NETIDHATHRI

వైజ్ఞానిక ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెరుగుతుంది

ప్ర జాఆలోచన వేదిక అధ్యక్షుడు విద్య వెంకట్ కూకట్పల్లి, ఫిబ్రవరి 28 నేటి ధాత్రి ఇన్చార్జి విద్యార్థుల్లో నెలకొన్న సామాజిక స్పృహను పెంపొందిం చేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతా యని ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షుడు విద్య వెంకట్ అ న్నారు.బుధవారం సత్యం టెక్నో స్కూల్ లో సైన్స్ ఫెయిర్ 2024 (వైజ్ఞానిక ప్రదర్శన)ను విద్య వెంకట్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వి ద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లలో పలు వైజ్ఞానిక ప్రదర్శనలు సత్యం టెక్నో…

Read More

మాధవ స్మారక సమితి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, పెన్స్ పంపిణీ.

మాధవ స్మారక సమితి, వరంగల్ ఆధ్వర్యంలో హనుమకొండ లష్కర్ బజార్ లోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, పౌచులు బహుకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో జిల్లాలో ప్రథమ స్థాయిలో నిలిచిన బి.వైశాలి అనే విద్యార్థినికి 5001/- రూపాయి నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.జగన్, స్టాఫ్ సెక్రటరీ గుజ్జ వెంకటేశం, మాధవ స్మారక…

Read More

శీతలదేవి ఉత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్ పోచమ్మ (శీతలాదేవి) ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఆలయంలో శీతల దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాతనమైన దేవాలయ అభివృద్ధి కోసం తన హయంలో రూ.15 లక్షలు సహాయం అందించినట్లు తెలిపారు. ఆలయం లో మొదటిసారి సంప్రదాయ పూజలు చేయడం, పట్టువస్త్రాల సమర్పణ చేయడం మంచి విషయమని అన్నారు. రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని…

Read More

అభివృద్ది పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి

ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి ఉప్పల్ నియొజకవర్గం లొని మల్లాపూర్ డివిజన్ లో అభివృద్ది పనులలో భాగముగా మల్లాపూర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తో కలిసి పలుపనులను శంకుస్థాపన చేసిన ఎమ్మేల్యే నేహ్రూనగర్ బ్లాక్ నెంబర్ 1,2,&3 లో సీసీ రోడ్ ఏర్పాటుకు ,ఎస్టిమేషన్ రూ.120 లక్షలతో అశోక్ నగర్ లో డ్రైనేజ్ పైపు లైన్ వేయటానికి ఎస్టిమేషన్ రూ.9.80 లక్షలు గోఖుల్ నగర్ లో కమిట్టి హల్ పెండింగ్ పనులకు…

Read More

ఆధ్యాత్మిక శోభతో ఘనంగా మహా శివరాత్రి జాతర నిర్వహించాలి

రాష్ట్ర బీసీ & రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ *ప్రత్యేక పాసుల విధానం రద్దు… ప్రత్యేక దర్శనానికి రూ.300 టికెట్ల జారీ *మహాశివరాత్రి జాతర ఘనంగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి *జాతర అనంతరం శైవ క్షేత్రమైన వేములవాడను శ్రీశైలం తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలి *భవిష్యత్తులో వేములవాడలో సైతం భక్తులకు నిత్య అన్నదానం సత్రం ఏర్పాటుకు కృషి *మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల పై ప్రభుత్వ విప్ జిల్లా కలెక్టర్ ఎస్పీ తో కలిసి…

Read More

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగించి 2.40.కోట్లు కాజెసిన ఘరానా మోసగాడు

నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు కారేపల్లి నేటిధాత్రి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్ తండాకు చెందిన గుగులో ప్రేమ్ కుమార్ , అతని భార్య శోభ ఉద్యోగాల పేరిట ఆరుగురు బాధితులు గుగులోత్ రమేష్, టిచర్ ఉద్యోగం కోసం 63 లక్షలు బానోత్ రఘు, 30.లక్షలు.అజ్మీర దివ్య,30.లక్షలు. బానోత్ తులసి రామ్, ఇద్దరు కూతుర్లు శ్రీలేఖ. భూమిక.ల ఉద్యోగం కోసం 1కోటి 20లక్షలు.వారివద్ద నుండి తిసుకున్నాడని మొత్తం 2కోట్ల 40 లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడ్డ…

Read More

ప్రశాంత్ నగర్ లోని శ్రీ విజయ గణపతి దేవాలయసేవా సమితి ఆధ్వర్యంలో అష్టమ వార్షికోత్సవ

వేడుకలు ఘనంగా జరిగాయి: జగదీశ్వర్ గౌడ్ కూకట్పల్లి,ఫిబ్రవరి 28 నేటి ధాత్రి ఇన్చార్జి విజయ గణపతి దేవాలయ సేవా సమితి ప్రశాంత్ నగర్ లో సోమవా రం నుండి బుధవారం వరకు అష్ట మ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవముగా జరిగాయి. విజయ గణపతి దేవాలయ సేవా సమితి సభ్యులు కావూరి ప్రసాద్, కొఠారి వెంకట్, వేమూరి సాంబశివరావు వీరి నేతృత్వంలో ముఖ్య అతిథిగా శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ వారిని ఆహ్వానించా రు….

Read More

బంజారాహిల్స్ డివిజన్ ఎన్ బీ టీ నగర్ లో 57 లక్షల రూపాయల తో భవన్ పనులు

ఈరోజు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు ప్రారంభించారు. అలాగే పెండింగ్ లో ఉన్న వీడిసిసి రోడ్డు పనులు ప్రారంభించాలి అని ఆదేశించారు. బస్తి ప్రజలు కలుషిత నీరు గురుంచి మేయర్ గారికి పిర్యాదు చేశారు వెంటనే జలమండలి అధికారుల తో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కించాల్సిందిగా కోరారు.

Read More

గెలిచిన జట్టుకు నగదు బహుమతి అందజేసిన పూర్మాని లింగారెడ్డి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహించగా అందులో గెలుపొందిన క్రికెట్ జట్టుకు 16 వేల రూపాయల బహుమతి అందజేసిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పూర్మాని. లింగారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడలతోపాటు ఆయురారోగ్యాలు ఉన్నత చదువులతో ముందుకు రాణించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ క్రికెట్ క్రీడాకారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Read More

డా.మల్లురవి ని నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలి.

టీపీసీసీ కో ఆర్డినేటర్ దారా భాస్కర్. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి అన్ని వర్గాల ప్రజల కు అండగా ఉండే డాక్టర్. మల్లురవి ని నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని పోమాల గ్రామానికి చెందిన టిపిసిసి కోఆర్డినేటర్ దారా భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, కాంగ్రేస్ పార్టీ సిద్ధాంతాలే శిరోధార్యంగా, సమాజం పట్ల సంపూర్ణ అవగాహనతో, కుల మత…

Read More

ముగిసిన కరాటే శిక్షణ

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో ఎంఈఓ ఆదేశాల మేరకు నవంబర్ 15 వ తేదీన మొదలైన విద్యార్థినిల కరాటే శిక్షణ నేటితో ముగిసినట్టు కరాటే కోచ్ తిప్పర వేణి స్వప్న తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆమె బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరాటే నేర్చుకోవడం ద్వారా మహిళలు, అమ్మాయిలు ఆపద సమయంలో తమను తాము రక్షించుకోగలరని అని ఆమె పేర్కొన్నారు.

Read More

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి పాలాభిషేకం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలోని మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డికి పాలాభిషేకం చేశారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మంగళవారం రోజు చేవెళ్లలో జరిగిన ప్రోగ్రాంలో ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు 500కే సిలిండరు 200 యూనిట్లు ప్రి కరెంటు అమలు చేయడం జరిగింది. జడ్చర్ల నియోజకవర్గం లోని…

Read More

నాణ్యమైన వస్తువులు పొందడం వినియోగదారుని హక్కు

విఎసిసి చైర్మన్ డాక్టర్ రాజలింగు మోతె రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 28, నేటిధాత్రి: నాణ్యమైన వస్తువులు పొందడం వినియోగదారుని హక్కని విఎసిసి చైర్మన్ డాక్టర్ రాజలింగు మోతె అన్నారు.రామకృష్ణాపూర్ సూపర్ బజార్ లోని విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ కౌన్సిల్ కార్యాలయంలో బుధవారం రోజు నిర్వహించిన సమావేశంలో విఎసిసి కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్,సోషల్ డిటెక్టివ్ సెల్ నూతన కమిటీని కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రాజలింగు మోతె, వైస్ చైర్మన్ దుర్గం వెంకటస్వామి ప్రకటించారు.కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ సెల్…

Read More

సమస్యను పరిష్కరించిన సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు

రెండో వార్డ్ కౌన్సిలర్ పుల్లూరు సుధాకర్ రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 28, నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రెండో వార్డు జ్యోతి నగర్, తిలక్ నగర్ ప్రాంతాలలోనీ సింగరేణి క్వార్టర్ల నుంచి వచ్చే డ్రైనేజీ మురుగునీటి కోసం నిర్మించిన సెప్టిక్ ట్యాంకులు శిథిలావస్థలో ఉండటంతో మురుగునీరు నిలిచి ఉంటున్న విషయాన్ని గమనించిన రెండో వార్డ్ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. సమస్య ఉండటంతో మందమర్రి జిఎం మనోహర్…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

: తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: కాంగ్రెస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లుఅన్నారు.బుధవారంతెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలోజిల్లాస్థాయిచైతన్య సభలునల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్లోఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కల్లుగీత కార్మికులకుఎన్నికల ప్రణాళికలోఇచ్చిన హామీలు అమలు చేయాలని,రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలుకల్లు గీత వృత్తిపై…

Read More

తవక్కల్ పాఠశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలు

రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 28, నేటిధాత్రి: జాతీయ సైన్స్ డే సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణం లోని తవక్కల్ పాఠశాలలో తవక్కల్స్ స్కిల్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు దాదాపు అన్ని సబ్జెక్టులలో కలిపి 300 వరకు ప్రాజెక్ట్స్,మోడల్స్ ని తయారు చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా రామకృష్ణాపూర్ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ , మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యా సాగర్ రెడ్డి, రామకృష్ణాపుర్ పట్టణం…

Read More

ప్రశాంత్ నగర్ లోని శ్రీ విజయ గణపతి దేవాలయ సేవా సమితి ఆధ్వర్యంలో అష్టమ వార్షికోత్సవవేడుకలు ఘనంగా జరిగాయి

: జగదీశ్వర్ గౌడ్ కూకట్పల్లి,ఫిబ్రవరి 28 నేటి ధాత్రి ఇన్చార్జి విజయ గణపతి దేవాలయ సేవా సమితి ప్రశాంత్ నగర్ లో సోమవా రం నుండి బుధవారం వరకుఅష్టమ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వై భవముగా జరిగాయి. విజయ గణ పతి దేవాలయ సేవా సమితి సభ్యు లు కావూరి ప్రసాద్,కొఠారి వెంకట్, వేమూరి సాంబశివరావు,వీరి నేతృ త్వంలో ముఖ్య అతిథిగా శేర్లింగంప ల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ వారిని ఆహ్వానించారు.కార్య క్రమానికి ముఖ్య అతిథిగా…

Read More

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, జమెట్రి బాక్స్ ల అందజేత

మందమర్రి, నేటిధాత్రి:- పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మహంత్ అర్జున్ కుమార్ నేతృత్వంలో బుధవారం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, జమెట్రి బాక్స్ లను అందజేశారు. ఈ సందర్భంగా మహంత్ అర్జున్ మాట్లాడుతూ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో విద్యార్థినిలకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థులు రానున్న పరీక్ష సమయంలో చదువుపై దృష్టి సారించి మంచి ఉత్తీర్ణత సాధించాలని, ఇంకా…

Read More

ఘనంగా టైలర్స్ డే పాల్గొన్న యూనియన్ నాయకులు.

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం శాంతినగర్ లొ దుర్గా టైలర్స్ దగ్గర టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నరేష్.ప్రతాప్. సాయిబాబు తదితరులు మాట్లాడుతూ ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా మిషన్ ని కనిపెట్టిన అమెరికన్ రిలయన్స్ హో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కొద్ది సంవత్సరాల క్రితం రెడీమేడ్ బట్టలు వాడుకలోకి రావడంతో ప్రస్తుతం టైలరింగ్ చేస్తున్న వారి బ్రతుకులు దూర్బాలంగా తయారయ్యాయని ఏ ప్రభుత్వాలు వచ్చినా టైలర్స్ని పట్టించుకున్న నాధుడే…

Read More

నిస్వార్ధ ప్రజా సేవకుడు కామ్రేడ్ కొండలరావు

పార్టీ బలోపేతానికి కృషి చేయడమే కొండలరావుకు ఇచ్చే ఘన నివాళి వర్ధంతి సభలో నేతలు ఉద్ఘటన భద్రాచలం నేటిదాత్రి నిస్వార్ధ ప్రజా సేవకుడు కామ్రేడ్ కొండలరావు అని, ఆయన స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి కృషి చేయడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు చిటికెన ముసలయ్యలు అన్నారు. సిపిఎం మాజీ పట్టణ కమిటీ సభ్యులు, రజక వృత్తిదారుల ఉమ్మడి ఖమ్మం జిల్లా…

Read More
error: Content is protected !!