
BRS Party
అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం కొత్తూర్ బి గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి గారి మాతృమూర్తి స్వర్గస్తులైనరు విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు గ్రామానికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులర్పించి ,కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు జహీరాబాద్ ఎమ్మెల్యే గారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ యువ నాయకులు మిథున్ రాజ్, చిన్న రెడ్డి,దీపక్,శ్రీకాంత్, పాప్ నాథ్, విజయ్ రాథోడ్ తదితరులు ఉన్నారు.