
TS netidhatri telugu daily e-paper sunday 19th September 2021
Tap here to download NETIDHATRI (TS) 19-09-2021 paper pdf
Tap here to download NETIDHATRI (TS) 19-09-2021 paper pdf
Tap here to download నేటి ధాత్రి (A.P) Main 19 Sep 2021 paper pdf
హైదరాబాద్ నేటిధాత్రి : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 255 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 329 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్ బారినపడి ఒకరు మృతి చెందారు. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,63,281కి పెరిగింది. 6,54,230 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారితో ఇప్పటి వరకు 3,903 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,148 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ ఒకే రోజు 52,244 మందికి కొవిడ్ పరీక్షలు…
కేయూ క్యాంపస్ నేటిధాత్రి: సెప్టెంబర్ 22న తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల మహా దీక్షని విజయవంతం చేయాలి ఆని కాకతీయ యూనివర్సిటీ అతిథిగృహంలో విద్యార్థి నాయకుడు కళ్లేపల్లి ప్రశాంత్ అధ్యక్షతన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో మహా దీక్ష కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్రంలో అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయలని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను…
భూపాలపల్లి నేటిధాత్రి జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా ఆనందంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య జిల్లా ప్రజలను ఒక ప్రకటనలో కోరారు. వర్షాకాలం కాబట్టి ఈ మధ్య కురిసిన అధిక వర్షాల వలన జిల్లాలోని అన్ని వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయని చెరువులు, రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండి ఉన్నందున ఆదివారం నాడు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎస్ఐ,…
ధర్మసాగర్, నేటిధాత్రి: గర్భిణీలు, బాలింతలు, పిల్లలు మంచి పోషకాహార విలువలు కలిగిన ఆహార పదార్ధాలను తీసుకున్నప్పుడే మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారని సోమదేవరపల్లి సర్పంచ్ తోట మంజుల అన్నారు. శనివారం సోమదేవరపల్లి అంగన్వాడీ కేంద్రం-2 లో అక్షరాబ్యాసం, చేతుల పరిశుభ్రత, పోషకాహార ప్రదర్శనలు తదితర వాటిపై అవగాహన కార్యక్రమాన్నీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ తోట మంజుల హాజరై మాట్లాడుతూ మంచి పోషకాలు కలిగిన ఆహార పదార్ధాలను తీసుకున్నప్పుడే పూర్తి ఆరోగ్యం గా ఉండగలమని అన్నారు….
కరీంనగర్ జిల్లా,జమ్మికుంట, నేటిధాత్రి : జమ్మికుంట పట్టణంలోని 14వ వార్డు ఆబాది జమ్మికుంటలో కౌన్సిలర్ భోగం సుగుణ వెంకటేష్ తో కలిసి జమ్మికుంట పట్టణ ఇంచార్జ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిండ్రు. ఈ సందర్భంగా ఆయా ఓటర్లను కలుస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి తెరాస అభ్యర్థికే ఓటు వేయాలని అభ్యర్థించిండు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి ముఖ్యమంత్రి…
నల్లబెల్లి-నేటి ధాత్రి: అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ లోని ఒమేగా హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న మాజీ నల్లబెల్లి మండల ఎంపిపి కక్కేర్ల శ్రీనివాస్ గౌడ్ ను శనివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆస్పత్రికి చేరుకొని పరామర్శించారు అలాగే శ్రీనివాస్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి యాజమాన్యని అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, నల్లబెల్లి మీడియా ఇంచార్జ్ గుమ్మడి వేణు తదితరులు ఉన్నారు.
పెద్ద మొత్తంలో పక్కా రాష్ట్రానిది తరలించేందుకు సిద్ధంగా రేషన్ బియ్యం. పక్కా సమాచారంతో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న తహసిల్దార్ సివిల్ సప్లై అధికారులకు సమాచారం. ఇంటి యజమాని తో పాటు మరో వ్యక్తి పై కేసు నమోదు . మహాదేవపూర్ నేటిధాత్రి: కొన్ని దశాబ్దాల క్రితం మహదేవ్పూర్ నుండి పక్క రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పేద ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని గ్రామాల్లో ముఠాలుగా మారి పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రానికి తరలించి…
ములుగు ప్రతినిధి:నేటిధాత్రి: ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ డా. గుగులోతు శంకర్ నాయక్ పర్యటించారు, తాడ్వాయి మండలం లోని గిరిజనుల ఆరాధ్య దైవం అయిన మేడారం సమ్మక్క సారలమ్మ లను అధికారిక లాంచనాలతో అమ్మవార్లను సతి సమ్మేతంగా దర్శించకున్నారు. అనంతరం వాజేడు లోని బొగత జలపాతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ములుగు జిల్లా ప్రకృతి అందాలను పరవశింప జేసీ ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచుతున్నాయని ఆయన అన్నారు. అనంతరం లక్నవరం…
కాటారం నేటిదాత్రి జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు కాటారం మండలములోని కొత్తపల్లి,అంకుశాపూర్ , చిదినేపళ్లి , రేగులగూడెం, కాటారం గ్రామ పంచాయతీ పరిధిలోని గారేపల్లి స్పెషల్ కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపులను అడిషనల్ కలెక్టర్ దివాకరన్ సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ కేంద్రాలు మంచిగా నడిపిస్తున్నందుకు ఎంపీడీవో పెద్ద ఆంజనేయులు, కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రామారావులను అడిషనల్ కలెక్టర్ అభినందించారు.శనివారం పన్నెండు వందల డబ్భై తొమ్మిది మందికి ఫస్ట్, సెకండ్ దోషులు వేసినట్లు డాక్టర్ రామారావు తెలిపారు….
కాటారం నేటిదాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంకి చెందిన సంతోషం బ్రహ్మ రెడ్డి(50)అనే రైతు గుండ్రాత్ పల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలయ్యారు. మహాదేవపూర్ మండలం అన్నారంలో బంధువుల ఇంట్లో దశదిన కర్మకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద విషయము స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం బ్రహ్మరెడ్డిని హాస్పిటల్ తరలించారు.
జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ములుగు ప్రతినిధి:నేటిధాత్రి: గణేశ నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం రోజున వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం దిశ నిర్దేశం మేరకు వినాయక నిమజ్జనాన్ని విజయవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య గారు ఒక ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు. ఈ యొక్క నిమజ్జనానికి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో ఈ యొక్క నిమజ్జనాన్ని జరుపుకోవాలసిందిగా కలెక్టర్ అన్నారు. జిల్లా రెవెన్యూ…
Tap here to download NETIDHATRI (TS) 18-09-2021 paper pdf
Tap here to download నేటి ధాత్రి (A.P) Main 18 Sep 2021 paper pdf
Tap here to download NETIDHATRI (TS) 17-09-2021 paper pdf
Tap here to download నేటి ధాత్రి (A.P) Main 17 Sep 2021 paper pdf
Tap here to download NETIDHATRI (TS) 16-09-2021 paper pdf
Tap here to download నేటి ధాత్రి (A.P) Main 16 Sep 2021 paper pdf
బాధిత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి సేవాలాల్ సేన పెద్దపల్లి,జయశంకర్ జిల్లాల కన్వీనర్ అంగోత్ రాజునాయక్ డిమాండ్ మల్హర్రావు నేటిదాత్రి: హైదరాబాద్ లోని సింగరేణి కాలనీ లో 6 సంవత్సరాల పసికందు గిరిజన బిడ్డ చిన్నారి చైత్ర ను అత్యాచారం చేసి,హత్య చేసిన కిరాతకున్ని కఠినంగా శిక్షించాలని రాజు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘటన జరిగి 5 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ పెద్దలు గానీ, కనీసం గిరిజన మంత్రి మహిళ అయి ఉండి కూడా…