
దళిత బంధు రెండో విడత నిధులను వెంటనే మంజూరు చేయాలి
భాజపా ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : ఉప ఎన్నికల సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధుని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 18,021 కుటుంబాలకు 10 లక్షల చొప్పున వారి యొక్క ఖాతాలలో గత ప్రభుత్వం క్రెడిట్ చేసిందని. ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు రెండు విడతలుగా ఇస్తాం అని చెప్పి ఎలక్షన్ ఉన్నది అని సాకుగా చూపెట్టి రెండవ విడత డబ్బులు ఇవ్వకుండా 4900 కుటుంబాలను రోడ్డు…