీస్స్టేషన్ ముట్టడి చిన్నారి శ్రీహితపై అత్యాచారం చేసిన నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తూ చిన్నారి బంధువులు, మహిళలు, వివిధ సంఘాల కార్యకర్తలు...
పసిమొగ్గను…చిదిమేశాడు హన్మకొండ నగరంలోని టైలర్స్ట్రీట్ పాలజెండా ప్రాంతంలో దారుణం జరిగింది. తొమ్మిది నెలల పసికందుపై ఓ కామాంధుడు సభ్యసమాజం తలదించుకునేలా ముక్కుపచ్చలారని తొమ్మిదినెలల...
హసన్పర్తి పీఎస్ను సందర్శించిన హోంమంత్రి హసన్పర్తి పోలీస్స్టేషన్ను తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ శనివారం సందర్శించారు. స్మార్ట్ సిటీ పోలీస్స్టేషన్ల సందర్శనలో...
చేపల వేటకు వెళితే మొసలి దాడి చేపల వేటకు వెళ్లిన ఒకరిపై మొసలి దాడి చేయగా ప్రాణాలతో బయటపడ్డాడు ఒక వ్యక్తి. వివరాలలోకి...
మోడల్ స్కూల్ విద్యార్థినికి ఐఐటిలో చోటు పర్వతగిరి మండలంలోని మోడల్ స్కూల్ విద్యార్థి ఎండి.యాస్మిన్కు భాసర ఐఐటిలో సీటు వచ్చింది. ఈ సందర్భంగా...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నదని, పోలీసులకు, వారి కుటుంభాలకు అన్ని విధాలుగా అండగా నిలువడానికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది...
మావోయిస్టు కరపత్రాలు వాజేడు మండలకేంద్రంలో శనివారం రాత్రి మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. జల్, జంగల్, జమీన్పై ఆధికారం ప్రజలదేనని నినదిస్తూ పోరాడాలని పిలుపునిచ్చారు....
విజయవంతంగా బడిబాట ర్యాలీ… ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని వరంగల్ అర్బన్ జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి...
పుస్తకాల బరువు మోసేదెలా విద్యాసంవత్సరం మొదలైంది…పాఠశాల తిరిగి ప్రారంభం కానున్నాయి…విద్యార్థుల పుస్తకాలు కొనటానికి తల్లితండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది…పాఠశాల యాజమాన్యాలు మాత్రం...