NETIDHATHRI

దేవాదుల ప్రాజెక్టు నీళ్ల ద్వారా చెరువులు కుంటలు నింపాలి

రఘునాథపల్లి సిపిఎం మండల కార్యదర్శి గంగాపురం మహేందర్ జిల్లా కమిటి సభ్యులు పొదల నాగరాజు రఘునాథపల్లి తాసిల్దార్ కు వినతి పత్రం అందిస్తున్న సిపిఎం నాయకులు రఘునాథపల్లి (జనగామ) నేటి ధాత్రి:- మండలంలోని చెరువులను కుంటలను దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని నింపి రైతుల పంటలకు నీరు అందించాలని సిపిఎం రఘునాథపల్లి మండల కార్యదర్శి గంగాపురం మహేదర్ జిల్లా కమిటి సభ్యులు పొదల నాగరాజు డిమాండ్ చేశారు. బుదవారం రోజున సిపిఎం రఘునాథపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో…

Read More

29వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్ష

మంచిర్యాల నేటిదాత్రి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ కు సంబంధించిన భూములకు కోట్లల్లో ధరలు పలకడంతో కంపెనీ యజమాని మల్కా కొమురయ్య , 15 నెలల క్రితం కంపెనీని మూసివేయడం జరిగింది. అప్పటినుండి కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించమని కార్మికులు మొరపెట్టుకున్న కూడా చెల్లించకపోవడంతో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహారదీక్షలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా నేటితో 29వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు, ఇప్పటికైనా యజమాన్యం స్పందించి…

Read More

రాజకీయాల్లో కనిపించని సామాజిక న్యాయం

చింతకింది కృష్ణమూర్తి నేత… జనగామ జిల్లా బీసీ రాజ్యాధికార సమితి ప్రచార కార్యదర్శి రఘునాధపల్లి( జనగామ) నేటి ధాత్రి :- మార్చ్2న హైద్రాబాద్లో బీసీ,అణగారిన వర్గాల ఆత్మగౌరవ సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుత రాజకీయాల్లో సామాజిక న్యాయం క్రమంగా కనుమరుగవుతున్నదనీ, బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఆర్థికంగా బలంగా లేకపోవడంతో రాజకీయాల్లో అవకాశాలకు ఆమడ దూరంలో నెట్టివేయబడుతున్నాయని చింతకింది కృష్ణమూర్తి నేత ఓక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం వివిధ పార్టీల విధానాల్లో,…

Read More

గుంపుల ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ కమిటీ నియామకం.

ఓదెల(పెద్దపెల్లి జిల్లా) నేటిదాత్రి ఓదెల మండలం గుంపుల గ్రామం లో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ కమిటీని ఎం ఎస్ పి పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మరియు ఓదెల మండల ఇన్చార్జ్ దాసరి కిషన్ ఆధ్వర్యంలో నియమించడం జరిగినది. గ్రామ శాఖ అధ్యక్షులుగా మారేపల్లి తిరుపతి ప్రధాన కార్యదర్శి అంబాల రమేష్ ఉపాధ్యక్షులు ఆరేపల్లి రామస్వామి కార్యదర్శి తిప్పారపు రవి కోశాధికారి ఆరేపల్లి రాజు ప్రచార కార్యదర్శి ఆరేపల్లి కొమురయ్య మరియు సభ్యులుగా ఆరెపల్లి సదయ్య ఆరెపల్లి సంపత్…

Read More

జడ్చర్ల సంస్కార్ పాఠశాలలో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో గల సంస్కార్ పాఠశాల నందు జాతీయ విజ్ఞాన దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు తమ యొక్క సృజనాత్మకతను ఉపయోగించి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయునిలా సహకారంతో చాలా ఆవిష్కరణలు(మోడల్స్) ను తమ కు అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించి నిత్యజీవితంలో మనము చూస్తున్న, వింటున్న విషయాలను ఆహుతులను అలరించే విధంగా చక్కగా రూపొందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిల్ప మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్…

Read More

ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా

ప్రజాహిత యాత్రపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయచెందర్ రెడ్డి పరకాల నేటిధాత్రి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు హుస్నాబాద్ లో ప్రజాహిత యాత్ర పై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుజురాబాద్ ప్రబారి డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి అన్నారు.బుధవారం రోజు పరకాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్లో బిజెపి పార్టీకి…

Read More

నవోదయ హైస్కూల్ లో నేషనల్ సైన్స్ డే వేడుక

విక్షిత్ భారత్ కోసం స్వదేశీ సాంకేతికతలు శాయంపేట నేటి ధాత్రి; శాయంపేట మండల కేంద్రంలోని నవోదయ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా విద్యార్థులతో తయారు చేసినటువంటి పాఠ్యంశం కృత్యాలు ప్రయోగ ప్రదర్శనలు జాతీయ సైన్స్ దినోత్సవం 1987 నుండి రామన్ ఎఫెక్ట్ యొక్క ఆవిష్కరణ జ్ఞాపకార్థం మరియు దేశంలో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడానికి ఈ రోజును జరుపుకుంటారు. డ్రాయింగ్, ఫ్యూచర్ సైన్స్ అధునాతన సాంకేతికతలపై వ్యాసాలు రాయడం, అన్ని తరగతుల విద్యార్థులు తక్కువ ఖర్చుతో అధిక…

Read More

ఘనంగా బోగ్ బండార్ కార్యక్రమం

భారీగా హాజరైన గిరిజనులు మరిపెడ నేటి ధాత్రి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు మరిపెడ ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఘనంగా నిర్వహించారు.సేవాలాల్ జయంతి ఉత్సవానికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.గిరిజన నృత్యాలతో సేవలాల్ మహారాజ్ చిత్రపటాన్ని ఎంపీడీఓ కార్యాలయం నుండి ర్యాలీగా నిర్వహించారు. సాధువులు భోగ్ బండార్…

Read More

ఘనంగా టైలర్స్ డే వేడుకలు

జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు పెండ్యాల #నెక్కొండ ,నేటి ధాత్రి: మండల కేంద్రంలో టైలర్స్ డే సందర్భంగా మేరు సంఘం మండల ప్రధాన కార్యదర్శి కొత్త కొండ గణేష్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేరు సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్ హాజరై జెండా ఆవిష్కరించారు అనంతరం పెండ్యాల హరిప్రసాద్ మాట్లాడుతూ వివిధ రూపాలలో ట్రైలర్లు దుస్తులను కుట్టి మానవునికి అందాన్ని తీసుకువచ్చే గొప్ప ఆర్టిస్ట్ మీరు కులస్తుడని కుట్టు…

Read More

యువత ఓటు హక్కు ను వినియోగించుకోవాలి

# స్వీప్ ఆధ్వర్యంలో బిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో అవగాహన ర్యాలీ. నర్సంపేట,నేటిధాత్రి : 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు నమోదు చేసుకున్న యువత ఓటు హక్కు వినియోగించుకోవాలని స్వీప్ జిల్లా నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు.జిల్లా స్వీప్ (సిష్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలెక్టరల్ పార్టీసిపేషన్ ప్రోగ్రాం) ఆధ్వర్యంలో యువత ఓటు హక్కు ను వినియోగించుకోవాలని కోరుతూ బుధవారం నర్సంపేట బిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ చేపట్టగా స్వీప్ జిల్లా నోడల్…

Read More

విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన స్నేహ ఫౌండేషన్

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో బుధవారం రోజు స్నేహ ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ న్యాయవాది కె.వి ప్రతాప్, డైరెక్టర్ కె.వి చిదానంద కుమారి,వడ్నాల శ్రీనివాస్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యార్థులకు 6 సైకిళ్లు బహకరించారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని ఈరోజు ఏర్పాటు చేసిన జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి…

Read More

ఎన్ హెచ్ ఆర్ సి వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేద్దాం.

# ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జీ డ్యాగల శ్రీనివాస్. నర్సంపేట,నేటిధాత్రి : నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్ హెచ్ ఆర్ సి) వార్షికోత్సవ వేడుకలను వచ్చే నెల మార్చి 3 న హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాంమని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జీ డ్యాగల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ పి. సంపత్ కుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఐలినేని…

Read More

మృతుల కుటుంబాలను పరామర్శించిన జెడ్పీటీసీ గొర్రె సాగర్.

చిట్యాల,నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామ వాస్తవ్యులు జనం సాక్షి స్టాప్ రిపోర్టర్ తడుక సుధాకర్ తండ్రి తడక భూమయ్య, ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరమార్శించిన జడ్పీటీసీ గొర్రె సాగర్, అనంతరం జక్కుల సదయ్య తల్లి జక్కుల ఐలమ్మ దూదుపాల రాజిరెడ్డి తల్లి దూదిపాల ప్రమీల ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుంభం…

Read More

సైన్స్ తోనే శాస్త్రీయ దృక్పథం

చందుర్తి ఎంపీటీసీ, పులి రేణుక సత్యం, చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో తయారు చేసినటువంటి పాఠ్యాంశ కృత్యాలు, ప్రయోగాల ప్రదర్శనను స్థానిక ఎంపీటీసీ పులి రేణుక సత్యం ప్రారంభించారు. సైన్స్ ఫెయిర్ లో విద్యార్థులచే ప్రదర్శించబడిన ప్రాజెక్టులు సందర్శకులను ఆకర్షించి, ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా పులి రేణుక సత్యం మాట్లాడుతూ ” పాఠశాల స్థాయిలోనే బాలమేధస్సులను ఉత్తేజపరిచి వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి తద్వారా ప్రతి…

Read More

యాదాద్రి భువనగిరి జిల్లా

మునుగోడు నియోజక వర్గం నారాయణ పూర్ మండల కేంద్రం నేటి ధాత్రి :గిరిజన అభివృద్ధి శాఖ మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగే శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 285 జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న గౌ.మునుగోడు శాసనసభ్యులు శ్రీ.కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గిరిజన తలపాగా తో సంత్ సేవాలాల్ మహారాజ్ పూజలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

Read More

వనపర్తి లో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో బెల్లం స్వాధీనం

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా కేంద్రంలో హనుమాన్ టికెడిలో కొట్ర విజయ్ కుమార్ అక్రమంగా సారా తయారు చేసే వారికి బెల్లం అమ్ముతున్నారని ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి విలేకరులకు తెలిపారు కేతావత్ చిట్టమ్మ పాతలావత్ మన్నెమ్మ మెట్టుపల్లె తాండకు చెందిన వారిని విచారణ చేయగా కో ట్ర విజయ్ కుమార్ పేరు చెప్పారని సీఐ తెలిపారు ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ అధికారి విశ్వనాథం ఆధ్వర్యంలో 400 కేజీ లు బెల్లం కో…

Read More

తునికాకు టెండర్లు వేసి ప్రూనింగ్ పనులు చేపట్టాలి

సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా తునికాకు గుత్తేదారులతో టెండర్లు వేయించి , పృనింగ్ లింగ్ పనులు చేపట్టాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గుండాల రేంజ్ ఆఫీసులో డిఆర్ఓ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల జడ్పిటిసి వాగబోయిన రామక్కలు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు, ఇతర పేదలు రెండవ పంటగా భావించే తుని…

Read More

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హై స్కూల్ లో బుధవారం రోజున జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల సందర్భంగా నోబెల్ ప్రైజ్ బహుమతి గ్రహీత ప్రఖ్యాత భౌతిక శాస్త్ర పితామహుడు స్వర్గీయ సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలవేసి పాఠశాల కరస్పాండెంట్ రాజ్ మహమ్మద్ ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే ప్రయోగాలు చేయడము నేర్చుకోవాలి…

Read More

దర్జీలకు ప్రపంచ టైలర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మేల్యే బండారి

ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 28 ప్రపంచ టైలర్స్ దినోత్సవ సందర్బముగా మల్లాపూర్ , నాచారం కి సంబందించిన దర్జీలు అందరు కలిసి మల్లాపూర్ లో ప్రపంచ టైలర్స్ దినోత్సవ కార్యక్రమానికి ముక్య అతిథిగా ఎమ్మేల్యే ని ఆహ్వానించారు వారితో పాటుగా మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మరియు బిఅర్ఎస్ నాయకులు సాయిజేన్ శేకర్ పాల్గోన్నారు … ఎమ్మేల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బట్టలు లేదా దుస్తులు కుట్టే టైలర్ దర్జీ .వేలాది కుటుంబాలు దర్జీ పనిలో ఉన్నాయి. మహిళలకు కుట్టుమిషన్లు శిక్షణఇవ్వడంతో…

Read More

సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే విజయరమణారావు ల చిత్రపటాలకు పాలాభిషేకం

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలంలోని ఇందుర్తి గ్రామంలో బుధవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి,పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు ల చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు రెండు హామీలను నెరవేర్చగా ఫిబ్రవరి 27 తేదీన ఇచ్చిన హామీ మేరకు మరొక రెండు హామీలైన గృహ జ్యోతి పథకం తో పాటు 500…

Read More
error: Content is protected !!