రైతులకు రుణమాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్. భూపాలపల్లి నేటిధాత్రి రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్. అన్నారు రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని టేకుమట్ల తాసిల్దార్ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు 40 శాతం మాత్రమే జరిగింది మిగతా రైతులకు రైతులకు రుణమాఫీ కాక పోవడం వల్ల అయినా రైతులు సంతోషం…

Read More

కేంద్రంలో హిందూ సంఘాల సమావేశం.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ సంఘాల సమావేశం మంచిర్యాల,నేటి ధాత్రి:     మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ సంఘాలు సమావేశం మంగళవారం ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో కొందరు ముస్లిం ముకలు గోవుల అక్రమ రవాణా గోవధ నిర్వహిస్తున్నారని,సమాచారం మేరకు,మెదక్ విభాగ్ కార్యదర్శి గ్యాదరి రాజారాం పై 14 మంది హిందూ బంధులు అడ్డుకుంటే ముస్లిం ముకలు వారిపై విచక్షణ రహితంగా దాడులు చేయడం జరిగినట్టు తెలిపారు.ఆ దాడులను ఖండిస్తూ రాజారాం…

Read More

కేకే ఓసిపిని సందర్శించిన సంస్థ డైరెక్టర్

  మందమర్రి, నేటిధాత్రి:- ఏరియాలోని కేకే ఓసిపిని ఏరియా జిఎం ఏ మనోహర్ తో కలిసి మంగళవారం సంస్థ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి సందర్శించారు. ముందుగా ఓసిపి కార్యాలయంలో ఓపెన్ కాస్ట్ కు సంబంధించిన మ్యాప్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఓసిపి లోని యంత్రాల పనితీరును మెరుగుపరిచి, నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేందుకు అందరు కలిసి కృషి చేయాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ ఏజిఎం కేహెచ్ఎన్ గుప్తా,…

Read More

చిత్రపురి హౌసింగ్ సొసైటీ స్కాం పై సినిమా నిర్మాణం.

24 విభాగాల్లోని కార్మికుల శ్రమ దోపిడీని చూపించబోతున్నాం.   అర్హులైన కార్మికులకు ఇల్లు చెందకుండా సినీ పెద్ద (గద్ద) ల వ్యవహారం చూపిస్తాం.   సినీ పరిశ్రమకు సంబంధం లేని “ఎన్నారై” లకు ఇల్లు ఎలా ఇచ్చారు చూడబోతున్నారు.   డిసెంబర్లో సినిమా విడుదల చేయబోతున్నాం.   కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం జి శివశంకర్ పటేల్.   “నేటిధాత్రి”,ఫిలింనగర్. చిత్రపురి హౌసింగ్ సొసైటీ స్కాంపై త్వరలో తెలుగులో సినిమా రెండు భాగాలుగా మీ ముందుకు రాబోతుంది….

Read More

కారు గుర్తుకు ఓటు అభివృద్ధికి చోటు.

ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న చిట్యాల జెడ్పీటీసీ చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని గడప గడపకు మంగళవారం రోజున తిరిగి ప్రజలను కోరిన జడ్పిటిసి గొర్రె సాగర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తు టిఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటు వేయండి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దు సమేతనే ఉండే(నమ్మి నాన…

Read More
Suicide

పని చేసుకొని బ్రతుకుమంటే యువకుడి ఆత్మహత్య.

— పని చేసుకొని బ్రతుకుమంటే యువకుడి ఆత్మహత్య   నిజాంపేట: నేటి ధాత్రి పనిచేసుకొని బ్రతుకుమంటే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజాంపేట మండలంలో చోటుచేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్మరి నరసింహ చారి (20) తన తల్లి చిన్నప్పుడే చనిపోవడం తో నానమ్మ కమ్మరి కమలమ్మతో ఉంటున్నాడు. నానమ్మ కూలి నాలి చేసి సాదుతుండేది. రోజురోజు ఆరోగ్యం క్షీణించడంతో పనిచేయడం వీలుకాక ఇకనుండి ఏదైనా పని చేసుకుని బ్రతకమని నరసింహ…

Read More

ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజ్ జన్మదిన సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

హసన్ పర్తి (నేటిధాత్రి) : వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు జన్మదిన సందర్భంగా 65వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యల రాంరెడ్డి ఆధ్వర్యంలో దేవన్నపేట లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు మరియు ఇతర సామగ్రి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొప్పుల సంపత్, సూరం బుచ్చిరెడ్డి, చుంచు సరేశ్, సందేల మోహన్,నందిపాక కుమార్, కస్తూరి రవి, అరెల్లి సురేష్ పాల్గొన్నారు.

Read More

నవంబరు 5 తారీకున జరిగే యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలి.

చిట్యాల, నేటిధాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు అల్లకొండ కుమార్ ఆధ్వర్యంలో* పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది 5 తారీకున జరగబోయే మాదిగల యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి రేణిగుంట్ల కొమురయ్య మాదిగ రాష్ట్ర కార్యదర్శి శాస్త్రల తిరుపతి మాదిగ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగలు హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగల మాదిగ మాదిగ ఉపకులాల…

Read More
Agriculture

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని.!

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అధికారి వీరునాయక్ నేటిధాత్రి మొగుళ్ల పల్లి: మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సి పేట వివిధ గ్రామాల్లోఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అధికారి వీరు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు . రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి, వారి నుంచి నేరుగా సమాచారం తెలుసుకున్నారు కొనుగోలు కేంద్రాల వడ్లు కొనుగోలు చేసేటప్పుడు ఎఫ్ ఎ క్యూ పద్ధతిని పాటించాలని తేమశాతం 17/. దాటి ఉండకూడదని సూచించారు…

Read More
MLA Manik Rao

జాతర ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే .

మెథడిస్ట్ 95వ జాతర ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు జహీరాబాద్ నేటి ధాత్రి:     జహీరాబాద్ పట్టణంలోని గార్డెన్ నగర్, ఆల్లిపుర్ రెవ. జి బి గార్డెన్ మెమోరియల్ మెథడిస్ట్ సెంట్రల్ చర్చ అవరణంలో నిర్వహిస్తున్న మెథడిస్ట్ 95వ ఉజ్జివ సభల జాతరకి డి.ఎస్. సుకుమార్ గారితో, డిస్ట్రిక్ట్ లే లీడర్ సరీన్ జాన్ గారితో,జనరల్ సెక్రటరీ రవికుమార్ గార్లతో మరియు పాస్టర్ లతో కలిసి రిబ్బన్ కట్ చేసి జండా ఊరేగింపు కార్యక్రమాన్ని…

Read More

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే ఒక పాలసీ

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు మూడు నెలలు పొడిగింపు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం నేటి ధాత్రి ఖమ్మం లో టీయూడబ్ల్యుజే ఐజేయూ.రాష్ట్ర తృతీయ మహసభలు వందకు వంద శాతం జర్నలిస్టులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, హెల్త్ కార్డులకు సంబంధించి, వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా జర్నలిస్టులకు వైద్యాన్ని అందిస్తామని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కోసం…

Read More

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే, పోస్టల్ డే కార్యక్రమాలు

రామడుగు, నేటిధాత్రి: డాక్టర్స్ డే, పోస్టల్ డే సందర్బంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు మాధురి, పోస్టుమాన్ పంజాల శేఖర్ లను లయన్స్ క్లబ్ గోపాలరావుపేట ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ రాపెల్లి శ్రీనివాస్, కోశాధికారి పాకాల మోహన్, మాజీ జోన్ చైర్మన్ లు కర్ర శ్యాంసుందర్ రెడ్డి, కొడిమ్యాల వెంకటరమణ, మాజీ అధ్యక్షులు చాడ దామోదర్ రెడ్డి, కోట్ల మల్లేశం, ముదుగంటి…

Read More

మీ విజయాలద్వారా బెల్లంపల్లి ప్రతిష్ట మరింత పెరుగుతుంది

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి సిఓఈ లో ఐఐటి నీట్ మెటీరియల్ పంపిణి నేటిదాత్రి బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సి ఓ ఈ)బెల్లంపల్లి విద్యార్థులకు ఐఐటి మరియు నీట్ ఫౌండేషన్ కోర్స్ మెటీరియల్ ను సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పంపిణీ చేశారు. అనంతం విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.ప్రభుత్వ అందిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని ఉన్నతంగా ఎదగాలని విద్యార్ధులకు సూచించారు. మీరు సాధించే విజయాల ద్వారా బెల్లంపల్లి ప్రతిష్ట…

Read More

ఘనంగా హనుమాన్ నగర సంకీర్తన

మాజీ సర్పంచ్ రణధీర్ ఆధ్వర్యంలో కొత్తగూడ/గంగారం:నేటిధాత్రి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లో జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మార్మోగిన కొత్తగూడ మండల కేంద్రం వాడ వాడల సంకీర్తన హనుమాన్ ఊరేగింపు భారీగా తరలివచిన్న హనుమాన్ మాల దారులు మరియు భక్తులు మండల కేంద్రంలో హనుమాన్ భక్తులచే హనుమాన్ నగర సంకీర్తన భారీ సంఖ్యలో తరలివచ్చిన హనుమాన్ భక్తులు మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ నగర సంకీర్తన..చేసిన అనంతరం హనుమాన్…

Read More
Private Education.

చదువు చారెడు,ఫీజులు బారెడు…

చదువు చారెడు,ఫీజులు బారెడు… ప్రైవేటు విద్య,ర్యాంకులు మిద్య… ప్రచారం ఆకాశం,చదువులో అధ్వాహ్నం… తల్లిదండ్రుల బలహీనత పెట్టు’బడి’… ప్రైవేటు విద్యా సంస్థల అడ్డగోలు ఆగడాలు… ఫీజుల దోపిడే ప్రైవేటుకు రాబడి… తల్లిదండ్రులలో నెలకొంటున్న గందరగోళం… దశాబ్దాలుగా ఇదే తీరు… విద్యాశాఖలో మార్పు రాదు… ప్రైవేటు విద్యా సంస్థల యూ ట్యూబ్ ప్రసారాలు… ప్రైవేటుకు వచ్చేది పదుల ర్యాంకులే… నిబంధనలు పట్టించుకోని ప్రవేట్ విద్యాసంస్థలు… అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులు విలవిల… చేష్టలుడిగిన విద్యాశాఖ… మార్గదర్శకాలు పాటించని పాఠశాలపై చర్య…

Read More

దీపాదాస్ మున్షి తో నీల్య భేటీ.

మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నూతన ఇంచార్జిగా నియమితులైన శ్రీమతి దీపాదాస్ మున్షి ని హైద్రాబాద్ గాంధీ భవన్ లో జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం లోని యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన డీసీసీ ఎస్టీ సెల్ కన్వీనర్ వడిత్యవత్ నీల్య నాయక్ ఆమెను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర నూతన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా నియమితులైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ,…

Read More
Vice Chairman

బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి దగ్గర.

33 వ వార్డు ప్లా నింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి దగ్గర సీసీ రోడ్డుకు పూజ చేసిన కాంగ్రెస్ నేతలు వనపర్తి నేటిధాత్రి: వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు ప్లా నింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఇంటి దగ్గర సిసి రోడ్డు నిర్మాణానికి కాంగ్రెస్ నేతలు పూజ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ ఎస్ ఎల్ ఎన్…

Read More
Students

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే.

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే. జహీరాబాద్ నేటి ధాత్రి:       విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమని ఎంఈఓ జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలం దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలను గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఆటలు ఆడడం ద్వారా మానసిక ప్రశాంతత ఉంటుందని చెప్పారు. విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు.

Read More

మర్రి రాజశేఖర్ రెడ్డికి ముస్లిం మహిళ ఆత్మీయ పలకరింపు

మల్కాజ్గిరి, నేటిధాత్రి మల్కాజిగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో నీ గోపల్నాగర్ లో ఒక ముస్లిం సోదరి ఆత్మీయ పలకరింపు, శాధీ ముభారాక్, తదితర సంక్షేమ పథకాలను అమలు చేసి కేసీఅర్ గారు అన్ని వర్గాల ప్రజలకు వర్తించేలా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్న విషయం అందరికి తెలుసు అని మర్రి రాజశేఖర్ రెడ్డి వివరించారు. ఆ సోదరి మర్రి రాజశేఖర్ రెడ్డి సంఘీ బావం తెలిపారు.శాలువాతో సత్కరించారు.మర్రి రాజశేఖర్ రెడ్డి ఆ సోదరికి…

Read More
error: Content is protected !!