
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలంలోని వివిధ పాఠశాలలో టిఆర్టిఎఫ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ హాజరైనారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కరించాలని విద్యారంగా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి సత్వర సమస్యల పరిష్కరించాలని .ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ప్రతి పాఠశాలకు స్కావెంజర్ మీ అమ్మకానికి. ఆదేశాలిస్తూ వారి జీతాలను సొంత బ్యాంకు అకౌంట్ లో జమ అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారాలను ఆహ్వానించామని. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ కూడా సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని. ఐదు పెండింగ్ డి ఏ లు పిఆర్సి అమలు ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల పెండింగ్ బకాయిలు చెల్లింపు సిసిఎస్ రద్దు తరగతి ఒక ఉపాధ్యాయుల.ప్రభుత్వ విద్యాసంస్థ బలోపేతం చర్యలు తదితర అనేక సమస్యల పరిశీలించవలసి ఉంటుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దయచేసి వెంటనే ప్రభుత్వం ఉపాధ్యాయులకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలని తమ పెట్టిన మేనిఫెస్టోలో నిర్వహిస్తామని విధంగా చెప్పిన దాన్ని నెరవేర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు ఇట్టి కార్యక్రమంలో. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ గౌడ్. జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన గారి నారాయణ. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు బూట్ల శ్రీనివాస్. ఆసాని అనిల్ రెడ్డి. టిఆర్టిఎఫ్ సీనియర్ నాయకులు చెక్కిళ్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు