సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య

కూకట్పల్లి ఫిబ్రవరి 13 నేటి ధాత్రి ఇన్చార్జి

సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య కెపిహె చ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం గా చోటు చేసుకుంది.టిసీఎస్ లో పనిచేస్తున్న ఈస్ట్ గోదావరి జిల్లా మండపేట మండలం కేశవపురం గ్రామానికి చెందిన భువన్ (24)అనే వ్యక్తి హాస్టల్ రూమ్లో సూసైడ్ చేసు కున్నాడు.పవన్ తండ్రి చనిపోగా తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల మనస్థాపం చెంది హాస్టల్ రూమ్ లో సూసైడ్ చేసుకొని చనిపోయినట్లు పోలీసు లు తెలిపారు. ఈ మేరకు పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!