18 ఏళ్ళు దాటినా ప్రతిఒక్కరు వాక్సిన్ వేసుకోవాలి

గుండాల( భద్రాద్రి కోత్తగూడేం), నేటిధాత్రి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆల పల్లి మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న 18 సంవత్సరాలు దాటిన వ్యక్తి వాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వ ప్రాథమిక వైద్యరాలు కందుల సంధ్యారాణి అన్నారు, అనంతరం వారు మాట్లాడుతూ శనివారం అనంతోగు, జిన్నెల గూడెం,తీర్ల పురం వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని వైద్య సిబ్బంది మీకు అందుబాటులో మీ గ్రామాలకు వస్తున్నారని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అదే క్రమంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డెంగ్యూ, మలేరియా విష జ్యరాలు ప్రభాలే ప్రమాదం ఉన్నందున ఇంటి పరిషరా ప్రాంతాల్లో డ్రైనేజీ ప్రదేశాలలో నిలవరదన్నారు వ్యాక్సిన్ అందరూ వేసుకునేలా గ్రామాలలో ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు ప్రోత్సహించే విధంగా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ మంక్కిడి నరేష్, ఏఎన్ఎం పెండకట్ల రమణ, ఆశా వర్కర్లు చంద్రకళ,విజయలక్ష్మి,కావేరి శిరోమణి,సావిత్రి,సునీత,చుక్కమ్మ సుగుణ,తదితరులుపాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *