భూపాలపల్లి అర్బన్ ప్రధాన కార్యదర్శిగా మనోహర్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి అర్బన్ బిజెపి అధ్యక్షులు గీస సంపత్ భూపాలపల్లి అర్బన్ ప్రధాన కార్యదర్శిలుగా కరివేద మనోహర్ రెడ్డి జోరు కృష్ణ శీలం రాజును నియమించడం జరిగింది ఈ సందర్భంగా కరివేద మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో అర్బన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చినందుకు పార్టీ అభివృద్ధి కి నా వంతు కృషి చేస్తానని అన్నారు తన ఎన్నికకు సహకరించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు నిషిధ రెడ్డి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి జిల్లా నాయకులు దొంగల రాజేందర్ బట్టు రవి అర్బన్ అధ్యక్షులుగీస సంపత్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని అన్నారు