నిజాంపేట నూతన ఎమ్మార్వో గా శ్రీనివాసులు.

CCL Commissioner's Office CCL Commissioner's Office

నిజాంపేట నూతన ఎమ్మార్వో గా శ్రీనివాసులు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

నిజాంపేట మండల కేంద్రానికి నూతన ఎమ్మార్వోగా శ్రీనివాసులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సిసిఎల్ కమిషనర్ ఆఫీసులో పనిచేసిన ఆయన బదిలీపై నిజాంపేట మండలనీకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!