NETIDHATHRI

కుట్టు మిషన్ వృత్తి దారులను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలి

మేరు కులస్తులను బి.సి (ఎ) లో చేర్చాలి మండల మేరు సంఘం అధ్యక్షులు కీర్తి రాజ్ కమల్ మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు పాలకుర్తి నేటిధాత్రి కుట్టు మిషన్ వృత్తి దారులను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మేరు కులస్తులను బి.సి (ఎ) లో చేర్చాలని మేరు సంఘం పాలకుర్తి మండల అధ్యక్షులు కీర్తి రాజ్ కమల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుట్టు మిషన్ సృష్టి కర్త విలియమ్ ఎలియాస్…

Read More

తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం గొప్ప త్యాగం చేసిన దానికంటే ఎక్కువే నన్న: శిరీష సత్తూర్

కూకట్పల్లి, ఫిబ్రవరి 28 నేటి ధాత్రి ఇన్చార్జి తెలంగాణ రాష్ట్రంలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన గృహల క్ష్మి,మహాలక్ష్మి పథకాలను పురస్క రించుకొని స్థానిక 124 డివిజన్ ఆల్విన్ కాలనీలోని తులసివనం అపార్ట్మెంట్స్ ముందర తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఫోటోకు కాంగ్రెస్ మహిళా నాయకురాలు శ్రీమతి శిరీష సత్తూరు ఆధ్వర్యంలో పాలా భిషేకం జరిగింది.ఈ కార్యక్ర మానికి కూన సత్యంగౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సంద ర్భంగా శిరీష సత్తూరు…

Read More

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని మర్యాదపూర్వకంగా కలిసిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి.

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా నియామకమైన సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని మర్యాదపూర్వకంగా కలిసిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి.

Read More

శ్రీ ఆదర్శవాణి హై స్కూల్ లో సైన్స్ డే ప్రోగ్రాం..

నర్సంపేట,నేటిధాత్రి : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దుగ్గొండి మండలంలోని శ్రీ ఆదర్శవాణి హై స్కూల్లో సైన్స్ డే ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను శ్రీ ఆదర్శ వాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి ఉపాధ్యాయులతో కలిసి తిలకించారు. విద్యార్థుల మేధాశక్తి ఆలోచన విధానాన్ని సైన్స్ డే పెంపొందిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఇందులో భాగంగా విద్యార్థులు సివి రామన్ లాంటి శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని మరెన్నో నూతన ఆవిష్కరణలను ఆవిష్కరించాలని విద్యార్థులకు ఉద్బోధ…

Read More

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ వనపర్తి నేటిదాత్రి; వనపర్తి జిల్లాలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన మౌలిక వసతులను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు…

Read More

రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఇలాకాలో

ఏడుకేడు సీట్లు గెలిపించిన మొగోళ్ళు కేసీఆర్,కేటీఆర్…… ముఖ్యమంత్రి ఒక పెద్ద దద్దమ్మ….. హుజురాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి… నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ) ముఖ్యమంత్రి పార్లమెంటు నియోజకవర్గం లోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుకి ఏడు సీట్లు గెలిపించుకున్న మొగోళ్ళు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెసిఆర్ అనే విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చి పోకూడదని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాదులోని తన కార్యాలయంలో మాట్లాదూతు ముఖ్యమంత్రి…

Read More

ఆశ్రమాన్ని సందర్శించిన హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్

వీణవంక, ( కరీంనగర్ జిల్లా), నేటిదాత్రి:వీణవంక మండల పరిధిలోని ఎలాబాక గ్రామంలో ప్రణవ్ ఆశ్రమాన్ని హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జి హోడితెల ప్రణవ్ సందర్శించి ప్రత్యేక పూజలు చేసి ఆలయ అర్చకుల మంత్రోత్సవాల నడుమ ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఎండీ సాహెబ్ హుస్సేన్,ఎక్కటి రఘపాల్ రెడ్డీ, చదువు జైపాల్ రెడ్డీ, తోకల సంపత్ రెడ్డి, నల్లగోని సతీష్, మాడ కొండల్ రెడ్డి, చింతల తిరుపతిరెడ్డి, ఉట్ల స్టీఫెన్, మాడ రాజీ రెడ్డీ…

Read More

జర్నలిస్టుల పక్షపాతి శ్రీనివాస్ రెడ్డి

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ ను కలిసిన సీపీఐ నాయకులు చేర్యాల నేటిధాత్రి… నిరంతరం జనం కోసం, జర్నలిస్టుల సమస్యలపై దశాబ్దాల కాలంగా అనేక పోరాటాలు చేస్తున్న టీ.యూ.డబ్ల్యూ.జే. ఐజేయూ జాతీయ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియామకం కావడం హర్షణీయమని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని బషీర్ బగ్…

Read More

నకిలీ గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్ రిమాండ్ కు తరలింపు

వేములవాడ పట్టణ సి.ఐ కరుణాకర్ వేములవాడ నేటిధాత్రి బోయినపల్లి గ్రామానికి చెందిన పెగ్గెర్ల చంద్రశేకర్ తండ్రి బొందయ్య అనే వ్యక్తి ఎటువంటి అనుమతి లేకుండా వేములవాడ పరిధిలోని కోనాయపల్లి గ్రామంలో ఆఫీస్ పెట్టుకొని ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం గల్ఫ్ దేశాలకు పంపుతానాని అమాయక ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని వారిని గల్ఫ్ దేశాలకు పంపకుండా మోసాలకు పాల్పడుతున్నారు. కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మల్యాల దుర్గయ్య అనే వ్యక్తి ని ఉపాధి నిమిత్తం…

Read More

వివాహ వేడుకల్లో వేముల మహేందర్ గౌడ్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి మంచిర్యాలలో స్థిరపడ్డ సింగరేణి ఎంప్లాయ్ దోనికేన సమ్మయ్య గౌడ్-విజయ దంపతుల కుమారుడు దీపక్ గౌడ్ -నిశ్చల వివాహ వేడుకలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు ఫంక్షన్ హాల్ లో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకలకు బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్, మొగుళ్లపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్, మొగుళ్ళపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు నిమ్మల భద్రయ్య,…

Read More

వివాహ వేడుకలకు హాజరైన హోడితెల ప్రణవ్

వీణవంక ,(కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన మోర్తల సాంబారావు గారి చిన్న కుమారుడు విజయ్ కుమార్ – శ్రావణి గార్ల వివాహానికి హాజరైన హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హొడితల ప్రణవ్ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఎండీ సాహెబ్ హుస్సేన్, ఎక్కడి రఘుపాల్ రెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, పంజాల సతీష్, గుంపుల గట్టయ్య, జడల శ్రీకాంత్,…

Read More

విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలి

బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతూల నిషిధర్ రెడ్డి అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ లో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు…

Read More

ఘనంగా సైన్స్ దినోత్సవం

చేర్యాల నేటిధాత్రి… చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాస్ రెడ్డి జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో సైన్స్ పాత్ర మరువలేనిదని అన్నారు. సర్ సివి రామన్ ఎంతో కృషి చేశారని వారి సేవలను విద్యార్థులకు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం మల్లేశం, మల్లికార్జున్, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More

వనపర్తి పీర్లగుట్ట దగ్గర మంచినీటి కొరత మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి.

వనపర్తి నేటిదాత్రి; జిల్లా కేంద్రంలో పీర్లగుంట దగ్గర డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నచోట గత 15 రోజుల నుండి మంచినీటి కొరత ఏర్పడిందన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాదర్బాషా తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ స్పందించి మునిసిపల్ ఆ దిరికారు ల పై చర్యలు తీసుకొని మంచినీటి సరఫరా అయ్యే మోటార్లను బాగు చేయఁచి మంచినీటి ని ప్రజల కు సరఫరా చేయించాలని…

Read More

ఇది కేవలం బఫర్ జోన్ లోనే ఉందని అన్ని పరిశీలించుకో వచ్చు:ఎమ్మెల్యే కృష్ణారావు

కూకట్పల్లి, ఫిబ్రవరి 28 నేటి ధాత్రి ఇన్చార్జి కూకట్పల్లి ప్రశాంత్ నగర్ లోని ద యార్ గూడా వాసులు పునర్నిర్మి స్తున్న చిత్తారమ్మ దేవాలయం పను లకు సంబంధించి ఐడిపిఎల్ సంస్థ కు సంబంధించిన వారు అభ్యంతరం తెలుపగా ఎమ్మెల్యే మాధవరం కృ ష్ణారావు దాదాపు 100 సంవత్సరా లనుంచి ఇక్కడ ఈ దేవాలయం ఉందని ఇది కేవలం బఫర్ జోన్ లోనే ఉందని అన్ని పరిశీలించుకోవ చ్చు అని వారికి సూచించారు…పు రాతన దేవాలయ అభివృద్ధి…

Read More

బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ మేళా

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) జాతీయ సైన్స్ దినోత్సవ ము పురస్కరించుకొని కమలాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ బాలుర పాఠశాలలో బుధవారం సైన్స్ మేళా నిర్వహించారు.సైన్స్ మేళా లో పాఠశాల కాంప్లెక్స్ లోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొని తమ తమ ఎగ్జిబిట్ ను ప్రదర్శించారు. వీరితో పాటు మోడల్ స్కూల్ మరియు కేజీబీవీ విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో వ్యాస రచన ఉపన్యాస పోటీలు మరియు నృత్య పోటీలు శాస్త్ర సాంకేతిక అంశాలపై నిర్వహించారు. మూఢనమ్మకాలను వదిలిపెట్టి,శాస్త్ర…

Read More

ముచ్చర్లయ గుట్టను అభివృద్ధి చేయాలని వినతి పత్రం అందజేత.

రోడ్డు మార్గం, నీళ్లు, విద్యుత్ సౌకర్యం శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో గల 6 శతాబ్దాల చరిత్రగల అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం గ్రామం మధ్యలో కలదు. గ్రామానికి మచ్చర్లయ గుట్టపై స్వయంభూడైన శ్రీ మచ్చగిరి స్వామి వెలసినాడు మచ్చలయ్య గుట్టకు పోవడానికి అధిక వర్షాలకు మట్టి రోడ్డు కొట్టుకపోవడం జరిగింది ఇది మూడు స్థానాల్లో తెగిపోవడం వల్ల నడవలేక పోతున్నాము ప్రతిసంవత్సరం వైశాఖ శుద్ధ పాడ్యమినాడు మే నెలలో శ్రీ…

Read More

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా అయ్యప్ప అఖండ భజన కార్యక్రమం.

ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నీలకంఠ స్వామి దేవాలయం లో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ భజన కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రాష్టంలో ఎక్కడ లేని విధంగా ఇంటింటా భజన కార్యక్రమంను అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. నీలకంఠ స్వామి దేవాలయ…

Read More

నెక్కొండ వైస్ ఎంపీపీ గా కర్పూరపు శ్రీనివాస్

#నెక్కొండ ,నేటి ధాత్రి: నెక్కొండ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడిగా అలంకాని పేట ఎంపీటీసీ కర్పూరపు శ్రీనివాస్ నూతనంగా ఎన్నికయ్యారు. గత సంవత్సరం కాలంలో నెక్కొండ వైస్ ఎంపీపీగా ఎన్నికైన రామారావు పుండరీకం గుండెపోటుతో మృతి చెందగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నెక్కొండ వైస్ ఎంపీపీ కి బుధవారం ఎన్నికలు జరగగా అలంకాని పేట ఎంపీటీసీ కర్పూరపు శ్రీనివాస్ ఎన్నికైనట్లు ఎన్నికల ఇంచార్జ్ తెలిపారు. అనంతరం నెక్కొండ వైస్ ఎంపీపీ ఎన్నికైన శ్రీనివాస్ ను బిఆర్ఎస్ మండల…

Read More

వృద్ధురాలికి అండగా అక్షిత ఫౌండేషన్

మెహిదీపట్నం, (హైదరాబాద్) నేటి ధాత్రి: వృద్ధురాలికి అండగా నిలిచిన అక్షిత ఫౌండేషన్ చైర్మన్ రాపాక సన్నీ కుమార్. కనీస సౌకర్యాలు లేని స్థితిలో జీవిస్తున్న ఒక వృద్ధురాలి గురించి స్థానిక రిపోర్టర్ అక్షిత ఫౌండేషన్ కు తెలుపగా అక్కడికి వెళ్లి వారికి అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్త బట్టలు,బెడ్ షీట్ లు, కొంత ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.ఒక రైస్ బ్యాగ్ కావాలని అడగటం తో మరుసటి రోజు వారికి రైస్ బ్యాగ్ మరియు కొన్ని నిత్యావసర…

Read More
error: Content is protected !!