గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండలం పెద్ద తోగు గ్రామం లో గణేష్ చవితి ఉత్సవాల్లో 9 నవరాత్రులు ఘనంగా పూర్తిచేసుకుని గ్రామంలో పల్లకిలో ఊరేగింపుతో నిమజ్జనానికి బయలుదేరిన గణేశుడు ఊరేగింపులో దొర కుంజా కాంతారావు, పటేల్ తాటి భాస్కర్ గణేష్ కమిటీ సభ్యులు చెన్నూరి సురేష్, భాడిశా గంగరాజు, సల్లూరి సురేష్, జాడి రాంబాబు,గ్రామస్తులు సల్లూరి పెంటయ్య, సునారి వెంకన్న, కుంజ లక్ష్మి, సువాసిని, సుమలత, సుశీల బాయమ్మ, చంద్రమ్మ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
