
జాతీయ స్థాయి రబ్బీ పోటీలకు కెజిబివి విద్యార్థిని ఎంపిక
నర్సంపేట,నేటిధాత్రి : ఈ నెల 13,14 తేదీలలో గుజరాత్ రాష్ట్రంలోని పలాజ్ జిల్లా గాంధీనగర్ ఐఐటీ కళాశాలలో జరిగే జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల ప్రత్యేక అధికారిని మంజుల తెలిపారు.ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిని మంజుల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు ఈ నెల 3, 4 వ తేదీలలో యాదాద్రి జిల్లాలో జరుగగా ఆ పోటీలలో తమ…