కూకట్పల్లి, ఫిబ్రవరి 19 నేటి ధాత్రి ఇన్చార్జి
చందనగర్ డివిజన్ పరిధిలోని భవనిపురం కాలనీలో నెలకొన్న సమస్యలను కాలనీ అసోసియేషన్
సభ్యులతో కలిసి పరిశీలించిన శేరి లింగంపల్లి నియోజకవర్గ పరిధి లో ని ఉన్న ప్రతి సమస్యను ప్రభు త్వం
దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూ పేవిధంగా కృషి చేస్తాన ని,తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే పరిపాలన వ్యవస్థ పూర్తిగా మార్చి ప్రతి సమ స్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ముందుకు సాగుతుందని తెలిపారు.ఈరోజు చందనగర్
డివిజన్ పరిధిలోని భవనిపురం కాలనీలో పర్యటించి స్థానికంగా ఉన్న నాల మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ సమస్యలను పరిశీలించారు అనంతరం కాలనీ అసో సియేషన్ సభ్యులతో కలిసి కాలనీ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వ హించారు.ఈ కార్య క్రమంలో శేరి లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోర్దినేటర్ రఘునందన్ రె డ్డి,సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ శ్రీమతి.సునీత రెడ్డి,నల్ల సంజీవ రెడ్డి,వీరేందర్ గౌడ్,కాలనీ అధ్యక్షులు సుంద ర్,గౌస్,కృష్ణ రెడ్డి,లక్ష్మీకాంత్ రె డ్డి,పర్వత రెడ్డి,ప్రేమ్ కుమార్,కిరణ్ బాబు,కృష్ణంరాజు,రంగయ్య,వీరా రెడ్డి,రాఘవులు,ఈశ్వర్రెడ్డి,హేమాద్రి మరియు కాలనీ మహిళలు తదిత రులు పాల్గొన్నారు.