ఎస్ ఆర్ యూనివర్సిటీలో ప్రారంభమైన “డిజైన్ నౌ” సదస్సు

హనుమకొండ జిల్లా, నేటిధాత్రి: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని అనంతసాగర్ ఎస్ ఆర్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఐ సి టి అకాడమీ సహకారంతో శుక్రవారం రోజున మూడు రోజుల వర్క్ షాప్ డిజైన్ నౌ ప్రారంభమైంది ఈ వర్క్ షాప్ ముఖ్యఅతిథి అండ్ రిసోర్స్ పర్సన్ కె కళ్యాణి సదస్సును ప్రారంభించింది .అనంతరం ఆమె మాట్లాడుతూ మెకానికల్ కాంపోనెంట్ మోడలింగ్ అండ్ డిజైన్ ఎంతో ప్రాధాన్యతతో కూడిన అంశమని ఫ్యూషన్ 360 సాఫ్ట్వేర్…

Read More

చీడ వదిలింది!

`ఈ మాటలంటోది ఎవరో కాదు స్వయానా ఉద్యోగులే? `మనోహర్‌ స్థానంలో రామ్మూర్తికి అదనపు బాధ్యతలు ` కొత్త డైరెక్టర్‌ ఎంపికపై సెర్చ్‌ కమిటీ ఏర్పాటు! `అల్పుడిని అందలమెక్కిస్తే అంతా మెక్కేసాడు? ` నిమ్స్‌ పరువు తీశాడు? `ఇన్సిట్యూట్‌ను భ్రష్టు పట్టించాడు? `నిధులు నీళ్లలా ఖర్చు చేశాడు? `ప్యాచ్‌ వర్కులు చేసి పైసలను పుట్కాలు బుక్కినట్లు బుక్కాడు? `మొదటి నుంచి నేటిధాత్రి హెచ్చరిస్తూనే వుంది! `నిమ్స్‌ను ఆగం చేస్తున్నాడు చూడండని ఎన్నో సార్లు మొత్తుకున్నాం? `నేటిధాత్రి చెప్పిందే నిజమైంది?…

Read More

కదిలిస్తున్న కేసిఆర్‌ రగిలిస్తున్న రాహుల్‌

`రాజకీయ పార్టీల ఐక్యం కోసం కేసిఆర్‌ `ప్రజల్లో చైతన్యం కోసం రాహుల్‌… `సామాన్య బాగోగుల కోసం కేసిఆర్‌.. `యువ నాయకత్వం కోసం రాహుల్‌… `దేశమంతా తెలంగాణ పథకాల అమలు చేయాలని కేసిఆర్‌ `ధరల భారం తగ్గిస్తామంటున్న రాహుల్‌… `కొత్త రాజకీయ శక్తిగా కేసిఆర్‌… `త్యాగాలను గుర్తు చేస్తూ రాహుల్‌… `సంక్షేమ రాజ్య నిర్మాణం కోసం కేసిఆర్‌…. `పాదయాత్ర ను నమ్ముకుంటున్న రాహుల్‌. `ఇద్దరి రాజకీయం ఒకటే… `దారులు వేరు… `కారు, కాంగ్రెస్‌ కలిస్తే ఎప్పటికైనా తిరుగుండదు.  హైదరాబాద్‌,నేటిధాత్రి: …

Read More

ఆసరాకు ఆధార్‌ దందా!

`వయస్సు పెంచమంటావా నాయనా!! `తహసీల్దారు కార్యాలయాలే అడ్డా…! `ఆసరా పెన్షన్ల పేరుతో దళారులతో కలిసి ఉద్యోగుల అడ్డగోలు దందా? `తహసీల్దారుల అండ…కార్యాలయ సిబ్బందికి పండగే పండగ. `తహసీల్దారు లాగిన్‌ ఐడి ఉద్యోగుల చేతికి, తంతు పూర్తి కాగానే పాస్‌ వర్డ్‌ కొత్తది… `తహసీల్దారు కార్యాలయాల్లో సరి కొత్త ఆదాయమార్గం… `ఆధార్‌ కార్డుల్లో వయస్సు పెంపులు  `ఆధార్‌లో వయస్సు మార్పుకు మినిమమ్‌ నాలుగువేలు..   `అవసరాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలు కలిపితే అన్ని రెండు వేలు అదనం. `తెలంగాణ…

Read More

దేశానికి శక్తి, యుక్తి కేసిఆరే!

కట్టాతో సుబ్బారావు మనసులో మాట. `చిత్తశుద్ధి,లక్ష్యశుద్ది, కార్యసిద్ధి కలిస్తే కేసిఆర్‌… `పట్టువదలని విక్రమార్కుడు కేసిఆర్‌… `సంక్షేమ రథ సారథి కేసిఆర్‌… `తెలంగాణలో నిరంతర విద్యుత్‌ కలగన్నామా! ` రైతుకు ఇంతటి భరోసా ఎప్పుడైనా చూశామా! ` తెలంగాణ వస్తే చాలనుకున్నాం… `పరాయి పాలన పోవాలనుకున్నాం…. `తెలంగాణ సాధించడమే ఒక అధ్భుతమని అనుకున్నాం.. `తెలంగాణ వస్తే కేసిఆర్‌ ఇన్ని అద్భుతాలు సృష్టిస్తాడని అనుకోలేదు… `చెరువులకు మళ్ళీ పూర్వ వైభవం ఊహకందని విషయం. `కాళేశ్వరం ఒక భగీరథ ప్రయత్నం… `తెలంగాణ…

Read More

పచ్చి అవకాశవాది..!

`రవీందర్‌ సింగ్‌కు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య! `ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ పైనే గతంలో చేయకూడని వ్యాఖ్యలు చేశాడు. `కవితకు పదవికేం తొందరొచ్చిందన్నాడు? `వినోద్‌ కుమార్‌ పదవి లేకుండా మూడు నెలలు కూడా వుండలేడా? అని రవీందర్‌ సింగ్‌ ప్రశ్నించాడు. `పార్టీ ముఖ్యులను తేలిక చేసి మాట్లాడాడు! `గత ఎన్నికలలో మంత్రి గంగుల కమలాకర్‌ ఓటమికి శత విధాల కృషి చేశాడు? `తన అనుచరుల ప్రాంతాలలో బిజేపికి మెజారిటీ? `ఆది నుంచి గంగుల మీద విషం చిమ్ముతూనే…

Read More

మునుగోడు మాదే: వద్దిరాజు రవిచంద్ర

కట్టాతో కాసేపు ముచ్చట… `తెలంగాణలో బలమైన పార్టీ మాదే… `తిరుగులేని, ఎదురులేని నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆరే… `అన్ని సర్వేలు మాకే అనుకూలం… `సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ ను గెలిపిస్తాయి. `ఆసరా పెన్షన్‌ దారులను ప్రతిపక్షాలు మాయచేయలేవు… `ఇతర రాష్ట్రాలలో అధికారంలో వున్నా తెలంగాణలో ఇచ్చినంత ఆసరా ఫింఛను ఎందుకివ్వడం లేదు? `డిల్లీలో కూడా మంచి నీళ్లకు దిక్కులేదు? `గుజరాత్‌ లో 24 గంటల కరంటు సరఫరా కావడం లేదు!  `రైతులకు 24 ఉచిత విద్యుత్‌ ఒక్క తెలంగాణలో…

Read More

కేసిఆర్‌ ప్రధాని కావడం ఖాయమే

`రాజనీజ్ఞుడి అడుగులు రాటుదేలే వుంటాయి. `సంకల్ప దీక్షకు సాధన తోడు కావడం కేసిఆర్‌ లో గతంలో చూసిందే.. `అదును చూసి రాజకీయ ఎత్తుగడలు వేయడంలో కేసిఆర్‌ దిట్ట. `తెలంగాణ ఉద్యమం కాలంలోనూ ఎంచుకున్న మార్గమే ఇప్పుడూ… `అయినా ఎవరికీ అర్థం కానిదే… `ఒక్కో మెట్టు…ఒక్కో అడుగు… `ముందు ప్రాంతీయ పార్టీల ఏకం…. `నితీష్‌ కు అర్థమైన కేసిఆర్‌ వ్యూహం… తనూ అదే దారిలో పయనం… `ఉత్తరాధిలో ప్రాంతీయ పార్టీలలో కదలిక…బిజేపికి నష్టం తప్పదిక. `ముందు సామాజిక చైతన్యం……

Read More

నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దంపతులు

నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దంపతులు వరంగల్ దేశాయిపేట చిన్నవడ్డెపల్లి చెరువు వద్ద గణేష్ నిమజ్జనం సందర్బంగా సందర్శించి,నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. జాగ్రత్తలు పాటించాలని,ప్రజలు గణేషుని ప్రతిమలను నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని,అదికారులు అప్రమత్తంగా ఉండి నిమజ్జనం సాఫీగా ఎలాంటి సమస్య లేకుండా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే నరేందర్ సూచించారు.. శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నవరాత్రులు పూజలందుకున్న గణేషుని నిమజ్జనం సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన…

Read More

ఆపత్కాలంలో అండగా సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

ముఖ్యమంత్రి సహాయ నిధిపేదలకు వరమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.  శుక్రవారం హన్మకొండలోని వారి నివాసంలో పరకాల,నడికూడ,ఆత్మకూరు,దామెర మండలాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరు చేసిన చెక్కులను ఎమ్మెల్యే అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. గ్రామాలలో అనారోగ్యంతో భాదపడుతూ చికిత్స చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒకవరంలా మారిందని అన్నారు.   సీఎంఆర్ఎఫ్ ఆపత్కాలంలో ఎంతోమంది నిరుపదలకు ఆసరగా నిలుస్తుందన్నారు. పేద ప్రజలను…

Read More

మీ బాగోతం బీబీనగర్ ఎయిమ్స్ కి వెళ్లి చూడండి

గవర్నర్ పై మంత్రి హరీష్ రావు ఫైర్* రాష్ట్ర వైద్య వ్యవస్థపై గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక డాక్టర్ అయ్యుండి వైద్యుల మనోభావాలు దెబ్బతీసే మాట్లాడడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తే మీరు విమర్శిస్తున్నారు.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్యారోగ్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. ఎయిమ్స్ బీబీనగర్ ఆస్పత్రి వెళ్లి చూడండి, కనీస వసతులు కూడా లేవు ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వికారాబాద్ జిల్లా తాండూరు లో నిర్వహించిన ఆశ…

Read More

తెలుగు భాష కోవిదుడు కాళోజి.

సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రాజారాం యాదవ్. నల్లబెల్లి, నేటి ధాత్రి; తెలంగాణ వైతాళికుడు తెలుగు భాష కోవిదుడు ప్రజా కవి కాళోజి నారాయణ రావు జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో సర్పంచ్ నానబోయిన రాజారాం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాళోజి ప్రజా జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని తెలంగాణ ప్రభుత్వం కాలోజీ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరిపి గౌరవిస్తుందని అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఆరోగ్య…

Read More

గణేష్ ఉత్సవ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ రేగా కాలిక

కరకగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,. నేటిధాత్రి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో గణేష్ ఉత్సవ కమిటీ తరఫున నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు అన్నం వండించిన ఎంపీపీ రేగా కాలిక ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య ప్రధాన కార్యదర్శి బుడగం రాము ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపల్లి పెద్ద రామలింగం ఉపాధ్యక్షులు జాడి రామనాథం సీనియర్ నాయకులు సాంబశివరావు రేగా సత్యనారాయణ యువజన అధ్యక్షులు…

Read More

ఏబీవీపీ ఆధ్వర్యంలో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి

చనిపోయిన విద్యార్థుల కుటుంబానికి 50లక్షలు ప్రభుత్వ ఉద్యోగం ఇయాలని కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ధర్నా నిర్వహించడం జరిగింది అలాగే కలెక్టర్ గారికి వినతిపత్రం ఈయడం జరిగింది అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని కలెక్టర్ గారు హామీ ఈయడం ఆందోళన విరమించారు ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ మారావేనీ రంజిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో కనీస మౌలిక వసతులు లేక చాలా ఇబ్బంది…

Read More

ఘనంగా కాళోజీ గారి జయంతి

శంకరపట్నం నేటిధాత్రి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం, కన్నాపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో, శుక్రవారం రోజున గ్రామ సర్పంచ్ కాటం వెంకటరమణారెడ్డి మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో,కాలోజీ నారాయణరావు జయంతిని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ,కాలోజీ నారాయణరావు గారు ప్రజాకవిగా, మరియు తెలంగాణ ఉద్యమకారుడుగా, మనకు సుపరిచితుడు. ఆయన తన కలంతో సమాజ శ్రేయస్సు కోసం కవిత్వం రాసిన మహాకవి. అంతేకాకుండా, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన కలము…

Read More

తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు కాళోజీ :జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రతినిధి నేటిధాత్రి  ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.  అనంతరం ఎస్పీ మాట్లాడుతూ…  తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన ఆదర్శప్రాయుడు కాళోజీ అని కొనియాడారు. తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనీకుడు కాళోజీ నారాయణ రావు అని చెప్పారు. తెలంగాణ భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన…

Read More

ఎమ్మెల్సీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

మహబూబాబాద్,నేటిదాత్రి: నెల్లికుదుర్ మండలంలోని తెరాస పార్టీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభకాంక్షలు తెలిపిన మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్.ఈ కార్యక్రమంలో ఎంపిపి ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు, జిల్లా రైతు కో ఆర్డినేటర్ బాలాజీ నాయక్, వెంకటేష్, యాదగిరి రెడ్డి, విజయ్ యాదవ్, వాణి, పరిపాటి వెంకట్ రెడ్డి, గుండా వెంకన్న, యసం రమేష్, సర్పంచులు, ముఖ్యనాయకులు మరియు తదితరులు ఉన్నారు.

Read More

అతిథి కి అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం – ఏర్పుల దాస్

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం కొనసాగింపు ఉత్తర్వులు ఆలస్యం కావడంతో అధ్యాపకుల సంఘం అతిథి ప్రతినిధులు పలుమార్లు కమిషనర్ కు సంబంధిత అధికారులకు మంత్రులను ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యను వివరించి వినతి పత్రాలు సమర్పించారు.ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కమిషనర్ ఒమర్ జలీల్ అతిథి అధ్యాపకుల కొనసాగింపుకై అనుమతినిస్తూ జూన్ 15వ తారీకు నుండి వీరిని విధుల్లోకి తీసుకుంటున్నామని ఉత్తర్వులు జారీ చేశారు.దీని…

Read More

ఖమ్మం గ్రానైట్ తో ఢిల్లీలో బోసు విగ్రహం ఏర్పాటు

*గాయత్రి కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అందజేసిన రెండో గ్రానైట్ ఇది* *మొదట ఢిల్లీ చాణక్యపురిలో పోలీసు జాతీయ స్మారక స్థూపానికి, తాజాగా ఇప్పుడు కర్తవ్యపథ్ లో బోసు విగ్రహానికి ఉచితంగా బహుకరణ* *రాజ్ పథ్ సుందరీకరణలో భాగంగా బోసు విగ్రహాన్ని నెలకొల్పారు* *బోసు విగ్రహాన్ని గురువారం రాత్రి ప్రధాన మంత్రి మోడీ ఆవిష్కరించారు* *ఖమ్మం:* ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ కర్తవ్యపథ్ (రాజ్ పథ్)లో సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధులు నేతాజీ…

Read More

ఖమ్మం గ్రానైట్ తో ఢిల్లీలో బోసు విగ్రహం ఏర్పాటు

గాయత్రి కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అందజేసిన రెండో గ్రానైట్ ఇది* *మొదట ఢిల్లీ చాణక్యపురిలో పోలీసు జాతీయ స్మారక స్థూపానికి, తాజాగా ఇప్పుడు కర్తవ్యపథ్ లో బోసు విగ్రహానికి ఉచితంగా బహుకరణ* *రాజ్ పథ్ సుందరీకరణలో భాగంగా బోసు విగ్రహాన్ని నెలకొల్పారు* *బోసు విగ్రహాన్ని గురువారం రాత్రి ప్రధాన మంత్రి మోడీ ఆవిష్కరించారు* *ఖమ్మం:* ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ కర్తవ్యపథ్ (రాజ్ పథ్)లో సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధులు నేతాజీ…

Read More