
బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు ని కలిసిన మెట్ పల్లి మున్నూరు కాపు సంఘ సభ్యులు కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల నుండి వారి యొక్క సంఘం భవన నిర్మాణం కోసం కోసం నిధులు కేటాయించాలని రాష్ట్ర నాయకులు రఘుని కోరారుఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షులు బోడ్ల రమేష్ జిల్లా నాయకులు శ్రీకర్ గౌడ్ చింతల మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.